2015年8月5日 星期三

2015-08-06 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
బాలికపై వరుసగా గ్యాంగ్ రేప్: ఆరుగురి అరెస్టు   
Oneindia Telugu
ముంబై: మైనర్ పై కామాంధులు సామూహిక అత్యాచారం చెయ్యడంతో ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నది. ఆరుగురు కామంధులను పోలీసులు అరెస్టు చేశారు. పరారైన కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముంబై నగర శివార్లలోని సుబర్బన్ చెంబూరు ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. చెంబూరు లోని ఒక హౌసింగ్ సోసైటిలోని ఒక భవనంలోకి ...

రంగారెడ్డి: బాలికపై అత్యాచారం.. పరారీలో నిందితుడు   ఆంధ్రజ్యోతి
బాలికపై గ్యాంగ్ రేప్.. ఆరుగురి అరెస్టు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బెరుకు లేదు.. భయం తెలియదు..!! పైగా చంపడంలో మజా ఉందట...!!! మరో కసబ్... ఎవరు?   
వెబ్ దునియా
అతడి కళ్లలో ఎన్నడూ బాధ, భయం కనిపించనే లేదు. కసబ్ మాటల్లో పశ్చాత్తాపం లేదు. పైగా... వెకిలి నవ్వులు.. వింత చేష్టలు! ఇప్పుడు... కశ్మీర్‌లో పట్టుబడిన ఉస్మాన్‌దీ ఇదే తీరు. ఎలాంటి వెరుపూ లేదు. కెమెరా ముందు ప్రశాంతంగా కూర్చుని అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ బదులిచ్చాడు. పైగా... చంపడంలో 'మజా ఉంటుంది' అని ఓ వెకిలి నవ్వు.. మరి వీడిని ఏమనాలి..? కసబ్‌-2.
భారత్‌లో హిందువులను చంపడానికే వచ్చాం..   ఆంధ్రజ్యోతి
పాక్ ఉగ్ర ఊతానికి సజీవ సాక్ష్యం   సాక్షి
12రోజుల క్రితమే భారత్ వచ్చా:పాక్ ఉగ్రవాది(వీడియో)   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఢిల్లీలో 9మంది ఉగ్రవాదుల మకాం! కాశ్మీర్లో ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది   
Oneindia Telugu
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం ఉగ్రవాదులు బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కాన్వాయ్ పైన దాడి చేశారు. జవాన్లు ఎదురు దాడికి దిగారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరు ప్రాణాలతో భద్రతాదళాల చేతికి చిక్కాడు. మరో ఉగ్రవాది కాల్పుల్లో హతమయ్యాడు. దీంతో ఉధంపూర్‌లో ఉగ్రవాదులు, సైన్యం మధ్య పోరాటం ముగిసింది.
పన్నెండు రోజుల కిందటే దేశంలోకి..   సాక్షి
ఉధంపూర్‌‍లో ముగిసిన ఎన్‌కౌంటర్.. బీఎస్ఎస్ జవాన్ల చేతికిచిక్కిన మరో కసబ్   వెబ్ దునియా
మరో కసబ్   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి   
Telugupopular   
Teluguwishesh   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నన్ను అవమానించారు: మోడీకి నితీశ్ ఓపెన్ లెటర్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన బుధవారం ఆయన ట్విట్టర్‌లో ఒక బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలతో తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిందని, తన వ్యాఖ్యలతో బీహార్ ...

నాతోపాటూ...రాష్ట్రాన్నీ అవమానించారు   సాక్షి
నా డీఎన్ఏపై మోడీ చేసిన విమర్శలు.. అవమానించేలా ఉన్నాయ్ : నితీష్ కుమార్   వెబ్ దునియా
మోడీజీ! నాపై వ్యాఖ్యలు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఘోర రైలు ప్రమాదం: 37 మంది మృతి, హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే   
Oneindia Telugu
హర్దా: మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లకు చెందిన 15 బోగీలు నదిలో పడిపోయాయి. మాచక్ నది మీదుగా వంతెనపై వెళుతున్న క్రమంలో ఉన్నట్టుండి వంతెన కూలడంతో తొలుత రాత్రి 11.30 గంటలకు ముంబై నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు ...

