సాక్షి
'పార్లమెంట్ లో ఒకరిద్దరు ఉగ్రవాదులు'
సాక్షి
రూర్కీ: 'భారత పార్లమెంట్ లో ఒకరిద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. దురదృష్టమేమంటే ప్రస్తుతం వారు ఎంపీలుగా కొనసాగుతున్నారు. పదేపదే న్యాయవ్యవస్థను ధిక్కరించేలా కల్లోలపూరితంగా మాట్లాడతారు' అని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేత సాధ్వి ప్రాచీ.. తనకు అలవాటైన మాదిరే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, జమ్ముకశ్మీర్ లోని ...
భారత పార్లమెంటులో ఉగ్రవాదులు ఉన్నారట...! ఎవరు వారు..?వెబ్ దునియా
'పార్లమెంటులోనే ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారు'Oneindia Telugu
పార్లమెంటులో ఉగ్రవాదులు ఉన్నారుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
రూర్కీ: 'భారత పార్లమెంట్ లో ఒకరిద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. దురదృష్టమేమంటే ప్రస్తుతం వారు ఎంపీలుగా కొనసాగుతున్నారు. పదేపదే న్యాయవ్యవస్థను ధిక్కరించేలా కల్లోలపూరితంగా మాట్లాడతారు' అని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేత సాధ్వి ప్రాచీ.. తనకు అలవాటైన మాదిరే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, జమ్ముకశ్మీర్ లోని ...
భారత పార్లమెంటులో ఉగ్రవాదులు ఉన్నారట...! ఎవరు వారు..?
'పార్లమెంటులోనే ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారు'
పార్లమెంటులో ఉగ్రవాదులు ఉన్నారు
Oneindia Telugu
ఎవ్వెరీ ఫోన్ టాప్..! లోకేష్, బ్రహ్మిణిల సంభాషణ కూడా..!! ఆధారాలున్నాయ్.
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలు సేకరిస్తూనే ఉంది. టీడీపీ యువనేత నారా లోకేష్ తన జీవిత భాగస్వామి బ్రహ్మిణితో ఫోన్ సంబాషణలను సైతం ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారని అనుమానిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యు ల వ్యాపార, వ్యక్తిగత విషయాలనూ తెలంగాణ పోలీసులు ట్యాపింగ్ ...
ఫోన్ ట్యాపింగ్: కెసిఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు ఇక దూకుడేOneindia Telugu
ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు.. చంద్రబాబు దూకుడుతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలు సేకరిస్తూనే ఉంది. టీడీపీ యువనేత నారా లోకేష్ తన జీవిత భాగస్వామి బ్రహ్మిణితో ఫోన్ సంబాషణలను సైతం ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారని అనుమానిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యు ల వ్యాపార, వ్యక్తిగత విషయాలనూ తెలంగాణ పోలీసులు ట్యాపింగ్ ...
ఫోన్ ట్యాపింగ్: కెసిఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు ఇక దూకుడే
ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు.. చంద్రబాబు దూకుడు
Oneindia Telugu
కృష్ణా ప్రాజెక్టులకు నీరొస్తుంది: దేవినేని ఉమా, దురద్దేశ్యమంటూ బిజెవైఎం నేత
Oneindia Telugu
విజయవాడ/ న్యూఢిల్లీ: ఆగస్టు చివరి వరకు కృష్ణా ప్రాజెక్టులకు నీరు వస్తుందని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. పంటలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో చెప్పారు. 50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, ఇప్పటివరకు మైనస్ 8 శాతం ...
కృష్ణా డెల్టాలోని పంటలను కాపాడుతాం - దేవినేనిప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ/ న్యూఢిల్లీ: ఆగస్టు చివరి వరకు కృష్ణా ప్రాజెక్టులకు నీరు వస్తుందని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. పంటలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో చెప్పారు. 50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, ఇప్పటివరకు మైనస్ 8 శాతం ...
కృష్ణా డెల్టాలోని పంటలను కాపాడుతాం - దేవినేని
వెబ్ దునియా
సుష్మా ఒత్తిడే కారణం
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 6: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెచ్చిన ఒత్తిడి మూలంగానే ఐపిఎల్ కుంభకోణం నిందితుడు లలిత్మోడీకి బ్రిటన్ ప్రభుత్వం ప్రయాణ పత్రాలు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్శర్మ తెలిపారు. ఆనంద్శర్మ గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ లలిత్మోడీకి ప్రయాణ పత్రాలు ఇచ్చేందుకు బ్రిటన్ ...
మానవతా దృక్పథమే నేరమా?ప్రజాశక్తి
మీ అందరి ప్రశ్నలకు నా వద్ద సమాధానం: లలిత్ గేట్పై సుష్మOneindia Telugu
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారంసాక్షి
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
NTVPOST
అన్ని 14 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 6: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెచ్చిన ఒత్తిడి మూలంగానే ఐపిఎల్ కుంభకోణం నిందితుడు లలిత్మోడీకి బ్రిటన్ ప్రభుత్వం ప్రయాణ పత్రాలు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్శర్మ తెలిపారు. ఆనంద్శర్మ గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ లలిత్మోడీకి ప్రయాణ పత్రాలు ఇచ్చేందుకు బ్రిటన్ ...
