Oneindia Telugu
పట్టిసీమ: తెలంగాణ అభ్యంతరానికి ఎపి ఘాటు సమాధానం
Oneindia Telugu
హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంతర్రాష్ట్ర జల ప్రాజెక్టు కాదని, ఇది కొత్త ప్రాజెక్టూ కాదని, ఇతర రాష్ట్రాల నీటినీ వాడుకోవడం లేదని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పట్టిసీమ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గోదావరీ నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ ...
పొరుగు రాష్ట్రాలకు లేని వివాదం మీకెలా కనిపించింది? పట్టిసీమపై ఏపివెబ్ దునియా
పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే తెలంగాణ అభ్యంతరం సరికాదు గోదావరి నదీ యాజమాన్య ...ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంతర్రాష్ట్ర జల ప్రాజెక్టు కాదని, ఇది కొత్త ప్రాజెక్టూ కాదని, ఇతర రాష్ట్రాల నీటినీ వాడుకోవడం లేదని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పట్టిసీమ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గోదావరీ నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ ...
పొరుగు రాష్ట్రాలకు లేని వివాదం మీకెలా కనిపించింది? పట్టిసీమపై ఏపి
పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే తెలంగాణ అభ్యంతరం సరికాదు గోదావరి నదీ యాజమాన్య ...
వెబ్ దునియా
ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి న్యాయం చేస్తాం.. రాజ్నాథ్ సింగ్
వెబ్ దునియా
ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి న్యాయం చేస్తామని, ఎవ్వరికీ ఎటువంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం లోక్సభలో వైసీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. అక్కడ ...
'హోదా' సాధనలో టిడిపి విఫలంAndhrabhoomi
ఏపీకి అన్యాయం జరగనివ్వం.. ప్రత్యేక హోదా విషయంలో న్యాయం చేస్తాం: రాజ్నాథ్ సింగ్ఆంధ్రజ్యోతి
హోదా ఎందుకు ఇవ్వడం లేదు?, ప్రజలు క్షమించరు: లోకసభలో మేకపాటి, అవంతిOneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి న్యాయం చేస్తామని, ఎవ్వరికీ ఎటువంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం లోక్సభలో వైసీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. అక్కడ ...
'హోదా' సాధనలో టిడిపి విఫలం
ఏపీకి అన్యాయం జరగనివ్వం.. ప్రత్యేక హోదా విషయంలో న్యాయం చేస్తాం: రాజ్నాథ్ సింగ్
హోదా ఎందుకు ఇవ్వడం లేదు?, ప్రజలు క్షమించరు: లోకసభలో మేకపాటి, అవంతి
Oneindia Telugu
మహిళా కరాటే ప్లేయర్, పైలట్లకు కెసిఆర్ భరోసా (పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన మహిళా కరాటే ప్లేయర్ సయిదా ఫలక్కు, తెలంగాణ తొలి మహిళా పైలట్ స్వాతిరావుకు అవసరమయ్యే శిక్షణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు హామీ ఇచ్చారు. వారిద్దరు సోమవారంనాడు కెసిఆర్ను కలిశారు. హైదరాబాద్ పాతనగరానికి చెందిన సయిదా ఫలక్ గత నెలలో జరిగిన చెన్నై కరాటే చాంపియన్షిప్లో ...
మహిళా కరాటే ప్లేయర్, తొలి మహిళా పైలట్కు కెసిఆర్ ఆర్ధిక సహాయంVaartha
శిక్షణకు ప్రభుత్వ ఆర్థిక సహాయంAndhrabhoomi
కరాటే సయీదా, పైలట్ స్వాతికి సాయంసాక్షి
Telugu Times (పత్రికా ప్రకటన)
ఆంధ్రజ్యోతి
Telugu Popular
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన మహిళా కరాటే ప్లేయర్ సయిదా ఫలక్కు, తెలంగాణ తొలి మహిళా పైలట్ స్వాతిరావుకు అవసరమయ్యే శిక్షణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు హామీ ఇచ్చారు. వారిద్దరు సోమవారంనాడు కెసిఆర్ను కలిశారు. హైదరాబాద్ పాతనగరానికి చెందిన సయిదా ఫలక్ గత నెలలో జరిగిన చెన్నై కరాటే చాంపియన్షిప్లో ...
