2015年8月1日 星期六

2015-08-02 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
విమాన ప్రమాదంలో లాడెన్ కుటుంబ సభ్యుల మృతి   
సాక్షి
లండన్: దక్షిణ ఇంగ్లండ్‌లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో అల్‌కాయిదా ఒకప్పటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతిచెందారు. వారు ప్రయాణిస్తున్న ఫీనమ్ 300 అనే ప్రైవేట్ జెట్ విమానం హాంప్‌షైర్‌లోని బ్లాక్‌బుషె ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌అయ్యేందుకు ప్రయత్నిస్తూ కుప్పకూలింది. రన్‌వేను దాటి దూసుకెళ్లిన విమానం ఫెన్సింగ్‌ను తాకి ...

కూలిన లాడెన్‌ ఫ్లైట్‌   NTVPOST
విమాన ప్రమాదం- లాడెన్ కుటుంబ సభ్యుల మృతి   News Articles by KSR
విమానం కూలి బిన్ లాడ్ బంధువుల మృతి   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 8 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
ఉత్తర కాలిఫోర్నియాలో రగులుతున్న కార్చిచ్చు   
ఆంధ్రజ్యోతి
కాలిఫోర్నియా, ఆగష్టు 1 : ఉత్తర కాలిఫోర్నియాలోని అడవుల్లో పెద్దఎత్తున కార్చిచ్చు చెలరేగుతోంది. మంటలకు వేల ఎకరాల్లో అడవులను దహనమవుతోంది. మంటలను అదుపుచేసేందుకు మెడాక్‌ కౌంటీలోని అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా మంటలను అదుపచేసే క్రమంలో డేవిడ్‌ రౌల్‌ అనే అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయాడు. గత వారం రోజులుగా ...

ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కొండ చరియలు పడి, 33 మంది మృతి (వీడియో)   
Oneindia Telugu
కాట్మండ్: కొండ చరియలు విరిగిపడి 33 మంది మృత్యువాత పడిన సంఘటన నేపాల్ లో జరిగింది. నేపాల్ లోని కస్కి జిల్లా లో బుధవారం భారీ వర్షాలు పడ్డాయి. ఈ దెబ్బకు కస్కిలోని అనేక గ్రామాలలో నివాసం ఉంటున్న ప్రజలు బయటకు రాలేక వారి గ్రామాలలోనే చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. నేపాల్ లో ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రాలలో కస్కి జిల్లా ...

నేపాల్‌లో విరిగిపడిన కొండ చరియలు.. 33 మంది మృతి   వెబ్ దునియా
కొండ చరియలు విరిగి పడి: 26 మంది మృతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నడి బజారులో జనం చూస్తుండగా పాకిస్థానీ తలనరికేసిన సౌదీ అరేబియా!   
వెబ్ దునియా
సౌదీ అరేబియాలో కఠిన శిక్షలు అమలవుతాయన్న సంగతి తెలిసిందే. షరియా చట్టాల అమలులో సౌదీ అరేబియా పేరెన్నికగన్న దేశం. చిన్నపాటి నేరాలకే అక్కడ కఠిన శిక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేశాడన్న కారణంతో పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తలను సౌదీ అరేబియా అధికారులు నడి బజారులో జనం చూస్తుండగా పదునైన కత్తితో ...

పాక్ స్మగ్లర్ కు శిరచ్ఛేదం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సల్మాన్ కోసం...! కరాచీ టు ఇండియా...!! పంజాబ్‌లో పాకిస్తాన్ యువతి.. నమ్మాలా..?   
వెబ్ దునియా
'భజరంగీ భాయిజాన్' మూవీ ఆ యువతిపై తీవ్ర ప్రభావం చూపింది. సల్మాన్ ఖాన్‌ను చూడాలని వెనుక ముందు చూడకుండా పాకిస్తాన్‌లోని లాహోర్‌లో రైలెక్కి నేరుగా ఇండియాలో అడుగు పెట్టేసింది. పంజాబ్‌లో కాలు పెట్టిన ఆమె వ్యవహారంపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుంటే నీళ్ళు నమిలి ఇండియాలో చిక్కుల్లో పడింది. వివరాలిలా ఉన్నాయి. కరాచీకి ...

