2015年8月10日 星期一

2015-08-11 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ప్రత్యేక హోదా కోసం నేడు ఏపీ బంద్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్ జరుగుతోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆనాడు రాజ్యసభలో మన్మోహన్‌సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జెట్లీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ...

ప్రత్యేక హోదా కోసం నేడు బంద్...   వెబ్ దునియా
హోదా కోసం నేడు ఏపీ బంద్‌   ఆంధ్రజ్యోతి
నేడు రాష్ట్ర బంద్   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
'హోదా' సాధించేదాకా ఆగదు పోరాటం   
సాక్షి
అగ్గి నేనే పెట్టాను.. నీళ్లు కూడా నేనే పోస్తాను అన్నట్లుగా రాహుల్‌గాంధీ వైఖరి - మునికోటి ఆత్మాహుతి ప్రజల భావోద్వేగానికి, ఆవేదనకు అద్దం పడుతోంది - హోదావల్ల వచ్చే ప్రయోజనాలు మన నేతలకు తెలియకపోవడం మన ఖర్మ - ప్రత్యేకహోదా వచ్చేవరకూ పోరాడతాం.. ఈ నెల 28న ఏపీ బంద్ న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ...

హోదా ఇవ్వడానికి ప్రధానికి అడ్డెవరు?   ఆంధ్రజ్యోతి
ఆంధ్రుల హక్కు   Andhrabhoomi
ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: రాహుల్ గాంధీ వైఖరి   Oneindia Telugu
వెబ్ దునియా   
Kandireega   
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీజేపీ ఆంధ్రా ద్రోహుల పార్టీ   
ఆంధ్రజ్యోతి
''ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇది ఎవరి భిక్షో కాదు. మన హక్కు. పోరాడి సాధించుకుందాం'' అని సినీ నటుడు శివాజీ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కారణాలు వివరిస్తూ ప్రధాని, కేంద్ర హోం మంత్రులకు రాసిన ...

ఆంధ్రాకు ప్రత్యేకహోదా కావాలి.. బంద్‌లో పాల్గొనని వారు ద్రోహులే... శివాజీ   వెబ్ దునియా
'మద్దతు ఇవ్వకుంటే ద్రోహులుగా మిగులుతారు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మారన్‌కు ఎదురుదెబ్బ: 'సీబీఐ ఎదుట లొంగిపోండి'   
Oneindia Telugu
చెన్నై: మద్రాస్ హైకోర్టులో కేంద్ర మాజీ మంత్రి దయానిది మారన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అనధికార టెలిఫోన్ ఎక్సేంజ్ కేసులో దయానిది మారన్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ మారన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చింది. మూడు రోజుల్లో సీబీఐ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ...

మారన్‌ అరెస్టుకు రంగం సిద్ధం   ఆంధ్రజ్యోతి
దయానిధి మారన్ లొంగిపోవాల్సిందే   సాక్షి
ముందస్తు తాత్కాలిక బెయిల్ రద్దు   Andhrabhoomi
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
NTVPOST   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌‌లో కశ్యప్‌, ప్రణయ్‌ శుభారంభం   
ఆంధ్రజ్యోతి
జకర్తా: భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌.. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో పదోసీడ్‌ కశ్యప్‌, పదకొండో సీడ్‌ ప్రణయ్‌ తొలిరౌండ్‌లో సునాయాస విజయాలతో తర్వాతి మ్యాచ్‌లకు ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్నారు. డబుల్స్‌లో ప్రణవ్‌ జెర్రీ చోప్రా-అక్షయ్‌ దేవాల్కర్‌, ప్రద్న్యాగాద్రె-సిక్కిరెడ్డి ...

కశ్యప్ శుభారంభం   సాక్షి
ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కశ్యప్, ప్రణయ్ బోణీ   Andhrabhoomi
రెండో రౌండ్‌లో కశ్యప్‌, ప్రణరు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
2050 నాటికి ఆంధ్రాకు అగ్రస్థానం.. చంద్రబాబు   
వెబ్ దునియా
2050 నాటికి అన్ని ఉత్పత్తి రంగాల్లోనూ దేశం అగ్రస్థానంలో నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. షియామీ సంస్థ భారత్‌లో తయారుచేసిన తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఆయన ఈరోజు విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. షియామీ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ...

