2015年8月1日 星期六

2015-08-02 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సానియా మీర్జాకు ఖేల్ రత్న ?   
సాక్షి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించింది. అయితే ఈ అంశంలో తుది నిర్ణయం మాత్రం అవార్డుల కమిటీ తీసుకుంటుందని వెల్లడించింది. కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌గా ...

'ఖేల్‌రత్న' రేసులో సానియా..!   ఆంధ్రజ్యోతి
సానియా మిర్జాకు ఖేల్ రత్న: క్రీడా శాఖ ప్రతిపాదన   Oneindia Telugu
సానియాకు ఖేల్‌రత్న   ప్రజాశక్తి
Vaartha   
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఎ' జట్ల కెప్టెన్లుగా రాయుడు, ఉన్ముక్త్   
సాక్షి
చెన్నై: దక్షిణాఫ్రికా 'ఎ' జట్టుతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 'ఎ' జట్టుకు తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు సారథ్యం వహించనున్నాడు. ఈనెల 18 నుంచి చెన్నైలో ఈ సిరీస్ జరుగుతుంది. అలాగే భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఎ జట్లు పాల్గొంటున్న ముక్కోణపు వన్డే సిరీస్‌కు ఢిల్లీ యువ బ్యాట్స్‌మన్ ఉన్ముక్త్ చంద్‌ను కెప్టెన్‌గా ...

వనే్డ ట్రై సిరీస్‌కు భారత్ 'ఎ' కెప్టెన్ ఉన్ముక్త్   Andhrabhoomi
భారత్‌-ఎ కెప్టెన్‌ రాయుడు!   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
162 భూ భాగాల మార్పిడి   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: భారత్‌ బంగ్లాదేశ్‌ భూ ఒప్పందంలో భాగంగా 162 భూ భాగాలను ఇరుదేశాలు శుక్రవారం పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. ఈ ఒప్పందం అర్ధ రాత్రి నుంచి అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సమస్యాత్మకంగా పరిణమించిన ప్రాంతాలు ఇవి. జూలై 31 అర్ధరాత్రి భారత్‌లోని బంగ్లాదేశీ ప్రాంతాలను, బంగ్లాలోని భారత్‌ ప్రాంతాలను పరస్పరం ...

అర్ధరాత్రి స్వాతంత్య్రం   ఆంధ్రజ్యోతి
వారికి ఒక దేశం దొరికింది!   సాక్షి
భారత్, బంగ్లా సంబంధాల్లో నవశకం   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలుగు టైటాన్స్‌కు షాక్   
సాక్షి
పట్నా: ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ప్రొ కబడ్డీ లీగ్‌లో మంచి జోరు మీదున్న తెలుగు టైటాన్స్ జట్టు తమ ఏడో మ్యాచ్‌లో అనూహ్యంగా బెంగళూరు చేతిలో 14 పాయింట్ల భారీ తేడాతో ఓడిపోయింది. పటియాల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35-21 స్కోరుతో టైటాన్స్‌ను చిత్తు చేసింది. బెంగళూరు కెప్టెన్ మంజీత్ చిల్లర్ ...

టైటాన్స్‌కు రెండో ఓటమి   ఆంధ్రజ్యోతి
టైటాన్స్‌పై బెంగళూరు గెలుపు   Andhrabhoomi
తెలుగు టైటాన్స్ జైత్ర యాత్ర: పాయింట్ల పట్టికలో రెండో స్థానం!   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
అశ్విన్‌కు 'అర్జున' అవార్డు అందజేత   
సాక్షి
న్యూఢిల్లీ: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రతిష్టాత్మక 'అర్జున' అవార్డును శుక్రవారం అందజేశారు. క్రికెటర్ గతేడాది ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. అయితే ఇంగ్లండ్ పర్యటన కారణంగా ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి అశ్విన్ హాజరుకాలేకపోయాడు. దీంతో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి ...

