2015年8月6日 星期四

2015-08-07 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఎవ్వెరీ ఫోన్ టాప్..! లోకేష్, బ్రహ్మిణిల సంభాషణ కూడా..!! ఆధారాలున్నాయ్.   
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు సేకరిస్తూనే ఉంది. టీడీపీ యువనేత నారా లోకేష్ తన జీవిత భాగస్వామి బ్రహ్మిణితో ఫోన్‌ సంబాషణలను సైతం ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకున్నారని అనుమానిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యు ల వ్యాపార, వ్యక్తిగత విషయాలనూ తెలంగాణ పోలీసులు ట్యాపింగ్‌ ...

ఫోన్ ట్యాపింగ్: కెసిఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు ఇక దూకుడే   Oneindia Telugu
ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు.. చంద్రబాబు దూకుడు   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కృష్ణా ప్రాజెక్టులకు నీరొస్తుంది: దేవినేని ఉమా, దురద్దేశ్యమంటూ బిజెవైఎం నేత   
Oneindia Telugu
విజయవాడ/ న్యూఢిల్లీ: ఆగస్టు చివరి వరకు కృష్ణా ప్రాజెక్టులకు నీరు వస్తుందని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. పంటలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో చెప్పారు. 50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, ఇప్పటివరకు మైనస్‌ 8 శాతం ...

పంటలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిది   ఆంధ్రజ్యోతి
కృష్ణా డెల్టాలోని పంటలను కాపాడుతాం - దేవినేని   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీని అడ్డంగా చీల్చి: సోనియాపై మండిపడ్డ కావూరి, కన్నా, టీడీపీ పైనా   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీని తప్పుపట్టడం పైన ఆ పార్టీ నేతలు కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మీనారాయణలు ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతల పైన భగ్గుమన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చారని ఆరోపించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ ...

రాహుల్ కోసం రాష్ట్రాన్ని చీల్చి మొసలి కన్నీరు కారుస్తున్నావా తల్లీ?!   వెబ్ దునియా
హోదాపై ఇతర రాష్ట్రాల్ని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది అందిన సాయంపై టిడిపి మౌనం ...   ఆంధ్రజ్యోతి
విభ‌జించి ఇప్పుడేందుకు మొసలి కన్నీరు త‌ల్లి :కావూరి   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఇక తెలంగాణలోని రైళ్లలో 'షీ టీమ్స్'   
సాక్షి
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు, తెలంగాణ జిల్లాల పరిధిలో ప్రయాణించే రైళ్లలో మహిళలకు మరింత రక్షణ కల్పించడం కోసం గవర్నమెంట్ రైల్వే (జీఆర్‌పీ) పోలీసులు 'షీ' టీములను ఏర్పాటు చేశారు. గురువారం నుంచి ఐదు షీ టీమ్‌లను రంగంలోకి దింపినట్టు జీఆర్‌పీ సికింద్రాబాద్ జిల్లా ఎస్పీ ఎస్‌జే.జనార్ధన్ తెలిపారు. హైదరాబాద్. రంగారెడ్డి జిల్లాల పరిధిలో ...

షీ టీమ్స్ సేవలు మరింత విస్తృతం...రైళ్లలోనూ మహిళలను వేధిస్తే తాటతీస్తారు..   వెబ్ దునియా
ఇకనుంచి రైళ్లలో కూడా షీ టీమ్స్   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వెంకయ్యకు కవిత ఘాటు కౌంటర్, ప్రస్తుతానికి తగ్గుతాం!: బిజెపికి టిఆర్ఎస్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. లోకసభలో ఆయన ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. అధికారపక్షం ఎక్కువ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హైకోర్టు విభజనపై కేంద్రం ప్రకటన చేసిన నేపథ్యంలో, హైకోర్టు ...