బాబు చెప్పారు, జియామీ స్పందించింది: విశాఖలో స్వదేశీ తయారీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ   Oneindia Telugu
చైనా ఇప్పటికే సాధించాల్సింది సాధించింది   ఆంధ్రజ్యోతి
తొలి విదేశీ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించిన చంద్రబాబు   Andhrabhoomi
ప్రజాశక్తి   
Telugu Times (పత్రికా ప్రకటన)   
Telugupopular   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అయోధ్యలో రామమందిరం మరమ్మతులకు సుప్రీంకోర్టు అనుమతి   
వెబ్ దునియా
అయోధ్యలోని వివాదాస్పద రామమందిరం మరమ్మతుపనులకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సోమవారం అనుమతిచ్చింది. ఆలయం పైకప్పునకు మరమ్మతులు చేయడానికి, ఇతర వసతులు కల్పించేందుకు పచ్చజెండా ఊపింది. దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ ఆలయ విషయంలో గతంలో ఎలాంటి చర్యలూ చేపట్టడానికి వీల్లేదనీ గతంలో సుప్రీంకోర్టు ...

రామ్ లాలా ఆలయం మరమ్మతులకు సుప్రీం అనుమతి   ఆంధ్రజ్యోతి
'రామ మందిరం మరమ్మత్తు చేసుకోవచ్చు'   సాక్షి
అయోధ్య రామాలయ మరమ్మతులకు సుప్రీం ఓకె   Oneindia Telugu
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కారణం చంద్రబాబు అసమర్ధతే: సీఆర్, వైసీపీ దీక్షకు సీతారాం ఏచూరి మద్దతు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా కోసం తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ప్రాణాలర్పించిన నేపథ్యంలో రాష్ట్రంలో 'ప్రత్యేకహోదా' అంశంపై ఒక్కసారిగా వేడేక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీలో వైయస్ జగన్ సోమవారం చేపట్టిన దీక్షతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కాస్తంత ఒత్తిడి పెరిగింది. ఏపీకి ప్రత్యేకహోదా ...

పోరాటానికి వామపక్షాల మద్దతు   సాక్షి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..   ఆంధ్రజ్యోతి
మోడీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు : సీతారాం ఏచూరి   ప్రజాశక్తి
Andhrabhoomi   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
'అందరి ఇళ్లలోకి వెళ్లి చూడలేం కదా..'   
సాక్షి
న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడంపట్ల ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్లి తాము చూడలేము కదా అని అభిప్రాయపడుతూ పిల్లలకు సంబంధించిన అశ్లీల వెబ్ సైట్లను తప్పకుండా నిషేధించాల్సిందేనని సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ సుప్రీంకోర్టు హాజరై ...

'పోర్న్ సైట్ బ్యాన్, బెడ్ రూంలోకి పోలేం కదా!'   Oneindia Telugu
వ్యక్తిగత ఫోర్నోగ్రఫీకి ఓకే... చైల్డ్ ఫోర్నోగ్రఫీపై నిషేధం : రోహత్గీ   వెబ్ దునియా
అశ్లీల వెబ్‌సైట్లను నిషేధించలేం   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వాహనాలు బూడిద చేసిన నక్సల్స్   
Oneindia Telugu
రాయ్ పూర్: చత్తిస్ గడ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలో నాలుగు టిప్పర్ వాహనాలకు నక్సలైట్లు నిప్పంటించారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది పారిపోవడంతో పోలీసులు వచ్చేలోపు నక్సల్స్ అక్కడి నుండి వెళ్లి పోయారు. నారాయణ్ పూర్- ఓర్చా మార్గం మధ్యలో ఓ ప్రయివేటు కంపెనీ నిర్వహకులు రోడ్డు పనులు చేస్తున్నారు. కొంతకాలం నుండి ఇక్కడ రోడ్డు పనులు ...

నాలుగు వాహనాలకు మావోయిస్టులు నిప్పు   సాక్షి
వాహనాలకు మావోల నిప్పు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言