2015年8月7日 星期五

2015-08-08 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఆన్‌లైన్‌లో 25577 'ఆర్జిత' టికెట్లు   
సాక్షి
తిరుమల : శ్రీవేంకటేశ్వర స్వామివారిని అరుదైన ఆర్జిత సేవల్లో దర్శించుకునేందుకు వీలుగా 25,577 టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. టీటీడీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించాక ఈ ...

శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ బుకింగ్‌ పునఃప్రారంభం   ఆంధ్రజ్యోతి
ఆర్జిత సేవా టికెట్ల కోసం పోటెత్తిన భక్తజనం   Andhrabhoomi
బ్రహ్మోత్సవాలలో భక్తులు కోరినన్ని లడ్డూలు..! 26 నుంచి ఆన్‌లైన్‌లో ఆర్జిత ...   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎమ్మెల్యేల అనర్హత వేటు: 'నోటీసులిచ్చినా టీ స్పీకర్ తీసుకోరు, ఏమీ చేయలేం'   
Oneindia Telugu
హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత వేటుకి సంబంధించిన పెండింగ్ పిటిషన్లపై తాజాగా నోటీసులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. తామిచ్చే నోటీసును స్పీకర్ స్వీకరించరన్న విషయం తమకు తెలుసని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులను తిరస్కరించే హక్కు స్పీకర్‌కు ఉందని, ఈ నేపథ్యంలో మరోసారి ...

అనర్హత ఎమ్మెల్యేలపై వేటువేసే పూర్తి అధికారం ఆయనకే ఉంది : హైకోర్టు   వెబ్ దునియా
హైకోర్టు నోటీసులను తిరస్కరించిన స్పీకర్   సాక్షి
ఫిరాయింపుల కేసులో హైకోర్టు ఏమి చేస్తుంది   News Articles by KSR
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రైతు బజార్లో మంత్రి గంటా తనిఖీలు   
సాక్షి
విశాఖపట్టణం : విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార రైతు బజారులో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజారు నిర్వాహణ తీరుపై ఆయన ఉన్నతధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బజారులో ఉల్లి ధరలపై ఆరా తీశారు. ఉల్లి ధరలు అందుబాటులోకి వచ్చే వరకు సబ్సిడీ ధరలకే ఉల్లిని అందించాలని గంటా ...

అవసరమైన మేరకు రూ.20కే ఉల్లి సరఫరా : గంటా   ఆంధ్రజ్యోతి
రైతు బజార్ల పనితీరుపై మంత్రి గంటా ఆగ్రహం   ప్రజాశక్తి
'ఉల్లి'కష్టాలు రైతు బజార్లలో క్యూలు   Andhrabhoomi
Vaartha   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రిషితేశ్వరి కేసులో లీగల్‌సెల్‌ అథారిటీ ఎదుట...   
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆగస్టు 7 : విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌ బాబురావు, హాస్టల్‌ వార్డెన్‌ స్వరూపారాణి శుక్రవారం గుంటూరు జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ ఎటుట విచారణకు హాజరయ్యారు. బాబూరావును నిందితుడుగా చేర్చాలని, వర్శిటీ వీసీ రిజిష్ర్టార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా లీగల్‌ సెల్‌ కొట్టివేసింది. కేసుపై ...

'ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదు'   సాక్షి
మీ నాన్నకు నీవైనా బుద్ధి చెప్పు : ప్రిన్సిపాల్ కుమారుడితో లీగల్ సెల్ జడ్జి   వెబ్ దునియా
రిషితేశ్వరి ఘటనపై గుంటూరు కోర్టు సీరియస్   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫ్రెండ్స్ పెట్టుబడులు పెడతానంటే తెలంగాణ పేరు చెప్పిన అజారుద్దీన్!   
Oneindia Telugu
హైదరాబాద్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మిత్రులు కొందరు హైదరాబాదులో, రంగారెడ్డిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయాన్ని అజారుద్దీన్ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల స్థాపన అంశంపై చర్చించేందుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి మహేందర్ రెడ్డితో ఆయన గురువారం మంత్రి నివాసంలో భేటీ అయ్యారు.
బంగారు తెలంగాణ: పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తా: అజారుద్దీన్   వెబ్ దునియా
బంగారు తెలంగాణ కోసం అంటున్న అజార్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీని అడ్డంగా చీల్చి: సోనియాపై మండిపడ్డ కావూరి, కన్నా, టీడీపీ పైనా   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీని తప్పుపట్టడం పైన ఆ పార్టీ నేతలు కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మీనారాయణలు ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతల పైన భగ్గుమన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చారని ఆరోపించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ ...

రాహుల్ కోసం రాష్ట్రాన్ని చీల్చి మొసలి కన్నీరు కారుస్తున్నావా తల్లీ?!   వెబ్ దునియా
హోదాపై ఇతర రాష్ట్రాల్ని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది అందిన సాయంపై టిడిపి మౌనం ...   ఆంధ్రజ్యోతి
విభ‌జించి ఇప్పుడేందుకు మొసలి కన్నీరు త‌ల్లి :కావూరి   ప్రజాశక్తి
News Articles by KSR   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రతన్ టాటా, ఆనంద్ మహీంద్రాతో కేటీఆర్ భేటీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, ఆనంద్ మహీంద్రాతో ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు భేటీ అయ్యారు. బుధవారం ముంబైలో టాటా గ్రూపు చైర్మన్ రతన్‌టాటాతో సమావేశమై రాష్ర్టంలో చేపట్టిన పలు ఐటీ కార్యక్రమాలను వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ-హబ్ గురించి ప్రత్యేకంగా వివరించారు.
తెలంగాణ పారిశ్రామిక విధానం అత్యుత్తమం   Vaartha
పాలసీ భేష్   Andhrabhoomi
టాటా, మహీంద్రను కలిసిన కెటిఆర్‌   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పత్యేక హోదాపైనే నా పోరాటం.. రాజకీయాల్లో సంబంధాల్లేవ్: శివాజీ   
వెబ్ దునియా
ప్రత్యేక హోదాపై టాలీవుడ్ హీరో శివాజీ రాజీలేని పోరు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంతవరకు ఉద్యమకారుడిగానే కొనసాగుతానని శివాజీ చెప్తున్నారు. లక్ష్యం నెరవేరిన తర్వాత సాధారణ పౌరుడిగానే జీవనం సాగిస్తానని శివాజీ ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం శివాజీ సాగిస్తున్న పోరాటానికి బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత ...


ఇంకా మరిన్ని »   


Vaartha
   
ఇక ఉమ్మడి విధానం   
Vaartha
హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల కింద పనిచేస్తున్న రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల న్నీంటిని ఒకే గొడుగు కిందికి తేవాలని టిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ రరావు అధికారులను ఆదేశించారు. నియోజకవర్గానికి సగటున 10 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1190 రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ఏపీతో.. మేమేం చేయలేం: చేతులెత్తేసిన రాజ్‌నాథ్, కవిత విజ్ఞప్తి(పిక్చర్స్)   
Oneindia Telugu
ఢిల్లీ/హైదరాబాద్: ఉద్యోగుల విభజన పైన తాము ఏం చేయలేమని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు (చంద్రబాబు, కెసిఆర్) కూర్చుంటేనే పరిష్కారం అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారని తెలుస్తోంది. స్థానికత అని ఒకరు అంటుంటే, ఆప్షన్లు అని మరొకరు అంటున్నారని, మధ్యేమార్గంలో వెళ్లాలని ...

ఉద్యోగుల విభజనపై తేల్చిచెప్పిన కేంద్ర హోంశాఖ   సాక్షి
ఢిల్లీ: రాజ్‌నాథ్‌ను కలిసిన టి.ఎంపీలు, ఉద్యోగసంఘాల నేతలు   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言