2015年8月7日 星期五

2015-08-08 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
భార్యను కన్యాదానం చేసిన భర్త...! కట్నకానుకలతో మరో అత్తారింటికి..!!   
వెబ్ దునియా
కూతుర్ని కన్యాదానం చేయడం సహజం.. కోడల్ని కన్యాదానం చేయడం విన్నాం.. మరదల్ని కన్యాదానం చేయడం చూశాం.. మేనకోడల్ని కన్యాదానం చేయడం కలిగాం. కానీ భార్యను కన్యాదానం చేయడం ఎక్కడైనా విన్నామా కన్నామా.. జరిగింది మరి.. ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు నమ్మకపోయినా నిజం. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన ఇది. ఫైజాబాద్‌కు చెందిన పూల్ చంద్‌కు చందా ...

సినిమాలోలా: నచ్చిన వ్యక్తితో భార్యకు పెళ్లి చేశాడు   Oneindia Telugu
భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు..   సాక్షి
భార్యకు కన్యాధానం చేసిన భర్త.. ప్రియుడితో వివాహం   Teluguwishesh

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జైట్లీ తల్లిపాలు తాగలేదు.. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా కుదరంటున్నారు : సీపీఐ నారాయణ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తల్లిపాలు తాగలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ దుయ్యబట్టారు. ఆయన పోతపాలు తాగినందునే ప్రత్యేక హోదా ఇవ్వటం కుదర దని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, నిధులు ఇస్తామంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 8, షెడ్యూల్‌ 9, 10లను అమలు చేయాలని, ...

అరుణ్ జైట్లీ తల్లిపాలు తాగలేదు...! సిపిఐ నేత నారాయణ... ఎంతమాట అన్నారు.. !! ఎందుకు?   వెబ్ దునియా
అరుణ్ జైట్లి తల్లి పాలు తాగలేదా   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రభుత్వానికి సిగ్గు లేదు... మోడీకి మాటల్లేవ్ : సోనియా - రాహుల్ ధ్వజం   
వెబ్ దునియా
కాంగ్రెస్‌ ఎంపీలు వరుసగా నాలుగో రోజు అయిన శుక్రవారం కూడా పార్లమెంట్‌ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభలో 25 మంది కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మంగళవారం నుంచి ఆందోళన చేస్తున్న విషయంతెల్సిందే. ఇందులోభాగంగా శుక్రవారం కూడా కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్, మన్మోహన్ ఇతర కాంగ్రెస్ నేతలు, ఎంపీలు ...

సుష్మా ఒత్తిడే కారణం   Andhrabhoomi
మీ అందరి ప్రశ్నలకు నా వద్ద సమాధానం: లలిత్ గేట్‌పై సుష్మ   Oneindia Telugu
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారం   సాక్షి
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
NTVPOST   
అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పేపర్‌పై రాసుకొని: సోనియాకు స్మృతి ఇరానీ ఘాటుగా   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం నాడు కౌంటర్ ఇచ్చారు. వ్యాపం, 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, లలిత్ గేట్ అంశాలు పార్లమెంటును కుదిపేస్తున్నాయి. లలిత్ గేట్ పైన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వడం, ఆ తర్వాత దానిపై సోనియా గాంధీ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ...

నాటకాలాడడంలో నేర్పరి   సాక్షి
మాటల గారడీ లో సుష్మ ఎక్స్ పర్ట్   News Articles by KSR
లలిత్‌ వ్యవహారంలో సుష్మా లబ్ది పొందారు : రాహుల్‌   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపు   
సాక్షి
మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపు జస్టిస్ దీపక్ మిశ్రా ఇంటి వద్ద పోలీసులు.(ఇన్ సెట్లో) జస్టిస్ మిశ్రా వీడియోకి క్లిక్ చేయండి. close. ముంబై : చంపుతామంటూ ఆగంతకుల లేఖ.. జడ్జి ఇంటి వద్ద భద్రత పెంపు న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన ముగ్గురు సుప్రీంకోర్టు ...

