సాక్షి
తొక్కిసలాటలో 12మంది మృతి
సాక్షి
దియోగడ్: జార్ఖండ్ లో దేవగడ్ జిల్లా లోని దుర్గా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 12మంది మృతి చెందగా మరో 50మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సావన్ సోమవారం సందర్భంగా అర్ధరాత్రి నుంచి దుర్గామాత ఆలయానికి లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో ఒక్కసారిగా రద్దీ ...
ఝార్ఖండ్ తొక్కిసలాటలో 12 మంది మృతిఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
దియోగడ్: జార్ఖండ్ లో దేవగడ్ జిల్లా లోని దుర్గా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 12మంది మృతి చెందగా మరో 50మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సావన్ సోమవారం సందర్భంగా అర్ధరాత్రి నుంచి దుర్గామాత ఆలయానికి లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో ఒక్కసారిగా రద్దీ ...
ఝార్ఖండ్ తొక్కిసలాటలో 12 మంది మృతి
Oneindia Telugu
ఆ కూటమి వస్తే ఆటవిక రాజ్యమే: ప్రధాని మోడీ
Oneindia Telugu
పాట్నా: బీహార్లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో జేడీ(యు), ఆర్జేడీ కూటమికి అధికారం కట్టబెడితే మళ్లీ ఆటవిక రాజ్యమే వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఆ కూటమిది రాజకీయ అవకాశవాదమని ఆరోపించారు. అయిదేళ్లపాటు పాలించే అవకాశాన్ని ఎన్డీఏ కూటమికి ఇచ్చినట్లయితే బీహార్ అంటే బిమారు(అస్వస్థత) అనే పేరును తొలగించి, అన్ని విధాలా ...
'జంగల్ రాజ్' తిరిగొస్తుందిసాక్షి
'జంగిల్ రాజ్'కు మళ్లీ అవకాశం ఇవ్వొద్దుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: బీహార్లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో జేడీ(యు), ఆర్జేడీ కూటమికి అధికారం కట్టబెడితే మళ్లీ ఆటవిక రాజ్యమే వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఆ కూటమిది రాజకీయ అవకాశవాదమని ఆరోపించారు. అయిదేళ్లపాటు పాలించే అవకాశాన్ని ఎన్డీఏ కూటమికి ఇచ్చినట్లయితే బీహార్ అంటే బిమారు(అస్వస్థత) అనే పేరును తొలగించి, అన్ని విధాలా ...
'జంగల్ రాజ్' తిరిగొస్తుంది
'జంగిల్ రాజ్'కు మళ్లీ అవకాశం ఇవ్వొద్దు
వెబ్ దునియా
జార్ఖండ్లో క్షుద్రపూజలు: ఐదుగురు మహిళల్ని కొట్టి చంపేశారు!
వెబ్ దునియా
జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. క్షుద్రవిద్యలు ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ, జార్ఖండ్లోని రాంచీ జిల్లా కుంజియా గ్రామంలో ఐదుగురు మహిళలను దారుణంగా కొట్టి చంపేశారు. గ్రామంలో ఇటీవల ముగ్గురు యువతులు చనిపోవడం, ఇందుకు చేతబడులే కారణమని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ ఐదుగురు మహిళలను ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి, పదునైన ...
మంత్రగత్తెలని ఐదుగురి హత్యసాక్షి
చేతబడి నెపంతో ఐదుగురు మహిళల హత్యOneindia Telugu
క్షుద్రవిద్యలు నేర్చుకుంటున్నారని ఆరోపణ.. ఐదుగురు మహిళల దారుణ హత్యఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. క్షుద్రవిద్యలు ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ, జార్ఖండ్లోని రాంచీ జిల్లా కుంజియా గ్రామంలో ఐదుగురు మహిళలను దారుణంగా కొట్టి చంపేశారు. గ్రామంలో ఇటీవల ముగ్గురు యువతులు చనిపోవడం, ఇందుకు చేతబడులే కారణమని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ ఐదుగురు మహిళలను ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి, పదునైన ...
