2015年8月10日 星期一

2015-08-11 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ప్రత్యేక హోదా కోసం నేడు ఏపీ బంద్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్ జరుగుతోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆనాడు రాజ్యసభలో మన్మోహన్‌సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జెట్లీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ...

ప్రత్యేక హోదా కోసం నేడు బంద్...   వెబ్ దునియా
హోదా కోసం నేడు ఏపీ బంద్‌   ఆంధ్రజ్యోతి
నేడు రాష్ట్ర బంద్   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీజేపీ ఆంధ్రా ద్రోహుల పార్టీ   
ఆంధ్రజ్యోతి
''ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇది ఎవరి భిక్షో కాదు. మన హక్కు. పోరాడి సాధించుకుందాం'' అని సినీ నటుడు శివాజీ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కారణాలు వివరిస్తూ ప్రధాని, కేంద్ర హోం మంత్రులకు రాసిన ...

ఆంధ్రాకు ప్రత్యేకహోదా కావాలి.. బంద్‌లో పాల్గొనని వారు ద్రోహులే... శివాజీ   వెబ్ దునియా
'మద్దతు ఇవ్వకుంటే ద్రోహులుగా మిగులుతారు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
2050 నాటికి ఆంధ్రాకు అగ్రస్థానం.. చంద్రబాబు   
వెబ్ దునియా
2050 నాటికి అన్ని ఉత్పత్తి రంగాల్లోనూ దేశం అగ్రస్థానంలో నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. షియామీ సంస్థ భారత్‌లో తయారుచేసిన తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఆయన ఈరోజు విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. షియామీ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ...

బాబు చెప్పారు, జియామీ స్పందించింది: విశాఖలో స్వదేశీ తయారీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ   Oneindia Telugu
చైనా ఇప్పటికే సాధించాల్సింది సాధించింది   ఆంధ్రజ్యోతి
తొలి విదేశీ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించిన చంద్రబాబు   Andhrabhoomi
ప్రజాశక్తి   
Telugu Times (పత్రికా ప్రకటన)   
Telugupopular   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కారణం చంద్రబాబు అసమర్ధతే: సీఆర్, వైసీపీ దీక్షకు సీతారాం ఏచూరి మద్దతు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా కోసం తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ప్రాణాలర్పించిన నేపథ్యంలో రాష్ట్రంలో 'ప్రత్యేకహోదా' అంశంపై ఒక్కసారిగా వేడేక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీలో వైయస్ జగన్ సోమవారం చేపట్టిన దీక్షతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కాస్తంత ఒత్తిడి పెరిగింది. ఏపీకి ప్రత్యేకహోదా ...

పోరాటానికి వామపక్షాల మద్దతు   సాక్షి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..   ఆంధ్రజ్యోతి
మోడీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు : సీతారాం ఏచూరి   ప్రజాశక్తి
Andhrabhoomi   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మునికోటి అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన రఘువీర.. అన్ని పార్టీల నాయకులు హాజరు   
వెబ్ దునియా
ప్రత్యేక హోదా కోసం ఆత్మహుతి చేసుకున్న మునికోటి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం తిరుపతిలో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ చిరంజీవి, పిసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, సీపీఐ నారాయణ, మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి తదితరులు హాజరయ్యారు. కోటి శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళారు. చెన్నై నుంచి సాయంత్రం కోటి మృతదేహం ...

మునికోటికి కన్నీటి వీడ్కోలు   ప్రజాశక్తి
'కోటి'కి కన్నీటి వీడ్కోలు   సాక్షి
లోపల భగభగ మండుతోంది: చిరంజీవి, మునికోటి అంత్యక్రియలకు హాజరు   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
Andhrabhoomi   
అన్ని 27 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మంత్రి లక్ష్మారెడ్డికి కౌంటర్: జడ్చర్లలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని డాక్టర్ కాదంటూ వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను జడ్చర్ల మండల టీఆర్ఎస్ నాయకులు సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కొద్దిసేపు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగింపు చేసిన టీఆర్ఎస్ నేతలు ...

మంత్రి లక్ష్మా రెడ్డి... ఆర్ఎంపీకి ఎక్కువ...! ఎంబిబిఎస్‌కు తక్కువ..!!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇలాగే ఉంటే తొలి స్థానం: కెసిఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ   
Oneindia Telugu
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, 14 నెలల్లో 1150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆ లేఖలో అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండవ స్థానంలో ఉందని ఆయన ...

ఇలాగే ఉంటే మొదటి స్థానం వచ్చినా ఆశ్చర్యం లేదు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


విజయవాడ: ఈరోజు గన్నవరం చేరుకోనున్న ఏపీ సీఎం   
ఆంధ్రజ్యోతి
విజయవాడ,ఆగస్టు10: ఇక నుంచి విజయవాడలో పాలనా దృష్ట్యా వారంలో నాలుగురోజులు పాటు ఉండనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఈరోజు సా.6.30కు గన్నవరం చేరుకోనున్నారు. 7.00 గంటలకు క్యాంప్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. రేపు ఉదయం విజయవాడ రూరల్, గన్నవరం మండలాల్లోని పోలవరం కుడికాలువ పనులను పరిశీలించిన ...

విజయవాడకు చేరుకున్న సిఎం   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


'టూరిజం హబ్ గా విశాఖ'   
సాక్షి
విశాఖపట్టణం: వందలోపు చదరపు గజాలు ఉన్న ఇళ్ల స్థలాలు అన్నింటినీ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈనెల 15న ఆ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని అన్నారు. అదే విధంగా విశాఖపట్టణంలో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ ల కోసం ...

విశాఖలో వెయ్యి ఎకరాల్లో ఎడ్యుకేషన్‌ హబ్‌: మంత్రి అయ్యన్న   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్రిపుల్ ఐటీలో విద్యార్ధిని అనుమానాస్పద మృతి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ...   
Oneindia Telugu
అమరావతి: ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ట్రిపుల్ ఐటీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని వస్మాల్ హాస్టల్‌లో ద్రవపదార్ధం తాగి బలవన్మరణానికి యత్నించింది. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ...

విద్యార్థిని అనుమానాస్పద మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言