ఆంధ్రజ్యోతి
క్రికెట్కు క్లార్క్ గుడ్బై
ఆంధ్రజ్యోతి
నాటింగ్హామ్: స్ఫూర్తిదాయకమైన ఆసే్ట్రలియా కెప్టెన్గా ప్రశంసలందుకున్న మైకేల్ క్లార్క్.. యాషెష్ సిరీస్ ఓటమితో కెరీర్కు ముగింపు పలికాడు. గాయాల బెడద, కెరీర్లో ఎన్నడూ లేనంత పేలవమైన ఫామ్లో కొనసాగుతున్న క్లార్క్.. టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెష్ సిరీస్లో ఇంగ్లండ్తో జరిగే ఐదవ, చివరి టెస్టే తన కెరీర్కు ఆఖరి మ్యాచ్ అని ఈ ...
క్లార్క్ గుడ్బైసాక్షి
క్లార్క్ బైబైNamasthe Telangana
యాషెస్: ఆసీస్ ఓటమి, క్రికెట్కు కెప్టెన్ క్లార్క్ గుడ్బైOneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నాటింగ్హామ్: స్ఫూర్తిదాయకమైన ఆసే్ట్రలియా కెప్టెన్గా ప్రశంసలందుకున్న మైకేల్ క్లార్క్.. యాషెష్ సిరీస్ ఓటమితో కెరీర్కు ముగింపు పలికాడు. గాయాల బెడద, కెరీర్లో ఎన్నడూ లేనంత పేలవమైన ఫామ్లో కొనసాగుతున్న క్లార్క్.. టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెష్ సిరీస్లో ఇంగ్లండ్తో జరిగే ఐదవ, చివరి టెస్టే తన కెరీర్కు ఆఖరి మ్యాచ్ అని ఈ ...
క్లార్క్ గుడ్బై
క్లార్క్ బైబై
యాషెస్: ఆసీస్ ఓటమి, క్రికెట్కు కెప్టెన్ క్లార్క్ గుడ్బై
ఆంధ్రజ్యోతి
రైనాకు అడ్డుపడ్డ మోదీ మెయిల్..!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: జింబాబ్వే టూర్కు డాషింగ్ బ్యాట్స్మన్ సురేష్ రైనాకు విశ్రాంతి ఇవ్వడంపై సరికొత్త వెలుగులోకొచ్చింది. ఐపీఎల్ ఫిక్సింగ్ స్కామ్లో రైనా కూడా ఉన్నాడని ఆరోపిస్తూ మాజీ కమిషనర్ లలిత్ మోదీ.. ఐసీసీకి ఈ-మెయిల్ పంపిన విషయం ఇటీవల దుమారం లేపింది. వాస్తవంగా జింబాబ్వే టూర్కు రైనాను కెప్టెన్గా ఎంపిక చేయాలి. కానీ మోదీ మెయిల్ ...
అందుకే తీసేశారా!సాక్షి
జింబాబ్వే టూర్కు రెస్ట్ వెనుక..Namasthe Telangana
లలిత్ మోడీ ట్వీట్స్ గొడవ: సురేష్ రైనాకు చేజారిన కెప్టెన్సీవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: జింబాబ్వే టూర్కు డాషింగ్ బ్యాట్స్మన్ సురేష్ రైనాకు విశ్రాంతి ఇవ్వడంపై సరికొత్త వెలుగులోకొచ్చింది. ఐపీఎల్ ఫిక్సింగ్ స్కామ్లో రైనా కూడా ఉన్నాడని ఆరోపిస్తూ మాజీ కమిషనర్ లలిత్ మోదీ.. ఐసీసీకి ఈ-మెయిల్ పంపిన విషయం ఇటీవల దుమారం లేపింది. వాస్తవంగా జింబాబ్వే టూర్కు రైనాను కెప్టెన్గా ఎంపిక చేయాలి. కానీ మోదీ మెయిల్ ...
అందుకే తీసేశారా!
జింబాబ్వే టూర్కు రెస్ట్ వెనుక..
లలిత్ మోడీ ట్వీట్స్ గొడవ: సురేష్ రైనాకు చేజారిన కెప్టెన్సీ
సాక్షి
పల్లెల్లోకి మద్యం మాఫియా..!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మండలం యూనిట్గా మద్యం మాఫియా పల్లెల్లోకి ప్రవేశించేందుకు కొత్త మద్యం విధానం దారులు తెరుస్తోంది. 1993 వరకు ఉమ్మడి ఏపీలో కొనసాగిన సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ పేరు మార్చుకొని గ్రామాలకు చొరబడబోతుంది. గుక్కెడు నీరు కూడా దొరకని పల్లెల్లో సైతం రాత్రి 10 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక ...
