2015年8月8日 星期六

2015-08-09 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్సే కారణం: కేఈ   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 08: ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశమై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలోనే ప్రత్యేక హోదాను బిల్లులో చేర్చిఉంటే ఇప్పుడు ఈ ...

తిరుపతి ఘటననపై బాబు ఆవేదన   సాక్షి
ప్రత్యేకహోదా: కాంగ్రెస్ పోరుసభలో కిరోసిన్ పోసి నిప్పంటించుకున్న యువకుడు   Oneindia Telugu
ప్రత్యేకహోదా ఆందోళన....! నిండు సభలోనే నిప్పు పెట్టుకున్నాడు(Video)   వెబ్ దునియా
Kandireega   
ప్రజాశక్తి   
Andhrabhoomi   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులు.. 35 మంది దుర్మరణం..   
వెబ్ దునియా
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరం కాబూల్‌లో సంభవించిన ఆత్మాహుతి దాడుల్లో 35 మంది దుర్మణం పాలయ్యారు. వంద మందికి పైగా గాయపడ్డారు. స్థానిక గవర్నమెంట్ కాంప్లెక్స్ వద్ద జరిగిన బాంబు పేలుడులో 15 మంది మృతిచెందినట్టు స్థానిక అధికారులు తెలిపారు. తరువాత కాబూల్ పోలీస్ అకాడమీ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు ...

వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్   Andhrabhoomi
కాబుల్ ఉగ్రవాద దాడి: 50 మంది మృతి   సాక్షి
కాబూల్‌లో పేలిన కారుబాంబు   ప్రజాశక్తి
Telangana99   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బంగ్లా బ్లాగర్‌ హత్య   
ప్రజాశక్తి
ఢాకా : లౌకిక బంగ్లాదేశీ బ్లాగర్‌ నీల్‌ హత్యకేసులో ఇస్లామిక్‌ తీవ్రవాదు లుగా అనుమానిస్తున్న నలుగురిపై హత్యాభియోగాలు నమోదు చేశారు. నీల్‌ భార్య ఆశా మోనీ ఖిల్‌గాువ్‌ చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని అన్సార్‌- అల్‌-ఇస్లాం సంస్థకు చెందిన నల్గురు అనుమానిత తీవ్రవాదులపై కేసు పెట్టా మని, అయితే అరెస్టులు ఏమీ జరగలేదని సబ్‌ఇన్‌స్పెక్టర్‌ జహిదూర్‌ ...

బ్లాగర్ హంతకుల కోసం వేట   Namasthe Telangana
బంగ్లాదేశ్ బ్లాగర్ దారుణ హత్య   Oneindia Telugu
మరో బ్లాగర్ దారుణ హత్య   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉగ్రవాది నవెద్ నా కోడుకే, పాక్ నుండి యూసఫ్   
Oneindia Telugu
ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలతో పట్టుబడిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది మహమ్మద్ నవెద్ యాకూబ్ పాకిస్థాన్ కు చెందిన వాడే అని రుజువు అయ్యింది. అతని తండ్రి యూసఫ్ మహమ్మద్ స్వయంగా నవెద్ నాకుమారుడు అని అంగీకరించాడు. ఈ దెబ్బతో పాకిస్థాన్ నోట్లో వెలక్కాయపడినట్లు అయ్యింది. అయితే లష్కర్-ఏ-తోయిబా నాయకులు ...

పాక్‌ దొంగాట   NTVPOST
90 రోజులుగా నవేద్ ఇక్కడే తిష్ట   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ల్యాప్‌టాప్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా... కొలంబియా మోడల్‌కు ఉరిశిక్ష..   
వెబ్ దునియా
మత్తు పదార్థాలను అక్రమంకా రవాణా చేస్తూ పట్టుబడిన కొలంబియా మోడల్ జులియానా లోపేజ్ (22)కు ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. అయితే పరారీలో ఉన్న లోపేజ్ కోసం చైనా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మత్తు పదార్థాలను ల్యాప్‌టాప్‌లో పెట్టి అక్రమంగా రవాణా చేస్తూ గాంగ్జౌ ప్రావిన్స్‌లోని గాంగ్జౌ ఎయిర్‌పోర్టులో జూలై ...

మోడల్‌కి ఉరిశిక్ష!   Namasthe Telangana
మోడల్‌కు ఉరిశిక్ష..   NTVPOST

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
గీత మా కూతురు.. కాదు మా కూతురు!   
సాక్షి
పొరపాటున తప్పిపోయి ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరాచీలో నివసిస్తున్న భారత బాలిక గీత.. ఎవరి బిడ్డ అనే విషయంపై కొనసాగుతున్న సందిగ్ధత మరింత జటిలమైంది. 15 ఏళ్ల కిందట తప్పిపోయిన తమ కూతురు పూజ అలియాస్ గుడ్డుయే గీత అని పంజాబ్ కు చెందిన బధిర దంపతులు పేర్కొనడం తెలిసిందే. కాగా, గీత తమ కూతురే అంటూ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మరో ...

పాకిస్తాన్‌లో భాయీజాన్ 'గీత'... ప్రభుత్వం ఎందుకిలా ఎగ్జిబిషన్ చేస్తోందీ...?!! ఆమెను ...   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


అణు దాడిని స్మరించుకున్న హిరోషిమా   
ప్రజాశక్తి
హిరోషిమా: రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో జరిగిన తొలి అణుబాంబు దాడి 70వ వార్షికోత్సవ సందర్భంగా నగరంలోని శాంతి పార్క్‌లో జరిగిన స్మారక కార్యక్రమానికి దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. వీరిలో నాటి దాడి నుండి బతికి బయటపడిన వారు, శాంతి ఉద్యమ కార్యకర్తలు, ప్రపంచం లోని దాదాపు 100 దేశాలు,ప్రాంతాలకు చెం దిన ప్రతినిధులు వున్నారు.

ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ఆత్మాహుతి దాడులు: 35 మంది దుర్మరణం   
Oneindia Telugu
కాబుల్: కాబుల్ పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకున్ని ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సుమారు 250 మంది వరకు గాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వారిలో చాల మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు అన్నారు. కాబుల్ లో శుక్రవారం రెండు ప్రాంతాలలో బాంబు పేలుళ్లు ...

ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చైనాలో 231 డైనోసార్ గుడ్లు స్వాధీనం   
Oneindia Telugu
బీజింగ్: చైనా అధికారులు ఒక ఇంటిలో సోదాలు చేసి రాక్షస బల్లి డైనోసార్ గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో ఏకంగా 231 డైనోసార్ గుడ్లు బయటపడటంతో అధికారులు షాక్ కు గురైనారు. ఇంటిలో సోదాలు చెయ్యగా గుడ్లతో పాటు డైనోసార్ అస్తిపంజరం బయటపడింది. చైనాలోని గువాంగ్ డోంగ్ ప్రావెన్స్ ప్రాంతంలోని ఒక ఇంటిలో డైనోసార్ గుడ్లు ఉన్నాయని ...

231 డైనోసార్ గుడ్లు లభ్యం   సాక్షి
చైనాలో డైనోసార్లు.. 231 గుడ్లు.. అస్థిపంజరం లభ్యం..   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
50 కిలోల గంజాయి స్వాధీనం   
సాక్షి
దొరవారిసత్రం: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలో శనివారం జరిగింది. విశాఖ నుంచి చెన్నైకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి తో వెళ్తున్న ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ...

నెల్లూరు: గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言