2015年8月7日 星期五

2015-08-08 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
పేపర్‌పై రాసుకొని: సోనియాకు స్మృతి ఇరానీ ఘాటుగా   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం నాడు కౌంటర్ ఇచ్చారు. వ్యాపం, 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, లలిత్ గేట్ అంశాలు పార్లమెంటును కుదిపేస్తున్నాయి. లలిత్ గేట్ పైన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వడం, ఆ తర్వాత దానిపై సోనియా గాంధీ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ...

నాటకాలాడడంలో నేర్పరి   సాక్షి
మాటల గారడీ లో సుష్మ ఎక్స్ పర్ట్   News Articles by KSR
లలిత్‌ వ్యవహారంలో సుష్మా లబ్ది పొందారు : రాహుల్‌   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపు   
సాక్షి
మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపు జస్టిస్ దీపక్ మిశ్రా ఇంటి వద్ద పోలీసులు.(ఇన్ సెట్లో) జస్టిస్ మిశ్రా వీడియోకి క్లిక్ చేయండి. close. ముంబై : చంపుతామంటూ ఆగంతకుల లేఖ.. జడ్జి ఇంటి వద్ద భద్రత పెంపు న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన ముగ్గురు సుప్రీంకోర్టు ...

జస్టిస్ మిశ్రాకు బెదిరింపు   Andhrabhoomi
మెమన్ ఉరితీత: చంపేస్తామంటూ జడ్జికి బెదిరింపు లేఖ   Oneindia Telugu
సుప్రీం జడ్జి దీపక్‌మిశ్రాకు బెదిరింపు లేఖ పటిష్ట భద్రతలో ఉన్నా వదలబోమని హెచ్చరిక   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆన్‌లైన్‌లో 25577 'ఆర్జిత' టికెట్లు   
సాక్షి
తిరుమల : శ్రీవేంకటేశ్వర స్వామివారిని అరుదైన ఆర్జిత సేవల్లో దర్శించుకునేందుకు వీలుగా 25,577 టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. టీటీడీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించాక ఈ ...

శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ బుకింగ్‌ పునఃప్రారంభం   ఆంధ్రజ్యోతి
ఆర్జిత సేవా టికెట్ల కోసం పోటెత్తిన భక్తజనం   Andhrabhoomi
బ్రహ్మోత్సవాలలో భక్తులు కోరినన్ని లడ్డూలు..! 26 నుంచి ఆన్‌లైన్‌లో ఆర్జిత ...   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముంబయి వరుస పేలుళ్ళ బాధ్యుడు యెదా యాకూబ్ గుండెపోటుతో మృతి   
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల దోషులలో ఒకరైన యెదా యాకూబ్ పాకిస్తాన్‌లో గుండెపోటుతో మరణించారు. ఆయన చాలా కాలంగా పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్నాడు. ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ఈ మేరకు సమాచారం అందింది. 1993 వరుస పేలుళ్లలో ఉపయోగించిన ఆర్డీఎక్స్‌ను రాయ్‌గఢ్‌ నుంచి ముంబైకి యెదా యాకుబ్, అతడి సోదరుడు మాజిద్ ఖాన్ తీసుకువచ్చారు.
1993 ముంబై పేలుళ్ల బాధ్యుడు యెదా యాకుబ్ మృతి   ఆంధ్రజ్యోతి
ముంబై పేలుళ్ల నిందితుడు కారాచిలో మృతి   Oneindia Telugu
ముంబై పేలుళ్ల కేసులో మరో నిందితుడు మృతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


చేనేత వ‌స్త్ర ప్రద‌ర్శనను ప్రారంభించిన ప్రధాని మోదీ   
Andhrabhoomi
చెన్నై: జాతీయ చేనేత దినోత్సవం సంద‌ర్భంగా మ‌ద్రాస్ విశ్వవిధ్యా‌ల‌యం ఏర్పా‌టు చేసిన చేనేత వ‌స్త్ర ప్రద‌ర్శనను ప్రధానమంత్రి న‌రేంధ్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత చేనేత బ్రాండ్ లోగోను ప్రధాని ఆవిష్కరించారు. చేనేత కార్మికులకు సంత్ కబీర్ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో త‌మిళ‌నాడు రాష్ట్ర గ‌వ‌ర్నర్ కె.రోశయ్య‌, త‌మిళ‌నాడు ఆర్ధి‌క ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
భార్యను కన్యాదానం చేసిన భర్త...! కట్నకానుకలతో మరో అత్తారింటికి..!!   
వెబ్ దునియా
కూతుర్ని కన్యాదానం చేయడం సహజం.. కోడల్ని కన్యాదానం చేయడం విన్నాం.. మరదల్ని కన్యాదానం చేయడం చూశాం.. మేనకోడల్ని కన్యాదానం చేయడం కలిగాం. కానీ భార్యను కన్యాదానం చేయడం ఎక్కడైనా విన్నామా కన్నామా.. జరిగింది మరి.. ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు నమ్మకపోయినా నిజం. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన ఇది. ఫైజాబాద్‌కు చెందిన పూల్ చంద్‌కు చందా ...

