2015年8月5日 星期三

2015-08-06 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
హోదాపై తేల్చేసిన జైట్లీ!: విభజనతో ఏపీకి తీవ్ర నష్టం, హైద్రాబాద్‌లాంటి సిటీ లేకే ఇబ్బంది   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హుళక్కేనా! అంటే అవుననే అనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అవే సంకేతాలు ఇచ్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదకుంటామని హామీ ...

'ఏపీని అన్నివిధాలుగా ఆదుకుంటాం'   సాక్షి
ఏపీకి ప్రత్యేక సాయం... హోదాపై ఆలోచిద్దాం : మంత్రి అరుణ్ జైట్లీ   వెబ్ దునియా
ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తాం: అరుణ్‌జైట్లీ   ఆంధ్రజ్యోతి
Kandireega   
News Articles by KSR   
తెలుగువన్   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కృష్ణా ప్రాజెక్టులకు నీరొస్తుంది: దేవినేని ఉమా, దురద్దేశ్యమంటూ బిజెవైఎం నేత   
Oneindia Telugu
విజయవాడ/ న్యూఢిల్లీ: ఆగస్టు చివరి వరకు కృష్ణా ప్రాజెక్టులకు నీరు వస్తుందని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. పంటలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో చెప్పారు. 50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, ఇప్పటివరకు మైనస్‌ 8 శాతం ...

కృష్ణా డెల్టాలోని పంటలను కాపాడుతాం - దేవినేని   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహిళా కరాటే ప్లేయర్, పైలట్లకు కెసిఆర్ భరోసా (పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన మహిళా కరాటే ప్లేయర్‌ సయిదా ఫలక్‌కు, తెలంగాణ తొలి మహిళా పైలట్‌ స్వాతిరావుకు అవసరమయ్యే శిక్షణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. వారిద్దరు సోమవారంనాడు కెసిఆర్‌ను కలిశారు. హైదరాబాద్ పాతనగరానికి చెందిన సయిదా ఫలక్ గత నెలలో జరిగిన చెన్నై కరాటే చాంపియన్‌షిప్‌లో ...

మహిళా కరాటే ప్లేయర్‌, తొలి మహిళా పైలట్‌కు కెసిఆర్‌ ఆర్ధిక సహాయం   Vaartha
శిక్షణకు ప్రభుత్వ ఆర్థిక సహాయం   Andhrabhoomi
కరాటే ప్లేయర్, పైలట్ కు ఆర్థిక సహాయం : కేసీఆర్   Telugu Times (పత్రికా ప్రకటన)
Telugu Popular   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రతన్ టాటా, ఆనంద్ మహీంద్రాతో కేటీఆర్ భేటీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, ఆనంద్ మహీంద్రాతో ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు భేటీ అయ్యారు. బుధవారం ముంబైలో టాటా గ్రూపు చైర్మన్ రతన్‌టాటాతో సమావేశమై రాష్ర్టంలో చేపట్టిన పలు ఐటీ కార్యక్రమాలను వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ-హబ్ గురించి ప్రత్యేకంగా వివరించారు.
తెలంగాణకు మద్దతు!   ఆంధ్రజ్యోతి
పాలసీ భేష్   Andhrabhoomi
ఇండస్ట్రియల్ పాలసీ భేష్, ఎక్కడా చూడలేదు: కెటిఆర్‌తో రతన్ టాటా   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రతి నియోజకవర్గంలో పది రెసిడెన్షియల్ స్కూళ్లు   
సాక్షి
హైదరాబాద్: ప్రతి నియోజకవర్గంలో పది రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ కాలేజీలను ఒకే గొడుగుకిందకు తీసుకొస్తామని చెప్పారు. బుధవారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,190 రెసిడెన్షియల్ స్కూల్స్ ...

