2015年8月9日 星期日

2015-08-10 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
'కాంగ్రెస్ వల్లే ఈ పరిస్థితి'   
ఆంధ్రజ్యోతి
చెన్నై, ఆగస్టు 09: మునికోటి ఆత్మహత్య బాధకరమని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీ ప్రజలను కోరారు. ఏపీని ఆదుకునేందుకు ఎన్డీయే సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆదివారం చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఏపీకి ప్రత్యేక ...

ఇవాళ మునికోటి అంత్యక్రియలు   NTVPOST
ఇప్పుడు ప్రశ్నించలేను: పవన్   సాక్షి
నాడు సమైక్యం కోసం, నేడు హోదా కోసం: మునికోటి బలిదానం, ప్రత్యేక చిచ్చు   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 40 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆర్థిక కార్యకలాపాలకు నూతన రాజధాని అమరావతి కేంద్రం : చంద్రబాబు   
వెబ్ దునియా
ఆర్థిక కార్యకలాపాలకు నూతన రాజధాని అమరావతి కేంద్రం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. ప్రధాని సూచన మేరకు తజకిస్తాన్‌ రాజధాని దుషన్‌బే, తుర్కమెనిస్తాన్‌ రాజధాని అష్గాబట్‌ను సందర్శించాలని సూచించారు. ఆదివారం రాజధాని నిర్మాణ సలహా సంఘ సభ్యులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
శంకుస్థాపన అయ్యాక రాజధాని నిర్మాణం వేగవంతం   సాక్షి
ఏపీ రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష   ఆంధ్రజ్యోతి
ఏపీ రాజధాని సలహా సంఘం సమావేశం   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
పల్లెల్లోకి మద్యం మాఫియా..!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మండలం యూనిట్‌గా మద్యం మాఫియా పల్లెల్లోకి ప్రవేశించేందుకు కొత్త మద్యం విధానం దారులు తెరుస్తోంది. 1993 వరకు ఉమ్మడి ఏపీలో కొనసాగిన సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ పేరు మార్చుకొని గ్రామాలకు చొరబడబోతుంది. గుక్కెడు నీరు కూడా దొరకని పల్లెల్లో సైతం రాత్రి 10 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక ...

గుడుంబా వద్దు, చీప్‌లిక్కరే ముద్దు: సీఎం కేసీఆర్ (ఫోటోలు)   Oneindia Telugu
15 రూపాయలకే మద్యం బాటిల్   ప్రజాశక్తి
ఇక చౌక మందు!   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆన్‌లైన్‌లో 25577 'ఆర్జిత' టికెట్లు   
సాక్షి
తిరుమల : శ్రీవేంకటేశ్వర స్వామివారిని అరుదైన ఆర్జిత సేవల్లో దర్శించుకునేందుకు వీలుగా 25,577 టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. టీటీడీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించాక ఈ ...

ఆర్జిత సేవా టికెట్ల కోసం పోటెత్తిన భక్తజనం   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఖతం కావాలి టీఆర్‌ఎస్‌ ముఖ్యులతో సీఎం కేసీఆర్‌!   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీతోనే కుస్తీ పట్టాల్సి ఉంటుందని గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడినట్లు తెలిసింది. తెలంగాణలో టీడీపీ ఇప్పటికే నిర్వీర్యమైందని పేర్కొన్నట్లు తెలిసింది. శనివారం కరీంనగర్‌ జిల్లా పర్యటనలో ఆయన కొందరు ముఖ్య నేతల వద్ద ఈ వ్యాఖ్యలు ...

రాబోవు రోజుల్లో...! కాబోవు ప్రత్యర్థి కాంగ్రెస్...!! పని పట్టండి... ఖాళీ చేయండి... కేసీఆర్   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబు ఎన్ని ప్రత్యేకహోదాలు తెచ్చారో, పవన్ కళ్యాణ్ మాట్లాడరేం: రోజా   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్నో స్పెషల్ స్టేటస్‌లు వచ్చాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం ఎద్దేవా చేశారు. ఇసుక మాఫియాలో స్పెషల్ స్టేటస్, లిక్కర్ మాఫియాలో స్పెషల్ స్టేటస్, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో స్పెషల్ స్టేటస్ తెచ్చారన్నారు. అలాగే, ఓటుకు నోటు కేసులోనూ ...

పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు: రోజా ప్రశ్న   వెబ్ దునియా
బాబు హయాంలో అన్ని 'స్పెషల్ స్టేటస్ లే'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారు   
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి చెప్పారు. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా సాధ్యం కాదనడం ప్రజలను వంచించడమేనని ఆయన అన్నారు. కేబినెట్ నిర్ణయం ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని చెప్పారు. టీడీపీ ...

ఉద్యోగులపై దత్తాత్రేయ, నిధులిస్తున్నా రెచ్చగొడ్తారా: బాబుపై సోము వీర్రాజు ...   Oneindia Telugu
ప్రత్యేక హోదా రాదని చెప్పడం ప్రజల్ని మోసం చేయడమే: రఘువీరా   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
బాబు సర్వేతో టెన్షన్‌.. టెన్షన్‌ ఏ ఇద్దరు కలిసినా ర్యాంకులపైనే చర్చ!   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, ఆగస్ట్‌ 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేయించి సీఎం చంద్రబాబు ఇచ్చిన ర్యాంకింగ్స్‌ వారిలో టెన్షన్‌ పెంచాయి. ఈ ర్యాంకింగ్స్‌ చేతికి అందిన తర్వాత ఏ ఇద్దరు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు కలిసినా వారి మధ్య ఈ అంశమే చర్చకు వస్తోంది. ర్యాంక్‌ తక్కువ వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ...


ఇంకా మరిన్ని »   


మహిళలతో నగ్నంగా క్షుద్రపూజలు: ముగ్గురి అరెస్ట్   
Oneindia Telugu
వరంగల్: క్షుద్రపూజలు నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్‌లోని గిరిప్రసాద్‌నగర్ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన ముగ్గురు మహిళల ఇటీవల కాలంలో అందంగా, బలంగా, పొడవైన వెంట్రుకలతో ఉన్న మహిళలకు గాలం వేసి వారిని క్షుద్రపూజల కోసం ఉపయోగిస్తున్నారు. శనివారం రాత్రి కూడా ఓ ...

వరంగల్: క్షుద్రపూజల నుంచి తప్పించుకున్న యవతులు   ఆంధ్రజ్యోతి
యువతిని నగ్నం చేసి పూజలు-మహిళల అరెస్టు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


కర్నూలు: రాయలసీమకు తక్షణమే రూ.1000 కోట్లు ఇవ్వాలి: మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌   
ఆంధ్రజ్యోతి
కర్నూలు, ఆగస్టు 07: ఈ నెల 11న జరిగే ఏపీ బంద్‌కు రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతిస్తుందని మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ అన్నారు. రాయలసీమ కరువు నివారణకు తక్షణమే రూ.1000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాలపై తప్పుడు లెక్కలు చూపిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోరా? అని టీజీ ప్రశ్నించారు.

ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言