మానవతా దృక్పథమే నేరమా?
మీ అందరి ప్రశ్నలకు నా వద్ద సమాధానం: లలిత్ గేట్పై సుష్మ
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారం
వెబ్ దునియా
అలాంటి కొడుకునికన్న దురదృష్ట తండ్రిని నేనే : ఉగ్రవాది తండ్రి వ్యాఖ్యలు
వెబ్ దునియా
ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లాలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది నవీద్ అలియాస్ ఖాసీంఖాన్ పాకిస్థాన్ జాతీయుడేనని తేలింది. ఈ ఉగ్రవాది తమ దేశానికి చెందినవాడు కాదంటూ పాకిస్థాన్ చేసిన మాటలు వట్టి బూటకమని తేలిపోయింది. ఈ ఉగ్రవాది తండ్రి మహ్మద్ యాకూబ్ను ప్రముఖ ఆంగ్ల పత్రిక ఫోన్లో సంప్రదించింది. ఈ సందర్భంగా ఆయన ఆ ...
మావాడు కాదుAndhrabhoomi
వాడు.. మావాడు కాదు!సాక్షి
పట్టుబడ్డ ఉగ్రవాది నవీద్ పాకిస్థానీ కాదు: పాక్Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లాలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది నవీద్ అలియాస్ ఖాసీంఖాన్ పాకిస్థాన్ జాతీయుడేనని తేలింది. ఈ ఉగ్రవాది తమ దేశానికి చెందినవాడు కాదంటూ పాకిస్థాన్ చేసిన మాటలు వట్టి బూటకమని తేలిపోయింది. ఈ ఉగ్రవాది తండ్రి మహ్మద్ యాకూబ్ను ప్రముఖ ఆంగ్ల పత్రిక ఫోన్లో సంప్రదించింది. ఈ సందర్భంగా ఆయన ఆ ...
మావాడు కాదు
వాడు.. మావాడు కాదు!
పట్టుబడ్డ ఉగ్రవాది నవీద్ పాకిస్థానీ కాదు: పాక్
Oneindia Telugu
ఏపీని అడ్డంగా చీల్చి: సోనియాపై మండిపడ్డ కావూరి, కన్నా, టీడీపీ పైనా
Oneindia Telugu
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీని తప్పుపట్టడం పైన ఆ పార్టీ నేతలు కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మీనారాయణలు ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతల పైన భగ్గుమన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చారని ఆరోపించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ ...
రాహుల్ కోసం రాష్ట్రాన్ని చీల్చి మొసలి కన్నీరు కారుస్తున్నావా తల్లీ?!వెబ్ దునియా
హోదాపై ఇతర రాష్ట్రాల్ని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది అందిన సాయంపై టిడిపి మౌనం ...ఆంధ్రజ్యోతి
విభజించి ఇప్పుడేందుకు మొసలి కన్నీరు తల్లి :కావూరిప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీని తప్పుపట్టడం పైన ఆ పార్టీ నేతలు కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మీనారాయణలు ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతల పైన భగ్గుమన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చారని ఆరోపించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ ...
రాహుల్ కోసం రాష్ట్రాన్ని చీల్చి మొసలి కన్నీరు కారుస్తున్నావా తల్లీ?!
హోదాపై ఇతర రాష్ట్రాల్ని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది అందిన సాయంపై టిడిపి మౌనం ...
విభజించి ఇప్పుడేందుకు మొసలి కన్నీరు తల్లి :కావూరి
ఆంధ్రజ్యోతి
ఇక తెలంగాణలోని రైళ్లలో 'షీ టీమ్స్'
సాక్షి
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు, తెలంగాణ జిల్లాల పరిధిలో ప్రయాణించే రైళ్లలో మహిళలకు మరింత రక్షణ కల్పించడం కోసం గవర్నమెంట్ రైల్వే (జీఆర్పీ) పోలీసులు 'షీ' టీములను ఏర్పాటు చేశారు. గురువారం నుంచి ఐదు షీ టీమ్లను రంగంలోకి దింపినట్టు జీఆర్పీ సికింద్రాబాద్ జిల్లా ఎస్పీ ఎస్జే.జనార్ధన్ తెలిపారు. హైదరాబాద్. రంగారెడ్డి జిల్లాల పరిధిలో ...
