2015年8月8日 星期六

2015-08-09 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
జార్ఖండ్‌లో క్షుద్రపూజలు: ఐదుగురు మహిళల్ని కొట్టి చంపేశారు!   
వెబ్ దునియా
జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. క్షుద్రవిద్యలు ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ, జార్ఖండ్‌లోని రాంచీ జిల్లా కుంజియా గ్రామంలో ఐదుగురు మహిళలను దారుణంగా కొట్టి చంపేశారు. గ్రామంలో ఇటీవల ముగ్గురు యువతులు చనిపోవడం, ఇందుకు చేతబడులే కారణమని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ ఐదుగురు మహిళలను ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి, పదునైన ...

మంత్రగత్తెలని ఐదుగురి హత్య   సాక్షి
రాంచీలో ఐదుగురు మహిళల దారుణ హత్య   ప్రజాశక్తి
చేతబడి నెపంతో ఐదుగురు మహిళల హత్య   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విషమంగా రాష్ట్రపతి భార్య ఆరోగ్యం: ఢిల్లీలో చికిత్స   
Oneindia Telugu
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స్ పొందుతున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమెను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. President Pranab Mukherjee's Wife Admitted to Hospital: Sources.
రాష్ట్రపతి సతీమణి పరిస్థితి విషమం   ఆంధ్రజ్యోతి
రాష్టప్రతి భార్య ఆరోగ్య పరిస్థితి విషమం   Andhrabhoomi
రాష్ట్రపతి ప్రణబ్ భార్య ఆరోగ్యం విషమం..!   తెలుగువన్
News Articles by KSR   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కుటిల వ్యూహాలకు అసెంబ్లీని వేదికగా మార్చొద్దు   
సాక్షి
ప్రజా సమస్యలను చర్చించకుండా సభను దారి తప్పించే కుటిల వ్యూహాలకు శాసన సభను వేదికగా మార్చొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావులకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశాన్ని ఈనెల 11వ తేదీన ...

చంద్రబాబుకు జగన్ ఘాటు లేఖ: ప్రత్యేక హోదాపై యనమల   Oneindia Telugu
చంద్రబాబు, కోడెలకు జగన్ ఘాటు లేఖ: ఢిల్లీలో దీక్ష చేసే రోజే సమావేశమా?   వెబ్ దునియా
కుటిల వ్యూహాలకు అసెంబ్లీని వేదికగా మార్చొద్దు సీఎం చంద్రబాబు, స్పీకర్‌ కోడెలకు ...   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉంది'   
సాక్షి
విశాఖ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మిత్రపక్షాలు ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామంటే నిండేది తమ జేబులే కదా?అని చమత్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చారిత్మాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు యనమల పేర్కొన్నారు. ఎర్రచందనం వల్ల ...

ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉంది ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు   ఆంధ్రజ్యోతి
ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందట.. చెప్పేది యనమల!   వెబ్ దునియా
ఏపీ విజన్‌ను ప్రతిబింబించేలా పంద్రాగస్టు వేడుకలు : మంత్రి యనమల   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ప్రజావాణిని ఢిల్లీలో వినిపిస్తాం'   
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశంపై ప్రజావాణిని ఈనెల 10 తేదీన ఢిల్లీలో వినిపిస్తామని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా అనేది ఏపీకి లభించిన హక్కు అని ఆయన పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన బొత్స.. ఏపీకి ప్రత్యేక హోదాపై ఎన్డీఏ ప్రభుత్వం మాటమార్చిందన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం ...

