2015年8月5日 星期三

2015-08-06 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ల్యాప్‌టాప్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా... కొలంబియా మోడల్‌కు ఉరిశిక్ష..   
వెబ్ దునియా
మత్తు పదార్థాలను అక్రమంకా రవాణా చేస్తూ పట్టుబడిన కొలంబియా మోడల్ జులియానా లోపేజ్ (22)కు ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. అయితే పరారీలో ఉన్న లోపేజ్ కోసం చైనా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మత్తు పదార్థాలను ల్యాప్‌టాప్‌లో పెట్టి అక్రమంగా రవాణా చేస్తూ గాంగ్జౌ ప్రావిన్స్‌లోని గాంగ్జౌ ఎయిర్‌పోర్టులో జూలై ...

డ్రగ్స్ స్మగ్లింగ్: మోడల్ కు ఉరి శిక్ష!   Oneindia Telugu
మోడల్ కు ఉరిశిక్ష !   సాక్షి
డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన మోడల్‌కు ఉరిశిక్ష ?   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గల్ఫ్ లో కమర్షియల్ సెక్స్: నేపాల్ మహిళల రక్షణ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: అక్రమంగా విదేశాలకు యువతులను, మహిళలను తరలిస్తున్న ఇద్దరు విదేశీయులను న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నిందితులు గతంలో ఎంత మంది మహిళలను విదేశాలకు తరలించి సెక్స్ ర్యాకెట్లలో దించారనే విషయంపై ఆరా తీస్తున్నారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మహిళల అక్రమరవాణా: 27 మందికి విముక్తి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
బంగారంతో తయారు చేసిన బొమ్మలంటూ..   
సాక్షి
సిడ్నీ: బంగారంతో తయారు చేసిన బొమ్మలంటూ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడి వద్ద నుంచి ఎనిమిది నకిలీ బంగారపు లాఫింగ్ బుద్ధ విగ్రహాలు, దాదాపు 100 నకిలీ బంగారపు కడ్డీలు, ఐదు మొబైల్ ఫోన్లు, వివిధ దేశాలకు చెందిన కరెన్సీతోపాటు నకిలీ పాస్ పోర్ట్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని ...

కూలిన హెలికాప్టర్‌: 16మంది మృతి(వీడియో)   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారత సంతతి పారిశ్రామికవేత్తలకు ఒబామా సత్కారం   
సాక్షి
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ముగ్గురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను (స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్లు) అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సత్కరించనున్నారు. వీరిలో ప్రవాహిని బ్రాడూ(శాన్‌ఫ్రాన్సిస్కో), మేరీ శాస్త్రి(మిచిగాన్), సుమా రెడ్డి(న్యూయార్క్) ఉన్నారు. అమెరికా ప్రజలు ప్రతిరోజూ 50 ఫుట్‌బాల్ మైదానాలకు సరిపోయే సెల్‌ఫోన్లను ...

భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలకు ఒబామా సత్కారం   Telugu Times (పత్రికా ప్రకటన)
భారత సంతతి డాక్టర్‌కి ఒబామా థ్యాంక్స్: మోడీ విషెస్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హ్యూస్టన్ నుంచి చంద్రమండలానికి వెళ్లేందుకు ఎంత ఖర్చయ్యిందో తెలుసా?   
వెబ్ దునియా
అమెరికాలోని హ్యూస్టన్ నుంచి చంద్రమండలానికి వెళ్లి.. మళ్లీ తిరిగి రావడానికి కేవలం 33.31 డాలర్లు అంటే దాదాపు రెండు వేల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని ఆల్డ్రిన్ అనే వ్యోమగామి ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిజానికి చంద్రమండలానికి వెళ్లి, మళ్లీ తిరిగి రావడానికి భారీగా ఖర్చవుతుందనే విషయం తెలిసిందే. ఈ ఖర్చంతా నాసానే భరిస్తుంది. భోజనం ...

చంద్రమండల యాత్ర ఖర్చు 33 డాలర్లు! బయటపెట్టిన బజ్ ఆల్డ్రిన్   Telugupopular

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏడేళ్ల బాలుడి హత్య కేసులో పాక్ 'టీన్' ఉరితీత   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన కేసులో పాకిస్ధాన్‌కు చెందిన పెషాకత్ హుస్సేన్‌ను ఉరి తీసింది. నాలుగు వాయిదాల అనంతరం కరాచీ సెంట్రల్‌ జైలులో మంగళవారం ఉదయం అతడికి ఉరిశిక్షను అమలు చేసింది. జనవరి 14నే ఉరితీయాలనుకున్నప్పటికీ నాలుగు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. 2004లో కరాచీకి చెందిన ఏడేళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ...

బాలుని హత్యకేసులో దోషికి ఉరి అమలు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
అద్భుతమైన బైక్ సర్ఫింగ్   
సాక్షి
కార్డిఫ్: సాహసం చేస్తే పోయేదేమీ లేదు ప్రాణాలు తప్ప. అనుకున్నా సరే! ప్రాణాలకు తెగించి సాహసానికే ఒడిగట్టాడు ఆస్ట్రేలియన్ డేర్ డెవిల్ రొబ్బీ మాడిసన్. చిన్నప్పటి నుంచి సముద్రంలో భీకర అలలను తప్పించుకుంటూ సర్ఫింగ్ చేయడమంటే మహా ఇష్టమైన మాడిసన్ ఈసారి మోటార్ బైక్ ద్వారా సముద్రంలో సర్ఫింగ్ చేసి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు.

ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
జనావాసాలపై కుప్పకూలిన మరో యుద్ధ విమానం... 25 మంది దుర్మరణం..   
వెబ్ దునియా
జనావాసాలపై కూలిపోయే విమానాల సంఖ్య పెరిగింది. ఇటువంటి ప్రమాదాల వలన అటు విమానంలో ఉన్న వారే కాకుండా, ప్రజలు కూడా అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో విమానం జనావాసాలపై కుప్పకూలింది. సిరియా నైరుతీ ప్రాంతంలోని జెరికో నగరంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై దాడులు చేసేందుకు వెళ్లిన ఓ యుద్ధ విమానం అదుపుతప్పి ఇళ్లపై ...

జనావాసాల పై కూలిన విమానం   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాకిస్థాన్ మైనార్టీలకు భారత్ పౌరసత్వం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: వేధింపపులు తట్టుకోలేక భారత్ లో తలదాచుకున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన మైనార్టీలను తాము ఆదుకుంటామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ రిజిజు అన్నారు. మంగళవారం ఆయన లోక్ సభలో మాట్లాడారు. మతపరమైన హింసను ఎదుర్కోలేక భారత్ కు శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. వారు ఇప్పటికే ...

'పాక్ , బంగ్లా మైనారిటీలకు భారత పౌరసత్వం'   సాక్షి
బంగ్లా, పాక్ శరణార్ధులకు భారత పౌరసత్వం   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠా అరెస్ట్   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 5 : ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. లాటరీలో గెలిచారంటూ... దాదాపు లక్ష మందికి వీరు సెల్‌ఫోన్‌లలో ఎస్ఎంఎస్‌లు పంపుతూ అమాయకులను వారు దోచుకుంటున్నారు. దీనిపై నిఘా వేసిన పోలీసులు ఈ వ్యవహరాలకు పాల్పడుతోంది నైజీరియన్ ముఠాగా గుర్తించారు.

ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言