Oneindia Telugu
విషమంగా రాష్ట్రపతి భార్య ఆరోగ్యం: ఢిల్లీలో చికిత్స
Oneindia Telugu
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స్ పొందుతున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమెను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. President Pranab Mukherjee's Wife Admitted to Hospital: Sources.
రాష్ట్రపతి సతీమణి పరిస్థితి విషమంఆంధ్రజ్యోతి
రాష్టప్రతి భార్య ఆరోగ్య పరిస్థితి విషమంAndhrabhoomi
రాష్ట్రపతి ప్రణబ్ భార్య ఆరోగ్యం విషమం..!తెలుగువన్
News Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స్ పొందుతున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమెను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. President Pranab Mukherjee's Wife Admitted to Hospital: Sources.
రాష్ట్రపతి సతీమణి పరిస్థితి విషమం
రాష్టప్రతి భార్య ఆరోగ్య పరిస్థితి విషమం
రాష్ట్రపతి ప్రణబ్ భార్య ఆరోగ్యం విషమం..!
వెబ్ దునియా
జార్ఖండ్లో క్షుద్రపూజలు: ఐదుగురు మహిళల్ని కొట్టి చంపేశారు!
వెబ్ దునియా
జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. క్షుద్రవిద్యలు ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ, జార్ఖండ్లోని రాంచీ జిల్లా కుంజియా గ్రామంలో ఐదుగురు మహిళలను దారుణంగా కొట్టి చంపేశారు. గ్రామంలో ఇటీవల ముగ్గురు యువతులు చనిపోవడం, ఇందుకు చేతబడులే కారణమని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ ఐదుగురు మహిళలను ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి, పదునైన ...
రాంచీలో ఐదుగురు మహిళల దారుణ హత్యప్రజాశక్తి
మంత్రగత్తెలని ఐదుగురి హత్యసాక్షి
చేతబడి నెపంతో ఐదుగురు మహిళల హత్యOneindia Telugu
ఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. క్షుద్రవిద్యలు ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ, జార్ఖండ్లోని రాంచీ జిల్లా కుంజియా గ్రామంలో ఐదుగురు మహిళలను దారుణంగా కొట్టి చంపేశారు. గ్రామంలో ఇటీవల ముగ్గురు యువతులు చనిపోవడం, ఇందుకు చేతబడులే కారణమని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ ఐదుగురు మహిళలను ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి, పదునైన ...
రాంచీలో ఐదుగురు మహిళల దారుణ హత్య
మంత్రగత్తెలని ఐదుగురి హత్య
చేతబడి నెపంతో ఐదుగురు మహిళల హత్య
యాకూబ్ కేసులో కథనాలు.. చానెళ్లకు షోకాజ్
ఆంధ్రజ్యోతి
యాకూబ్ మెమన్ ఉరిశిక్ష సంబంధిత కథనాలకు సంబంధించి అభ్యంతరకర అంశాలున్నట్లు ఆరోపిస్తూ మూడు ప్రముఖ వార్తా చానెళ్లకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ షోకాజ్ నోటీసు జారీచేసింది. అవి ప్రసారం చేసిన అంశాల్లో కొన్ని కార్యక్రమ నియమావళికి విరుద్ధంగా ఉన్నందున సంజాయిషీ ఇవ్వాలని మంత్రిత్వశాఖలోని ఎలకా్ట్రనిక్ మీడియా పర్యవేక్షణ కేంద్రం ...
యాకూబ్ మెమన్ ఉరి కవరేజిపై 3న్యూస్ చానళ్లకు నోటీసులుAndhrabhoomi
మూడు ఛానళ్లకు షోకాజ్ నోటీస్ప్రజాశక్తి
మెమన్పై మూడు చానళ్లకు షోకాజ్ నోటీసులుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
యాకూబ్ మెమన్ ఉరిశిక్ష సంబంధిత కథనాలకు సంబంధించి అభ్యంతరకర అంశాలున్నట్లు ఆరోపిస్తూ మూడు ప్రముఖ వార్తా చానెళ్లకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ షోకాజ్ నోటీసు జారీచేసింది. అవి ప్రసారం చేసిన అంశాల్లో కొన్ని కార్యక్రమ నియమావళికి విరుద్ధంగా ఉన్నందున సంజాయిషీ ఇవ్వాలని మంత్రిత్వశాఖలోని ఎలకా్ట్రనిక్ మీడియా పర్యవేక్షణ కేంద్రం ...