షీ టీమ్స్ సేవలు మరింత విస్తృతం...రైళ్లలోనూ మహిళలను వేధిస్తే తాటతీస్తారు..వెబ్ దునియా
ఇకనుంచి రైళ్లలో కూడా షీ టీమ్స్ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు, తెలంగాణ జిల్లాల పరిధిలో ప్రయాణించే రైళ్లలో మహిళలకు మరింత రక్షణ కల్పించడం కోసం గవర్నమెంట్ రైల్వే (జీఆర్పీ) పోలీసులు 'షీ' టీములను ఏర్పాటు చేశారు. గురువారం నుంచి ఐదు షీ టీమ్లను రంగంలోకి దింపినట్టు జీఆర్పీ సికింద్రాబాద్ జిల్లా ఎస్పీ ఎస్జే.జనార్ధన్ తెలిపారు. హైదరాబాద్. రంగారెడ్డి జిల్లాల పరిధిలో ...
షీ టీమ్స్ సేవలు మరింత విస్తృతం...రైళ్లలోనూ మహిళలను వేధిస్తే తాటతీస్తారు..
ఇకనుంచి రైళ్లలో కూడా షీ టీమ్స్
Oneindia Telugu
వెంకయ్యకు కవిత ఘాటు కౌంటర్, ప్రస్తుతానికి తగ్గుతాం!: బిజెపికి టిఆర్ఎస్
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. లోకసభలో ఆయన ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. అధికారపక్షం ఎక్కువ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హైకోర్టు విభజనపై కేంద్రం ప్రకటన చేసిన నేపథ్యంలో, హైకోర్టు ...
'విభజన' హైకోర్టు పరిధిలోనిదేVaartha
ప్రత్యేక హైకోర్టుపై దద్దరిల్లిన లోక్సభసాక్షి
తెరాస ఎంపీలపై వెంకయ్య ఆగ్రహం.. మీరు ఏం చేస్తారో చేసుకోండంటూ ఘాటు వ్యాఖ్యలువెబ్ దునియా
Andhrabhoomi
News Articles by KSR
ఆంధ్రజ్యోతి
అన్ని 34 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. లోకసభలో ఆయన ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. అధికారపక్షం ఎక్కువ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హైకోర్టు విభజనపై కేంద్రం ప్రకటన చేసిన నేపథ్యంలో, హైకోర్టు ...
'విభజన' హైకోర్టు పరిధిలోనిదే
ప్రత్యేక హైకోర్టుపై దద్దరిల్లిన లోక్సభ
తెరాస ఎంపీలపై వెంకయ్య ఆగ్రహం.. మీరు ఏం చేస్తారో చేసుకోండంటూ ఘాటు వ్యాఖ్యలు
ఆంధ్రజ్యోతి
హైకోర్టు నోటీసులను తిరస్కరించిన స్పీకర్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టు జారీ చేసిన నోటీసులను అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి నోటీసులు జారీచేసే ఉద్దేశం లేదని హైకోర్టు స్పష్టం చేసిం ది. ఈ కేసు పూర్వాపరాల ఆధారంగా విచారణ కొనసాగిస్తామని పేర్కొంటూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన ...
మళ్లీ నోటీసు జారీ చేయలేంAndhrabhoomi
టీ.ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ 20 వాయిదాఆంధ్రజ్యోతి
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు 20కి వాయిదాప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టు జారీ చేసిన నోటీసులను అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి నోటీసులు జారీచేసే ఉద్దేశం లేదని హైకోర్టు స్పష్టం చేసిం ది. ఈ కేసు పూర్వాపరాల ఆధారంగా విచారణ కొనసాగిస్తామని పేర్కొంటూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన ...
మళ్లీ నోటీసు జారీ చేయలేం
టీ.ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ 20 వాయిదా
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు 20కి వాయిదా
వెబ్ దునియా
వైకాపాది శవరాజకీయాలు.. రోజా ఒక ప్యాకేజీ ఎమ్మెల్యే: అనురాధ
వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ నాయకురాలు అనురాధ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాల్సిందిపోయి.. వైకాపా ఇలా రాజకీయం చేయడం సబబు కాదని దుయ్యబట్టారు. వైఎస్సార్ చనిపోయిన సమయంలో తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాలని జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. పుష్కరాల ...
రోజా భాష మార్చుకోవాలి : టిడిపి నేత అనురాధప్రజాశక్తి
విచారణపై రిషితేశ్వరి తల్లిదండ్రులు సంతృప్తితో ఉన్నారు : అనురాధఆంధ్రజ్యోతి
రిషితేశ్వరి మృతిపై వైకాపా రాజకీయం : టిడిపిAndhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ నాయకురాలు అనురాధ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాల్సిందిపోయి.. వైకాపా ఇలా రాజకీయం చేయడం సబబు కాదని దుయ్యబట్టారు. వైఎస్సార్ చనిపోయిన సమయంలో తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాలని జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. పుష్కరాల ...
రోజా భాష మార్చుకోవాలి : టిడిపి నేత అనురాధ
విచారణపై రిషితేశ్వరి తల్లిదండ్రులు సంతృప్తితో ఉన్నారు : అనురాధ
రిషితేశ్వరి మృతిపై వైకాపా రాజకీయం : టిడిపి
沒有留言:
張貼留言