2015年8月1日 星期六

2015-08-02 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
మెమన్ భార్యకు సీటిమ్మన్నాడని వేటు   
సాక్షి
ముంబై: మహారాష్ట్రలోసమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ ఘోసి చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు పార్టీ ఘూటుగా స్పందించింది. ముంబై బాంబు పేలుళ్లు నిందితుడు యాకుబ్ మెమన్ కి గురువారమే ఉరి శిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మెమన్ భార్య రహీన్ కు రాజ్యసభకు నామినేట్ చేయాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ...

మెమెన్ భార్యకు రాజ్యసభ సీటు? (వీడియో)   Oneindia Telugu
ఏంటి..? యాకూబ్ భార్యకు రాజ్యసభ సీటా? ఫరూఖ్ గోసీపై వేటు   వెబ్ దునియా
మెమన్ భార్యకు రాజ్యసభ సీటివ్వండి: ములాయంను కోరిన ఎస్పీ నేత   ఆంధ్రజ్యోతి
తెలుగువన్   
NTVPOST   
Telangana99   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టైగర్ మెమెన్ ను కలిశా: కాంగ్రెస్ ఎంఎల్ఏ   
Oneindia Telugu
శ్రీనగర్: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు టైగర్ మెమెన్‌ను పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో తాను కలిశానని కాశ్మీర్ కు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యుడు ఉస్మాన్ మజీద్ బాంబు పేల్చాడు. శుక్రవారం ఉస్మాన్ మజీద్ శ్రీనగర్ లో మాట్లాడారు. ఉస్మాన్ మాజీ మిలిటెంట్. ప్రస్తుతం కాంగ్రెస్ శాసన ...

టైగర్ మెమన్‌ను కలిశా.. పాక్ ఐఎస్‌ఐ సాయంతోనే ముంబై పేలుళ్లు!: మాజిద్   వెబ్ దునియా
'టైగర్'ను కలిశా: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉస్మాన్ మజీద్   ఆంధ్రజ్యోతి
కాశ్మీర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేసుల మాఫీకే జగన్ ఢిల్లీకి, హోదా వస్తుంది: సుజనా చౌదరి   
Oneindia Telugu
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి రావడం లేదని, కేసులు మాఫీ చేయించుకోవడానికి వస్తున్నారని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రం కసరత్తు చేస్తోందని, ఆ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన శనివారనాడు అన్నారు.
టీడీపీ నేతలకు మతిచెడిందా? : జగన్ ఢిల్లీ దీక్ష ఎందుకు?   వెబ్ దునియా
ప్రత్యేక హోదా ఎపికి లేనట్లే!   Vaartha
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది - కేంద్రమంత్రి సుజనాచౌదరి   ఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)   
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హోటల్లో బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్, అరెస్టు   
Oneindia Telugu
గుజరాత్: బాలిక మీద కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన గుజరాత్ లో జరిగింది. కలకలం సృష్టించిన ఈ కేసులో పోలీసులు కామాంధులను అరెస్టు చేశారు. బాలిక ను వైద్య పరీక్షలకు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు అధికారుల కథనం మేరకు 17 సంవత్సరాల బాలికను ఆమె స్నేహితుడు (20) బయటకు వెళుదామని నమ్మించాడు. తరువాత బాలికను ...

17ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్   సాక్షి
నమ్మి అతని వెంట నడిస్తే... నరకం చూపించారు... ! ఎక్కడ?   వెబ్ దునియా
యువతిపై సామూహిక అత్యాచారం   Vaartha
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
'క్షమాపణ చెప్పను... అది నా హక్కు'   
సాక్షి
న్యూఢిల్లీ: ఎంపీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఫేస్ బుక్ లో తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడివున్నట్టు తెలిపారు. పార్లమెంట్ నోటీసులుకు ఆయన సమాధానం ఇచ్చారు. తన అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించే హక్కు తనకు ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ అంటే ఎంతో గౌరవం ...