యాకూబ్ మెమన్ ఉరి కవరేజిపై 3న్యూస్ చానళ్లకు నోటీసులు
మూడు ఛానళ్లకు షోకాజ్ నోటీస్
మెమన్పై మూడు చానళ్లకు షోకాజ్ నోటీసులు
Oneindia Telugu
ఢిల్లీలో సోనియాతో ఓయూ విద్యార్ధులు భేటీ: కేసీఆర్ జిల్లాకో ఉద్యోగం కూడా ఇవ్వలేదు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భేటి ముగిసింది. సోనియా గాంధీతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు, ఓయూ విద్యార్ధులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేసీఆర్ పాలన, విద్యార్థుల సమస్యలపై వివరించారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ ...
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు మా సంపూర్ణ మద్దతు : ఓయూ ...ఆంధ్రజ్యోతి
సోనియా, రాహుల్తో ఓయూ విద్యార్థుల భేటీAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భేటి ముగిసింది. సోనియా గాంధీతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు, ఓయూ విద్యార్ధులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేసీఆర్ పాలన, విద్యార్థుల సమస్యలపై వివరించారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ ...
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు మా సంపూర్ణ మద్దతు : ఓయూ ...
సోనియా, రాహుల్తో ఓయూ విద్యార్థుల భేటీ
ఆంధ్రజ్యోతి
జస్టిస్ దీపక్ మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
Oneindia Telugu
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్కు ఉరిశిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యక్తిగత భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సమకూర్చారు. బెదిరింపు లేఖపై కేసు నమోదు ...
సుప్రీం జడ్జి దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంఆంధ్రజ్యోతి
జస్టిస్ మిశ్రా సెక్యూరిటీని బలోపేతం చేయండిAndhrabhoomi
దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతెలుగువన్
సాక్షి
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్కు ఉరిశిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యక్తిగత భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సమకూర్చారు. బెదిరింపు లేఖపై కేసు నమోదు ...
సుప్రీం జడ్జి దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
జస్టిస్ మిశ్రా సెక్యూరిటీని బలోపేతం చేయండి
దీపక్మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
సాక్షి
కష్టాలంటే సోనియాకు రాహుల్ కు తెలుసా?
తెలుగువన్
లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ తను కేవలం మానవత్వంతో లలిత్ మోదీ భార్య క్యాన్సర్ తో బాధ పడుతున్న నేపథ్యంలో ఆమెకు సహాయం చేశానని.. అంతే కాని వేరే ఉద్దేశం లేదని.. అది కూడా మోడీకి వీసా ...
నాటకాలాడడంలో నేర్పరిసాక్షి
కష్టాలేమిటో మీకు తెలుసా?Andhrabhoomi
పేపర్పై రాసుకొని: సోనియాకు స్మృతి ఇరానీ ఘాటుగాOneindia Telugu
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగువన్
లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ తను కేవలం మానవత్వంతో లలిత్ మోదీ భార్య క్యాన్సర్ తో బాధ పడుతున్న నేపథ్యంలో ఆమెకు సహాయం చేశానని.. అంతే కాని వేరే ఉద్దేశం లేదని.. అది కూడా మోడీకి వీసా ...
నాటకాలాడడంలో నేర్పరి
కష్టాలేమిటో మీకు తెలుసా?
పేపర్పై రాసుకొని: సోనియాకు స్మృతి ఇరానీ ఘాటుగా
ఆంధ్రజ్యోతి
నవీద్ ఇల్లెక్కడో తెలిసింది
ఆంధ్రజ్యోతి
ఫైసలాబాద్/శ్రీనగర్, ఆగస్టు 8: వీధి నంబరు 3, రఫీక్ కాలనీ, గులాం మహ్మదాబాద్, ఫైసలాబాద్... సరిహద్దులు దాటి కశ్మీర్లో ప్రవేశించి ఉధంపూర్లో బీఎస్ఎఫ్ వాహనశ్రేణిపై దాడిచేసి పట్టుబడిన లష్కరే తాయిబా ఉగ్రవాది మహ్మద్ నవీద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ పాకిస్థాన్ దేశీయుడేనని చెప్పే బలమైన ఆధారమిదే. పైన పేర్కొన్న చిరునామాలోనే నవీద్ తండ్రి మహ్మద్ ...
వాడు.. మావాడు కాదు!సాక్షి
మావాడు కాదుAndhrabhoomi
పాక్ తీవ్రవాది మహ్మద్ నవీద్ ఇంటి ఫొటోలు వెల్లడిTelugupopular
వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఫైసలాబాద్/శ్రీనగర్, ఆగస్టు 8: వీధి నంబరు 3, రఫీక్ కాలనీ, గులాం మహ్మదాబాద్, ఫైసలాబాద్... సరిహద్దులు దాటి కశ్మీర్లో ప్రవేశించి ఉధంపూర్లో బీఎస్ఎఫ్ వాహనశ్రేణిపై దాడిచేసి పట్టుబడిన లష్కరే తాయిబా ఉగ్రవాది మహ్మద్ నవీద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ పాకిస్థాన్ దేశీయుడేనని చెప్పే బలమైన ఆధారమిదే. పైన పేర్కొన్న చిరునామాలోనే నవీద్ తండ్రి మహ్మద్ ...
