2015年8月9日 星期日

2015-08-10 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
పల్లెల్లోకి మద్యం మాఫియా..!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మండలం యూనిట్‌గా మద్యం మాఫియా పల్లెల్లోకి ప్రవేశించేందుకు కొత్త మద్యం విధానం దారులు తెరుస్తోంది. 1993 వరకు ఉమ్మడి ఏపీలో కొనసాగిన సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ పేరు మార్చుకొని గ్రామాలకు చొరబడబోతుంది. గుక్కెడు నీరు కూడా దొరకని పల్లెల్లో సైతం రాత్రి 10 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక ...

గుడుంబా వద్దు, చీప్‌లిక్కరే ముద్దు: సీఎం కేసీఆర్ (ఫోటోలు)   Oneindia Telugu
15 రూపాయలకే మద్యం బాటిల్   ప్రజాశక్తి
ఇక చౌక మందు!   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భారత్‌, శ్రీలంక సన్నాహక మ్యాచ్‌ డ్రా   
ఆంధ్రజ్యోతి
కొలంబో: శ్రీలంకతో మూడు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు పర్యాటక టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌ లభించింది. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్‌ లెవెన్‌తో ఏకైక వామప్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆకట్టుకుంది. చివరి రోజైన శనివారం.. ఓవర్‌నైట్‌ స్కోరు 112/3తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ మరో 68 రన్స్‌ జోడించి 180 పరుగుల వద్ద ఆలౌటైంది. పుజారా (31) ...

ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా   ప్రజాశక్తి
భారత బౌలర్లు భళా.. కుప్పకూలిన లంక   సాక్షి
ఇశాంత్‌కు ఐదు వికెట్లు   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
వెళ్లాలి... 'మన రాకెట్' పైపైకి...   
సాక్షి
అందని ద్రాక్షగా ఉన్న 'ప్రపంచ' పతకాన్ని సాధించాలనే పట్టుదలతో సైనా నెహ్వాల్... వరుసగా మూడోసారి అద్బుతం చేయాలనే లక్ష్యంతో పీవీ సింధు... 32 ఏళ్ల పురుషుల సింగిల్స్ విభాగంలో పతక నిరీక్షణకు తెరదించాలనే ఆశయంతో శ్రీకాంత్, కశ్యప్... మళ్లీ విజయాలబాట పట్టాలనే సంకల్పంతో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప... ఇలా ప్రతి ఒక్కరూ తమదైన ముద్ర చూపించాలనే ...

ప్రపంచ సవాల్‌కు సై   ఆంధ్రజ్యోతి
సవాల్‌కు సై..   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆర్మీ శిక్షణకు వెళ్లిన ధోనీ   
సాక్షి
న్యూఢిల్లీ: భారత టి-20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ శిక్షణకు వెళ్లాడు. గతంలో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదా పొందిన ధోనీ.. ప్రస్తుతం ఆగ్రాలోని ఎలైట్ పారా రెజిమెంట్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణ తీసుకుంటానంటూ ఇటీవల ధోనీ ఆర్మీ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో వారు అనుమతించారు. ఆగ్రాలోని పారా ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఆహా... 'ఏ'మి ఆడారు   
సాక్షి
చెన్నై: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 'ఎ' జట్టు... ముక్కోణపు వన్డే సిరీస్‌లో బోణి చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (122 బంతుల్లో130; 16 ఫోర్లు, 1 సిక్స్), ఉన్ముక్త్ చంద్ (94 బంతుల్లో 90; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా 'ఎ'పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ...

శతక్కొట్టిన మయాంక్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నీటిలోని హైడ్రోజన్‌ను ఇంధనంగా మార్చే పరికరం   
ఆంధ్రజ్యోతి
పంజాగుట్ట/హైదరాబాద్‌, ఆగస్టు 8: సంప్రదాయేతర ఇంధన వనరులనుపై అధ్యయనాల్లో భాగంగా హైడ్రోజన్‌ వాయువును శక్తి వనరుగా మార్చుడంపైనా పరిశోధనలు సాగుతున్నాయి. హైడ్రోజన్‌ను గాలిలో నుంచి సేకరించి సిలిండర్లలో భద్రపరిచి ఉపయోగించుకోవచ్చు. కానీ ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అయితే నీటిలోని ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ను విడగొట్టి కూడా హైడ్రోజన్‌ను ...

