2015年8月3日 星期一

2015-08-04 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
థానేలో కూలిన భవనం: 9 మంది దుర్మరణం   
Oneindia Telugu
థానే: మహారాష్ట్రలోని థానే నగరంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. భవన శిథిలాల కింద మరో 15 మంది చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించేందుకు స్థానికులు రంగంలోకి దిగారు. థానే పాతనగరంలోని నౌపడ ప్రాంతంలో గల బి కేబిన్‌లోని మంగళవారం తెల్లవారు ...

థానేలో కూలిన భవనం: ఆరుగురు మృతి   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హైదరాబాద్‌: మారేడ్‌పల్లి పోలీసుస్టేషనుపై స్థానికుల దాడి... ఫైళ్లు, ఫర్నిచర్‌, వాహనాల ...   
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్‌, ఆగస్టు 4 : మారేడ్‌పల్లి పోలీసుస్టేషనుపై స్థానికులు దాడి చేసి ఫైళ్లు, ఫర్నిచర్‌, వాహనాలను దహనం చేశారు. ఓ కేసు విషయంలో బన్నప్ప అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేయడంతో మృతి చెందాడని స్థానిక ప్రజలు ఆరోపించారు. గాంధీనగర్‌ వాసులు ఆగ్రహంతో పోలీసుస్టేషనుపై దాడి చేశారు. ఈ దాడిలో ఎస్‌ఐలు రవి, ...

పోలీస్ స్టేషన్‌పై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం..! వాహనాలకు నిప్పు..!! ఎందుకు?   వెబ్ దునియా
మారేడ్‌పల్లిలో పోలీస్‌స్టేషన్‌పై దాడి   సాక్షి
ఠాణాపై దాడి   Andhrabhoomi
News Articles by KSR   
NTVPOST   
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చంపేస్తామంటూ ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి బెదిరింపు లేఖ   
Oneindia Telugu
విజయవాడ: గుర్తుతెలియని వ్యక్తులు కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖను పంపించారు. ఇసుక అక్రమ రవాణా కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తో గొడవ నేపథ్యంలో వనజాక్షి పేరు ప్రముఖంగా వినిపించింది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు వనజాక్షిపై ...

కృష్ణా : ముసునూరు తహసీల్దాదర్‌ వనజాక్షికి బెదిరింపు లేఖ   ఆంధ్రజ్యోతి
వనజాక్షికి బెదిరింపు లేఖ   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోమవారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ముందు హాజరయ్యారు. కేసులో బెయిల్ మంజూరు చేస్తూ.. నియోజకవర్గం వదిలి వెళ్లరాదని హైకోర్టు షరతు విధించింది. దీనిని చూపుతూ ఏసీబీ కోర్టు గత విచారణకు రేవంత్ హాజరుకాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు ...

రేవంత్‌కు మళ్లీ చుక్కెదురు   Namasthe Telangana
బెయిల్ నిబంధనలు సడలించేది లేదు   Andhrabhoomi
రేవంత్‌కు చుక్కెదురు, 'రాజకీయ నాయకుల పేర్లు చెప్పాలని ఎసిబి వేధిస్తోంది'   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
25 మంది కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు   
సాక్షి
వివిధ వివాదాలు, కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఆందోళన కొనసాగిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో 25 మందిని స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. సోమవారం లోక్‌సభ ప్రారంభమయ్యాక కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ...

లోక్‌సభలో 25 మంది కాంగ్రెస్‌ సభ్యులపై వేటు ఐదు రోజులు సభ నుంచి ఔట్‌   ఆంధ్రజ్యోతి
25 మంది కాంగ్రెస్‌ ఎంపీలపై వేటు   ప్రజాశక్తి
ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: సోనియా గాంధీ   Oneindia Telugu
వెబ్ దునియా   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
'నాగా'తో శాంతి ఒప్పందం   
సాక్షి
న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో దశాబ్దాల అంతర్యుద్ధానికి అంతం పలికే దిశగా కేంద్రం చరిత్రాత్మక ముందడుగు వేసింది. తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న 'నేషనలిస్ట్, సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్- ఇసాక్, మ్యువా(ఎన్‌ఎస్‌సీఎన్- ఐఎం)' సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాని మోదీ సమక్షంలో సోమవారం ప్రభుత్వ ప్రతినిధి ఆర్‌ఎన్ రవి, ...

