Oneindia Telugu
మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు, మోడీ ట్వీట్
Oneindia Telugu
1945 ఆగస్టు 6న ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని రోజు. ఆరోజు జపాన్లోని హిరోషిమా నగరంపై ఉదయం 8 గంటల 10 నిమిషాలకు అమెరికా అణుబాంబు ప్రయోగించి ఈరోజుకి 70 ఏళ్లు పూర్తయింది. ఆ తర్వాత మూడు రోజులకు రెండో అణుబాంబుని నాగసాకిపై ప్రయోగించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు. అమెరికా ప్రయోగించిన బాంబు దాడిలో లక్షా 40 వేల మంది ప్రజలు ...
హిరోషిమాపై అణుబాంబు దాడి ఘనటకు 70 ఏళ్లు.. మోడీ నివాళి ట్వీట్స్వెబ్ దునియా
హిరోషిమా ఘటనలో మృతులకు ప్రధాని నివాళిసాక్షి
అణు దాడిని స్మరించుకున్న హిరోషిమాప్రజాశక్తి
Vaartha
ఆంధ్రజ్యోతి
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
1945 ఆగస్టు 6న ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని రోజు. ఆరోజు జపాన్లోని హిరోషిమా నగరంపై ఉదయం 8 గంటల 10 నిమిషాలకు అమెరికా అణుబాంబు ప్రయోగించి ఈరోజుకి 70 ఏళ్లు పూర్తయింది. ఆ తర్వాత మూడు రోజులకు రెండో అణుబాంబుని నాగసాకిపై ప్రయోగించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు. అమెరికా ప్రయోగించిన బాంబు దాడిలో లక్షా 40 వేల మంది ప్రజలు ...
హిరోషిమాపై అణుబాంబు దాడి ఘనటకు 70 ఏళ్లు.. మోడీ నివాళి ట్వీట్స్
హిరోషిమా ఘటనలో మృతులకు ప్రధాని నివాళి
అణు దాడిని స్మరించుకున్న హిరోషిమా
సాక్షి
పదేళ్లకే ప్రపంచ చాంపియన్షిప్లో...
సాక్షి
కజాన్ (రష్యా): చాలామంది చిన్నారులు ఈత కొలనులోకి దిగేందుకు తటపటాయించే వయస్సులోనే ఆ చిన్నారి ఏకంగా ప్రపంచ చాంపియన్షిప్లో బరిలోకి దిగింది. మేటి స్విమ్మర్లతో పోటీపడింది. తన ఈవెంట్లో అందరికంటే ఆఖరున నిలిచినప్పటికీ అందరి మనస్సులను గెలుచుకుంది. ఆ చిన్నారి ఎవరోకాదు బహ్రెయిన్కు చెందిన 10 ఏళ్ల అల్జైన్ తారిఖ్. ప్రపంచ స్విమ్మింగ్ ...
ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో 10 ఏళ్ల బాలిక సంచలనంఆంధ్రజ్యోతి
ప్రపంచ చాంపియన్షిప్లో పదేళ్ల బాలికప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కజాన్ (రష్యా): చాలామంది చిన్నారులు ఈత కొలనులోకి దిగేందుకు తటపటాయించే వయస్సులోనే ఆ చిన్నారి ఏకంగా ప్రపంచ చాంపియన్షిప్లో బరిలోకి దిగింది. మేటి స్విమ్మర్లతో పోటీపడింది. తన ఈవెంట్లో అందరికంటే ఆఖరున నిలిచినప్పటికీ అందరి మనస్సులను గెలుచుకుంది. ఆ చిన్నారి ఎవరోకాదు బహ్రెయిన్కు చెందిన 10 ఏళ్ల అల్జైన్ తారిఖ్. ప్రపంచ స్విమ్మింగ్ ...
ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో 10 ఏళ్ల బాలిక సంచలనం
ప్రపంచ చాంపియన్షిప్లో పదేళ్ల బాలిక
Oneindia Telugu
చైనాలో 231 డైనోసార్ గుడ్లు స్వాధీనం
Oneindia Telugu
బీజింగ్: చైనా అధికారులు ఒక ఇంటిలో సోదాలు చేసి రాక్షస బల్లి డైనోసార్ గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో ఏకంగా 231 డైనోసార్ గుడ్లు బయటపడటంతో అధికారులు షాక్ కు గురైనారు. ఇంటిలో సోదాలు చెయ్యగా గుడ్లతో పాటు డైనోసార్ అస్తిపంజరం బయటపడింది. చైనాలోని గువాంగ్ డోంగ్ ప్రావెన్స్ ప్రాంతంలోని ఒక ఇంటిలో డైనోసార్ గుడ్లు ఉన్నాయని ...