అశ్విన్‌కు 'అర్జున' ప్రదానం   ఆంధ్రజ్యోతి
అర్జున అవార్డు అందుకున్న ఆఫ్ స్నిన్నర్ అశ్విన్   Oneindia Telugu
స్పిన్నర్ అశ్విన్‌కు 'అర్జున' ప్రదానం   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
400 వికెట్ల క్లబ్‌లో స్టెయిన్‌   
ఆంధ్రజ్యోతి
ఢాకా: ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. స్టెయిన్‌ (3/30), డుమిని (3/27) బంగ్లా టాపార్డర్‌ వెన్ను విరవడంతో గురువారం ఆరంభమైన టెస్టులో దక్షిణాఫ్రికాదే పైచేయిగా నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి ...

స్టెయిన్ గన్   సాక్షి
టెస్టు క్రికెట్‌లో అదుర్స్!: 400 వికెట్ల క్లబ్‌లో చేరిన డేల్ స్టెయిన్..!   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టైటిల్‌ హక్కులు పేటీఎమ్‌ సొంతం   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: బీసీసీఐ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులు పేటీఎమ్‌కు చెందిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ దక్కించుకుంది. నాలుగేళ్లకాలానికి.. స్పాన్సర్‌షిప్‌ హక్కులు కట్టబెడుతూ బీసీసీఐ మార్కెటింగ్‌ కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది. 2019 వరకూ భారత్‌ స్వదేశంలో ఆడే సిరీస్‌లకు పేటీఎమ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. అందుకుగానూ బీసీసీఐకి ఒక్కో ...

టీం ఇండియా క్రికెట్ ప్రసారహక్కులు పేటిఎం కైవసం   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
గురూజీ ఆశీర్వదించండి: సచిన్   
ఆంధ్రజ్యోతి
ముంబై: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తన చిన్ననాటి గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌ ఆశీస్సులు తీసుకున్నాడు. శుక్రవారం గురు పౌర్ణమి సందర్భంగా అచ్రేకర్‌ ఇంటికి చేరుకున్న సచిన్‌.. అతనికి పాదాభివందనం చేసి తన వినమ్రతను చాటుకున్నాడు. ఈ విషయాన్ని సచిన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. గురువుతో కలిసి దిగిన ఫొటోను తన ట్వీట్‌కు జతచేశాడు. 'అందరికీ గురు ...

గురుపౌర్ణమి: గురువు రమాకాంత్ ఆచ్రేకర్‌తో సచిన్ సెల్ఫీ   Oneindia Telugu
గురువు రమాకాంత్‌కు సచిన్ పాదాభివందనం   Vaartha
సచిన్ ప్రత్యేకత ఇదే   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మెడికల్ సీట్ల అమ్మకాల ప్రచారంపై విచారణ:కామినేని   
Andhrabhoomi
విజయవాడ, జూలై 31: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో బి కేటగిరి సీట్ల భర్తీకి తొలిసారిగా హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి సరికొత్త విధానంలో చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. అయితే ప్రత్యేక ప్రవేశ పరీక్ష జరిగినప్పటికీ కొన్ని యాజమాన్యాలు ...

ఎంబీబీఎస్ సీట్ల అమ్మకాలపై సీఐడీతో విచారణ   సాక్షి
తెల్లకోటు కోసం ఆస్తులు అమ్మాల్సిందే..   NTVPOST
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కోట్లు పలుకుతున్న సీట్లు: కామినేని వార్నింగ్   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'అలాంటి ఆటగాళ్లు జట్టుకు అవసరం'   
సాక్షి
చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి లాంటి ఆటగాళ్లు జట్టుకు అవసరమని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ లో అతడి శైలి చాలా చక్కగా ఉంటుందని అన్నారు. రాహుల్, కోహ్లి ఇద్దరూ శ్రీలంకతో గ్రూప్'ఎ' మ్యాచ్ గురించి శనివారం చర్చించుకున్నారు. శ్రీలంకతో సిరీస్ కోసం కోహ్లి.. మాజీ కెప్టెన్ ద్రావిడ్ సలహాలు ...

బాధ్యతలు మరువను..!   ఆంధ్రజ్యోతి
బాధ్యతతోనే బరిలోకి..   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言