Oneindia Telugu
మొదటి అణుబాంబు దాడికి 70 ఏళ్లు, మోడీ ట్వీట్
Oneindia Telugu
1945 ఆగస్టు 6న ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని రోజు. ఆరోజు జపాన్లోని హిరోషిమా నగరంపై ఉదయం 8 గంటల 10 నిమిషాలకు అమెరికా అణుబాంబు ప్రయోగించి ఈరోజుకి 70 ఏళ్లు పూర్తయింది. ఆ తర్వాత మూడు రోజులకు రెండో అణుబాంబుని నాగసాకిపై ప్రయోగించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు. అమెరికా ప్రయోగించిన బాంబు దాడిలో లక్షా 40 వేల మంది ప్రజలు ...
హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగి 70 ఏళ్లు...ఆంధ్రజ్యోతి
హిరోషిమాపై అణుబాంబు దాడి ఘనటకు 70 ఏళ్లు.. మోడీ నివాళి ట్వీట్స్వెబ్ దునియా
హిరోషిమా ఘటనలో మృతులకు ప్రధాని నివాళిసాక్షి
ప్రజాశక్తి
Vaartha
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
1945 ఆగస్టు 6న ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని రోజు. ఆరోజు జపాన్లోని హిరోషిమా నగరంపై ఉదయం 8 గంటల 10 నిమిషాలకు అమెరికా అణుబాంబు ప్రయోగించి ఈరోజుకి 70 ఏళ్లు పూర్తయింది. ఆ తర్వాత మూడు రోజులకు రెండో అణుబాంబుని నాగసాకిపై ప్రయోగించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు. అమెరికా ప్రయోగించిన బాంబు దాడిలో లక్షా 40 వేల మంది ప్రజలు ...
హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగి 70 ఏళ్లు...
హిరోషిమాపై అణుబాంబు దాడి ఘనటకు 70 ఏళ్లు.. మోడీ నివాళి ట్వీట్స్
హిరోషిమా ఘటనలో మృతులకు ప్రధాని నివాళి
Oneindia Telugu
ఎంహెచ్ 370 మిష్టరీ వీడుతోంది: బరువెక్కిన గుండెతో
Oneindia Telugu
కౌలాలంపూర్: 2014 మార్చి 8వ తేదీన గల్లంతైన ఎంహెచ్ 370 విమాన ప్రమాదం మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదిన్న అవుతున్నా ఆ విమానం ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఇప్పుడు మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ సీటు కుజన్, విండోకు సంబంధించిన శిథిలాలు, అల్యూమినియం రేకు, సీటు కుజన్స్ తదితరాలు కనిపించినట్లుగా ...
మలేషియా విమానం ఎంహెచ్ 370 మిస్టరీ వీడే సూచనలుఆంధ్రజ్యోతి
'ఆ శకలం ఎంహెచ్ 370 విమానానిదే'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కౌలాలంపూర్: 2014 మార్చి 8వ తేదీన గల్లంతైన ఎంహెచ్ 370 విమాన ప్రమాదం మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదిన్న అవుతున్నా ఆ విమానం ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఇప్పుడు మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ సీటు కుజన్, విండోకు సంబంధించిన శిథిలాలు, అల్యూమినియం రేకు, సీటు కుజన్స్ తదితరాలు కనిపించినట్లుగా ...
మలేషియా విమానం ఎంహెచ్ 370 మిస్టరీ వీడే సూచనలు
'ఆ శకలం ఎంహెచ్ 370 విమానానిదే'
సాక్షి
కూలిన హెలికాప్టర్ : 17 మంది మృతి
సాక్షి
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ జబుల్ ప్రావిన్స్ లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారని కమాండర్ జనరల్ అబ్దుల్ రజాక్ సిర్జాయి కాబూల్ లో వెల్లడించారు. మృతుల్లో 12 మంది సైనికులు, ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. టాగ్లు: chopper crash, Afghanistan, 17 ...
కూలిన మిలటరీ హెలికాప్టర్... ఐదుగురు దుర్మరణం..వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ జబుల్ ప్రావిన్స్ లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారని కమాండర్ జనరల్ అబ్దుల్ రజాక్ సిర్జాయి కాబూల్ లో వెల్లడించారు. మృతుల్లో 12 మంది సైనికులు, ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. టాగ్లు: chopper crash, Afghanistan, 17 ...
కూలిన మిలటరీ హెలికాప్టర్... ఐదుగురు దుర్మరణం..
Oneindia Telugu
కోట్లు వచ్చాయంటూ.. లక్షలు కాజేస్తున్న నైజీరియన్ల అరెస్ట్: ఢిల్లీ పోలీసుల ప్రశంస ...