సినిమాలోలా: నచ్చిన వ్యక్తితో భార్యకు పెళ్లి చేశాడు   Oneindia Telugu
భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు..   సాక్షి
భార్యకు కన్యాధానం చేసిన భర్త.. ప్రియుడితో వివాహం   Teluguwishesh

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎమ్మెల్యేల అనర్హత వేటు: 'నోటీసులిచ్చినా టీ స్పీకర్ తీసుకోరు, ఏమీ చేయలేం'   
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత వేటుకి సంబంధించిన పెండింగ్ పిటిషన్లపై తాజాగా నోటీసులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. తామిచ్చే నోటీసును స్పీకర్ స్వీకరించరన్న విషయం తమకు తెలుసని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులను తిరస్కరించే హక్కు స్పీకర్‌కు ఉందని, ఈ నేపథ్యంలో మరోసారి ...

అనర్హత ఎమ్మెల్యేలపై వేటువేసే పూర్తి అధికారం ఆయనకే ఉంది : హైకోర్టు   వెబ్ దునియా
హైకోర్టు నోటీసులను తిరస్కరించిన స్పీకర్   సాక్షి
ఫిరాయింపుల కేసులో హైకోర్టు ఏమి చేస్తుంది   News Articles by KSR
ఆంధ్రజ్యోతి   
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రిషితేశ్వరి కేసులో లీగల్‌సెల్‌ అథారిటీ ఎదుట...   
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆగస్టు 7 : విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌ బాబురావు, హాస్టల్‌ వార్డెన్‌ స్వరూపారాణి శుక్రవారం గుంటూరు జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ ఎటుట విచారణకు హాజరయ్యారు. బాబూరావును నిందితుడుగా చేర్చాలని, వర్శిటీ వీసీ రిజిష్ర్టార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా లీగల్‌ సెల్‌ కొట్టివేసింది. కేసుపై ...

'ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదు'   సాక్షి
మీ నాన్నకు నీవైనా బుద్ధి చెప్పు : ప్రిన్సిపాల్ కుమారుడితో లీగల్ సెల్ జడ్జి   వెబ్ దునియా
రిషితేశ్వరి ఘటనపై గుంటూరు కోర్టు సీరియస్   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రభుత్వానికి సిగ్గు లేదు... మోడీకి మాటల్లేవ్ : సోనియా - రాహుల్ ధ్వజం   
వెబ్ దునియా
కాంగ్రెస్‌ ఎంపీలు వరుసగా నాలుగో రోజు అయిన శుక్రవారం కూడా పార్లమెంట్‌ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభలో 25 మంది కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మంగళవారం నుంచి ఆందోళన చేస్తున్న విషయంతెల్సిందే. ఇందులోభాగంగా శుక్రవారం కూడా కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్, మన్మోహన్ ఇతర కాంగ్రెస్ నేతలు, ఎంపీలు ...

మీ అందరి ప్రశ్నలకు నా వద్ద సమాధానం: లలిత్ గేట్‌పై సుష్మ   Oneindia Telugu
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారం   సాక్షి
సుష్మా ఒత్తిడే కారణం   Andhrabhoomi
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
Vaartha   
అన్ని 17 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రైతు బజార్ల పనితీరుపై మంత్రి గంటా ఆగ్రహం   
ప్రజాశక్తి
విశాఖ: నగరంలో రైతు బజార్ల పనితీరుపై మంత్రి గంటా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతమ్మధార రైతు బజార్ ఎస్టేట్ అధికారి నారాయణను సస్పెండ్ చేశారు. రైతు బజార్లలో ఆకస్మికంగా మంత్రి గంటా తనిఖీలు చేశారు.. టాయ్‌లెట్లు పరిశుభ్రంగా లేవంటూ మండిపడ్డారు. 20 రూపాయలకు కిలో ఉల్లి అమ్మకాలను కూడా గంటా పరిశీలించారు. కౌంటర్లు పెంచాలని ...

'ఉల్లి'కష్టాలు రైతు బజార్లలో క్యూలు   Andhrabhoomi
రైతు బజార్‌ను తనిఖీ చేసిన మంత్రి హరీశ్‌రావు   Vaartha

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言