నోరు మెదపలేదు: హోదాపై కేంద్రమంత్రులను ఏకేసిన బొత్స   Oneindia Telugu
జగన్ దీక్షకు సీపీఎం, సీపీఐ మద్దతు‌: వైసీపీ నేత బొత్స   ఆంధ్రజ్యోతి
ప్రత్యేక హోదాపై ప్రజావాణిని ఢిల్లీలో వినిపిస్తాం: బొత్స   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


యాకూబ్‌ కేసులో కథనాలు.. చానెళ్లకు షోకాజ్‌   
ఆంధ్రజ్యోతి
యాకూబ్‌ మెమన్‌ ఉరిశిక్ష సంబంధిత కథనాలకు సంబంధించి అభ్యంతరకర అంశాలున్నట్లు ఆరోపిస్తూ మూడు ప్రముఖ వార్తా చానెళ్లకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ షోకాజ్‌ నోటీసు జారీచేసింది. అవి ప్రసారం చేసిన అంశాల్లో కొన్ని కార్యక్రమ నియమావళికి విరుద్ధంగా ఉన్నందున సంజాయిషీ ఇవ్వాలని మంత్రిత్వశాఖలోని ఎలకా్ట్రనిక్‌ మీడియా పర్యవేక్షణ కేంద్రం ...

యాకూబ్ మెమన్ ఉరి కవరేజిపై 3న్యూస్ చానళ్లకు నోటీసులు   Andhrabhoomi
మూడు ఛానళ్లకు షోకాజ్‌ నోటీస్‌   ప్రజాశక్తి
మెమన్‌పై మూడు చానళ్లకు షోకాజ్ నోటీసులు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జస్టిస్ దీపక్ మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యక్తిగత భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సమకూర్చారు. బెదిరింపు లేఖపై కేసు నమోదు ...

సుప్రీం జడ్జి దీపక్‌మిశ్రాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం   ఆంధ్రజ్యోతి
జస్టిస్ మిశ్రా సెక్యూరిటీని బలోపేతం చేయండి   Andhrabhoomi
దీపక్‌మిశ్రాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం   తెలుగువన్
సాక్షి   
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదు: సుజనా   
సాక్షి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఉంటుందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఆయన శనివారం కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో మెగా వైద్య, ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఈ నెల 11న జరిగే బంద్ లో టీడీపీ పాల్గొనదని తెలిపారు ...

సమస్యలు మీడియా సృష్టే: ఢిల్లీలో గవర్నర్, హోదాపై తేల్చేసిన సుజనా   Oneindia Telugu
ప్రత్యేక హోదాపై అప్పటివరకు ఆగాల్సిందే.. ప్యాకేజీ కన్ఫామ్: సుజనా   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రేవంత్ రెడ్డి వర్సెస్ లక్ష్మారెడ్డి: మంత్రి మున్నాభాయ్ ఎంబిబిఎస్   
Oneindia Telugu
మహబూబ్‌నగర్: మున్నాభాయ్‌ తరహాలో డాక్టర్‌ పట్టా పొందారంటూ తెలుగుదేశం పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు మండల కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ...

*మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం   సాక్షి
మంత్రి లక్ష్మారెడ్డి మున్నాభాయ్ MBBS?   NTVPOST
డాక్టర్‌ లక్ష్మారెడ్డి, బీహెచ్‌ఎంఎస్‌.. చదివింది ఎప్పుడు? ఎక్కడ? టి-మంత్రి ...   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
Telugupopular   
Teluguwishesh   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
కష్టాలంటే సోనియాకు రాహుల్ కు తెలుసా?   
తెలుగువన్
లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ తను కేవలం మానవత్వంతో లలిత్ మోదీ భార్య క్యాన్సర్ తో బాధ పడుతున్న నేపథ్యంలో ఆమెకు సహాయం చేశానని.. అంతే కాని వేరే ఉద్దేశం లేదని.. అది కూడా మోడీకి వీసా ...

నాటకాలాడడంలో నేర్పరి   సాక్షి
పేపర్‌పై రాసుకొని: సోనియాకు స్మృతి ఇరానీ ఘాటుగా   Oneindia Telugu
కష్టాలేమిటో మీకు తెలుసా?   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి   
వెబ్ దునియా   
అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言