2015年8月4日 星期二

2015-08-05 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
పాకిస్థాన్ మైనార్టీలకు భారత్ పౌరసత్వం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: వేధింపపులు తట్టుకోలేక భారత్ లో తలదాచుకున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన మైనార్టీలను తాము ఆదుకుంటామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ రిజిజు అన్నారు. మంగళవారం ఆయన లోక్ సభలో మాట్లాడారు. మతపరమైన హింసను ఎదుర్కోలేక భారత్ కు శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. వారు ఇప్పటికే ...

'పాక్ , బంగ్లా మైనారిటీలకు భారత పౌరసత్వం'   సాక్షి
బంగ్లా, పాక్ శరణార్ధులకు భారత పౌరసత్వం   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫ్యాషన్ కోసం చర్మం: 70 మొసళ్ల తలల నరికివేత   
Oneindia Telugu
సిడ్నీ: వ్యాపారం కోసం వన్యప్రాణులను అతి దారుణంగా చంపేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఏకంగా 70 మొసళ్ల తలలు నరికి వాటి చర్మాన్ని తీసుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. ఉత్తర ఆస్ట్రేలియాలోని హంటీ డూ అనే ప్రాంతంలో కొందరు గుర్తు తెలియన వ్యక్తులు ఒక ఫ్రీజర్ విసిరివేసి ...

ఫ్రీజర్ లో 70 మొసళ్ల తలలు..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సరిహద్దుల్లో కొనసాగుతున్న పాక్ దుశ్చర్యలు   
ఆంధ్రజ్యోతి
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 04: సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. బీఎస్ఎఫ్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైన్యం కాల్పులను కొనసాగిస్తోంది. ఈ రోజు జరిపిన కాల్పుల్లో ఒక కశ్మీరీ యువకుడు చనిపోగా, పలువురు గాయపడ్డారు. మరోవైపు పాక్ ఆర్మీకి బీఎస్ఎప్ ధీటుగా జవాబిస్తోంది. మిలిటెంట్ల చొరబాటుకు వీలుగా పాక్ ఆర్మీ ...

పాక్ ఉల్లంఘన: 12 ఔట్ పోస్ట్‌లే లక్ష్యం, కాల్పులు   Oneindia Telugu
సరిహద్దు వెంబడి భీకర కాల్పులు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
వాతావరణ మార్పులపై బృహత్ ప్రణాళిక   
సాక్షి
వాషింగ్టన్: అమెరికా థర్మల్ పవర్‌ప్లాంట్ల ద్వారా వాతావరణంలో కలుస్తున్న గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించే ఒక భారీ ప్రణాళికను అధ్యక్షుడు ఒబామా సోమవారం ఆవిష్కరించారు. మానవాళి భవిష్యత్‌కు వాతావరణంలో వచ్చే మార్పులే అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. 2030 నాటికి దేశంలోని విద్యుత్ ప్లాంట్ల కర్బన కాలుష్యం 32 శాతం వరకూ తగ్గుతుందన్నారు.
హరిత ప్రణాళికకు ఆదిలోనే చుక్కెదురు?   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాక్‌లోని మన 'గీత'ను కలవండి: హెచ్‌సికి సుష్మా   
Oneindia Telugu
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో పొరపాటున పాకిస్థాన్‌కు వెళ్లి 14ఏళ్లుగా అక్కడే ఆశ్రయం పొందుతున్న మూగ, చెవిటి అయిన భారత అమ్మాయి గీతను వెంటనే కలుసుకోవాల్సిందిగా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాక్‌లో భారత హైకమిషనర్‌ను కోరారు. గీత గురించి పాకిస్థాన్‌ మానవహక్కుల కార్యకర్త అన్సర్‌ బర్నే ట్విట్టర్‌లో పేర్కొన్న ...