ఫేస్‌బుక్ రచ్చ.. సారీ చెప్పే ప్రసక్తే లేదు.. రాబర్ట్ వాద్రా   వెబ్ దునియా
సారీ చెప్పే ప్రసక్తే లేదు: సోనియా అల్లుడు   ఆంధ్రజ్యోతి
పార్లమెంట్‌ను షేక్‌ చేస్తున్న ట్వీట్స్‌   NTVPOST

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
తగ్గిన పెట్రోలు, డీజిల్‌   
Vaartha
హైదరాబాద్‌ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 2.43 పైసలు, డీజిల్‌పై రూ.3.60 పైసలు తగ్గిస్తున్నట్లు అయిల్‌ కంపెనీలు శుక్రవారం రాత్రి ప్రకటించాయి. తాజాగా తగ్గిన ఈ ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈనెలల్లో పెట్రో ధరలు తగ్గడం రెండోసారి. కొంతకాలంగా కొండెక్కి కూర్చున చమురు ధరలు ...

తగ్గిన పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు   వెబ్ దునియా
మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు   ప్రజాశక్తి
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు   సాక్షి
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎఫ్‌టిఐఐ సమ్మెకు రాహుల్‌ మద్దతు   
ప్రజాశక్తి
పుణే: ఆందోళన జరుపుతున్న ఎఫ్‌టిఐఐ విద్యార్థులకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం తన సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. భారత విద్యా సంస్థల ప్రమాణాలను క్రమపద్ధతిలో తగ్గిస్తున్నారని ఆయన సంఘ పరివార్‌పై, బిజెపి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గజేంద్ర చౌహాన్‌ను చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఈ సంస్థ విద్యార్థులు నిరవధిక ...

కీలక వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు   సాక్షి
మరి, రాహుల్‌ నటుడా: విద్యార్థులకు పరేష్ రావల్   Oneindia Telugu
ఎఫ్‌టిఐఐ విద్యార్థులను కలవనున్న రాహుల్‌గాంధీ   Vaartha

అన్ని 7 వార్తల కథనాలు »   


NTVPOST
   
పంజాబ్‌ దాడిలో పాక్ హస్తమున్నట్టు ఆధారాలు..   
NTVPOST
పంజాబ్‌లో ఉగ్రవాద దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు మరిన్ని ఆధారాలు బయటపడుతున్నాయి. పక్కా ఆధారాలతో పాక్ కుట్రను బయటపెట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరిపిస్తోంది. ఇదే విషయాన్ని స్పష్టంచేసిన కేంద్ర ప్రభుత్వం పాక్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది. దాడి చేయడానికి వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు... జులై 21న రెండు ...

'హిందూత్వ' టెర్రర్‌ పదంతో ఉగ్రవాదంపై పోరును బలహీనపరిచారు   ప్రజాశక్తి
ఉగ్రవాదంతో పోరుపై యూపీఏ సర్కారును దుయ్యబట్టిన రాజ్‌నాథ్   సాక్షి
ఉగ్రవాదాన్ని రాజకీయం చేయొద్దు.. వారు పాక్ నుంచే వచ్చారు : రాజ్‌నాథ్   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
Vaartha   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హెల్ప్ ప్లీజ్: లిబియాలో కిడ్నాప్‌కు గురైన తెలుగు వారిని రక్షించండంటూ కేసీఆర్ లేఖ   
Oneindia Telugu
హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్‌కు గురైన తెలుగువారు బలరాం, గోపీకృష్ణలు క్షేమంగా తిరిగిరావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వారిని భారత్‌కు క్షేమంగా తిరిగి వచ్చేలా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లిబియాను కోరాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం విదేశీ మంత్రిత్వ శాఖకు తెలంగాణ సీఎస్‌ రాజీవ్ శర్మ లేఖరాశారు. మరోవైపు ...

ఇంకా చెరలోనే ప్రొఫెసర్లు   సాక్షి
ఇద్దరు తెలుగు టీచర్లు   Vaartha
లిబియాలో ఇద్దరు తెలుగువాళ్లు కిడ్నాప్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 38 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆ చాపల ఖర్చు రూ.92 లక్షలు!   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ (జూలై 31): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి అవసరమైన చాపల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో తెలుసా? అక్షరాలా 92 లక్షలు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభకు గురువారం తెలిపింది. ఈ కార్యక్రమ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.32 కోట్లు ఖర్చుపెట్టినట్టు ...

చాపల కోసం రూ. 92 లక్షల ఖర్చు   సాక్షి
యోగా డేలో మ్యాట్లకు రూ.92లక్షలు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言