2015年8月10日 星期一

2015-08-11 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
పాక్‌లోని గీత మా బిడ్డే... డీఎన్ఏ పరీక్షలకు సిద్ధం   
ఆంధ్రజ్యోతి
ఖమ్మం,ఆగస్టు 10: పాక్‌లో ఉంటున్న గీత తమ బిడ్డే అని ఖమ్మం జిల్లా జూలూరుపాడు వాసులు కృష్ణయ్య, గోపమ్మ దంపతులు అంటున్నారు. 2006లో గుంటూరులో జరిగిన సువార్త సభలకు వెళ్లినప్పుడు తమ బిడ్డ రాణి తప్పిపోయిందని వారు తెలుపుతున్నారు. ఆవసరమైతే డీఎన్ఏ పరీక్షలకు సైతం సిద్ధమేనంటున్న దంపతులు. మా కుమార్తెను మాకు అప్పచెప్పాలని వారు ...

మా బిడ్డను ఇండియాకు రప్పించండి...! పాకిస్తాన్ లోని గీత మా బిడ్డే...!!   వెబ్ దునియా
పాక్‌లోని 'గీత' మా కూతురే, అక్కడికి తీసుకెళ్లండి: ఖమ్మం దంపతుల వినతి   Oneindia Telugu
పాకిస్తాన్‌లోని గీత మా కూతురే!   సాక్షి
NTVPOST   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆప్ఘన్‌ - పాక్‌ సరిహద్దులో భూకంపం   
ప్రజాశక్తి
కాబూల్‌: ఆప్ఘన్‌ - పాక్‌ సరిహద్దులోని హిందూకుష్‌ పర్వత శ్రేణిలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం కాబూల్‌కు 287 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. దీని కారణంగా ఆప్ఘనిస్తాన్‌తో పాటు పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌, లాహోర్‌, ఇస్లామాబాద్‌లోనూ, తజకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
పాకిస్థాన్ లో భారీ భూకంపం   సాక్షి
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
న్యూయార్కులో అమ్మోరు...! పర్యావరణాన్ని కాపాడాలట..!!   
వెబ్ దునియా
అమెరికా దేశంలోని న్యూయార్క్ రాష్ట్రంలో అమ్మోరు.. ఉగ్రరూపం దాల్చారు. రాత్రి పూట నగరంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. వాతావరణ కాలుష్యం నుంచి తమను కాపాడేందుకు అమ్మోరు ఉగ్రరూపం దాల్చాలని అక్కడి జనం కోరుకుంటున్నారట.. ఏం? ఎందుకు? రాత్రివేళ... మిరుమిట్లుగొలిపే కాంతిలీనుతున్న కాళీ మాత చిత్రం... ఒకటీ రెండు కాదు ఏకంగా ...

అమెరికా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై 'భద్రకాళి'(వీడియో)   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బ్రిటీష్ ప్రిన్స్ ఛారిటీ ట్రస్ట్‌కు మోడీ భారీ విరాళం   
Oneindia Telugu
లండన్: కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ కమిషనర్ లలిత్‌ మోడీ.. బ్రిటిష్ యువరాజు చార్లెస్ నేతృత్వంలోని ఓ స్వచ్ఛంద సంస్థకు భారీగా విరాళం ఇచ్చినట్లు వెల్లడైంది. దేశంలో ప్రస్తుతం రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారిన లలిత్ మోడీ, భారత్‌లో ...

బ్రిటీష్ యువరాజు ఎలిఫెంట్ ఫ్యామిలీ చారిటీకి లలిత్ మోడీ భారీ విరాళం   వెబ్ దునియా
బ్రిటిష్ యువరాజు చారిటీ ట్రస్ట్‌కు లలిత్‌మోదీ భారీ విరాళం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద పేలుడు: 4గురు మృతి   
Oneindia Telugu
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద సోమవారం ఉదయం భారీ కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 17 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. దాడికి పాల్పడింది ఎవరనేది తెలియదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా దాడికి బాధ్యత ...

కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద పేలుడు : ఐదుగురు మృతి   ప్రజాశక్తి
కాబూల్ లో భారీ పేలుడు..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్టాన్ ఫర్డ్ వర్సిటీలో ప్రధాని మోదీ ప్రసంగం   
సాక్షి
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ సెప్టెంబర్ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సిలికాన్ వ్యాలీని సందర్శిస్తారు, విశ్వవిఖ్యాత స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తారు, ఎన్నారైలను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. సెప్టెంబర్ 23 నుంచి 28వ తేదీ వరకు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తారు. ముందుగా న్యూయార్క్ లో జరిగే ...

ప్రధాని మోదీ అమెరికా పర్యటన తేదీల ఖరారు   ఆంధ్రజ్యోతి
సెప్టెంబర్ 23న ప్రధాని అమెరికా పర్యటన   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దోమకాటుకు వృద్ధురాలు కంటిచూపు కోల్పోయింది: చికెన్ గున్యాతో..   
వెబ్ దునియా
దోమ కాటుకు ఓ వృద్ధురాలు కంటి చూపును కోల్పోయింది. కరేబియన్ దీవుల్లో సెలవులను హాయిగా గడుపుదామని వెళ్లిన ఆమెకు కంటికి దోమ విలన్‌గా మారింది. కరీబియన్ దీవుల్లో దోమకాటుకు గురైన సదరు వృద్ధురాలు తొలుత చికున్ గున్యాకు గురైంది. ఆ తర్వాత ఏకంగా ఎడమ కంటి చూపును కోల్పోయింది. దీవుల్లో ఉండగానే అనారోగ్యానికి గురైన ఆమె వైద్యులను ...

దోమ కుడితే కంటిచూపు పోయింది!   సాక్షి
దోమకాటుతో చూపుకోల్పోయిన వృద్ధురాలు   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతి యత్నం   
సాక్షి
తిరుపతి/ తిరుపతి కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రత్యేకహోదా జ్వాల రగిలింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదాకోసం ఓ యువకుడు ఆత్మబలిదానానికి సిద్ధమయ్యాడు. తనువెల్లా అగ్నిజ్వాలల్లో ఆహుతవుతున్నా తెలుగుజాతి వర్ధిల్లాలని,ప్రత్యేకహోదా కల్పించాలని గొంతెత్తి అరిచాడు. పూటకో మాటతో, రోజుకో అబద్ధంతో మభ్యపెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ...

హోదా కోసం ఒంటికి నిప్పు!   Andhrabhoomi
ప్రత్యేకహోదా ఆందోళన....! నిండు సభలోనే నిప్పు పెట్టుకున్నాడు(Video)   వెబ్ దునియా
ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్యయత్నం   Kandireega

అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు రష్యా వ్యోమగాముల స్పేస్‌వాక్   
సాక్షి
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఉన్న రష్యా వ్యోమగాములు సోమవారం ఆరు గంటల పాటు స్పేస్‌వాక్ చేయనున్నారు. ఎక్స్‌పెడిషన్ 44 కమాండర్ గెన్నడీ పడల్కా, ప్లైట్ ఇంజినీర్ మైకెల్ కోర్నియంకో సోమవారం రాత్రి 7.44 గంటల నుంచి స్పేస్ వాక్ చేయనున్నారని, దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ...

స్పేస్ వాక్ ను లైవ్ లో చూసేద్దాం   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
అంతరిక్ష కేంద్రంలో మొక్కలు పెంచేస్తున్నారు..   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ మానవుడు తన మనుగడను భూమి నుంచి అంతరిక్షంలోకి తీసుకుపోతున్నాడు. మానవుడు తలచుకోవాలేగానీ నేల, నీరు లేకుండా కూడా మొక్కలు పెంచవచ్చని నిరూపించాడు. తాజాగా అంతరిక్ష స్పేస్ స్టేషన్‌లో సంవత్సరాలుగా ఉంటున్న వ్యోమగాములు అక్కడ ఏకంగా మొక్కలు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言