Oneindia Telugu
హైదరాబాద్: మీ మొబైల్ నెంబర్ రూ. కోట్లలో లాటరీ గెలుచుకుందని సందేశాలు పంపించి.. ఆకర్షితులైన వారి నుంచి అందినకాడికి దండుకుంటూ నైజీరియన్లు మోసాలను కొంతపుంతలు తొక్కిస్తున్నారు. ఓ కేసు నిమిత్తం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేసిన ముగ్గురు నేరగాళ్లను విచారించిన క్రమంలో వారు చేసిన మోసాలు బయటపడ్డాయి. నిందితుల ...
బంపర్ లాటరీ.. మీ సొంతమైందండి..!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మీ మొబైల్ నెంబర్ రూ. కోట్లలో లాటరీ గెలుచుకుందని సందేశాలు పంపించి.. ఆకర్షితులైన వారి నుంచి అందినకాడికి దండుకుంటూ నైజీరియన్లు మోసాలను కొంతపుంతలు తొక్కిస్తున్నారు. ఓ కేసు నిమిత్తం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేసిన ముగ్గురు నేరగాళ్లను విచారించిన క్రమంలో వారు చేసిన మోసాలు బయటపడ్డాయి. నిందితుల ...
బంపర్ లాటరీ.. మీ సొంతమైందండి..!
సౌదీ మసీదుపై ఆత్మాహుతి దాడి
Andhrabhoomi
రియాద్, ఆగస్టు 6: సౌదీ అరేబియాలోని అభా పట్టణంలోని ఓ మసీదులో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 17మంది మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ కూడా ఈ మసీదులో పనిచేస్తున్నవారేనని, ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాద దాడి జరిగిందని సౌదీ అరేబియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇది ఆత్మాహుతి దాడే అని చెప్పడానికి ...
ఆత్మాహుతి దాడి:13 మంది మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
రియాద్, ఆగస్టు 6: సౌదీ అరేబియాలోని అభా పట్టణంలోని ఓ మసీదులో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 17మంది మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ కూడా ఈ మసీదులో పనిచేస్తున్నవారేనని, ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాద దాడి జరిగిందని సౌదీ అరేబియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇది ఆత్మాహుతి దాడే అని చెప్పడానికి ...
ఆత్మాహుతి దాడి:13 మంది మృతి
అందుకు అంగీకరించకుంటే మరో యుద్ధమే
సాక్షి
వాషింగ్టన్: ఇరాన్ తో అణుఒప్పందానికి అంగీకరించనట్లయితే మధ్యాసియాలో మరో యుద్ధం వస్తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా కాంగ్రెస్ ను హెచ్చరించారు. ఆ ఒప్పందాన్ని తిరస్కరించినట్లయితే అతి పెద్ద తప్పు చేసినట్లవుతుందని చెప్పారు. త్వరలో ఆ దేశంతో జరగబోయే ఒప్పందాన్ని కాంగ్రెస్ సభ్యులంతా అంగీకరించాలని చెప్పారు.
దౌత్యమో, యుద్ధమో తేల్చుకోండి...!ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: ఇరాన్ తో అణుఒప్పందానికి అంగీకరించనట్లయితే మధ్యాసియాలో మరో యుద్ధం వస్తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా కాంగ్రెస్ ను హెచ్చరించారు. ఆ ఒప్పందాన్ని తిరస్కరించినట్లయితే అతి పెద్ద తప్పు చేసినట్లవుతుందని చెప్పారు. త్వరలో ఆ దేశంతో జరగబోయే ఒప్పందాన్ని కాంగ్రెస్ సభ్యులంతా అంగీకరించాలని చెప్పారు.
దౌత్యమో, యుద్ధమో తేల్చుకోండి...!
Oneindia Telugu
అచ్చం సినిమాలోలాగే: 3ఏళ్ల బాలుడిని కాల్చాడు
Oneindia Telugu
న్యూయార్క్: 3 ఏళ్ల బాలుడిని 11 ఏళ్ల బాలుడు కాల్చిచంపిన ఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 11 ఏళ్ల బాలుడు డెట్రాయిట్లోని తన తండ్రి నివాసానికి వచ్చాడు. సోమవారం తండ్రి ఇంట్లో లేని సమయంలో బెడ్రూమ్లో ఉన్న హ్యాండ్ గన్ను తీసుకున్నాడు. అనంతరం ...