వాడు.. మావాడు కాదు!
మావాడు కాదు
పాక్ తీవ్రవాది మహ్మద్ నవీద్ ఇంటి ఫొటోలు వెల్లడి
సాక్షి
యువత చేనేత ధరించాలి!
సాక్షి
సాక్షి, చెన్నై: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆ పథకాల ద్వారా అందే నిధులను చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా చూస్తామని చెప్పారు. తొలి జాతీయ చేనేత దినోత్సవం చెన్నై మద్రాసు యూనివర్సిటీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ...
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవంAndhrabhoomi
మోడీ వేడుకకు జయ మిస్: కారణం అదేనా?Oneindia Telugu
జయలలిత ఆరోగ్యం కుదుటపడలేదా?: చేనేత కొనుగోళ్లు పెరగాలని మోడీ పిలుపు!వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Kandireega
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, చెన్నై: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆ పథకాల ద్వారా అందే నిధులను చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా చూస్తామని చెప్పారు. తొలి జాతీయ చేనేత దినోత్సవం చెన్నై మద్రాసు యూనివర్సిటీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ...
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
మోడీ వేడుకకు జయ మిస్: కారణం అదేనా?
జయలలిత ఆరోగ్యం కుదుటపడలేదా?: చేనేత కొనుగోళ్లు పెరగాలని మోడీ పిలుపు!
వెబ్ దునియా
ముంబయి వరుస పేలుళ్ళ బాధ్యుడు యెదా యాకూబ్ గుండెపోటుతో మృతి
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల దోషులలో ఒకరైన యెదా యాకూబ్ పాకిస్తాన్లో గుండెపోటుతో మరణించారు. ఆయన చాలా కాలంగా పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ఈ మేరకు సమాచారం అందింది. 1993 వరుస పేలుళ్లలో ఉపయోగించిన ఆర్డీఎక్స్ను రాయ్గఢ్ నుంచి ముంబైకి యెదా యాకుబ్, అతడి సోదరుడు మాజిద్ ఖాన్ తీసుకువచ్చారు.
1993 ముంబై పేలుళ్ల బాధ్యుడు యెదా యాకుబ్ మృతిఆంధ్రజ్యోతి
ముంబై పేలుళ్ల నిందితుడు కారాచిలో మృతిOneindia Telugu
ముంబై పేలుళ్ల కేసులో మరో నిందితుడు మృతిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల దోషులలో ఒకరైన యెదా యాకూబ్ పాకిస్తాన్లో గుండెపోటుతో మరణించారు. ఆయన చాలా కాలంగా పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ఈ మేరకు సమాచారం అందింది. 1993 వరుస పేలుళ్లలో ఉపయోగించిన ఆర్డీఎక్స్ను రాయ్గఢ్ నుంచి ముంబైకి యెదా యాకుబ్, అతడి సోదరుడు మాజిద్ ఖాన్ తీసుకువచ్చారు.
1993 ముంబై పేలుళ్ల బాధ్యుడు యెదా యాకుబ్ మృతి
ముంబై పేలుళ్ల నిందితుడు కారాచిలో మృతి
ముంబై పేలుళ్ల కేసులో మరో నిందితుడు మృతి
జమ్మూలో చెక్ పోస్టు వద్ద ఉగ్రదాడి, ఇద్దరు పోలీసులకు గాయాలు
సాక్షి
జమ్ము కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ , బసంత్ గఢ్ పోలీస్ చెక్ పోస్టు వద్ద గురువారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసు చెక్ పోస్టు పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సరిహద్దు భద్రతా బలగాలు వారి కాల్పులను తిప్పికొడుతున్నాయి. ఈ ఉగ్ర దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులకు గాయాలు అయినట్టు అధికారులు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
జమ్ము కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ , బసంత్ గఢ్ పోలీస్ చెక్ పోస్టు వద్ద గురువారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసు చెక్ పోస్టు పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సరిహద్దు భద్రతా బలగాలు వారి కాల్పులను తిప్పికొడుతున్నాయి. ఈ ఉగ్ర దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులకు గాయాలు అయినట్టు అధికారులు ...
沒有留言:
張貼留言