ఆంధ్రజ్యోతి
ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్సే కారణం: కేఈ
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 08: ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశమై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలోనే ప్రత్యేక హోదాను బిల్లులో చేర్చిఉంటే ఇప్పుడు ఈ ...
తిరుపతి ఘటననపై బాబు ఆవేదనసాక్షి
ప్రత్యేకహోదా ఆందోళన....! నిండు సభలోనే నిప్పు పెట్టుకున్నాడు(Video)వెబ్ దునియా
ప్రత్యేకహోదా: కాంగ్రెస్ పోరుసభలో కిరోసిన్ పోసి నిప్పంటించుకున్న యువకుడుOneindia Telugu
Kandireega
ప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 08: ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశమై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలోనే ప్రత్యేక హోదాను బిల్లులో చేర్చిఉంటే ఇప్పుడు ఈ ...
తిరుపతి ఘటననపై బాబు ఆవేదన
ప్రత్యేకహోదా ఆందోళన....! నిండు సభలోనే నిప్పు పెట్టుకున్నాడు(Video)
ప్రత్యేకహోదా: కాంగ్రెస్ పోరుసభలో కిరోసిన్ పోసి నిప్పంటించుకున్న యువకుడు
వెబ్ దునియా
కుటిల వ్యూహాలకు అసెంబ్లీని వేదికగా మార్చొద్దు
సాక్షి
ప్రజా సమస్యలను చర్చించకుండా సభను దారి తప్పించే కుటిల వ్యూహాలకు శాసన సభను వేదికగా మార్చొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావులకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశాన్ని ఈనెల 11వ తేదీన ...
చంద్రబాబుకు జగన్ ఘాటు లేఖ: ప్రత్యేక హోదాపై యనమలOneindia Telugu
చంద్రబాబు, కోడెలకు జగన్ ఘాటు లేఖ: ఢిల్లీలో దీక్ష చేసే రోజే సమావేశమా?వెబ్ దునియా
కుటిల వ్యూహాలకు అసెంబ్లీని వేదికగా మార్చొద్దు సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెలకు ...ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ప్రజా సమస్యలను చర్చించకుండా సభను దారి తప్పించే కుటిల వ్యూహాలకు శాసన సభను వేదికగా మార్చొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావులకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశాన్ని ఈనెల 11వ తేదీన ...
చంద్రబాబుకు జగన్ ఘాటు లేఖ: ప్రత్యేక హోదాపై యనమల
చంద్రబాబు, కోడెలకు జగన్ ఘాటు లేఖ: ఢిల్లీలో దీక్ష చేసే రోజే సమావేశమా?
కుటిల వ్యూహాలకు అసెంబ్లీని వేదికగా మార్చొద్దు సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెలకు ...
సాక్షి
'ప్రజావాణిని ఢిల్లీలో వినిపిస్తాం'
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశంపై ప్రజావాణిని ఈనెల 10 తేదీన ఢిల్లీలో వినిపిస్తామని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా అనేది ఏపీకి లభించిన హక్కు అని ఆయన పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన బొత్స.. ఏపీకి ప్రత్యేక హోదాపై ఎన్డీఏ ప్రభుత్వం మాటమార్చిందన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం ...
నోరు మెదపలేదు: హోదాపై కేంద్రమంత్రులను ఏకేసిన బొత్సOneindia Telugu
జగన్ దీక్షకు సీపీఎం, సీపీఐ మద్దతు: వైసీపీ నేత బొత్సఆంధ్రజ్యోతి
ప్రత్యేక హోదాపై ప్రజావాణిని ఢిల్లీలో వినిపిస్తాం: బొత్సప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశంపై ప్రజావాణిని ఈనెల 10 తేదీన ఢిల్లీలో వినిపిస్తామని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా అనేది ఏపీకి లభించిన హక్కు అని ఆయన పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన బొత్స.. ఏపీకి ప్రత్యేక హోదాపై ఎన్డీఏ ప్రభుత్వం మాటమార్చిందన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం ...
నోరు మెదపలేదు: హోదాపై కేంద్రమంత్రులను ఏకేసిన బొత్స
జగన్ దీక్షకు సీపీఎం, సీపీఐ మద్దతు: వైసీపీ నేత బొత్స
ప్రత్యేక హోదాపై ప్రజావాణిని ఢిల్లీలో వినిపిస్తాం: బొత్స
ఆంధ్రజ్యోతి
'ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉంది'
సాక్షి
విశాఖ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మిత్రపక్షాలు ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామంటే నిండేది తమ జేబులే కదా?అని చమత్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చారిత్మాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు యనమల పేర్కొన్నారు. ఎర్రచందనం వల్ల ...
ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉంది ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుఆంధ్రజ్యోతి
ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందట.. చెప్పేది యనమల!వెబ్ దునియా
ఏపీ విజన్ను ప్రతిబింబించేలా పంద్రాగస్టు వేడుకలు : మంత్రి యనమలAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మిత్రపక్షాలు ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామంటే నిండేది తమ జేబులే కదా?అని చమత్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చారిత్మాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు యనమల పేర్కొన్నారు. ఎర్రచందనం వల్ల ...
ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉంది ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు
ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందట.. చెప్పేది యనమల!
ఏపీ విజన్ను ప్రతిబింబించేలా పంద్రాగస్టు వేడుకలు : మంత్రి యనమల
సాక్షి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదు: సుజనా
సాక్షి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఉంటుందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఆయన శనివారం కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో మెగా వైద్య, ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఈ నెల 11న జరిగే బంద్ లో టీడీపీ పాల్గొనదని తెలిపారు ...
సమస్యలు మీడియా సృష్టే: ఢిల్లీలో గవర్నర్, హోదాపై తేల్చేసిన సుజనాOneindia Telugu
ప్రత్యేక హోదాపై అప్పటివరకు ఆగాల్సిందే.. ప్యాకేజీ కన్ఫామ్: సుజనావెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఉంటుందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఆయన శనివారం కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో మెగా వైద్య, ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఈ నెల 11న జరిగే బంద్ లో టీడీపీ పాల్గొనదని తెలిపారు ...
సమస్యలు మీడియా సృష్టే: ఢిల్లీలో గవర్నర్, హోదాపై తేల్చేసిన సుజనా
ప్రత్యేక హోదాపై అప్పటివరకు ఆగాల్సిందే.. ప్యాకేజీ కన్ఫామ్: సుజనా
Oneindia Telugu
రేవంత్ రెడ్డి వర్సెస్ లక్ష్మారెడ్డి: మంత్రి మున్నాభాయ్ ఎంబిబిఎస్
Oneindia Telugu
మహబూబ్నగర్: మున్నాభాయ్ తరహాలో డాక్టర్ పట్టా పొందారంటూ తెలుగుదేశం పార్టీ మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండల కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ...
*మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధంసాక్షి
మంత్రి లక్ష్మారెడ్డి మున్నాభాయ్ MBBS?NTVPOST
రేవంత్, లక్ష్మారెడ్డి లొల్లి! ఎవరు మున్నాభాయ్? ఎవరు భజరంగీభాయ్?Telugupopular
News Articles by KSR
ఆంధ్రజ్యోతి
Teluguwishesh
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
మహబూబ్నగర్: మున్నాభాయ్ తరహాలో డాక్టర్ పట్టా పొందారంటూ తెలుగుదేశం పార్టీ మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండల కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ...
*మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం
మంత్రి లక్ష్మారెడ్డి మున్నాభాయ్ MBBS?
రేవంత్, లక్ష్మారెడ్డి లొల్లి! ఎవరు మున్నాభాయ్? ఎవరు భజరంగీభాయ్?
సాక్షి
పల్లెల్లోకి మద్యం మాఫియా..!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మండలం యూనిట్గా మద్యం మాఫియా పల్లెల్లోకి ప్రవేశించేందుకు కొత్త మద్యం విధానం దారులు తెరుస్తోంది. 1993 వరకు ఉమ్మడి ఏపీలో కొనసాగిన సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ పేరు మార్చుకొని గ్రామాలకు చొరబడబోతుంది. గుక్కెడు నీరు కూడా దొరకని పల్లెల్లో సైతం రాత్రి 10 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక ...
చీప్ లిక్కర్ ఎప్పటినుంచో ఉన్నదేAndhrabhoomi
గుడుంబా వద్దు, చీప్లిక్కరే ముద్దు: సీఎం కేసీఆర్ (ఫోటోలు)Oneindia Telugu
15 రూపాయలకే మద్యం బాటిల్ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మండలం యూనిట్గా మద్యం మాఫియా పల్లెల్లోకి ప్రవేశించేందుకు కొత్త మద్యం విధానం దారులు తెరుస్తోంది. 1993 వరకు ఉమ్మడి ఏపీలో కొనసాగిన సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ పేరు మార్చుకొని గ్రామాలకు చొరబడబోతుంది. గుక్కెడు నీరు కూడా దొరకని పల్లెల్లో సైతం రాత్రి 10 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక ...