సనత్ నగర్లో వారి ఓట్ల తొలగింపు, తలసానికి గెలుపు భయం: మర్రి   Oneindia Telugu
ఒకే శాఖ పరిధిలోకి రెసిడెన్షియల్ పాఠశాలలు : సీఎం కేసీఆర్   ఆంధ్రజ్యోతి
రెసిడెన్సియన్ విద్యాసంస్థలన్నింటిని ఒకే గొడుకు కిందకు   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బెరుకు లేదు.. భయం తెలియదు..!! పైగా చంపడంలో మజా ఉందట...!!! మరో కసబ్... ఎవరు?   
వెబ్ దునియా
అతడి కళ్లలో ఎన్నడూ బాధ, భయం కనిపించనే లేదు. కసబ్ మాటల్లో పశ్చాత్తాపం లేదు. పైగా... వెకిలి నవ్వులు.. వింత చేష్టలు! ఇప్పుడు... కశ్మీర్‌లో పట్టుబడిన ఉస్మాన్‌దీ ఇదే తీరు. ఎలాంటి వెరుపూ లేదు. కెమెరా ముందు ప్రశాంతంగా కూర్చుని అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ బదులిచ్చాడు. పైగా... చంపడంలో 'మజా ఉంటుంది' అని ఓ వెకిలి నవ్వు.. మరి వీడిని ఏమనాలి..? కసబ్‌-2.
పాక్ ఉగ్ర ఊతానికి సజీవ సాక్ష్యం   సాక్షి
భారత్‌లో హిందువులను చంపడానికే వచ్చాం..   ఆంధ్రజ్యోతి
12రోజుల క్రితమే భారత్ వచ్చా:పాక్ ఉగ్రవాది(వీడియో)   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హోదాపై టార్గెట్ వెంకయ్య, బాబుపై ఊగిపోయాడు, పవన్ కళ్యాణ్ రివర్స్!   
Oneindia Telugu
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్ర్తత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను టార్గెట్ చేసుకుంటున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్, నటుడు శివాజీ, ప్రత్యేక హోదా కోరుకుంటున్న పలు సంఘాలు వారిని టార్గెట్ చేస్తున్నాయి. విభజనకు ముందు ...

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై సినీనటుడు శివాజీ విమర్శ   ఆంధ్రజ్యోతి
పత్యేక హోదాపైనే నా పోరాటం.. రాజకీయాల్లో సంబంధాల్లేవ్: శివాజీ   వెబ్ దునియా
పవన్‌కళ్యాణ్ రోడ్డెక్కితే ఫలితం వస్తుంది   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఢిల్లీలో 9మంది ఉగ్రవాదుల మకాం! కాశ్మీర్లో ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది   
Oneindia Telugu
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం ఉగ్రవాదులు బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కాన్వాయ్ పైన దాడి చేశారు. జవాన్లు ఎదురు దాడికి దిగారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరు ప్రాణాలతో భద్రతాదళాల చేతికి చిక్కాడు. మరో ఉగ్రవాది కాల్పుల్లో హతమయ్యాడు. దీంతో ఉధంపూర్‌లో ఉగ్రవాదులు, సైన్యం మధ్య పోరాటం ముగిసింది.
పన్నెండు రోజుల కిందటే దేశంలోకి..   సాక్షి
ఉధంపూర్‌‍లో ముగిసిన ఎన్‌కౌంటర్.. బీఎస్ఎస్ జవాన్ల చేతికిచిక్కిన మరో కసబ్   వెబ్ దునియా
మరో కసబ్   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి   
Telugupopular   
Teluguwishesh   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ర్యాగింగ్‌ శిక్ష భయంతో.. బీటెక్‌ విద్యార్థిని బలన్మరణం   
ఆంధ్రజ్యోతి
గుంటూరు: ర్యాగింగ్‌ ఆరోపణలు రుజువైతే తనపై చర్యలు తీసుకుంటారనే భయంతో ఓ బీటెక్‌ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం చందలూరుకు చెందిన నార్నె సునీత గుంటూరు సమీపంలోని మలినేని ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం ...

గుంటూరులో మరో విద్యార్థిని బలి   సాక్షి
రాలిన మరో విద్యాకుసుమం   Andhrabhoomi
రిషికేశ్వరిలా.. కానీ: మరో బిటెక్ అమ్మాయి మృతి, ర్యాగింగ్ వీడియోని ఫేస్‌బుక్‌లో ...   Oneindia Telugu
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాలికపై వరుసగా గ్యాంగ్ రేప్: ఆరుగురి అరెస్టు   
Oneindia Telugu
ముంబై: మైనర్ పై కామాంధులు సామూహిక అత్యాచారం చెయ్యడంతో ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నది. ఆరుగురు కామంధులను పోలీసులు అరెస్టు చేశారు. పరారైన కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముంబై నగర శివార్లలోని సుబర్బన్ చెంబూరు ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. చెంబూరు లోని ఒక హౌసింగ్ సోసైటిలోని ఒక భవనంలోకి ...

రంగారెడ్డి: బాలికపై అత్యాచారం.. పరారీలో నిందితుడు   ఆంధ్రజ్యోతి
బాలికపై గ్యాంగ్ రేప్.. ఆరుగురి అరెస్టు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言