Oneindia Telugu
'కాంగ్రెస్ వల్లే ఈ పరిస్థితి'
ఆంధ్రజ్యోతి
చెన్నై, ఆగస్టు 09: మునికోటి ఆత్మహత్య బాధకరమని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీ ప్రజలను కోరారు. ఏపీని ఆదుకునేందుకు ఎన్డీయే సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆదివారం చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఏపీకి ప్రత్యేక ...
ఇవాళ మునికోటి అంత్యక్రియలుNTVPOST
ఇప్పుడు ప్రశ్నించలేను: పవన్సాక్షి
నాడు సమైక్యం కోసం, నేడు హోదా కోసం: మునికోటి బలిదానం, ప్రత్యేక చిచ్చుOneindia Telugu
వెబ్ దునియా
అన్ని 40 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
చెన్నై, ఆగస్టు 09: మునికోటి ఆత్మహత్య బాధకరమని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీ ప్రజలను కోరారు. ఏపీని ఆదుకునేందుకు ఎన్డీయే సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆదివారం చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఏపీకి ప్రత్యేక ...
ఇవాళ మునికోటి అంత్యక్రియలు
ఇప్పుడు ప్రశ్నించలేను: పవన్
నాడు సమైక్యం కోసం, నేడు హోదా కోసం: మునికోటి బలిదానం, ప్రత్యేక చిచ్చు
వెబ్ దునియా
ఆర్థిక కార్యకలాపాలకు నూతన రాజధాని అమరావతి కేంద్రం : చంద్రబాబు
వెబ్ దునియా
ఆర్థిక కార్యకలాపాలకు నూతన రాజధాని అమరావతి కేంద్రం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. ప్రధాని సూచన మేరకు తజకిస్తాన్ రాజధాని దుషన్బే, తుర్కమెనిస్తాన్ రాజధాని అష్గాబట్ను సందర్శించాలని సూచించారు. ఆదివారం రాజధాని నిర్మాణ సలహా సంఘ సభ్యులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
శంకుస్థాపన అయ్యాక రాజధాని నిర్మాణం వేగవంతంసాక్షి
ఏపీ రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సమీక్షఆంధ్రజ్యోతి
ఏపీ రాజధాని సలహా సంఘం సమావేశంప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆర్థిక కార్యకలాపాలకు నూతన రాజధాని అమరావతి కేంద్రం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. ప్రధాని సూచన మేరకు తజకిస్తాన్ రాజధాని దుషన్బే, తుర్కమెనిస్తాన్ రాజధాని అష్గాబట్ను సందర్శించాలని సూచించారు. ఆదివారం రాజధాని నిర్మాణ సలహా సంఘ సభ్యులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
శంకుస్థాపన అయ్యాక రాజధాని నిర్మాణం వేగవంతం
ఏపీ రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష
ఏపీ రాజధాని సలహా సంఘం సమావేశం
సాక్షి
తొక్కిసలాటలో 12మంది మృతి
సాక్షి
దియోగడ్: జార్ఖండ్ లో దేవగడ్ జిల్లా లోని దుర్గా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 12మంది మృతి చెందగా మరో 50మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సావన్ సోమవారం సందర్భంగా అర్ధరాత్రి నుంచి దుర్గామాత ఆలయానికి లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో ఒక్కసారిగా రద్దీ ...
ఝార్ఖండ్ తొక్కిసలాటలో 12 మంది మృతిఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
దియోగడ్: జార్ఖండ్ లో దేవగడ్ జిల్లా లోని దుర్గా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 12మంది మృతి చెందగా మరో 50మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సావన్ సోమవారం సందర్భంగా అర్ధరాత్రి నుంచి దుర్గామాత ఆలయానికి లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో ఒక్కసారిగా రద్దీ ...
