2015年8月6日 星期四

2015-08-07 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
రూట్ అజేయ సెంచరీ యాషెస్ నాలుగో టెస్టు   
సాక్షి
నాటింగ్‌హామ్ : 94 నిమిషాల ఆట... 3 డకౌట్లు... 6 సింగిల్ డిజిట్ స్కోర్లు... 18.3 ఓవర్లు... 60 పరుగులకు ఆలౌట్... గురువారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సాగిన తీరు ఇది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (8/15) సంచలన బౌలింగ్‌కు నిలువెల్లా వణికిన క్లార్క్‌సేన తమ క్రికెట్ చరిత్రలో మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. 60 పరుగులకే ...

ఆసీస్.. 60 రన్స్‌కే ఢమాల్   ఆంధ్రజ్యోతి
60కే ఆలౌట్   Namasthe Telangana
బ్రాడ్ దెబ్బకు ఆసీస్ విలవిల: 60 పరుగులకే ఆలౌట్   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అంతర్మథనంలో మహిళా కానిస్టేబుళ్లు   
సాక్షి
గుంటూరు క్రైం : క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసుశాఖలో కీచకులు ఉండడంతో విధులు నిర్వహించడం మహిళా కానిస్టేబుళ్లకు భారంగా మారింది. చాలామంది ధైర్యం చేసి ఫిర్యాదు చేసేందుకు జంకుతూ లోలోన మథనపడుతున్నారు. నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగశ్వేత విద్యావంతురాలు కావడంతో ...

మహిళా కానిస్టేబుల్‌కు సీఐ వేధింపు, అసభ్యకర సందేశాలు: సస్పెన్షన్   Oneindia Telugu
ఆ సీఐ నన్ను లైంగికంగా వేధిస్తున్నారు... మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు   వెబ్ దునియా
మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు, అసభ్య మెసేజిలు..   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
రహానే అజేయ సెంచరీ   
సాక్షి
కొలంబో : శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో గురువారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే (127 బంతుల్లో 109 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లిసేన 79 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగులు చేసింది. రహానేతో పాటు అశ్విన్ (10 ...

రహానె అజేయ సెంచరీ   ఆంధ్రజ్యోతి
రహానే అజేయ శతకం   Andhrabhoomi
సెంచరీతో రహానే అదుర్స్ : 314 పరుగులు సాధించిన టీమిండియా   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బౌలర్లను ఉతికి ఆరేసింది... ! వన్డేలో ట్రిపుల్ సెంచురీ..!! 350 పరుగులు   
వెబ్ దునియా
ఆమె బౌలర్లుకు చుక్కలు చూపించింది. ఏ ఒక్క బౌలర్‌ను వదలలేదు. ఆమెకు బౌలింగ్ చేయాలంటేనే భయపడే స్థితి నెలకొంది. వన్డేలో ట్రిపుల్ సెంచురీ. 350 పరుగులు చేసి తానేంటో చాటి చెప్పింది విశాఖపట్నానికి చెందిన క్రికెట్ ఉమెన్ స్నేహ దీప్తి. ఆంధ్రా క్రికెట్‌ సంఘం (ఏసీఏ) నార్త్‌జోన్‌ సీనియర్‌ మహిళల అంతర్‌జిల్లాల టోర్నీలో విశాఖపట్నం బ్యాట్‌వుమెన్‌ స్నేహ ...

వన్డేలో ట్రిపుల్ సెంచరీ చేసిన స్నేహ   సాక్షి
వన్డేలో ట్రిపుల్‌ సెంచరీ కొట్టేసింది..   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ద్రవిడ్‌కు రుణ పడ్డ పాక్ బ్యాట్స్‌మన్   
ఆంధ్రజ్యోతి
కరాచీ: తనను అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దడంలో భారత మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ పాత్ర ఎంతో ఉందని పాక్‌ బ్యాట్స్‌మన్‌ యూనిస్‌ ఖాన్‌ చెప్పాడు. మూడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గా నిలుదొక్కుకున్నానంటే ఆ క్రెడిట్‌ అంతా ద్రావిడ్‌దేనని అన్నాడు. కెరీర్‌ ఆరంభంలో రాహుల్‌ ఇచ్చిన సూచనలు, సలహాల వల్లే బ్యాటింగ్‌లో ఎంతో మెరుగయ్యానని తెలిపాడు.
నేనిలా ఉన్నానంటే: ద్రావిడ్‌ని ఆకాశానికెత్తిన పాక్ క్రికెటర్   Oneindia Telugu
ద్రవిడ్ నాకు మార్గదర్శకుడు   Andhrabhoomi
రాహుల్‌పై యూనిస్ ఖాన్ ప్రశంసల జల్లు : భారత్‌తో సిరీస్ కోరుకుంటున్నారా?   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


