సాక్షి
'పార్లమెంట్ లో ఒకరిద్దరు ఉగ్రవాదులు'
సాక్షి
రూర్కీ: 'భారత పార్లమెంట్ లో ఒకరిద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. దురదృష్టమేమంటే ప్రస్తుతం వారు ఎంపీలుగా కొనసాగుతున్నారు. పదేపదే న్యాయవ్యవస్థను ధిక్కరించేలా కల్లోలపూరితంగా మాట్లాడతారు' అని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేత సాధ్వి ప్రాచీ.. తనకు అలవాటైన మాదిరే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, జమ్ముకశ్మీర్ లోని ...
భారత పార్లమెంటులో ఉగ్రవాదులు ఉన్నారట...! ఎవరు వారు..?వెబ్ దునియా
'పార్లమెంటులోనే ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారు'Oneindia Telugu
పార్లమెంటులో ఉగ్రవాదులు ఉన్నారుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
రూర్కీ: 'భారత పార్లమెంట్ లో ఒకరిద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. దురదృష్టమేమంటే ప్రస్తుతం వారు ఎంపీలుగా కొనసాగుతున్నారు. పదేపదే న్యాయవ్యవస్థను ధిక్కరించేలా కల్లోలపూరితంగా మాట్లాడతారు' అని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేత సాధ్వి ప్రాచీ.. తనకు అలవాటైన మాదిరే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, జమ్ముకశ్మీర్ లోని ...
భారత పార్లమెంటులో ఉగ్రవాదులు ఉన్నారట...! ఎవరు వారు..?
'పార్లమెంటులోనే ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారు'
పార్లమెంటులో ఉగ్రవాదులు ఉన్నారు
వెబ్ దునియా
రెండో భార్య బాగోగుల కోసం.. మొదటి భార్యకు డబ్బివ్వకపోతే ఎలా? ఢిల్లీ కోర్టు
వెబ్ దునియా
రెండో భార్య బాగోగులు, నిర్వహణను చూసుకోవాల్సిన కారణంగా తన బాధ్యతల నుంచి తప్పించుకోలేరని ఢిల్లీ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. మొదటి భార్యకు, ఇద్దరు పిల్లలకు తాత్కాలిక నెలవారీ నిర్వహణకు రూ.8000 వేలు ఇవ్వాలని గృహ హింస కేసులో ఓ భర్తకు ఢిల్లీ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే సమయంలో తాను అనారోగ్యంతో ఉన్నానని, తన ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
రెండో భార్య బాగోగులు, నిర్వహణను చూసుకోవాల్సిన కారణంగా తన బాధ్యతల నుంచి తప్పించుకోలేరని ఢిల్లీ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. మొదటి భార్యకు, ఇద్దరు పిల్లలకు తాత్కాలిక నెలవారీ నిర్వహణకు రూ.8000 వేలు ఇవ్వాలని గృహ హింస కేసులో ఓ భర్తకు ఢిల్లీ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే సమయంలో తాను అనారోగ్యంతో ఉన్నానని, తన ...
వెబ్ దునియా
సుష్మా ఒత్తిడే కారణం
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 6: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెచ్చిన ఒత్తిడి మూలంగానే ఐపిఎల్ కుంభకోణం నిందితుడు లలిత్మోడీకి బ్రిటన్ ప్రభుత్వం ప్రయాణ పత్రాలు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్శర్మ తెలిపారు. ఆనంద్శర్మ గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ లలిత్మోడీకి ప్రయాణ పత్రాలు ఇచ్చేందుకు బ్రిటన్ ...
మానవతా దృక్పథమే నేరమా?ప్రజాశక్తి
మీ అందరి ప్రశ్నలకు నా వద్ద సమాధానం: లలిత్ గేట్పై సుష్మOneindia Telugu
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారంసాక్షి
ఆంధ్రజ్యోతి
NTVPOST
వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 6: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెచ్చిన ఒత్తిడి మూలంగానే ఐపిఎల్ కుంభకోణం నిందితుడు లలిత్మోడీకి బ్రిటన్ ప్రభుత్వం ప్రయాణ పత్రాలు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్శర్మ తెలిపారు. ఆనంద్శర్మ గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ లలిత్మోడీకి ప్రయాణ పత్రాలు ఇచ్చేందుకు బ్రిటన్ ...
మానవతా దృక్పథమే నేరమా?
మీ అందరి ప్రశ్నలకు నా వద్ద సమాధానం: లలిత్ గేట్పై సుష్మ
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారం
వెబ్ దునియా
అలాంటి కొడుకునికన్న దురదృష్ట తండ్రిని నేనే : ఉగ్రవాది తండ్రి వ్యాఖ్యలు
వెబ్ దునియా
ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లాలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది నవీద్ అలియాస్ ఖాసీంఖాన్ పాకిస్థాన్ జాతీయుడేనని తేలింది. ఈ ఉగ్రవాది తమ దేశానికి చెందినవాడు కాదంటూ పాకిస్థాన్ చేసిన మాటలు వట్టి బూటకమని తేలిపోయింది. ఈ ఉగ్రవాది తండ్రి మహ్మద్ యాకూబ్ను ప్రముఖ ఆంగ్ల పత్రిక ఫోన్లో సంప్రదించింది. ఈ సందర్భంగా ఆయన ఆ ...