ఝార్ఖండ్ తొక్కిసలాటలో 12 మంది మృతి
Oneindia Telugu
ఆ కూటమి వస్తే ఆటవిక రాజ్యమే: ప్రధాని మోడీ
Oneindia Telugu
పాట్నా: బీహార్లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో జేడీ(యు), ఆర్జేడీ కూటమికి అధికారం కట్టబెడితే మళ్లీ ఆటవిక రాజ్యమే వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఆ కూటమిది రాజకీయ అవకాశవాదమని ఆరోపించారు. అయిదేళ్లపాటు పాలించే అవకాశాన్ని ఎన్డీఏ కూటమికి ఇచ్చినట్లయితే బీహార్ అంటే బిమారు(అస్వస్థత) అనే పేరును తొలగించి, అన్ని విధాలా ...
'జంగల్ రాజ్' తిరిగొస్తుందిసాక్షి
'జంగిల్ రాజ్'కు మళ్లీ అవకాశం ఇవ్వొద్దుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: బీహార్లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో జేడీ(యు), ఆర్జేడీ కూటమికి అధికారం కట్టబెడితే మళ్లీ ఆటవిక రాజ్యమే వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఆ కూటమిది రాజకీయ అవకాశవాదమని ఆరోపించారు. అయిదేళ్లపాటు పాలించే అవకాశాన్ని ఎన్డీఏ కూటమికి ఇచ్చినట్లయితే బీహార్ అంటే బిమారు(అస్వస్థత) అనే పేరును తొలగించి, అన్ని విధాలా ...
'జంగల్ రాజ్' తిరిగొస్తుంది
'జంగిల్ రాజ్'కు మళ్లీ అవకాశం ఇవ్వొద్దు
వెబ్ దునియా
జార్ఖండ్లో క్షుద్రపూజలు: ఐదుగురు మహిళల్ని కొట్టి చంపేశారు!
వెబ్ దునియా
జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. క్షుద్రవిద్యలు ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ, జార్ఖండ్లోని రాంచీ జిల్లా కుంజియా గ్రామంలో ఐదుగురు మహిళలను దారుణంగా కొట్టి చంపేశారు. గ్రామంలో ఇటీవల ముగ్గురు యువతులు చనిపోవడం, ఇందుకు చేతబడులే కారణమని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ ఐదుగురు మహిళలను ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి, పదునైన ...
మంత్రగత్తెలని ఐదుగురి హత్యసాక్షి
చేతబడి నెపంతో ఐదుగురు మహిళల హత్యOneindia Telugu
క్షుద్రవిద్యలు నేర్చుకుంటున్నారని ఆరోపణ.. ఐదుగురు మహిళల దారుణ హత్యఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. క్షుద్రవిద్యలు ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ, జార్ఖండ్లోని రాంచీ జిల్లా కుంజియా గ్రామంలో ఐదుగురు మహిళలను దారుణంగా కొట్టి చంపేశారు. గ్రామంలో ఇటీవల ముగ్గురు యువతులు చనిపోవడం, ఇందుకు చేతబడులే కారణమని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ ఐదుగురు మహిళలను ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి, పదునైన ...
మంత్రగత్తెలని ఐదుగురి హత్య
చేతబడి నెపంతో ఐదుగురు మహిళల హత్య
క్షుద్రవిద్యలు నేర్చుకుంటున్నారని ఆరోపణ.. ఐదుగురు మహిళల దారుణ హత్య
సాక్షి
ఆన్లైన్లో 25577 'ఆర్జిత' టికెట్లు
సాక్షి
తిరుమల : శ్రీవేంకటేశ్వర స్వామివారిని అరుదైన ఆర్జిత సేవల్లో దర్శించుకునేందుకు వీలుగా 25,577 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. టీటీడీ వెబ్సైట్ను ఆధునీకరించాక ఈ ...
ఆర్జిత సేవా టికెట్ల కోసం పోటెత్తిన భక్తజనంAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
తిరుమల : శ్రీవేంకటేశ్వర స్వామివారిని అరుదైన ఆర్జిత సేవల్లో దర్శించుకునేందుకు వీలుగా 25,577 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. టీటీడీ వెబ్సైట్ను ఆధునీకరించాక ఈ ...