'విభజన' హైకోర్టు పరిధిలోనిదే   Vaartha
ప్రత్యేక హైకోర్టుపై దద్దరిల్లిన లోక్‌సభ   సాక్షి
తెరాస ఎంపీలపై వెంకయ్య ఆగ్రహం.. మీరు ఏం చేస్తారో చేసుకోండంటూ ఘాటు వ్యాఖ్యలు   వెబ్ దునియా
Andhrabhoomi   
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి   
అన్ని 34 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హైకోర్టు నోటీసులను తిరస్కరించిన స్పీకర్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టు జారీ చేసిన నోటీసులను అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి నోటీసులు జారీచేసే ఉద్దేశం లేదని హైకోర్టు స్పష్టం చేసిం ది. ఈ కేసు పూర్వాపరాల ఆధారంగా విచారణ కొనసాగిస్తామని పేర్కొంటూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన ...

మళ్లీ నోటీసు జారీ చేయలేం   Andhrabhoomi
టీ.ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ విచారణ 20 వాయిదా   ఆంధ్రజ్యోతి
ఎమ్మె‌ల్యే‌ల పార్టీ ఫిరాయింపుల కేసు 20కి వాయిదా   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వైకాపాది శవరాజకీయాలు.. రోజా ఒక ప్యాకేజీ ఎమ్మెల్యే: అనురాధ   
వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ నాయకురాలు అనురాధ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాల్సిందిపోయి.. వైకాపా ఇలా రాజకీయం చేయడం సబబు కాదని దుయ్యబట్టారు. వైఎస్సార్ చనిపోయిన సమయంలో తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాలని జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. పుష్కరాల ...

రోజా భాష మార్చుకోవాలి : టిడిపి నేత అనురాధ   ప్రజాశక్తి
విచారణపై రిషితేశ్వరి తల్లిదండ్రులు సంతృప్తితో ఉన్నారు : అనురాధ   ఆంధ్రజ్యోతి
రిషితేశ్వరి మృతిపై వైకాపా రాజకీయం : టిడిపి   Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉద్యోగుల విభజనపై తేల్చిచెప్పిన కేంద్ర హోంశాఖ   
సాక్షి
న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజనపై తామేమీ చేయలేమని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సామరస్య పూర్వక ఒప్పందానికి వస్తే తప్ప ఈ సమస్య పరి ష్కారం కాబోదని స్పష్టం చేసింది. గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, ఎన్జీవోలతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, బి.
ఢిల్లీ: రాజ్‌నాథ్‌ను కలిసిన టి.ఎంపీలు, ఉద్యోగసంఘాల నేతలు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సంపూర్ణ తెలంగాణ సాధనకు అవసరమైతే మరో ఉద్యమం: కోదండరాం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ ,ఆగస్టు 6 : హైకోర్టు విభజనపై కేంద్రప్రభుత్వం ఇచ్చిన సమాధానం సరిగా లేదని టీజేఏసి చైర్మెన్ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలమైనా విభజన ప్రక్రియ పూర్తి కాలేదని ఆయన అన్నారు. సంపూర్ణ తెలంగాణ సాధనకు మరొకసారి ఉద్యమబాట పడుతామని కోదండరాం పిలుపునిచ్చారు. ఉద్యోగుల విభజన కూడా పూర్తి కాలేదని కేంద్రాన్ని ...

సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరో ఉద్యమం   సాక్షి
అదేమిటి అలా అంటారు: వెంకయ్యపై కోదండరామ్ ఫైర్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రిషితేశ్వరికి న్యాయం జరిగేదాకా పోరాడతాం..   
సాక్షి
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మృతి చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు స్పష్టం చేశారు. రిషితేశ్వరి మృతిపై విచారణ జరిపేందుకు పార్టీ నిజనిర్ధారణ కమిటీ గురువారం వర్సిటీలో పర్యటించింది. ఇన్‌చార్జ్ వీసీ ...

రిషికేశ్వరి: రోజా ఆగ్రహం, ఏపీ-టీ నేతల ఫోన్లని టిడిపి ట్విస్ట్, ఆయేషా మాటేమిటి?   Oneindia Telugu
నాగార్జున ప్రిన్సిపాల్ కు టిడిపి మద్దతు- రోజా   News Articles by KSR

అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言