చీప్ లిక్కర్ ఎప్పటినుంచో ఉన్నదేAndhrabhoomi
గుడుంబా వద్దు, చీప్లిక్కరే ముద్దు: సీఎం కేసీఆర్ (ఫోటోలు)Oneindia Telugu
15 రూపాయలకే మద్యం బాటిల్ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మండలం యూనిట్గా మద్యం మాఫియా పల్లెల్లోకి ప్రవేశించేందుకు కొత్త మద్యం విధానం దారులు తెరుస్తోంది. 1993 వరకు ఉమ్మడి ఏపీలో కొనసాగిన సారా కాంట్రాక్టర్ల వ్యవస్థ పేరు మార్చుకొని గ్రామాలకు చొరబడబోతుంది. గుక్కెడు నీరు కూడా దొరకని పల్లెల్లో సైతం రాత్రి 10 గంటల వరకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక ...
చీప్ లిక్కర్ ఎప్పటినుంచో ఉన్నదే
గుడుంబా వద్దు, చీప్లిక్కరే ముద్దు: సీఎం కేసీఆర్ (ఫోటోలు)
15 రూపాయలకే మద్యం బాటిల్
సాక్షి
ఆసీస్ ఘోర ఓటమి:సిరీస్ ఇంగ్లండ్ కైవసం
సాక్షి
నాటింగ్ హామ్: ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన యాషెస్ సిరీస్ ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఓటమి చెందడంతో సిరీస్ ను ఇంగ్లండ్ చేజిక్కించుకుంది. మూడో రోజు 241/7 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మరో 12 పరుగులు మాత్రమే చేసి మిగతా మూడు వికెట్లను ...
ఇంగ్లండ్దే యాషెస్Namasthe Telangana
ఆసీస్కు భంగపాటుఆంధ్రజ్యోతి
యాషెన్ ఇంగ్లండ్దేప్రజాశక్తి
Oneindia Telugu
NTVPOST
thatsCricket Telugu
అన్ని 28 వార్తల కథనాలు »
సాక్షి
నాటింగ్ హామ్: ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన యాషెస్ సిరీస్ ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఓటమి చెందడంతో సిరీస్ ను ఇంగ్లండ్ చేజిక్కించుకుంది. మూడో రోజు 241/7 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మరో 12 పరుగులు మాత్రమే చేసి మిగతా మూడు వికెట్లను ...
ఇంగ్లండ్దే యాషెస్
ఆసీస్కు భంగపాటు
యాషెన్ ఇంగ్లండ్దే
ఆంధ్రజ్యోతి
భారత్, శ్రీలంక సన్నాహక మ్యాచ్ డ్రా
ఆంధ్రజ్యోతి
కొలంబో: శ్రీలంకతో మూడు టెస్ట్ల సిరీస్కు ముందు పర్యాటక టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లభించింది. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ లెవెన్తో ఏకైక వామప్ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్లో ఆకట్టుకుంది. చివరి రోజైన శనివారం.. ఓవర్నైట్ స్కోరు 112/3తో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 68 రన్స్ జోడించి 180 పరుగుల వద్ద ఆలౌటైంది. పుజారా (31) ...
లంకతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాసాక్షి
ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాప్రజాశక్తి
శ్రీలంకలో ఇషాంత్ అద్భుతం: 21 బంతుల్లో 5 వికెట్లుOneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కొలంబో: శ్రీలంకతో మూడు టెస్ట్ల సిరీస్కు ముందు పర్యాటక టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లభించింది. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ లెవెన్తో ఏకైక వామప్ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్లో ఆకట్టుకుంది. చివరి రోజైన శనివారం.. ఓవర్నైట్ స్కోరు 112/3తో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 68 రన్స్ జోడించి 180 పరుగుల వద్ద ఆలౌటైంది. పుజారా (31) ...
లంకతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
శ్రీలంకలో ఇషాంత్ అద్భుతం: 21 బంతుల్లో 5 వికెట్లు
సాక్షి
రహానే అజేయ సెంచరీ
సాక్షి
కొలంబో : శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్తో గురువారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే (127 బంతుల్లో 109 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లిసేన 79 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగులు చేసింది. రహానేతో పాటు అశ్విన్ (10 ...
రహానే అజేయ శతకంAndhrabhoomi
సెంచరీతో రహానే అదుర్స్ : 314 పరుగులు సాధించిన టీమిండియావెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో : శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్తో గురువారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే (127 బంతుల్లో 109 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లిసేన 79 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగులు చేసింది. రహానేతో పాటు అశ్విన్ (10 ...
రహానే అజేయ శతకం
సెంచరీతో రహానే అదుర్స్ : 314 పరుగులు సాధించిన టీమిండియా
సాక్షి
స్నేహ, బిందు... 418 పరుగులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర క్రికెట్ సంఘం సీనియర్ మహిళల టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. వన్డే మ్యాచ్లో విశాఖ క్రికెటర్లు స్నేహదీప్తి (104 బంతుల్లో 209), హిమబిందు (132 బంతుల్లో 223 పరుగులు) డబుల్ సెంచరీలు సాధించారు. ఈ ఇద్ద రూ కలిసి ఏకంగా 418 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ ఇద్దరి సంచలన బ్యాటింగ్తో... ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ ...
