2015年8月5日 星期三

2015-08-06 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
హోదాపై తేల్చేసిన జైట్లీ!: విభజనతో ఏపీకి తీవ్ర నష్టం, హైద్రాబాద్‌లాంటి సిటీ లేకే ఇబ్బంది   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హుళక్కేనా! అంటే అవుననే అనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అవే సంకేతాలు ఇచ్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదకుంటామని హామీ ...

'ఏపీని అన్నివిధాలుగా ఆదుకుంటాం'   సాక్షి
ఏపీకి ప్రత్యేక సాయం... హోదాపై ఆలోచిద్దాం : మంత్రి అరుణ్ జైట్లీ   వెబ్ దునియా
ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తాం: అరుణ్‌జైట్లీ   ఆంధ్రజ్యోతి
Kandireega   
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కృష్ణా ప్రాజెక్టులకు నీరొస్తుంది: దేవినేని ఉమా, దురద్దేశ్యమంటూ బిజెవైఎం నేత   
Oneindia Telugu
విజయవాడ/ న్యూఢిల్లీ: ఆగస్టు చివరి వరకు కృష్ణా ప్రాజెక్టులకు నీరు వస్తుందని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. పంటలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో చెప్పారు. 50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, ఇప్పటివరకు మైనస్‌ 8 శాతం ...

పంటలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిది   ఆంధ్రజ్యోతి
కృష్ణా డెల్టాలోని పంటలను కాపాడుతాం - దేవినేని   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహిళా కరాటే ప్లేయర్, పైలట్లకు కెసిఆర్ భరోసా (పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన మహిళా కరాటే ప్లేయర్‌ సయిదా ఫలక్‌కు, తెలంగాణ తొలి మహిళా పైలట్‌ స్వాతిరావుకు అవసరమయ్యే శిక్షణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. వారిద్దరు సోమవారంనాడు కెసిఆర్‌ను కలిశారు. హైదరాబాద్ పాతనగరానికి చెందిన సయిదా ఫలక్ గత నెలలో జరిగిన చెన్నై కరాటే చాంపియన్‌షిప్‌లో ...

మహిళా కరాటే ప్లేయర్‌, తొలి మహిళా పైలట్‌కు కెసిఆర్‌ ఆర్ధిక సహాయం   Vaartha
శిక్షణకు ప్రభుత్వ ఆర్థిక సహాయం   Andhrabhoomi
కరాటే సయీదా, పైలట్ స్వాతికి సాయం   సాక్షి
Telugu Times (పత్రికా ప్రకటన)   
Telugu Popular   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రతన్ టాటా, ఆనంద్ మహీంద్రాతో కేటీఆర్ భేటీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, ఆనంద్ మహీంద్రాతో ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు భేటీ అయ్యారు. బుధవారం ముంబైలో టాటా గ్రూపు చైర్మన్ రతన్‌టాటాతో సమావేశమై రాష్ర్టంలో చేపట్టిన పలు ఐటీ కార్యక్రమాలను వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ-హబ్ గురించి ప్రత్యేకంగా వివరించారు.
తెలంగాణకు మద్దతు!   ఆంధ్రజ్యోతి
పాలసీ భేష్   Andhrabhoomi
ఇండస్ట్రియల్ పాలసీ భేష్, ఎక్కడా చూడలేదు: కెటిఆర్‌తో రతన్ టాటా   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రతి నియోజకవర్గంలో పది రెసిడెన్షియల్ స్కూళ్లు   
సాక్షి
హైదరాబాద్: ప్రతి నియోజకవర్గంలో పది రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ కాలేజీలను ఒకే గొడుగుకిందకు తీసుకొస్తామని చెప్పారు. బుధవారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,190 రెసిడెన్షియల్ స్కూల్స్ ...

సనత్ నగర్లో వారి ఓట్ల తొలగింపు, తలసానికి గెలుపు భయం: మర్రి   Oneindia Telugu
ఒకే శాఖ పరిధిలోకి రెసిడెన్షియల్ పాఠశాలలు : సీఎం కేసీఆర్   ఆంధ్రజ్యోతి
రెసిడెన్సియన్ విద్యాసంస్థలన్నింటిని ఒకే గొడుకు కిందకు   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హోదాపై టార్గెట్ వెంకయ్య, బాబుపై ఊగిపోయాడు, పవన్ కళ్యాణ్ రివర్స్!   
Oneindia Telugu
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్ర్తత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను టార్గెట్ చేసుకుంటున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్, నటుడు శివాజీ, ప్రత్యేక హోదా కోరుకుంటున్న పలు సంఘాలు వారిని టార్గెట్ చేస్తున్నాయి. విభజనకు ముందు ...

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై సినీనటుడు శివాజీ విమర్శ   ఆంధ్రజ్యోతి
పత్యేక హోదాపైనే నా పోరాటం.. రాజకీయాల్లో సంబంధాల్లేవ్: శివాజీ   వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ vs శివాజీ? పవన్ రోడ్డెక్కితే ఖాయం   తెలుగువన్
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆయన బతుకంతా తెలంగాణది...   
సాక్షి
గమ్యాన్ని ముద్దాడే వరకూ ఉద్యమాన్ని వీడని నిజ మైన పోరాటశీలి ఆచార్య కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మూ డు దశల పోరుకు ప్రత్యక్ష సాక్షి ఆయన. తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పగానే తొలుత గుర్తు చేసుకోవలసిన మనీషి. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలం గాణది అన్న మాటలు జయశంకర్‌కు సరిగ్గా సరిపో తాయి. తెలంగాణ ...

జయశంకర్‌ బాటలో...   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
మిషన్ కాకతీయ గొప్ప కార్యక్రమం   
సాక్షి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ గొప్ప కార్యక్రమం అని మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ కితాబిచ్చారు. కాకతీయుల నుంచి అందిన వారసత్వ సంసృ్కతిని పునరుద్ధరిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వాలే ఇలాంటి కార్యక్రమాలను ...

మిషన్ కాకతీయ చరిత్రను తిరగరాస్తుంది   Namasthe Telangana
తెలంగాణని చూసి రాష్ట్రాలు నేర్చుకోవాలి: రాజేంద్రసింగ్, సినిమాలకు సింగిల్ విండో!   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీ కాళ్ల వద్ద తాకట్టు: చలసాని శ్రీనివాస్, సోము వీర్రాజుపై తీవ్ర వ్యాఖ్య   
Oneindia Telugu
గుంటూరు: బిజెపి రాష్ట్ర నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాల మెప్పు పొందేందుకు రాష్ట్రాన్ని వారి కాళ్ల వద్ద తాకట్టుపెట్టవద్దని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనకు సిపిఐ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం గుంటూరు చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ...

మోదీ ప్రాపకం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టొద్దు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ర్యాగింగ్‌ శిక్ష భయంతో.. బీటెక్‌ విద్యార్థిని బలన్మరణం   
ఆంధ్రజ్యోతి
గుంటూరు: ర్యాగింగ్‌ ఆరోపణలు రుజువైతే తనపై చర్యలు తీసుకుంటారనే భయంతో ఓ బీటెక్‌ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం చందలూరుకు చెందిన నార్నె సునీత గుంటూరు సమీపంలోని మలినేని ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం ...

గుంటూరులో మరో విద్యార్థిని బలి   సాక్షి
రాలిన మరో విద్యాకుసుమం   Andhrabhoomi
రిషికేశ్వరిలా.. కానీ: మరో బిటెక్ అమ్మాయి మృతి, ర్యాగింగ్ వీడియోని ఫేస్‌బుక్‌లో ...   Oneindia Telugu
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言