2015年8月9日 星期日

2015-08-10 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఉగ్రదాడితో దద్ధరిల్లిన ఆప్ఘనిస్థాన్: కారుబాంబు పేలుడు.. 22 మంది మృతి   
వెబ్ దునియా
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాద దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. శనివారం అర్థరాత్రి కుందుజ్ ప్రావిన్స్‌లో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాన్ అబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఓ ఉగ్రవాది ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబాన్ మిలిటెంట్లు ప్రకటించుకున్నారు.
కాబుల్ ఉగ్రవాద దాడి: 50 మంది మృతి   సాక్షి
కాబూల్‌లో పేలిన కారుబాంబు   ప్రజాశక్తి
కాబూల్ పేలుళ్లలో 35మంది దుర్మరణం   Telangana99

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
అంగారకుడు, చంద్రుడిపైకి డ్రోన్లు!   
సాక్షి
వాషింగ్టన్: అంగారక గ్రహం, చంద్రుడు, కొన్ని గ్రహశకలాల పైకి డ్రోన్లను పంపేందుకు నాసా కసరత్తు చేస్తోంది. వాటిపై ఇప్పటిదాకా మిస్టరీగా ఉన్న ప్రదేశాల గుట్టు తేల్చేందుకు ఈ కొత్త తరహా ఆలోచన చేస్తోంది. అంగారకుడిపై పెద్దపెద్ద బిలాల వద్ద చీకటి ప్రదేశాలు ఉన్నాయి. చంద్రుడు, గ్రహశకలాలపై కూడా ఇలాంటి చీకటి ప్రాంతాలున్నాయి. ప్రతికూల పరిస్థితుల ...

అంతరిక్షంలోకి రోబో డ్రోన్లు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
కోపంతో లగ్జరీ కార్లు బద్దలు కొట్టేసుకున్నారు   
సాక్షి
బీజింగ్: ఇద్దరు భార్యభర్తల మధ్య కోపం వస్తే ఏం జరుగుతుంది. ఈమె నాలుగు మాటలంటుంది.. ఆయన మాటలంటాడు. కొంత కోపిష్టి భర్తయితే చేతివాటం చూపిస్తాడు. అదే భార్యకు కోపం ఎక్కువయితే, ఇంట్లో వస్తువులు గాల్లో లేస్తాయి. అవసరం అయితే, భర్తపై రాళ్ల మాదిరి పడతాయి. కానీ, తీవ్ర ఆగ్రహావేశానికి లోనయిన ఇద్దరు చైనా భార్యభర్తలు ఏం చేశారో తెలుసా.
మాకు కోపం వస్తే ఖరీదైన కార్లైనా పచ్చడైపోవాల్సిందే   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
50 కిలోల గంజాయి స్వాధీనం   
సాక్షి
దొరవారిసత్రం: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలో శనివారం జరిగింది. విశాఖ నుంచి చెన్నైకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి తో వెళ్తున్న ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ...

నెల్లూరు: గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాక్‌లోని 'గీత' మా కూతురే, అక్కడికి తీసుకెళ్లండి: ఖమ్మం దంపతుల వినతి   
Oneindia Telugu
ఖమ్మం: చిన్నతనంలోనే తప్పిపోయి పాకిస్థాన్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంటున్న మూగ, చెవిటి యువతి గీత తమ బిడ్డేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జెర కృష్ణయ్య, గోపమ్మ దంపతులు పేర్కొంటున్నారు. జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన జుజ్జర కృష్ణయ్య, గోపమ్మ దంపతులకు ...

పాకిస్తాన్‌లోని గీత మా కూతురే!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
కశ్మీర్ అసెంబ్లీని గుర్తించం: పాక్   
సాక్షి
ఇస్లామాబాద్: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఇస్లామాబాద్‌లో జరగనున్న కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌ను ఆహ్వానించే ప్రసక్తి లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. కశ్మీర్ అసెంబ్లీని చట్టబద్ధమైందిగా తాము గుర్తించట్లేదని, ఆమోదించట్లేదని పేర్కొంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల్లో ...

కాశ్మీర్ స్పీకర్‌ను ఆహ్వానించే ప్రసక్తే లేదు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతి యత్నం   
సాక్షి
తిరుపతి/ తిరుపతి కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రత్యేకహోదా జ్వాల రగిలింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదాకోసం ఓ యువకుడు ఆత్మబలిదానానికి సిద్ధమయ్యాడు. తనువెల్లా అగ్నిజ్వాలల్లో ఆహుతవుతున్నా తెలుగుజాతి వర్ధిల్లాలని,ప్రత్యేకహోదా కల్పించాలని గొంతెత్తి అరిచాడు. పూటకో మాటతో, రోజుకో అబద్ధంతో మభ్యపెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ...

హోదా కోసం ఒంటికి నిప్పు!   Andhrabhoomi
ప్రత్యేకహోదా: కాంగ్రెస్ పోరుసభలో కిరోసిన్ పోసి నిప్పంటించుకున్న యువకుడు   Oneindia Telugu
ప్రత్యేకహోదా ఆందోళన....! నిండు సభలోనే నిప్పు పెట్టుకున్నాడు(Video)   వెబ్ దునియా
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
Kandireega   
అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బంగ్లా బ్లాగర్‌ హత్య   
ప్రజాశక్తి
ఢాకా : లౌకిక బంగ్లాదేశీ బ్లాగర్‌ నీల్‌ హత్యకేసులో ఇస్లామిక్‌ తీవ్రవాదు లుగా అనుమానిస్తున్న నలుగురిపై హత్యాభియోగాలు నమోదు చేశారు. నీల్‌ భార్య ఆశా మోనీ ఖిల్‌గాువ్‌ చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని అన్సార్‌- అల్‌-ఇస్లాం సంస్థకు చెందిన నల్గురు అనుమానిత తీవ్రవాదులపై కేసు పెట్టా మని, అయితే అరెస్టులు ఏమీ జరగలేదని సబ్‌ఇన్‌స్పెక్టర్‌ జహిదూర్‌ ...

బ్లాగర్ హంతకుల కోసం వేట   Namasthe Telangana
బంగ్లాదేశ్ బ్లాగర్ దారుణ హత్య   Oneindia Telugu
మరో బ్లాగర్ దారుణ హత్య   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
అంతరిక్ష కేంద్రంలో మొక్కలు పెంచేస్తున్నారు..   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ మానవుడు తన మనుగడను భూమి నుంచి అంతరిక్షంలోకి తీసుకుపోతున్నాడు. మానవుడు తలచుకోవాలేగానీ నేల, నీరు లేకుండా కూడా మొక్కలు పెంచవచ్చని నిరూపించాడు. తాజాగా అంతరిక్ష స్పేస్ స్టేషన్‌లో సంవత్సరాలుగా ఉంటున్న వ్యోమగాములు అక్కడ ఏకంగా మొక్కలు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
చైనాలో డైనోసార్లు.. 231 గుడ్లు.. అస్థిపంజరం లభ్యం..   
వెబ్ దునియా
ఈ భూమిపై లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉండిన డైనోసార్ల అవశేషాలు ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల అప్పుడప్పుడు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా చైనా దేశంలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లో ఓ ఇంట్లో డైనోసార్ అస్థిపంజరం ఒకటి, 231కి గుడ్ల శిలాజాలలు బయటపడ్డాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని హెయున్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言