మంత్రగత్తెలని ఐదుగురి హత్య
చేతబడి నెపంతో ఐదుగురు మహిళల హత్య
క్షుద్రవిద్యలు నేర్చుకుంటున్నారని ఆరోపణ.. ఐదుగురు మహిళల దారుణ హత్య
Oneindia Telugu
ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి(ఫొటోలు)
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి జరిగింది. ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద ఆదివారం తెల్లవారుఝామున 6 గంటలకు ఈ ఘటన జరిగింది. మాదక ద్రవ్యాల పంపిణీ, వినియోగానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నందుకు తనపై ఈ ఉదయం దాడి జరిగిందని ఆమె ట్వీట్ చేశారు.
మహిళా ఎమ్మెల్యేపై దాడిసాక్షి
ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడిఆంధ్రజ్యోతి
మహిళా ఎమ్మెల్యే పై రాళ్ల దాడిప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి జరిగింది. ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద ఆదివారం తెల్లవారుఝామున 6 గంటలకు ఈ ఘటన జరిగింది. మాదక ద్రవ్యాల పంపిణీ, వినియోగానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నందుకు తనపై ఈ ఉదయం దాడి జరిగిందని ఆమె ట్వీట్ చేశారు.
మహిళా ఎమ్మెల్యేపై దాడి
ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి
మహిళా ఎమ్మెల్యే పై రాళ్ల దాడి
ఆంధ్రజ్యోతి
జస్టిస్ దీపక్ మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
Oneindia Telugu
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్కు ఉరిశిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యక్తిగత భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సమకూర్చారు. బెదిరింపు లేఖపై కేసు నమోదు ...
సుప్రీం జడ్జి దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంఆంధ్రజ్యోతి
దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతెలుగువన్
మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపుసాక్షి
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్కు ఉరిశిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యక్తిగత భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సమకూర్చారు. బెదిరింపు లేఖపై కేసు నమోదు ...
సుప్రీం జడ్జి దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపు
సాక్షి
యువత చేనేత ధరించాలి!
సాక్షి
సాక్షి, చెన్నై: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆ పథకాల ద్వారా అందే నిధులను చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా చూస్తామని చెప్పారు. తొలి జాతీయ చేనేత దినోత్సవం చెన్నై మద్రాసు యూనివర్సిటీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ...
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవంAndhrabhoomi
జాతీయ చేనేత దినోత్సవంKandireega
ప్రపంచంలో చేనేత వస్ర్తాలకు భారత్ ప్రసిద్ధి: మోదీNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, చెన్నై: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆ పథకాల ద్వారా అందే నిధులను చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా చూస్తామని చెప్పారు. తొలి జాతీయ చేనేత దినోత్సవం చెన్నై మద్రాసు యూనివర్సిటీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ...
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
జాతీయ చేనేత దినోత్సవం
ప్రపంచంలో చేనేత వస్ర్తాలకు భారత్ ప్రసిద్ధి: మోదీ
వెబ్ దునియా
ముంబయి వరుస పేలుళ్ళ బాధ్యుడు యెదా యాకూబ్ గుండెపోటుతో మృతి
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల దోషులలో ఒకరైన యెదా యాకూబ్ పాకిస్తాన్లో గుండెపోటుతో మరణించారు. ఆయన చాలా కాలంగా పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ఈ మేరకు సమాచారం అందింది. 1993 వరుస పేలుళ్లలో ఉపయోగించిన ఆర్డీఎక్స్ను రాయ్గఢ్ నుంచి ముంబైకి యెదా యాకుబ్, అతడి సోదరుడు మాజిద్ ఖాన్ తీసుకువచ్చారు.
1993 ముంబై పేలుళ్ల బాధ్యుడు యెదా యాకుబ్ మృతిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల దోషులలో ఒకరైన యెదా యాకూబ్ పాకిస్తాన్లో గుండెపోటుతో మరణించారు. ఆయన చాలా కాలంగా పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ఈ మేరకు సమాచారం అందింది. 1993 వరుస పేలుళ్లలో ఉపయోగించిన ఆర్డీఎక్స్ను రాయ్గఢ్ నుంచి ముంబైకి యెదా యాకుబ్, అతడి సోదరుడు మాజిద్ ఖాన్ తీసుకువచ్చారు.