మహిళా కరాటే ప్లేయర్, తొలి మహిళా పైలట్కు కెసిఆర్ ఆర్ధిక సహాయం
శిక్షణకు ప్రభుత్వ ఆర్థిక సహాయం
కరాటే సయీదా, పైలట్ స్వాతికి సాయం
వెబ్ దునియా
ఓ..సారూ.. గా. ఆంధ్రోళ్ళు యాగీ చేస్తున్నారు...! జర చూసుకోండ్రీ.. గవర్నర్ను కలిసిన కేసీఆర్
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ను కలిశారు. సుమారు మూడుగంటల సేపు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అందులో పట్టిసీమ ప్రాజెక్టు ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతుల్లేకుండానే నిర్మిస్తూ తెలంగాణ నిర్మించ తలపెట్టిన పాలమూరు ప్రాజెక్టుపై అనవసర యాగీ చేస్తున్నారనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముకుతాడు వేయాలని ...
అనుమతి లేకున్నా ఏపీ 'పట్టిసీమ' కడుతోంది ప్రతీ విషయంలోనూ రాద్దాంతం చేస్తోంది ...ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ను కలిశారు. సుమారు మూడుగంటల సేపు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అందులో పట్టిసీమ ప్రాజెక్టు ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతుల్లేకుండానే నిర్మిస్తూ తెలంగాణ నిర్మించ తలపెట్టిన పాలమూరు ప్రాజెక్టుపై అనవసర యాగీ చేస్తున్నారనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముకుతాడు వేయాలని ...
అనుమతి లేకున్నా ఏపీ 'పట్టిసీమ' కడుతోంది ప్రతీ విషయంలోనూ రాద్దాంతం చేస్తోంది ...
ఆంధ్రజ్యోతి
మిమ్మల్ని చంపేస్తాం.. పదిరోజుల్లో పారిపోండి ముసునూరు తహసీల్దార్ వనజాక్షికి ...
ఆంధ్రజ్యోతి
ముసునూరు, ఆగస్టు 4: కృష్ణాజిల్లా ముసునూ రు తహసిల్దార్ డి.వనజాక్షికి... చంపుతామని బెదిరింపు లేఖ అందింది. దీంతో తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఒక్కసారిగా కలకలం రేగిం ది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్రావు, వనజాక్షిల మధ్య జరిగిన ఇసుక వివాదం మరువకముందే... తాజాగా లేఖ చర్చనీయాంశమైంది. బెదిరిపోను.
హరికృష్ణ యాక్టివ్: వనజాక్షికి అండ, రిషికేశ్వరి ఇష్యుపై ఫైర్Oneindia Telugu
వనజాక్షికి అండగా ఉంటా: హరికృష్ణసాక్షి
'సీతయ్య' ఫైర్... వనజాక్షికి బెదిరింపా...? రిషితేశ్వరి మృతికి కారకులెవరు..?వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముసునూరు, ఆగస్టు 4: కృష్ణాజిల్లా ముసునూ రు తహసిల్దార్ డి.వనజాక్షికి... చంపుతామని బెదిరింపు లేఖ అందింది. దీంతో తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఒక్కసారిగా కలకలం రేగిం ది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్రావు, వనజాక్షిల మధ్య జరిగిన ఇసుక వివాదం మరువకముందే... తాజాగా లేఖ చర్చనీయాంశమైంది. బెదిరిపోను.
హరికృష్ణ యాక్టివ్: వనజాక్షికి అండ, రిషికేశ్వరి ఇష్యుపై ఫైర్
వనజాక్షికి అండగా ఉంటా: హరికృష్ణ
'సీతయ్య' ఫైర్... వనజాక్షికి బెదిరింపా...? రిషితేశ్వరి మృతికి కారకులెవరు..?
Oneindia Telugu
దాడులు కొత్తేమీ కాదు: వనజాక్షిపై దాడి మీద అశోక్ బాబు స్పందన
Oneindia Telugu
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడిపై ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు గమ్మత్తుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులపై దాడులు జరగడం కొత్తేమీ కాదంటూ వనజాక్షిపై జరిగిన దాడిని తేలిగ్గా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వాల్లో కూడా ప్రభుత్వోద్యోగులపై దాడులు ...
'ఉద్యోగులపై దాడులు కొత్తేమీకాదు'సాక్షి
ఉద్యోగుల బదిలీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం : ఏపీఎన్జీవో అధ్యక్షుడు ...ఆంధ్రజ్యోతి
ఆగస్టులో ఉద్యోగుల బదిలీలు ఏమిటో!News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడిపై ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు గమ్మత్తుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులపై దాడులు జరగడం కొత్తేమీ కాదంటూ వనజాక్షిపై జరిగిన దాడిని తేలిగ్గా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వాల్లో కూడా ప్రభుత్వోద్యోగులపై దాడులు ...