జస్టిస్ మిశ్రాకు బెదిరింపు   Andhrabhoomi
మెమన్ ఉరితీత: చంపేస్తామంటూ జడ్జికి బెదిరింపు లేఖ   Oneindia Telugu
సుప్రీం జడ్జి దీపక్‌మిశ్రాకు బెదిరింపు లేఖ పటిష్ట భద్రతలో ఉన్నా వదలబోమని హెచ్చరిక   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముంబయి వరుస పేలుళ్ళ బాధ్యుడు యెదా యాకూబ్ గుండెపోటుతో మృతి   
వెబ్ దునియా
ముంబై వరుస పేలుళ్ల దోషులలో ఒకరైన యెదా యాకూబ్ పాకిస్తాన్‌లో గుండెపోటుతో మరణించారు. ఆయన చాలా కాలంగా పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్నాడు. ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ఈ మేరకు సమాచారం అందింది. 1993 వరుస పేలుళ్లలో ఉపయోగించిన ఆర్డీఎక్స్‌ను రాయ్‌గఢ్‌ నుంచి ముంబైకి యెదా యాకుబ్, అతడి సోదరుడు మాజిద్ ఖాన్ తీసుకువచ్చారు.
1993 ముంబై పేలుళ్ల బాధ్యుడు యెదా యాకుబ్ మృతి   ఆంధ్రజ్యోతి
ముంబై పేలుళ్ల నిందితుడు కారాచిలో మృతి   Oneindia Telugu
ముంబై పేలుళ్ల కేసులో మరో నిందితుడు మృతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


చేనేత వ‌స్త్ర ప్రద‌ర్శనను ప్రారంభించిన ప్రధాని మోదీ   
Andhrabhoomi
చెన్నై: జాతీయ చేనేత దినోత్సవం సంద‌ర్భంగా మ‌ద్రాస్ విశ్వవిధ్యా‌ల‌యం ఏర్పా‌టు చేసిన చేనేత వ‌స్త్ర ప్రద‌ర్శనను ప్రధానమంత్రి న‌రేంధ్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత చేనేత బ్రాండ్ లోగోను ప్రధాని ఆవిష్కరించారు. చేనేత కార్మికులకు సంత్ కబీర్ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో త‌మిళ‌నాడు రాష్ట్ర గ‌వ‌ర్నర్ కె.రోశయ్య‌, త‌మిళ‌నాడు ఆర్ధి‌క ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
అలాంటి కొడుకునికన్న దురదృష్ట తండ్రిని నేనే : ఉగ్రవాది తండ్రి వ్యాఖ్యలు   
వెబ్ దునియా
ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లాలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది నవీద్ అలియాస్ ఖాసీంఖాన్ పాకిస్థాన్ జాతీయుడేనని తేలింది. ఈ ఉగ్రవాది తమ దేశానికి చెందినవాడు కాదంటూ పాకిస్థాన్ చేసిన మాటలు వట్టి బూటకమని తేలిపోయింది. ఈ ఉగ్రవాది తండ్రి మహ్మద్ యాకూబ్‌ను ప్రముఖ ఆంగ్ల పత్రిక ఫోన్‌లో సంప్రదించింది. ఈ సందర్భంగా ఆయన ఆ ...

వాడు.. మావాడు కాదు!   సాక్షి
పట్టుబడ్డ ఉగ్రవాది నవీద్ పాకిస్థానీ కాదు: పాక్   Oneindia Telugu
మావాడు కాదు   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీతో.. మేమేం చేయలేం: చేతులెత్తేసిన రాజ్‌నాథ్, కవిత విజ్ఞప్తి(పిక్చర్స్)   
Oneindia Telugu
ఢిల్లీ/హైదరాబాద్: ఉద్యోగుల విభజన పైన తాము ఏం చేయలేమని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు (చంద్రబాబు, కెసిఆర్) కూర్చుంటేనే పరిష్కారం అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారని తెలుస్తోంది. స్థానికత అని ఒకరు అంటుంటే, ఆప్షన్లు అని మరొకరు అంటున్నారని, మధ్యేమార్గంలో వెళ్లాలని ...

ఉద్యోగుల విభజనపై తేల్చిచెప్పిన కేంద్ర హోంశాఖ   సాక్షి
ఢిల్లీ: రాజ్‌నాథ్‌ను కలిసిన టి.ఎంపీలు, ఉద్యోగసంఘాల నేతలు   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మినీ స్కర్ట్స్ ఆధ్యాత్మిక దేవత రాధే మాపై లుకౌట్   
Oneindia Telugu
ముంబై: తనను తాను ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకొని ప్రజలను మోసం చేస్తోందంటూ ఫిర్యాదులు రావడంతో రాధే మా పైన ముంబై పోలీసులు శుక్రవారం నాడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గత నెల 27వ తేదీన ముంబైలోని కాందీవలీ పోలీసు స్టేషన్‌లో ఆమె పైన కేసు నమోదైంది. దీంతో, పరారీలో ఉన్న ఆమె పైన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, ఇప్పటికే ...

రాధే మాపై వరకట్న వేధింపుల కేసు   ఆంధ్రజ్యోతి
ఎవరీ ఆధ్యాత్మిక దేవత!   సాక్షి
ఆ రాధే మా దుర్గా మాతలా... కానీ క్యాబరే డ్యాన్స్... భక్తులు ఎత్తుకుని గిరగిరా ...   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言