నాగాలో శాంతి శకం   Andhrabhoomi
నాగా శాంతి రాగ   NTVPOST
నాగా నేతలతో కుదిరిన శారతి ఒప్పందం   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
లలిత్‌ వీసాకు సిఫారసు చేయలేదు : సుష్మా   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: లలిత్‌ మోడీ వీసా విషయంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి తానెప్పుడూ సిఫారసు చేయలేదని సుష్మా స్వరాజ్‌ సోమవారం రాజ్యసభలో చెప్పారు. దీంతో మరింత గందరగోళం చెలరేగింది. సుష్మా ప్రకటనను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సభలో మంత్రి ప్రకటన చేయడాన్ని ...

ఈ ప్రవర్తన సరికాదు   సాక్షి
విపక్షాల ఆరోపణలు నిరాధారం   Andhrabhoomi
లలిత్‌మోదీ కోసం బ్రిటన్‌తో మాట్లాడలేదు: సుష్మా స్వరాజ్   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ర్యాగింగ్‌కు పాల్పడితే ఉన్నత విద్యావకాశాలకు దూరం: గంటా   
ఆంధ్రజ్యోతి
విశాఖపట్నం, ఆగస్ట్ 3: నగరంలోని ఏయూ క్యాంపస్‌లో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే ఉన్నత విద్యకు అవకాశాలు ఉండవని మంత్రి ...

చట్టాల సక్రమ అమలుతోనే ర్యాగింగ్‌ నిరోధం   ప్రజాశక్తి
ర్యాగింగ్ పాల్పడే వారిక జీవిత ఖైదు : గంటా   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాలికతో అరబ్ షేక్ వివాహం... అడ్డుకున్న పోలీసులు   
సాక్షి
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): పేదరికం, నిరక్ష్యరాస్యతను ఆసరాగా చేసుకొని బాలికను వివాహం చేసుకునేందుకు ఓ అరబ్ షేక్ చేసిన ప్రయత్నాన్ని రెయిన్‌బజార్ పోలీసులు అడ్డుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఒమన్ దేశం మస్కట్ ప్రాంతానికి చెందిన అల్ బాలుచీ బాదర్ యూసుఫ్ సేద్(37) గత నెల 16వ తేదీన టూరిస్ట్ వీసాపై ...

మాయమాటలతో మైనర్‌ బాలికతో పెళ్లికి యత్నం: అరబ్‌ షేక్‌ అరెస్ట్‌   Oneindia Telugu
మైనర్‌ బాలికతో పెళ్లికి సన్నాహాలు.. విడిపించిన హైదరాబాద్ పోలీసులు..అరబ్‌ షేక్‌ అరెస్ట్‌.   వెబ్ దునియా
మైనర్‌ను పెళ్లి చేసుకునేందుకు యత్నించిన అరబ్‌ షేక్‌...అరెస్టు‌   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎన్ఎండీసీ గనులపై మావోల దాడి: 50 కోట్ల ఆస్తి నష్టం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బచేలి వద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ ఆధ్వర్యంలోని గనులపై ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. సుమారు 40 మంది మావోయిస్టులు రాత్రి 11 గంటల సమయంలో ఎన్ఎండీసీ గనులపై దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ భద్రతా విధులను ...

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోలు.. ఎన్.ఎం.డి.సిపై దాడి.. భారీగా ఆస్తి నష్టం   వెబ్ దునియా
ఛత్తీస్ గఢ్ లో మావోల పంజా   ప్రజాశక్తి
ఛత్తీస్ గఢ్ లో మావోల ఉగ్రరూపం.. హోరాహోరీ కాల్పులు   Teluguwishesh

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言