వరద నీరు కారణంగానే రైలు ప్రమాదం   సాక్షి

అన్ని 113 వార్తల కథనాలు »   


సాక్షి
   
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా   
సాక్షి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లోని ఖిర్కియా- హర్దా స్టేషన్ల మధ్య మంగళవారం అర్థరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దుర్మరణం చెదిన ప్రయాణికుల కుటుంబాలు ఒక్కొక్కరికి రైల్వే శాఖ రూ.2 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ. 50 వేలు, స్వస్పంగా గాయపడినవారికి రూ.25 వేలు పరిహారాన్ని అందిస్తామని పేర్కొంది. తక్షణమే ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
మంత్రిగారి మరదలు...! అడ్డంగా బుక్కయ్యారు..!! ఎక్కడ? ఎందుకు?   
వెబ్ దునియా
బావ మంత్రి.. అందునా విద్యాశాఖ మంత్రి.. పైగా తాను పరీక్ష రాస్తున్నది తన అక్క కోసమే. ఇక అడిగే వారు ఎవరనుకుని దర్జాగా రాసేస్తోంది. అయితే కథ అడ్డం తిరిగింది. పక్కనున్న విద్యార్థులు గొడవ మొదలు పెట్టారు. బావామరదళ్ళు, అక్కచెల్లెళ్ల భాగోతం బయట పడింది. ఎక్కడా..? ఎందుకు? వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ విద్యా మంత్రి కేదార్‌ కాశ్యప్‌ భార్య శాంతి ...

విద్యా మంత్రి భార్య బదులు మరదలు పరీక్షకు!   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నియంత మోదీ డౌన్ డౌన్ పిడికిలి బిగించి సోనియా ధర్నా, నినాదాలు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ కదం తొక్కింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తొలిసారిగా రోడ్డు మీదికి వచ్చారు. 18 ఏళ్లుగా పార్టీని నడుపుతున్న ఆమె... తొలిసారి బహిరంగంగా ధర్నాకు దిగారు. ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా కుమారుడు రాహుల్‌తో కలిసి పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేశారు. తమ పార్టీ ఎంపీలతోపాటు... సమాజ్‌వాదీ ...

స్పీకర్ పై మాకు గౌరవం ఉంది, కానీ: రాహుల్   సాక్షి
సోనియాకు ప్రజాస్వామ్యం ఇపుడు గుర్తుకొచ్చిందా? : జేసీ దివాకర్ రెడ్డి   వెబ్ దునియా
సోనియాకు ఆ అర్హత లేదు.. జేసీ   తెలుగువన్
News Articles by KSR   
Telugu Times (పత్రికా ప్రకటన)   
Oneindia Telugu   
అన్ని 25 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో కొత్త కార్లు   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాన్వాయ్‌లో నాలుగు కార్లు చేరాయి. తెల్లటి రంగు కలిగిన టయోటా ల్యాండ్ క్రూజర్ కార్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఒక్కో వాహనం విలువ కోటీ 30 లక్షల రూపాయలని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి భద్రత కారణాల దృష్ట్యా అధునాతన కార్లను కాన్వాయ్‌లోకి ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
బుల్లెట్‌ రైళ్లు కాదు..! ప్రయాణీకుల భద్రత చూడండి..!   
ప్రజాశక్తి
రైల్వే ప్రయాణీకులకు కావల్సింది బుల్లెట్‌ రైళ్లు కాదని, ప్రయాణంలో వారికి భద్రత కల్పించాలని అని సిపిఎం పొలిట్‌బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది. మంగళవారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లోని జరిగిన జంట రైలు ప్రమాదాలపై పొలిట్‌బ్యూరో దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రైల్వేలలో తరచు జరుగుతున్న ఈ ప్రమాదాలలో అనేక మంది ప్రాణాలు ...

'బుల్లెట్ ట్రైన్స్ కాదు.. బెటర్ ట్రాక్స్ కావాలి'   సాక్షి
ఎంపీ రైల్వే దుర్ఘటనః 30మంది మృతి, 35 రైళ్ల రద్దు   Telugupopular

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言