మావాడు కాదుAndhrabhoomi
వాడు.. మావాడు కాదు!సాక్షి
పట్టుబడ్డ ఉగ్రవాది నవీద్ పాకిస్థానీ కాదు: పాక్Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లాలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది నవీద్ అలియాస్ ఖాసీంఖాన్ పాకిస్థాన్ జాతీయుడేనని తేలింది. ఈ ఉగ్రవాది తమ దేశానికి చెందినవాడు కాదంటూ పాకిస్థాన్ చేసిన మాటలు వట్టి బూటకమని తేలిపోయింది. ఈ ఉగ్రవాది తండ్రి మహ్మద్ యాకూబ్ను ప్రముఖ ఆంగ్ల పత్రిక ఫోన్లో సంప్రదించింది. ఈ సందర్భంగా ఆయన ఆ ...
మావాడు కాదు
వాడు.. మావాడు కాదు!
పట్టుబడ్డ ఉగ్రవాది నవీద్ పాకిస్థానీ కాదు: పాక్
సాక్షి
ఉద్యోగుల విభజనపై తేల్చిచెప్పిన కేంద్ర హోంశాఖ
సాక్షి
న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజనపై తామేమీ చేయలేమని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సామరస్య పూర్వక ఒప్పందానికి వస్తే తప్ప ఈ సమస్య పరి ష్కారం కాబోదని స్పష్టం చేసింది. గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, ఎన్జీవోలతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి, కవిత, బి.
ఢిల్లీ: రాజ్నాథ్ను కలిసిన టి.ఎంపీలు, ఉద్యోగసంఘాల నేతలుఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజనపై తామేమీ చేయలేమని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సామరస్య పూర్వక ఒప్పందానికి వస్తే తప్ప ఈ సమస్య పరి ష్కారం కాబోదని స్పష్టం చేసింది. గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, ఎన్జీవోలతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి, కవిత, బి.
ఢిల్లీ: రాజ్నాథ్ను కలిసిన టి.ఎంపీలు, ఉద్యోగసంఘాల నేతలు
ఆంధ్రజ్యోతి
నాగా ఒప్పందం విషయంలో కేంద్రంపై సోనియా గాంధీ ఆగ్రహం
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 6 : నాగాలాండ్లో తిరుగుబాటు దారులతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నాగా సమస్య ప్రత్యక్షంగా ఉన్న ఈశాన్య రాష్ర్టాల ముఖ్యమంత్రులను సంప్రదింపులకు పిలవకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. అసోంలో తరుణ్గోగయ్, మణిపూర్లో వక్రామ్ ఇబోబి ...
'ఆ నిర్ణయం అహంకారానికి నిదర్శనం'సాక్షి
నాగా శాంతి ఒప్పందంలో అహంకారం ప్రదర్శించిన మోడీ.. సోనియా ఫైర్..వెబ్ దునియా
నాగా శాంతి ఒప్పందంపై ప్రధాని వైఖరి స్పష్టం చేయాలిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 6 : నాగాలాండ్లో తిరుగుబాటు దారులతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నాగా సమస్య ప్రత్యక్షంగా ఉన్న ఈశాన్య రాష్ర్టాల ముఖ్యమంత్రులను సంప్రదింపులకు పిలవకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. అసోంలో తరుణ్గోగయ్, మణిపూర్లో వక్రామ్ ఇబోబి ...
'ఆ నిర్ణయం అహంకారానికి నిదర్శనం'
నాగా శాంతి ఒప్పందంలో అహంకారం ప్రదర్శించిన మోడీ.. సోనియా ఫైర్..
నాగా శాంతి ఒప్పందంపై ప్రధాని వైఖరి స్పష్టం చేయాలి
సాక్షి
అతడ్ని ఉరితీసినందుకు రూ.10వేల చెక్
సాక్షి
మంగళూరు: ముంబయి పేలుళ్లలో దోషి యాకుబ్ మెమన్ ను ఉరితీసిన తలారికి కర్ణాటకు చెందిన ఓ విద్యార్థి సంఘం రూ.10 వేల చెక్ ను పంపించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న అలాంటి వ్యక్తిని ఉరితీసిన తలారిని గౌరవించడం తమకు గర్వంగా ఉందని, అందుకే ఈ చెక్ పంపిస్తున్నామని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. పుత్తూరులోని అంబికా పదవి పూర్వ ...