231 డైనోసార్ గుడ్లు లభ్యంసాక్షి
చైనాలో డైనోసార్లు.. 231 గుడ్లు.. అస్థిపంజరం లభ్యం..వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: చైనా అధికారులు ఒక ఇంటిలో సోదాలు చేసి రాక్షస బల్లి డైనోసార్ గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో ఏకంగా 231 డైనోసార్ గుడ్లు బయటపడటంతో అధికారులు షాక్ కు గురైనారు. ఇంటిలో సోదాలు చెయ్యగా గుడ్లతో పాటు డైనోసార్ అస్తిపంజరం బయటపడింది. చైనాలోని గువాంగ్ డోంగ్ ప్రావెన్స్ ప్రాంతంలోని ఒక ఇంటిలో డైనోసార్ గుడ్లు ఉన్నాయని ...
231 డైనోసార్ గుడ్లు లభ్యం
చైనాలో డైనోసార్లు.. 231 గుడ్లు.. అస్థిపంజరం లభ్యం..
సాక్షి
గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు విదేశీయులు
Andhrabhoomi
దొరవారిసత్రం, ఆగస్టు 7: ఐదోనెంబర్ జాతీయ రహదారిపై కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నైజీరియా దేశస్తులు పోలీసు స్టేషన్లో పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు చెన్నైలో అద్దె కారు తీసుకొని విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. అక్కడ 50 కేజీల గంజాయిని రెండు మూటల్లో ప్యాక్చేసి కారు డిక్కీలో వేసుకుని ...
చిక్కారు.. పారిపోయారు..సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
దొరవారిసత్రం, ఆగస్టు 7: ఐదోనెంబర్ జాతీయ రహదారిపై కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నైజీరియా దేశస్తులు పోలీసు స్టేషన్లో పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు చెన్నైలో అద్దె కారు తీసుకొని విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. అక్కడ 50 కేజీల గంజాయిని రెండు మూటల్లో ప్యాక్చేసి కారు డిక్కీలో వేసుకుని ...
చిక్కారు.. పారిపోయారు..
సాక్షి
ఉగ్రవాది నవెద్ నా కోడుకే, పాక్ నుండి యూసఫ్
Oneindia Telugu
ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలతో పట్టుబడిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది మహమ్మద్ నవెద్ యాకూబ్ పాకిస్థాన్ కు చెందిన వాడే అని రుజువు అయ్యింది. అతని తండ్రి యూసఫ్ మహమ్మద్ స్వయంగా నవెద్ నాకుమారుడు అని అంగీకరించాడు. ఈ దెబ్బతో పాకిస్థాన్ నోట్లో వెలక్కాయపడినట్లు అయ్యింది. అయితే లష్కర్-ఏ-తోయిబా నాయకులు ...
పాక్ దొంగాటNTVPOST
90 రోజులుగా నవేద్ ఇక్కడే తిష్టసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలతో పట్టుబడిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది మహమ్మద్ నవెద్ యాకూబ్ పాకిస్థాన్ కు చెందిన వాడే అని రుజువు అయ్యింది. అతని తండ్రి యూసఫ్ మహమ్మద్ స్వయంగా నవెద్ నాకుమారుడు అని అంగీకరించాడు. ఈ దెబ్బతో పాకిస్థాన్ నోట్లో వెలక్కాయపడినట్లు అయ్యింది. అయితే లష్కర్-ఏ-తోయిబా నాయకులు ...
పాక్ దొంగాట
90 రోజులుగా నవేద్ ఇక్కడే తిష్ట
సాక్షి
బంగ్లాలో బ్లాగర్ దారుణ హత్య
ప్రజాశక్తి
ఢాకా: బంగ్లాదేశ్లో ఇస్లామిక్ తీవ్రవాదుల ఆగడాలకు మరో సెక్యులర్ బ్లాగర్ బలయ్యాడు. శుక్రవారం సాయుధ దుండగులు కొందరు ఆ సెక్యులర్ బ్లాగర్ ఇంట్లోకి చొరబడి మరీ హత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఇస్లామిక్ తీవ్రవాదుల నలుగురు బ్లాగర్లని పొట్టన పెట్టుకున్నట్లు పలు స్వచ్చంద ...
మరో బ్లాగర్ దారుణ హత్యసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఢాకా: బంగ్లాదేశ్లో ఇస్లామిక్ తీవ్రవాదుల ఆగడాలకు మరో సెక్యులర్ బ్లాగర్ బలయ్యాడు. శుక్రవారం సాయుధ దుండగులు కొందరు ఆ సెక్యులర్ బ్లాగర్ ఇంట్లోకి చొరబడి మరీ హత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఇస్లామిక్ తీవ్రవాదుల నలుగురు బ్లాగర్లని పొట్టన పెట్టుకున్నట్లు పలు స్వచ్చంద ...
మరో బ్లాగర్ దారుణ హత్య
వెబ్ దునియా
ల్యాప్టాప్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా... కొలంబియా మోడల్కు ఉరిశిక్ష..
వెబ్ దునియా
మత్తు పదార్థాలను అక్రమంకా రవాణా చేస్తూ పట్టుబడిన కొలంబియా మోడల్ జులియానా లోపేజ్ (22)కు ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. అయితే పరారీలో ఉన్న లోపేజ్ కోసం చైనా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మత్తు పదార్థాలను ల్యాప్టాప్లో పెట్టి అక్రమంగా రవాణా చేస్తూ గాంగ్జౌ ప్రావిన్స్లోని గాంగ్జౌ ఎయిర్పోర్టులో జూలై ...
డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన మోడల్కు ఉరిశిక్ష ?ఆంధ్రజ్యోతి
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మోడల్ కు ఉరిశిక్ష..!Teluguwishesh
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మత్తు పదార్థాలను అక్రమంకా రవాణా చేస్తూ పట్టుబడిన కొలంబియా మోడల్ జులియానా లోపేజ్ (22)కు ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. అయితే పరారీలో ఉన్న లోపేజ్ కోసం చైనా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మత్తు పదార్థాలను ల్యాప్టాప్లో పెట్టి అక్రమంగా రవాణా చేస్తూ గాంగ్జౌ ప్రావిన్స్లోని గాంగ్జౌ ఎయిర్పోర్టులో జూలై ...
డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన మోడల్కు ఉరిశిక్ష ?
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మోడల్ కు ఉరిశిక్ష..!
Vaartha
MH 370 శోధన కొనసాగుతుంది: ఆస్ట్రేలియా ప్రధాని
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం MH 370 ఆచూకీ కనుగొనటానికి తమ దేశం తరపున ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ గురువారం పత్రిజ్ఙ చేసి గల్లంతైన ప్రయానికుల కుటుంబాలకు అభయమిచ్చారు. 230 మందితో ప్రయానిస్తున్న మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం MH 370 గత సంవత్సరం గల్లంతైన విషయం విధితమే.
ఇంకా మరిన్ని »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం MH 370 ఆచూకీ కనుగొనటానికి తమ దేశం తరపున ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ గురువారం పత్రిజ్ఙ చేసి గల్లంతైన ప్రయానికుల కుటుంబాలకు అభయమిచ్చారు. 230 మందితో ప్రయానిస్తున్న మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం MH 370 గత సంవత్సరం గల్లంతైన విషయం విధితమే.
Oneindia Telugu
ఎంహెచ్ 370 మిష్టరీ వీడుతోంది: బరువెక్కిన గుండెతో
Oneindia Telugu
కౌలాలంపూర్: 2014 మార్చి 8వ తేదీన గల్లంతైన ఎంహెచ్ 370 విమాన ప్రమాదం మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదిన్న అవుతున్నా ఆ విమానం ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఇప్పుడు మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ సీటు కుజన్, విండోకు సంబంధించిన శిథిలాలు, అల్యూమినియం రేకు, సీటు కుజన్స్ తదితరాలు కనిపించినట్లుగా ...
మలేషియా విమానం ఎంహెచ్ 370 మిస్టరీ వీడే సూచనలుఆంధ్రజ్యోతి
'ఆ శకలం ఎంహెచ్ 370 విమానానిదే'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కౌలాలంపూర్: 2014 మార్చి 8వ తేదీన గల్లంతైన ఎంహెచ్ 370 విమాన ప్రమాదం మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదిన్న అవుతున్నా ఆ విమానం ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఇప్పుడు మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ సీటు కుజన్, విండోకు సంబంధించిన శిథిలాలు, అల్యూమినియం రేకు, సీటు కుజన్స్ తదితరాలు కనిపించినట్లుగా ...
మలేషియా విమానం ఎంహెచ్ 370 మిస్టరీ వీడే సూచనలు
'ఆ శకలం ఎంహెచ్ 370 విమానానిదే'
ఉత్తర భారతానికి పెను భూకంప ముప్పు!
సాక్షి
లాస్ఏంజెలిస్: ఉత్తర భారతంతోపాటు పశ్చిమ నేపాల్కు భవిష్యత్తులో మరో పెను భూకంప ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఏప్రిల్లో నేపాల్లో వచ్చిన భారీ భూకంపంలో భూమి పొరలో లోపం(ఫాల్ట్) వద్ద కొంత శక్తి మాత్రమే విడుదలైందని, ఆ ఫాల్ట్ వద్ద ప్రస్తుతం ఇంకా చాలా ఒత్తిడి కొనసాగుతోందని తెలిపారు. జీపీఎస్ కేంద్రాలు ...
భూకంపాలతో భారత్, నేపాల్కు ముప్పుNamasthe Telangana
భారత్, నేపాల్కు భూకంపం ముప్పు శాస్త్రవేత్తల హెచ్చరికప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
లాస్ఏంజెలిస్: ఉత్తర భారతంతోపాటు పశ్చిమ నేపాల్కు భవిష్యత్తులో మరో పెను భూకంప ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఏప్రిల్లో నేపాల్లో వచ్చిన భారీ భూకంపంలో భూమి పొరలో లోపం(ఫాల్ట్) వద్ద కొంత శక్తి మాత్రమే విడుదలైందని, ఆ ఫాల్ట్ వద్ద ప్రస్తుతం ఇంకా చాలా ఒత్తిడి కొనసాగుతోందని తెలిపారు. జీపీఎస్ కేంద్రాలు ...
భూకంపాలతో భారత్, నేపాల్కు ముప్పు
భారత్, నేపాల్కు భూకంపం ముప్పు శాస్త్రవేత్తల హెచ్చరిక
沒有留言:
張貼留言