Oneindia Telugu
సానియా మీర్జాకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా
Oneindia Telugu
హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు నగర ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సానియా కారు నెంబరు ప్లేటు నిబంధనలకు అనుగుణంగా లేదని గుర్తించారు. దీనికిగాను ఆమెకు రూ.200 జరిమానా విధించారు. Hyderabad ...
సానియా కారుకు పోలీస్ చలానా... ఏం ఎందుకు?వెబ్ దునియా
సానియా మీర్జాకు రూ.200 జరిమానాAndhrabhoomi
సానియా కారుకు చలానాఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు నగర ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సానియా కారు నెంబరు ప్లేటు నిబంధనలకు అనుగుణంగా లేదని గుర్తించారు. దీనికిగాను ఆమెకు రూ.200 జరిమానా విధించారు. Hyderabad ...
సానియా కారుకు పోలీస్ చలానా... ఏం ఎందుకు?
సానియా మీర్జాకు రూ.200 జరిమానా
సానియా కారుకు చలానా
ఢిల్లీపై జైపూర్ పంజా
సాక్షి
న్యూఢిల్లీ: గతేడాది చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ క్రమంగా జూలు విదుల్చుతోంది. ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్ ఆరంభం నుంచి పరాజయాల బాట పట్టిన ఈ జట్టు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళుతోంది. తాజాగా సోమవారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 51-21 తేడాతో ఘన విజయాన్నందుకుంది. పాయింట్ల తేడా పరంగా ఇప్పటిదాకా ఈ సీజన్లో ఇదే భారీ ...
ప్రొ కబడ్డీ లీగ్లో జైపూర్ భారీ విజయంఆంధ్రజ్యోతి
పాంథర్స్ ప్రతీకారంAndhrabhoomi
జైపూర్ విజయకేతనంప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: గతేడాది చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ క్రమంగా జూలు విదుల్చుతోంది. ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్ ఆరంభం నుంచి పరాజయాల బాట పట్టిన ఈ జట్టు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళుతోంది. తాజాగా సోమవారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 51-21 తేడాతో ఘన విజయాన్నందుకుంది. పాయింట్ల తేడా పరంగా ఇప్పటిదాకా ఈ సీజన్లో ఇదే భారీ ...
ప్రొ కబడ్డీ లీగ్లో జైపూర్ భారీ విజయం
పాంథర్స్ ప్రతీకారం
జైపూర్ విజయకేతనం
సాక్షి
ఆసియా యూత్ చెస్ చాంప్ కృష్ణతేజ
సాక్షి
సువన్ (దక్షిణ కొరియా): ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. సోమవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత్కు ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్య పతకాలు లభించాయి. భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎన్. కృష్ణతేజ (అండర్-18 ఓపెన్) స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... జి.లాస్య (అండర్-18 బాలి ...
ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్స్లో భారత్కు 15 పతకాలుఆంధ్రజ్యోతి
భారత్కు 17 పతకాలుప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సువన్ (దక్షిణ కొరియా): ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. సోమవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత్కు ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్య పతకాలు లభించాయి. భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎన్. కృష్ణతేజ (అండర్-18 ఓపెన్) స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... జి.లాస్య (అండర్-18 బాలి ...
ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్స్లో భారత్కు 15 పతకాలు
భారత్కు 17 పతకాలు
సాక్షి
తొలి టెస్టుకు విజయ్ దూరం
సాక్షి
శ్రీలంకతో బుధవారం నుంచి జరిగే తొలి టెస్టుకు భారత ఓపెనర్ మురళీ విజయ్ దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా అతను ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు. జింబాబ్వే పర్యటనలోనే అతనికి గాయమైనా తొలి టెస్టు సమయానికి తగ్గుతుందని భావించి ఎంపిక చేశారు. విజయ్ అందుబాటులో లేనందున శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. టాగ్లు: ...
శ్రీలంకతో తొలి టెస్టుకు విజయ్ దూరంAndhrabhoomi
తొలి టెస్టుకు ఓపెనర్ మురళీ విజయ్ దూరంthatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీలంకతో బుధవారం నుంచి జరిగే తొలి టెస్టుకు భారత ఓపెనర్ మురళీ విజయ్ దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా అతను ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు. జింబాబ్వే పర్యటనలోనే అతనికి గాయమైనా తొలి టెస్టు సమయానికి తగ్గుతుందని భావించి ఎంపిక చేశారు. విజయ్ అందుబాటులో లేనందున శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. టాగ్లు: ...