మూడేళ్ల బాలుడిని కాల్చేసిన పదకొండేళ్ల కుర్రాడుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: 3 ఏళ్ల బాలుడిని 11 ఏళ్ల బాలుడు కాల్చిచంపిన ఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 11 ఏళ్ల బాలుడు డెట్రాయిట్లోని తన తండ్రి నివాసానికి వచ్చాడు. సోమవారం తండ్రి ఇంట్లో లేని సమయంలో బెడ్రూమ్లో ఉన్న హ్యాండ్ గన్ను తీసుకున్నాడు. అనంతరం ...
మూడేళ్ల బాలుడిని కాల్చేసిన పదకొండేళ్ల కుర్రాడు
వైఎస్ విగ్రహ గద్దె కూల్చివేతపై భగ్గు
సాక్షి
కాజీపేట రూరల్ : కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న సర్కిల్లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం సరికాదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. వైఎస్సార్ విగ్రహ గద్దెను కూల్చివేయడాన్ని నిరసిస్తూ గురువారం కలెక్టర్ బంగ్లా సెంటర్లో 300 మంది వైఎస్సార్ సీపీ నాయకలు ధర్నాకు చేశారు. తెలుగు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
కాజీపేట రూరల్ : కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న సర్కిల్లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం సరికాదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. వైఎస్సార్ విగ్రహ గద్దెను కూల్చివేయడాన్ని నిరసిస్తూ గురువారం కలెక్టర్ బంగ్లా సెంటర్లో 300 మంది వైఎస్సార్ సీపీ నాయకలు ధర్నాకు చేశారు. తెలుగు ...
వెబ్ దునియా
ల్యాప్టాప్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా... కొలంబియా మోడల్కు ఉరిశిక్ష..
వెబ్ దునియా
మత్తు పదార్థాలను అక్రమంకా రవాణా చేస్తూ పట్టుబడిన కొలంబియా మోడల్ జులియానా లోపేజ్ (22)కు ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. అయితే పరారీలో ఉన్న లోపేజ్ కోసం చైనా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మత్తు పదార్థాలను ల్యాప్టాప్లో పెట్టి అక్రమంగా రవాణా చేస్తూ గాంగ్జౌ ప్రావిన్స్లోని గాంగ్జౌ ఎయిర్పోర్టులో జూలై ...
డ్రగ్స్ స్మగ్లింగ్: మోడల్ కు ఉరి శిక్ష!Oneindia Telugu
మోడల్ కు ఉరిశిక్ష !సాక్షి
డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన మోడల్కు ఉరిశిక్ష ?ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మత్తు పదార్థాలను అక్రమంకా రవాణా చేస్తూ పట్టుబడిన కొలంబియా మోడల్ జులియానా లోపేజ్ (22)కు ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. అయితే పరారీలో ఉన్న లోపేజ్ కోసం చైనా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మత్తు పదార్థాలను ల్యాప్టాప్లో పెట్టి అక్రమంగా రవాణా చేస్తూ గాంగ్జౌ ప్రావిన్స్లోని గాంగ్జౌ ఎయిర్పోర్టులో జూలై ...
డ్రగ్స్ స్మగ్లింగ్: మోడల్ కు ఉరి శిక్ష!
మోడల్ కు ఉరిశిక్ష !
డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన మోడల్కు ఉరిశిక్ష ?
సాక్షి
భారత సంతతి పారిశ్రామికవేత్తలకు ఒబామా సత్కారం
సాక్షి
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ముగ్గురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను (స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్లు) అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సత్కరించనున్నారు. వీరిలో ప్రవాహిని బ్రాడూ(శాన్ఫ్రాన్సిస్కో), మేరీ శాస్త్రి(మిచిగాన్), సుమా రెడ్డి(న్యూయార్క్) ఉన్నారు. అమెరికా ప్రజలు ప్రతిరోజూ 50 ఫుట్బాల్ మైదానాలకు సరిపోయే సెల్ఫోన్లను ...
భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలకు ఒబామా సత్కారంTelugu Times (పత్రికా ప్రకటన)
భారత సంతతి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పిన ఒబామాప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ముగ్గురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను (స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్లు) అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సత్కరించనున్నారు. వీరిలో ప్రవాహిని బ్రాడూ(శాన్ఫ్రాన్సిస్కో), మేరీ శాస్త్రి(మిచిగాన్), సుమా రెడ్డి(న్యూయార్క్) ఉన్నారు. అమెరికా ప్రజలు ప్రతిరోజూ 50 ఫుట్బాల్ మైదానాలకు సరిపోయే సెల్ఫోన్లను ...
భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలకు ఒబామా సత్కారం
భారత సంతతి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పిన ఒబామా
沒有留言:
張貼留言