సల్మాన్ కోసం బోర్డర్ దాటిన పాక్ యువతి!   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
జేబులో పట్టే వాషింగ్ మిషన్   
సాక్షి
బీజింగ్: ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మిషన్‌ను చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వస్తువుల తయారీ సంస్థ 'హేర్' రూపొందించింది. ఎలక్ట్రిక్ షేవర్ పరిమాణంలో ఉండే దీనిని 'కొడో' పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీన్ని మీతోపాటే ఆఫీస్‌కి, ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లొచ్చు. జేబులో, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో సులభంగా పట్టేస్తుంది. 50 నుంచి 120 సెకన్లలో ...

ఆ వాషింగ్ మెషీన్‌ను జేబులో పెట్టుకోవచ్చు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


NTVPOST
   
పంజాబ్‌ దాడిలో పాక్ హస్తమున్నట్టు ఆధారాలు..   
NTVPOST
పంజాబ్‌లో ఉగ్రవాద దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు మరిన్ని ఆధారాలు బయటపడుతున్నాయి. పక్కా ఆధారాలతో పాక్ కుట్రను బయటపెట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరిపిస్తోంది. ఇదే విషయాన్ని స్పష్టంచేసిన కేంద్ర ప్రభుత్వం పాక్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది. దాడి చేయడానికి వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు... జులై 21న రెండు ...

'హిందూత్వ' టెర్రర్‌ పదంతో ఉగ్రవాదంపై పోరును బలహీనపరిచారు   ప్రజాశక్తి
ఉగ్రవాదంతో పోరుపై యూపీఏ సర్కారును దుయ్యబట్టిన రాజ్‌నాథ్   సాక్షి
ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుంచే వచ్చారు : రాజ్‌నాథ్‌   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆర్థిక మంత్రి టార్గెట్, కాల్పులు, మృతి   
Oneindia Telugu
కొలంబో: ఎన్నికల ర్యాలి జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిని టార్గెట్ చేసుకున్న దండుగులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెంది అనేక మందికి గాయాలైన సంఘటన శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగింది. కాల్పులు జరిపి పరారైన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆగస్టు 17వ తేదిన శ్రీలంకలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంలో పలు ...

ర్యాలీపై కాల్పులు, మహిళ మృతి   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆఫ్రికా తూర్పు తీరంలో మలేషియా ఎంహెచ్ 370 విమాన శకలాలు!   
వెబ్ దునియా
గత యేడాది క్రితం అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు ఎంహెచ్ 370 (బోయింగ్ 777) విమానం శకలాలు ఆఫ్రికా తూర్పుతీరంలోని లా రీయూనియన్ అనే దీవి బీచ్‌లో గుర్తించారు. అయితే, ఇవి ఆ విమానానికి చెందిన శకలాలేనా లేదా అనేది నిర్ధారించాల్సి వుంది. గత యేడాది మార్చి 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరగా, గగనతలంలోనే ...

మలేషియా విమాన శకలం గుర్తింపు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇసిస్ ఉగ్రవాదులకే షాకిచ్చి.. రూ.2 లక్షలు నొక్కేసిన చెచెన్యా యువతులు   
వెబ్ దునియా
ఇద్దరు చెచెన్యా యువతులు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులకే షాకిచ్చి.. వారి నుంచి ఏకంగా 2 లక్షల రూపాయలను తమ బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో చెచెన్యా పోలీసులు ఆ ఇద్దరు యువతుల కోసం గాలిస్తున్నారు. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ఇసిస్ తీవ్రవాదులు ప్రపంచాన్ని ...

ఆ యువతులు.. ఐఎస్ ఉగ్రవాదులకే టోకరా ఇచ్చారు!   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言