శ్రీలంకతో తొలి టెస్టుకు విజయ్ దూరం
తొలి టెస్టుకు ఓపెనర్ మురళీ విజయ్ దూరం
ఆసియా బాక్సింగ్ టోర్నీలో ఆరు పతకాలు ఖాయం
సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో సర్జూబాల (48 కేజీలు), మీనా కుమారి దేవి (54 కేజీలు), బాసుమత్రి (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), స్వీటీ (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో తమ ...
దుమ్ము రేపిన భారత బాక్సర్లుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో సర్జూబాల (48 కేజీలు), మీనా కుమారి దేవి (54 కేజీలు), బాసుమత్రి (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), స్వీటీ (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో తమ ...
దుమ్ము రేపిన భారత బాక్సర్లు
సాక్షి
ఫైనల్లో ఆస్ట్రేలియా 'ఎ'
సాక్షి
చెన్నై: ముక్కోణపు వన్డే టోర్నీలో ఆస్ట్రేలియా 'ఎ' జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఆ జట్టు విజయం సాధిం చింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఆసీస్ 'ఎ' 3 వికెట్లతో భారత్ 'ఎ'ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 48.3 ...
ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో కంగారూలుఆంధ్రజ్యోతి
ఫైనల్లో ఆసీస్-ఎప్రజాశక్తి
దక్షిణాఫ్రికా 'ఎ'పై భారత్ 'ఎ' ఘన విజయంAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: ముక్కోణపు వన్డే టోర్నీలో ఆస్ట్రేలియా 'ఎ' జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఆ జట్టు విజయం సాధిం చింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఆసీస్ 'ఎ' 3 వికెట్లతో భారత్ 'ఎ'ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 48.3 ...
ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో కంగారూలు
ఫైనల్లో ఆసీస్-ఎ
దక్షిణాఫ్రికా 'ఎ'పై భారత్ 'ఎ' ఘన విజయం
వెబ్ దునియా
బేరానికి శ్రీవారి అభిషేకం టికెట్లు... పోలీసుల అదుపులో దళారీ
వెబ్ దునియా
రండీ బాబు... రండీ అభిషేకం టికెట్లను ఏర్పాటు చేస్తామంటూ విఐపీలను ఆకట్టుకునే ఓ దళారీ తిరుమలలో పట్టుబడ్డాడు. భక్తుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. నిందితుడు గతంలో పోటు కార్మికుడుగా పని చేయడంతో తనకున్న పరిచయాలతో భక్తులతో బేరం ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. తిరుమలలో హైటెక్ దళారిని ...
తిరుమలలో హైటెక్ దళారి అరెస్ట్ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రండీ బాబు... రండీ అభిషేకం టికెట్లను ఏర్పాటు చేస్తామంటూ విఐపీలను ఆకట్టుకునే ఓ దళారీ తిరుమలలో పట్టుబడ్డాడు. భక్తుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. నిందితుడు గతంలో పోటు కార్మికుడుగా పని చేయడంతో తనకున్న పరిచయాలతో భక్తులతో బేరం ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. తిరుమలలో హైటెక్ దళారిని ...
తిరుమలలో హైటెక్ దళారి అరెస్ట్
వెబ్ దునియా
భూ తగాదా : భువనేశ్వర్ కుమార్కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
వెబ్ దునియా
టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్లకు బెదిరింపులు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లోని బులంద్షార్ జిల్లా నివాసి రణవీర్ సింగ్ నుంచి రూ. 80 లక్షలకు వీరు భూమిని కొనుగోలు చేశారు. భూమి కొనుగోలుకు సంబంధించి మొత్తం డబ్బును నెట్ బ్యాంకింగ్ ద్వారా బదిలీ చేశారు. అయితే, రణవీర్ వీరి పేరిట భూమిని ట్రాన్స్ఫర్ చేయలేదు.