చీప్ లిక్కర్ ఎప్పటినుంచో ఉన్నదే
గుడుంబా వద్దు, చీప్లిక్కరే ముద్దు: సీఎం కేసీఆర్ (ఫోటోలు)
15 రూపాయలకే మద్యం బాటిల్
వెబ్ దునియా
ఎమ్మెల్యేల అనర్హత వేటు: 'నోటీసులిచ్చినా టీ స్పీకర్ తీసుకోరు, ఏమీ చేయలేం'
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత వేటుకి సంబంధించిన పెండింగ్ పిటిషన్లపై తాజాగా నోటీసులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. తామిచ్చే నోటీసును స్పీకర్ స్వీకరించరన్న విషయం తమకు తెలుసని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులను తిరస్కరించే హక్కు స్పీకర్కు ఉందని, ఈ నేపథ్యంలో మరోసారి ...
అనర్హత ఎమ్మెల్యేలపై వేటువేసే పూర్తి అధికారం ఆయనకే ఉంది : హైకోర్టువెబ్ దునియా
హైకోర్టు నోటీసులను తిరస్కరించిన స్పీకర్సాక్షి
ఫిరాయింపుల కేసులో హైకోర్టు ఏమి చేస్తుందిNews Articles by KSR
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత వేటుకి సంబంధించిన పెండింగ్ పిటిషన్లపై తాజాగా నోటీసులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. తామిచ్చే నోటీసును స్పీకర్ స్వీకరించరన్న విషయం తమకు తెలుసని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులను తిరస్కరించే హక్కు స్పీకర్కు ఉందని, ఈ నేపథ్యంలో మరోసారి ...
అనర్హత ఎమ్మెల్యేలపై వేటువేసే పూర్తి అధికారం ఆయనకే ఉంది : హైకోర్టు
హైకోర్టు నోటీసులను తిరస్కరించిన స్పీకర్
ఫిరాయింపుల కేసులో హైకోర్టు ఏమి చేస్తుంది
సాక్షి
ఆన్లైన్లో 25577 'ఆర్జిత' టికెట్లు
సాక్షి
తిరుమల : శ్రీవేంకటేశ్వర స్వామివారిని అరుదైన ఆర్జిత సేవల్లో దర్శించుకునేందుకు వీలుగా 25,577 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. టీటీడీ వెబ్సైట్ను ఆధునీకరించాక ఈ ...
శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ బుకింగ్ పునఃప్రారంభంఆంధ్రజ్యోతి
ఆర్జిత సేవా టికెట్ల కోసం పోటెత్తిన భక్తజనంAndhrabhoomi
బ్రహ్మోత్సవాలలో భక్తులు కోరినన్ని లడ్డూలు..! 26 నుంచి ఆన్లైన్లో ఆర్జిత ...వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
తిరుమల : శ్రీవేంకటేశ్వర స్వామివారిని అరుదైన ఆర్జిత సేవల్లో దర్శించుకునేందుకు వీలుగా 25,577 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. టీటీడీ వెబ్సైట్ను ఆధునీకరించాక ఈ ...
శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ బుకింగ్ పునఃప్రారంభం
ఆర్జిత సేవా టికెట్ల కోసం పోటెత్తిన భక్తజనం
బ్రహ్మోత్సవాలలో భక్తులు కోరినన్ని లడ్డూలు..! 26 నుంచి ఆన్లైన్లో ఆర్జిత ...
Namasthe Telangana
రైతు బజార్లో మంత్రి గంటా తనిఖీలు
సాక్షి
విశాఖపట్టణం : విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార రైతు బజారులో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజారు నిర్వాహణ తీరుపై ఆయన ఉన్నతధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బజారులో ఉల్లి ధరలపై ఆరా తీశారు. ఉల్లి ధరలు అందుబాటులోకి వచ్చే వరకు సబ్సిడీ ధరలకే ఉల్లిని అందించాలని గంటా ...
అవసరమైన మేరకు రూ.20కే ఉల్లి సరఫరా : గంటాఆంధ్రజ్యోతి
రైతు బజార్ల పనితీరుపై మంత్రి గంటా ఆగ్రహంప్రజాశక్తి
'ఉల్లి'కష్టాలు రైతు బజార్లలో క్యూలుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్టణం : విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార రైతు బజారులో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజారు నిర్వాహణ తీరుపై ఆయన ఉన్నతధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బజారులో ఉల్లి ధరలపై ఆరా తీశారు. ఉల్లి ధరలు అందుబాటులోకి వచ్చే వరకు సబ్సిడీ ధరలకే ఉల్లిని అందించాలని గంటా ...
అవసరమైన మేరకు రూ.20కే ఉల్లి సరఫరా : గంటా
రైతు బజార్ల పనితీరుపై మంత్రి గంటా ఆగ్రహం
'ఉల్లి'కష్టాలు రైతు బజార్లలో క్యూలు
沒有留言:
張貼留言