ఆర్జిత సేవా టికెట్ల కోసం పోటెత్తిన భక్తజనం
Oneindia Telugu
ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి(ఫొటోలు)
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి జరిగింది. ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద ఆదివారం తెల్లవారుఝామున 6 గంటలకు ఈ ఘటన జరిగింది. మాదక ద్రవ్యాల పంపిణీ, వినియోగానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నందుకు తనపై ఈ ఉదయం దాడి జరిగిందని ఆమె ట్వీట్ చేశారు.
మహిళా ఎమ్మెల్యేపై దాడిసాక్షి
ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడిఆంధ్రజ్యోతి
మహిళా ఎమ్మెల్యే పై రాళ్ల దాడిప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి జరిగింది. ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద ఆదివారం తెల్లవారుఝామున 6 గంటలకు ఈ ఘటన జరిగింది. మాదక ద్రవ్యాల పంపిణీ, వినియోగానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నందుకు తనపై ఈ ఉదయం దాడి జరిగిందని ఆమె ట్వీట్ చేశారు.
మహిళా ఎమ్మెల్యేపై దాడి
ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి
మహిళా ఎమ్మెల్యే పై రాళ్ల దాడి
ఆంధ్రజ్యోతి
జస్టిస్ దీపక్ మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
Oneindia Telugu
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్కు ఉరిశిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యక్తిగత భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సమకూర్చారు. బెదిరింపు లేఖపై కేసు నమోదు ...
సుప్రీం జడ్జి దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంఆంధ్రజ్యోతి
దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతెలుగువన్
మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపుసాక్షి
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్కు ఉరిశిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యక్తిగత భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సమకూర్చారు. బెదిరింపు లేఖపై కేసు నమోదు ...
సుప్రీం జడ్జి దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపు
సాక్షి
పల్లెల్లోకి మద్యం మాఫియా..!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మండలం యూనిట్గా మద్యం మాఫియా పల్లెల్లోకి ప్రవేశించేందుకు కొత్త మద్యం విధానం దారులు తెరుస్తోంది. 1993 వరకు ఉమ్మడి ఏపీలో కొనసాగిన సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ పేరు మార్చుకొని గ్రామాలకు చొరబడబోతుంది. గుక్కెడు నీరు కూడా దొరకని పల్లెల్లో సైతం రాత్రి 10 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక ...
గుడుంబా వద్దు, చీప్లిక్కరే ముద్దు: సీఎం కేసీఆర్ (ఫోటోలు)Oneindia Telugu
15 రూపాయలకే మద్యం బాటిల్ప్రజాశక్తి
ఇక చౌక మందు!Andhrabhoomi
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మండలం యూనిట్గా మద్యం మాఫియా పల్లెల్లోకి ప్రవేశించేందుకు కొత్త మద్యం విధానం దారులు తెరుస్తోంది. 1993 వరకు ఉమ్మడి ఏపీలో కొనసాగిన సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ పేరు మార్చుకొని గ్రామాలకు చొరబడబోతుంది. గుక్కెడు నీరు కూడా దొరకని పల్లెల్లో సైతం రాత్రి 10 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక ...
గుడుంబా వద్దు, చీప్లిక్కరే ముద్దు: సీఎం కేసీఆర్ (ఫోటోలు)
15 రూపాయలకే మద్యం బాటిల్
ఇక చౌక మందు!
సాక్షి
యువత చేనేత ధరించాలి!
సాక్షి
సాక్షి, చెన్నై: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆ పథకాల ద్వారా అందే నిధులను చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా చూస్తామని చెప్పారు. తొలి జాతీయ చేనేత దినోత్సవం చెన్నై మద్రాసు యూనివర్సిటీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ...
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవంAndhrabhoomi
జాతీయ చేనేత దినోత్సవంKandireega
ప్రపంచంలో చేనేత వస్ర్తాలకు భారత్ ప్రసిద్ధి: మోదీNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, చెన్నై: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆ పథకాల ద్వారా అందే నిధులను చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా చూస్తామని చెప్పారు. తొలి జాతీయ చేనేత దినోత్సవం చెన్నై మద్రాసు యూనివర్సిటీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ...
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
జాతీయ చేనేత దినోత్సవం
ప్రపంచంలో చేనేత వస్ర్తాలకు భారత్ ప్రసిద్ధి: మోదీ
沒有留言:
張貼留言