భువనేశ్వర్కు బెదిరింపులు!సాక్షి
భూవివాదంలో భువనేశ్వర్ కుమార్కు బెదిరింపులుthatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్లకు బెదిరింపులు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లోని బులంద్షార్ జిల్లా నివాసి రణవీర్ సింగ్ నుంచి రూ. 80 లక్షలకు వీరు భూమిని కొనుగోలు చేశారు. భూమి కొనుగోలుకు సంబంధించి మొత్తం డబ్బును నెట్ బ్యాంకింగ్ ద్వారా బదిలీ చేశారు. అయితే, రణవీర్ వీరి పేరిట భూమిని ట్రాన్స్ఫర్ చేయలేదు.
భువనేశ్వర్కు బెదిరింపులు!
భూవివాదంలో భువనేశ్వర్ కుమార్కు బెదిరింపులు
వెబ్ దునియా
ఫుడ్ పాయిజన్: ఆస్పత్రిలో ఆటగాళ్లు.. దక్షిణాఫ్రికా జెర్సీ వేసుకున్న మన్ దీప్ సింగ్!
వెబ్ దునియా
పుడ్ పాయిజన్ కారణంగా, భారత్తో ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్న దక్షిణాఫ్రికా-ఎ జట్టులోని పది మంది ఆటగాళ్లు ఆసుపత్రి పాలయ్యారు. ఆ జట్టు తరఫున ఫీల్డింగ్ చేసేందుకు సబ్ స్టిట్యూట్లు అందుబాటులో లేక, వీడియో అనలిస్ట్ హెండ్రిక్స్ కొయిర్ట్ జెన్ను ఫీల్డింగ్కు దించిన సఫారీ జట్టు, ఆపై మరో ఫీల్డర్ కోసం భారత్-ఎ జట్టును అభ్యర్థించింది. దీంతో ...
10మంది ఆటగాళ్లకు ఫుడ్ పాయిజన్: సౌతాఫ్రికా తరఫున భారత ఫీల్డర్thatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పుడ్ పాయిజన్ కారణంగా, భారత్తో ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్న దక్షిణాఫ్రికా-ఎ జట్టులోని పది మంది ఆటగాళ్లు ఆసుపత్రి పాలయ్యారు. ఆ జట్టు తరఫున ఫీల్డింగ్ చేసేందుకు సబ్ స్టిట్యూట్లు అందుబాటులో లేక, వీడియో అనలిస్ట్ హెండ్రిక్స్ కొయిర్ట్ జెన్ను ఫీల్డింగ్కు దించిన సఫారీ జట్టు, ఆపై మరో ఫీల్డర్ కోసం భారత్-ఎ జట్టును అభ్యర్థించింది. దీంతో ...
10మంది ఆటగాళ్లకు ఫుడ్ పాయిజన్: సౌతాఫ్రికా తరఫున భారత ఫీల్డర్
ఆంధ్రజ్యోతి
స్పిన్తోనే..లంకను కొట్టే చాన్సు!
ఆంధ్రజ్యోతి
టీమిండియా ప్రతాపమంతా భారత ఉపఖండంలోనే అన్నది సాధారణంగా వినిపించే కామెంట్. కానీ గట్టిగా మాట్లాడితే ఉపఖండంలోనే ఉన్న పాకిస్థాన్, శ్రీలంకలో మన వాళ్లు పెద్దగా రాణించింది లేదు. శ్రీలంకలోనైతే ఆరు టెస్ట్ సిరీస్లు ఆడితే అందులో గెలిచింది ఒకే ఒక్క సిరీస్. అది కూడా ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం. ఆ ఆరు సిరీస్ల్లో సగం లంకేయులే గెలిచారు. రెండు ...
3వ ర్యాంక్పై భారత్ గురిప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
టీమిండియా ప్రతాపమంతా భారత ఉపఖండంలోనే అన్నది సాధారణంగా వినిపించే కామెంట్. కానీ గట్టిగా మాట్లాడితే ఉపఖండంలోనే ఉన్న పాకిస్థాన్, శ్రీలంకలో మన వాళ్లు పెద్దగా రాణించింది లేదు. శ్రీలంకలోనైతే ఆరు టెస్ట్ సిరీస్లు ఆడితే అందులో గెలిచింది ఒకే ఒక్క సిరీస్. అది కూడా ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం. ఆ ఆరు సిరీస్ల్లో సగం లంకేయులే గెలిచారు. రెండు ...
3వ ర్యాంక్పై భారత్ గురి
沒有留言:
張貼留言