'ఉద్యోగులపై దాడులు కొత్తేమీకాదు'
ఉద్యోగుల బదిలీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం : ఏపీఎన్జీవో అధ్యక్షుడు ...
ఆగస్టులో ఉద్యోగుల బదిలీలు ఏమిటో!
Oneindia Telugu
కెసిఆర్ను కలవనీయడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం
Oneindia Telugu
హైదరాబాద్: సచివాలయం వద్ద మంగళవారం నాడు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన అర్చన వ్యాపారం చేసి ఆర్థికంగా చితికిపోయింది. తనకు సాయం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి విన్నవించుకోవాలని ప్రయత్నించింది. మంగళవారం నాడు ముఖ్యమంత్రిని కలిసేందుకు సచివాలయానికి వచ్చింది.
సచివాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నంసాక్షి
సెక్రటేరియట్ దగ్గర మహిళ ఆత్మహత్యాయత్నంఆంధ్రజ్యోతి
సచివాలయంవద్ద మహిళ ఆత్మహత్యా యత్నంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: సచివాలయం వద్ద మంగళవారం నాడు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన అర్చన వ్యాపారం చేసి ఆర్థికంగా చితికిపోయింది. తనకు సాయం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి విన్నవించుకోవాలని ప్రయత్నించింది. మంగళవారం నాడు ముఖ్యమంత్రిని కలిసేందుకు సచివాలయానికి వచ్చింది.
సచివాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
సెక్రటేరియట్ దగ్గర మహిళ ఆత్మహత్యాయత్నం
సచివాలయంవద్ద మహిళ ఆత్మహత్యా యత్నం
Oneindia Telugu
ఫోన్ ట్యాపింగ్: గవర్నర్తో టి ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ, కెసిఆర్ కూడా
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గవర్నర్ నరసింహన్తో మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసు అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు, అధికారులకు చెందిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్తో ...
గవర్నర్ తో కేసీఆర్ భేటీసాక్షి
గవర్నర్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గవర్నర్ నరసింహన్తో మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసు అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు, అధికారులకు చెందిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్తో ...
గవర్నర్ తో కేసీఆర్ భేటీ
గవర్నర్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ
వెబ్ దునియా
ఎపిలో ఎందుకు మూసేశారు: అంబేడ్కర్ వర్సిటీకి హైకోర్టు ప్రశ్న
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ఏ చట్టం ప్రకారం నిలిపేశారని హైకోర్టు వర్శిటీ న్యాయవాదిని ప్రశ్నించింది. అలా నిలిపి వేయాలని వర్సిటీల చట్టంలో ఎక్కడుందో చూపాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం ...
రెండు రాష్ట్రాల మధ్య చదువుల రగడతెలుగువన్
విద్యా సేవలు ఎలా నిలిపివేశారు.. అలా ఏ చట్టంలో ఉందో చూపండి: హైకోర్టువెబ్ దునియా
ఏ చట్టం ప్రకారం ఏపీకి సేవలు నిలిపేశారు? అంబేద్కర్ వర్సిటీని నిలదీసిన హైకోర్టుఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ఏ చట్టం ప్రకారం నిలిపేశారని హైకోర్టు వర్శిటీ న్యాయవాదిని ప్రశ్నించింది. అలా నిలిపి వేయాలని వర్సిటీల చట్టంలో ఎక్కడుందో చూపాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం ...
రెండు రాష్ట్రాల మధ్య చదువుల రగడ
విద్యా సేవలు ఎలా నిలిపివేశారు.. అలా ఏ చట్టంలో ఉందో చూపండి: హైకోర్టు
ఏ చట్టం ప్రకారం ఏపీకి సేవలు నిలిపేశారు? అంబేద్కర్ వర్సిటీని నిలదీసిన హైకోర్టు
సాక్షి
విష జ్వరాల మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
ఆంధ్రజ్యోతి
విజయవాడ, ఆగస్టు 4 : కృష్ణా జిల్లా గొల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబాలను వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పదుల ...
ప్రజలు పిట్టల్లా రాలుతున్నా పట్టదా?ప్రజాశక్తి
మాజేరుకు బాసటసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయవాడ, ఆగస్టు 4 : కృష్ణా జిల్లా గొల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబాలను వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పదుల ...
ప్రజలు పిట్టల్లా రాలుతున్నా పట్టదా?
మాజేరుకు బాసట
沒有留言:
張貼留言