నీటితో నడిచే కారు...సత్తాచాటిన తెలుగోడు   NTVPOST
హైడ్రోజన్‌తో డబుల్ మైలేజ్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్నేహ, బిందు... 418 పరుగులు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర క్రికెట్ సంఘం సీనియర్ మహిళల టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. వన్డే మ్యాచ్‌లో విశాఖ క్రికెటర్లు స్నేహదీప్తి (104 బంతుల్లో 209), హిమబిందు (132 బంతుల్లో 223 పరుగులు) డబుల్ సెంచరీలు సాధించారు. ఈ ఇద్ద రూ కలిసి ఏకంగా 418 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ ఇద్దరి సంచలన బ్యాటింగ్‌తో... ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ ...

ఒకే వన్డేలో ఇద్దరు 'డబుల్‌' చెలరేగిన స్నేహ, బిందు   ఆంధ్రజ్యోతి
బౌలర్లను ఉతికి ఆరేసింది... ! వన్డేలో ట్రిపుల్ సెంచురీ..!! 350 పరుగులు   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


అణ్వస్త్రాలకు జపాన్‌ దూరం : అబె   
ప్రజాశక్తి
నాగసాకి: 1945 ఆగస్టు 9న నాగసాకిపై జరిగిన అణు బాంబుదాడికి 70 ఏళ్లు అయిన సందర్భంగా జపాన్‌ ప్రధాని షింజో అబే ఆదివారం నాడు ఇక్కడి పీస్‌ పార్కులో అమరుల స్మృతి వద్ద పుష్ప గుచ్ఛముంచి నివాళులర్పించారు. ఆనాటి అణు బాంబు దాడిలో 74వేల మంది అమాయక పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం పీస్‌ పార్కులో గంట మోగగానే అమెరికా రాయబారి ...

'నాగసాకి' మృతులకు జపాన్ ఘన నివాళి   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


దక్షిణాఫ్రికా 'ఎ'పై భారత్ 'ఎ' ఘన విజయం   
Andhrabhoomi
చెన్నై, ఆగస్టు 9: పరిమిత ఓవర్ల ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నీలో భాగంగా ఆదివారం ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 'ఎ' ఎనిమిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా 'ఎ'ను చిత్తుచేసింది. మాయాంక్ అగర్వాల్ సెంచరీతో రాణించగా, కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్ 90 పరుగులు చేసి భారత్‌కు సునాయాస విజయాన్ని అందించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
కంగారూలు ఖతం!   
సాక్షి
ఆట మొదలుపెడితే ప్రత్యర్థి మీద జాలి చూపరు... అవకాశం వస్తే ఎలాంటి మ్యాచ్‌నైనా ఒంటిచేత్తో ఎగురేసుకుపోతారు... వెనుకబడిన ప్రతిసారీ కొదమ సింహాల్లా దూసుకొస్తారు... అలాంటి కంగారూలు ఈసారి పూర్తిగా చతికిలపడ్డారు. ప్రత్యర్థి ఎవరైనా... మైదానంలో నిర్దయగా పోరాటం చేసే ఆస్ట్రేలియన్లు నాలుగో టెస్టులో ఇంగ్లండ్ బౌలింగ్ దెబ్బకు మాత్రం తోక ...

యాషెన్ ఇంగ్లండ్‌దే   ప్రజాశక్తి
ఓటమి కోరల్లో కంగారూలు   ఆంధ్రజ్యోతి
మూడు పడితే మటాష్   Namasthe Telangana
thatsCricket Telugu   
అన్ని 24 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言