1993 ముంబై పేలుళ్ల బాధ్యుడు యెదా యాకుబ్ మృతి
వెబ్ దునియా
భార్యను కన్యాదానం చేసిన భర్త...! కట్నకానుకలతో మరో అత్తారింటికి..!!
వెబ్ దునియా
కూతుర్ని కన్యాదానం చేయడం సహజం.. కోడల్ని కన్యాదానం చేయడం విన్నాం.. మరదల్ని కన్యాదానం చేయడం చూశాం.. మేనకోడల్ని కన్యాదానం చేయడం కలిగాం. కానీ భార్యను కన్యాదానం చేయడం ఎక్కడైనా విన్నామా కన్నామా.. జరిగింది మరి.. ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు నమ్మకపోయినా నిజం. ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన ఇది. ఫైజాబాద్కు చెందిన పూల్ చంద్కు చందా ...
భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు..సాక్షి
భార్యకు కన్యాధానం చేసిన భర్త.. ప్రియుడితో వివాహంTeluguwishesh
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కూతుర్ని కన్యాదానం చేయడం సహజం.. కోడల్ని కన్యాదానం చేయడం విన్నాం.. మరదల్ని కన్యాదానం చేయడం చూశాం.. మేనకోడల్ని కన్యాదానం చేయడం కలిగాం. కానీ భార్యను కన్యాదానం చేయడం ఎక్కడైనా విన్నామా కన్నామా.. జరిగింది మరి.. ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు నమ్మకపోయినా నిజం. ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన ఇది. ఫైజాబాద్కు చెందిన పూల్ చంద్కు చందా ...
భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు..
భార్యకు కన్యాధానం చేసిన భర్త.. ప్రియుడితో వివాహం
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల్లో నో ప్రాబ్లమ్స్: అంతా మీడియా సృష్టే.. గవర్నర్
వెబ్ దునియా
ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్తో గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అయితే మీడియానే ఆ రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. మరికాసేపట్లో గవర్నర్ హోంశాఖ మంత్రి ...
మీడియానే సమస్యలు సృష్టిస్తోందంటున్న గవర్నర్News Articles by KSR
తెలుగు రాష్ట్రాల మధ్య ఏలాంటి విభేదాలు లేవు : గవర్నర్ నరసింహన్ప్రజాశక్తి
ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్ఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్తో గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అయితే మీడియానే ఆ రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. మరికాసేపట్లో గవర్నర్ హోంశాఖ మంత్రి ...
మీడియానే సమస్యలు సృష్టిస్తోందంటున్న గవర్నర్
తెలుగు రాష్ట్రాల మధ్య ఏలాంటి విభేదాలు లేవు : గవర్నర్ నరసింహన్
ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్
వెబ్ దునియా
గీత మా అమ్మాయే అంటూ క్యూ కట్టిన తల్లిదండ్రులు.. డీఎన్ఏ రిపోర్టులతో..?
వెబ్ దునియా
మూగ, బధిర యువతి గీత అనే యువతి దాదాపు 13 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ చేరుకుని అక్కడే ఆశ్రయం పొందుతోంది. ఈ నేపథ్యంలో గీత తమ అమ్మాయేనంటూ పలువురు తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. గీత తమ అమ్మాయేనని పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి తల్లిదండ్రులు వచ్చారు. దీంతో తలపట్టుకున్న ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
మూగ, బధిర యువతి గీత అనే యువతి దాదాపు 13 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ చేరుకుని అక్కడే ఆశ్రయం పొందుతోంది. ఈ నేపథ్యంలో గీత తమ అమ్మాయేనంటూ పలువురు తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. గీత తమ అమ్మాయేనని పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి తల్లిదండ్రులు వచ్చారు. దీంతో తలపట్టుకున్న ...
沒有留言:
張貼留言