'పాక్ లో ఆ అమ్మాయితో మాట్లాడండి'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాతికేళ్ళలోపు తండ్రి అయితే.. త్వరగానే మరణిస్తారట : రీసెర్చ్‌లో వెల్లడి   
వెబ్ దునియా
యువకులకు ఇది నిజంగానే చేదువార్తే. పాతికేళ్ళలోపు తండ్రి అయితే వారు త్వరగానే చనిపోతారని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఫిన్లాండ్‌లోని హెల్సింకీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పురుషుల జీవనప్రమాణాలపై పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో కొన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ యూనివర్శిటీకి చెందిన ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ ...

పాతికేళ్లకు ముందే తండ్రయ్యారా.. అయితే ముప్పే?   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారత సంతతి డాక్టర్‌కి ఒబామా థ్యాంక్స్: మోడీ విషెస్   
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత సంతతికి చెందిన వైద్యురాలు డాక్టర్‌ సుమితా ఖత్రీకి ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ కాలుష్యం తగ్గించడానికి విశేషంగా కృషి చేసిన కొంతమంది వైద్యులను అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. వారిలో భారత సంతతికి చెందిన సుమితా ఖత్రి కూడా ఉన్నారు. క్లీవ్‌లాండ్‌ నగరానికి చెందిన ...


ఇంకా మరిన్ని »   


Telugupopular
   
చంద్రమండల యాత్ర ఖర్చు 33 డాలర్లు! బయటపెట్టిన బజ్ ఆల్డ్రిన్   
Telugupopular
చంద్రమండల యాత్ర ఖర్చు 33 డాలర్లు! బయటపెట్టిన బజ్ ఆల్డ్రిన్.. తాజాగా బజ్ ఆల్డ్రిన్ ఓ ట్వీట్ చేశారు. తన చంద్రుడి యాత్రకు సంబంధించిన ఖర్చుల వివరాలు.... By teluguedition -. August 4, 2015. 2. 0. SHARE. Facebook · Twitter · buzz aldrin. ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ గుర్తున్నాడా? 1969 జులై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదటిగా చంద్రుడిపైన కాలుపెడితే 19 నిమిషాల తర్వాత ఆయన సహచరుడు ...


ఇంకా మరిన్ని »   


మా వాదనే రుజువైంది   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 4:పాకిస్తాన్ కేంద్రంగానే ముంబయి దాడికి కుట్ర జరిగిందన్న తమ వాదన తిరుగులేకుండా రుజువైందని భారత్ స్పష్టం చేసింది. ముంబయి దాడుల కేసును దర్యాప్తు చేసిన పాకిస్తాన్ మాజీ అధికారే ఈ విషయాన్ని వెల్లడించడం తమ వాదనకు మరింత బలం చేకూరినట్టయిందని తెలిపింది. కరాచీ కేంద్రంగానే 26/11కు మార్గనిర్దేశన జరిగిందన్నదీ ...

పాక్‌ భూభాగంపైనే 26/11 దాడి కుట్ర   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పాక్ నుంచి 160 మంది భారతీయ జాలర్ల విడుదల   
ఆంధ్రజ్యోతి
అమృత్‌సర్, ఆగస్టు04: తమ తీర ప్రాంతంలో అక్రమంగా చేపలు పడుతున్నారని పాక్ సర్కారు అరెస్టు చేసిన 160 మంది భారత జాలర్లను ఆ దేశం మంగళవారం విడుదల చేసింది. ఈ 160 మందిని కరాచిలోని లాంది, మాలిర్ జైళ్ళలో బంధించిన విషయం తెలిసిందే. వీరిలో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీరందరిలో చక్కని ప్రవర్తన వచ్చిందని భావించి విడుదల చేస్తున్నామని ...

163 మంది భారత జాలర్ల విడుదల   సాక్షి
163 మంది జాలర్లను విడుదల చేసిన పాక్‌   ప్రజాశక్తి
163 మంది భారత జాలర్లను విడుదల చేసిన పాక్   Namasthe Telangana
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言