సీమ కరువుపై బైరెడ్డి నిరశన దీక్ష   
Andhrabhoomi
కడప: రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితులతో రైతులు అల్లాడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడు బైరెడ్డి ఆరోపించారు. కరువు పరిస్థితులపై తక్షణం పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆయన గురువారం ఉదయం ఇక్కడి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరశన దీక్ష ప్రారంభించారు. ఆయనకు ...

'సీమ'కు నీళ్లయినా ఇవ్వండి : బైరెడ్డి   ప్రజాశక్తి
కర్నూలు: రేపు(గురువారం) కడప కలెక్టరేట్‌ ఎదుట బైరెడ్డి దీక్ష   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్ క్రికెటర్లు ఒత్తిడిలో రాణించాలంటే.. టీమిండియాతో ఆడాలి: ఇంజమామ్   
వెబ్ దునియా
పాకిస్థాన్ క్రికెటర్లు ఒత్తిడిని అధిగమించి ఎలా రాణించాలో నేర్చుకోవాలంటే టీమిండియాతో రెగ్యులర్‌గా ఆడాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సూచించాడు. చాలాకాలం తర్వాత మీడియా ముందుకొచ్చిన ఇంజమామ్ వచ్చీరాగానే టీమిండియా క్రికెటర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. క్రికెట్లో బాగా రాటుదేలాలంటే.. జాతీయ జట్టును భారత్ ...

భారత్‌తో ఆడితే నేర్చుకోవచ్చు:పాక్ జట్టుకి ఇంజమామ్   thatsCricket Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
లలిత్‌ మోదీపై అరెస్టు వారెంట్‌!   
ఆంధ్రజ్యోతి
ముంబై: ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీపై ముంబై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మనీ లాం డరింగ్‌ కేసులో నిందితుడైన మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. కోర్టు వారెంట్‌తో అతడిని అరెస్టు చేసి విచారించే అవకాశం ఉంది. లలిత్‌పై పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌తో పాటు ఐపీఎల్‌లో అక్రమాలకు పాల్పడినట్టు పలు కేసులు నమోదయ్యాయి. 2010లో ...

లలిత్ మోడీపై నాన్ బెయిలెబుల్ అరెస్టు వారెంట్ జారీ   Teluguwishesh
లలిత్ మోడీకి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్   Oneindia Telugu
మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్   సాక్షి
ప్రజాశక్తి   
Andhrabhoomi   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు జోరు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ హవా కొనసాగుతోంది. సొంతగడ్డపై టైటాన్స్‌ రెండో విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా గురువారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టైటాన్స్‌ 54-32తో పాట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో అత్యధిక స్కోరుతో పాటు.. 22 పాయింట్ల భారీ తేడాతో గెలుపొంది రికార్డు ...

సెమీస్‌కు చేరువలో...   సాక్షి
టైటాన్స్ జోరు   Namasthe Telangana
బెంగాల్‌ను చిత్తు చేసిన టైటాన్స్: వెంకటేష్ జోష్(పిక్చర్స్)   Oneindia Telugu
Andhrabhoomi   
ప్రజాశక్తి   
NTVPOST   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'సెల్ఫీలతో సచిన్ సందడి, లక్ష్మణ్‌ చెప్పలేదు' (ఫోటోలు)   
Oneindia Telugu
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేశారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ స్మాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ పార్క్‌ను సచిన్ ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులతో సచిన్‌ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ...

హైదరాబాద్‌ అంటే నాకు చాలా ఇష్టం: సచిన్‌   Vaartha
హైదరాబాద్ బిర్యానీ అదుర్స్... 'మలింగ' ముంబయి ఇండియాకు 'బాహుబలి'... సచిన్ ...   వెబ్ దునియా
హైదరాబాదీలతో బిర్యానీ గురించే...   సాక్షి

అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言