ఆ తలారికి పదివేల చెక్ పంపించారు!ఆంధ్రజ్యోతి
యాకుబ్ ను ఉరితీసిన తలారికి 10వేల చెక్తెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
మంగళూరు: ముంబయి పేలుళ్లలో దోషి యాకుబ్ మెమన్ ను ఉరితీసిన తలారికి కర్ణాటకు చెందిన ఓ విద్యార్థి సంఘం రూ.10 వేల చెక్ ను పంపించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న అలాంటి వ్యక్తిని ఉరితీసిన తలారిని గౌరవించడం తమకు గర్వంగా ఉందని, అందుకే ఈ చెక్ పంపిస్తున్నామని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. పుత్తూరులోని అంబికా పదవి పూర్వ ...
ఆ తలారికి పదివేల చెక్ పంపించారు!
యాకుబ్ ను ఉరితీసిన తలారికి 10వేల చెక్
Oneindia Telugu
బీజేపీ నేతను వెంటాడి కాల్చేశారు( వీడియో)
Oneindia Telugu
పాట్నా: బీహార్ లో రాజకీయ కక్షల కారణంగా బీజేపీ నాయకుడిని అతిదారుణంగా వెంటాడి కాల్చి చంపేశారు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నా ప్రత్యర్థులు తమ పని ముగించుకుని వెళ్లిపోయారు. బీహార్ రాజధాని పాట్నా నగరంలోనే ఈ దారుణం జరిగింది. పాట్నాలో అవినాష్ కుమార్ అనే బీజేపీ నాయకుడు నివాసం ఉంటున్నారు. ఈయన ఎప్పటిలాగే గురువారం ఉదయం వాకింగ్ ...
వెంటాడి.. కాల్చి చంపారు..సాక్షి
పట్నాలో బీజేపీ నేత కాల్చివేతఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: బీహార్ లో రాజకీయ కక్షల కారణంగా బీజేపీ నాయకుడిని అతిదారుణంగా వెంటాడి కాల్చి చంపేశారు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నా ప్రత్యర్థులు తమ పని ముగించుకుని వెళ్లిపోయారు. బీహార్ రాజధాని పాట్నా నగరంలోనే ఈ దారుణం జరిగింది. పాట్నాలో అవినాష్ కుమార్ అనే బీజేపీ నాయకుడు నివాసం ఉంటున్నారు. ఈయన ఎప్పటిలాగే గురువారం ఉదయం వాకింగ్ ...
వెంటాడి.. కాల్చి చంపారు..
పట్నాలో బీజేపీ నేత కాల్చివేత
Oneindia Telugu
శేషాచల ఎన్కౌంటర్: బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చిన తమిళ సీఎం
Oneindia Telugu
చెన్నై: శేషాచల ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం జయలలిత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళ కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. తమ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక దారి చూపాలంటూ సీఎం జయలలితను కొన్ని రోజులుగా బాధిత ...
శేషాచలం బాధితులకు ఉద్యోగాలు: జయలలితప్రజాశక్తి
శేషాచలం ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలకు...ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: శేషాచల ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం జయలలిత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళ కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. తమ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక దారి చూపాలంటూ సీఎం జయలలితను కొన్ని రోజులుగా బాధిత ...
శేషాచలం బాధితులకు ఉద్యోగాలు: జయలలిత
శేషాచలం ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలకు...
Oneindia Telugu
ఉధంపూర్లో ఉగ్రవాదుల చేతిలో అమరులైన...
ఆంధ్రజ్యోతి
జమ్మూకశ్మీర్, ఆగస్టు 6 : జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అశువులు బాసిన ఇద్దరు జవాన్లకు బీఎస్ఎఫ్ గురువారం నివాళులర్పించింది. జమ్మూ చేరుకున్న జవాన్ల శవపేటికలను త్రివర్ణ పతాకాలతో అలంకరించింది. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై బుధవారంనాడు ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో జవాన్లు ...
ఉగ్రదాడిపై రాజ్నాథ్: శాంతి ఒప్పందంపై సోనియాOneindia Telugu
బెరుకు లేదు.. భయం తెలియదు..!! పైగా చంపడంలో మజా ఉందట...!!! మరో కసబ్... ఎవరు?వెబ్ దునియా
పన్నెండు రోజుల కిందటే దేశంలోకి..సాక్షి
Andhrabhoomi
Telugupopular
అన్ని 21 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
జమ్మూకశ్మీర్, ఆగస్టు 6 : జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అశువులు బాసిన ఇద్దరు జవాన్లకు బీఎస్ఎఫ్ గురువారం నివాళులర్పించింది. జమ్మూ చేరుకున్న జవాన్ల శవపేటికలను త్రివర్ణ పతాకాలతో అలంకరించింది. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై బుధవారంనాడు ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో జవాన్లు ...
ఉగ్రదాడిపై రాజ్నాథ్: శాంతి ఒప్పందంపై సోనియా
బెరుకు లేదు.. భయం తెలియదు..!! పైగా చంపడంలో మజా ఉందట...!!! మరో కసబ్... ఎవరు?
పన్నెండు రోజుల కిందటే దేశంలోకి..
沒有留言:
張貼留言