ఒకే వన్డేలో ఇద్దరు 'డబుల్' చెలరేగిన స్నేహ, బిందుఆంధ్రజ్యోతి
స్నేహ దీప్తి సంచలనం: వన్డేలో ట్రిపుల్ సెంచరీOneindia Telugu
బౌలర్లను ఉతికి ఆరేసింది... ! వన్డేలో ట్రిపుల్ సెంచురీ..!! 350 పరుగులువెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర క్రికెట్ సంఘం సీనియర్ మహిళల టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. వన్డే మ్యాచ్లో విశాఖ క్రికెటర్లు స్నేహదీప్తి (104 బంతుల్లో 209), హిమబిందు (132 బంతుల్లో 223 పరుగులు) డబుల్ సెంచరీలు సాధించారు. ఈ ఇద్ద రూ కలిసి ఏకంగా 418 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ ఇద్దరి సంచలన బ్యాటింగ్తో... ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ ...
ఒకే వన్డేలో ఇద్దరు 'డబుల్' చెలరేగిన స్నేహ, బిందు
స్నేహ దీప్తి సంచలనం: వన్డేలో ట్రిపుల్ సెంచరీ
బౌలర్లను ఉతికి ఆరేసింది... ! వన్డేలో ట్రిపుల్ సెంచురీ..!! 350 పరుగులు
వెబ్ దునియా
రాహుల్పై యూనిస్ ఖాన్ ప్రశంసల జల్లు : భారత్తో సిరీస్ కోరుకుంటున్నారా?
వెబ్ దునియా
భారత బ్యాటింగ్ స్టార్ రాహుల్ ద్రావిడ్పై పాకిస్థాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాకిస్థాన్ జట్టులో నిలకడగా రాణించే యూనిస్ ఖాన్.. తన ఎదుగుదలకు రాహుల్ ద్రవిడే కారణమని అంటున్నాడు. రాహుల్ ఇచ్చిన సలహాలు, సూచనలే తన కెరీర్ను ముందుకు తీసుకెళ్లాయని యూనిస్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
భారత బ్యాటింగ్ స్టార్ రాహుల్ ద్రావిడ్పై పాకిస్థాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాకిస్థాన్ జట్టులో నిలకడగా రాణించే యూనిస్ ఖాన్.. తన ఎదుగుదలకు రాహుల్ ద్రవిడే కారణమని అంటున్నాడు. రాహుల్ ఇచ్చిన సలహాలు, సూచనలే తన కెరీర్ను ముందుకు తీసుకెళ్లాయని యూనిస్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ...
Andhrabhoomi
కివీస్దే వన్డే సిరీస్
సాక్షి
హరారే: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ జట్టు దక్కించుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109 బంతుల్లో 90; 8 ఫోర్లు; 1 సిక్స్) నిలకడైన ఆటతీరుకు తోడు బౌలర్ల షో కారణంగా శుక్రవారం చివరిదైన మూడో వన్డేలో కివీస్ 38 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో పర్యాటక జట్టు 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్కు ...
కివీస్దే వన్డే సిరీస్ మూడో మ్యాచ్లో జింబాబ్వే ఓటమిఆంధ్రజ్యోతి
కివీస్కు వనే్డ సిరీస్Andhrabhoomi
సిరీస్ కివీస్ వశంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హరారే: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ జట్టు దక్కించుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109 బంతుల్లో 90; 8 ఫోర్లు; 1 సిక్స్) నిలకడైన ఆటతీరుకు తోడు బౌలర్ల షో కారణంగా శుక్రవారం చివరిదైన మూడో వన్డేలో కివీస్ 38 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో పర్యాటక జట్టు 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్కు ...
కివీస్దే వన్డే సిరీస్ మూడో మ్యాచ్లో జింబాబ్వే ఓటమి
కివీస్కు వనే్డ సిరీస్
సిరీస్ కివీస్ వశం
రంగారెడ్డి జెడ్పీ సమావేశం రసాభాస
సాక్షి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జెడ్పీ సమావేశం గందరగోళంగా మారింది. జిల్లా పరిషిత్ పాలక మండలి సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పుపై సమావేశంలో చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పుతో పాటు ప్రాజెక్టు పరిధి నుంచి జిల్లాను ...
రంగారెడ్డి జడ్పీ సమావేశంలో రగడ!Andhrabhoomi
ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మారిస్తే ఊరుకోం : కాంగ్రెస్ నేతలుఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జెడ్పీ సమావేశం గందరగోళంగా మారింది. జిల్లా పరిషిత్ పాలక మండలి సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పుపై సమావేశంలో చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పుతో పాటు ప్రాజెక్టు పరిధి నుంచి జిల్లాను ...
రంగారెడ్డి జడ్పీ సమావేశంలో రగడ!
ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మారిస్తే ఊరుకోం : కాంగ్రెస్ నేతలు
沒有留言:
張貼留言