2015年3月9日 星期一

2015-03-10 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం క్యాప్‌లపై శ్రీ చైతన్య స్టూడెంట్స్ పెయింటింగ్!   
వెబ్ దునియా
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం క్యాప్‌లపై అవనిగడ్డ శ్రీ చైతన్య పాఠశాలల్లోని దాదాపు 20 వేలకు పైగా విద్యార్థులు పెయింటింగ్ వేశారని అవనిగడ్డ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని 261 శాఖలకు చెందిన విద్యార్థులు 60 నిమిషాల్లో క్యాప్‌లపై మువ్వన్నెల పతాకాన్ని వేశారని చెప్పారు.
లింకా బుక్ ఆఫ్ రికార్డు కోసం క్యాప్‌లపై పెయింటింగ్   Andhrabhoomi
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీచైతన్య   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బంధువులను దుబాయ్‌కి సాగనంపేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..!   
వెబ్ దునియా
బంధువులను దుబాయ్‌కి సాగనంపేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బంధువులు దుబాయ్‌కి వెళ్తుంటే వారికి వీడ్కోలు పలికేందుకు కారులో వెళ్తూ... ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ...

వీడ్కోలు పలికేందుకు వెళ్తూ... తిరిగిరాని లోకాలకు   Oneindia Telugu
వీడ్కోలు చెప్పడానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు   సాక్షి
బంధువులకు వీడ్కోలు- ప్రమాదంలో ముగ్గురి మృతి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
లంకకు మరింత చేరువ   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 9: బంగాళాఖాత తీరప్రాంత దేశాలతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగం గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారు. శ్రీలంకలో మోదీ పర్యటన ఈ నెల 13, 14 తేదీల్లో సాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశంలో ...

విదేశీ పర్యటనకు నేడు మోదీ పయనం   Namasthe Telangana
లంకను దారికి తెస్తారా?!   సాక్షి
భారత జాలర్ల పొరపాట్లను మానవతా దృక్పథంతో చూడాలి... సుష్మా..!   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
Vaartha   
అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
యువకులకు వలేసి.. 10 పెళ్లిళ్లు చేసుకున్న యువతి: కేసు నమోదు   
Oneindia Telugu
టెహ్రాన్: పది మంది యువకులకు వలేసి.. వారితో వివాహం చేసుకుని మోసం చేసిన ఓ ఇరాన్ యువతి(20)పై కేసు నమోదైంది. ఈ ఘటన ఇరాన్ దేశంలో చోటు చేసుకుంది. గడిచిన రెండేళ్లలో ఆమె పది మందితో పది పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వారికి విడాకులిచ్చి, వారి నుంచి అధిక మొత్తంలో కన్యాశుల్కం రాబట్టింది. వివరాల్లోకి వెళితే.. ఇరాన్‌లో 1979 నుంచి షరియా చట్టం ...

10 పెళ్లిళ్లు చేసుకున్న యువతి: కేసు నమోదు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


నల్లజాతీయుణ్ని చంపిన అమెరికా పోలీసు   
సాక్షి
వాషింగ్టన్: అమెరికా పోలీసుల దాష్టీకానికి మరో ఉదాహరణ ఇది. తనపై దాడి చేశాడని పోలీసు నల్లజాతి యువకుణ్ని(19) కాల్చి చంపిన ఘటన శుక్రవారం మేడిసన్‌లోని విస్కాన్సిన్‌లో జరిగింది. 'గొడవ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. లోపల ఘర్షణ జరుగుతున్నట్టు బయటకు శబ్దాలు వినిపించాయి. మా ఆఫీసర్ లోపలికి వెళ్లగానే అతనిపై కూడా ఆ ...

అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలో మరో నల్లజాతీయుడి కాల్చివేత   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
హసీనాకు త్రుటిలో తప్పిన బాంబు ప్రమాదం   
సాక్షి
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం బాంబు పేలుళ్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఢాకాలోని రద్దీ వాణిజ్య ప్రాంతం కార్వాన్ బజార్ గుండా ప్రధాని కాన్వాయ్ వెళ్లిన 10 నిమిషాల తర్వాతే, అక్కడ బాంబు పేలుళ్లు సంభవించాయి. బంగ్లా జాతిపిత, ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ 1971లో చేసిన చారిత్రక ప్రసంగాన్ని పురస్కరించుకొని అవామీ ...

షేక్ హసీనాకు తృటిలో తప్పిన ప్రమాదం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


అమెరికాలో 'తెలుపు' ఆధిపత్యానికి తెర: 2020 నాటికి మెజార్టీ వర్గంగా మైనార్టీలు   
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలో అధికంగా ఉన్న శ్వేతజాతీయుల ఆధిపత్యానికి మరికొద్ది సంవత్సరాల్లో తెర పడనుంది. 2020 సంవత్సరం నాటికి అల్పసంఖ్యాక (మైనార్టీ) వర్గాలకు చెందిన పిల్లలే దేశ జనాభాలో సగానికిపైగా ఉంటారని, దీంతో శ్వేతజాతీయులు ఇక ఎంతో కాలం పాటు అధికసంఖ్యాక (మెజార్టీ) వర్గంగా కొనసాగలేరని అమెరికా జనాభా లెక్కల సంస్థ తన తాజా నివేదికలో ...


ఇంకా మరిన్ని »   


Vaartha
   
ఒబామాని షూట్‌ చేసేవాడిని: క్రిష్టోఫర్‌ కార్నెల్‌   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఓహియోకి చెందిన క్రిష్టోఫర్‌ కార్నెల్‌ ప్రస్తుతం ఎఫ్‌బిఐ కస్టడీలో ఉన్నాడు. ఓ మీడియా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు. అమెరికా అధ్యక్షుడుని హత్యచేయడంతో పాటు ఇజ్రాయెలీ రాయబార కార్యాలయంపై దాడి చేయడానికి కుట్రపన్నానన్నాడు. ఎఫ్‌బిఐ అరెస్ట్‌ చేయకపోతే ఈ పాటికి ఒబామా నుదుటిలో బుల్లెట్‌ దిగేదని, సెనేట్‌ ...

వాషింగ్టన్ వెళ్లి ఒబామా తలను పేల్చేవాడ్ని: అరెస్టైన ఐఎస్ అనుమానిత ఉగ్రవాది   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చెదిరిన సైనా కల: ఆల్ ఇంగ్లాండ్ మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో ఓటమి   
Oneindia Telugu
లండన్: ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌తో స్వప్నం సాకారం చేసుకోవావలనుకున్న సైనా నెహ్వాల్ ఆశ నెరవేరలేదు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో మూడో సీడ్ సైనా 21-16, 14-21, 7-21తో ప్రపంచ చాంఫియన్ కరోలినా మారీన్ (స్పెయిన్) చేతిలో ఓటమి పాలైంది. గంటా 2 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో కరోలినాదే పైచేయిగా సాగింది. తొలి గేమ్ గెల్చుకుని, రెండో ...

ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ టైటిల్ వేటలో సైనా విఫలం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


నైజీరియాలో ఆత్మాహుతి దాడులు   
సాక్షి
మైదుగురి: ఈశాన్య నైజీరియాలో అతిపెద్ద నగరమైన మైదుగురిలో శనివారం బోకో హరామ్ తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు. రెండు మార్కెట్లు, ఒక బస్ టెర్మినల్‌పై తీవ్రవాదులు దాడి చేశారు. ఉదయం 11:20 కి చేపలమార్కెట్‌లోకి ఆటో రిక్షాలో వచ్చిన ఆత్మాహుతి సభ్యురాలు తనను తాను పేల్చుకుంది. ఇది జరిగిన గంట ...

నైజీరియాలో బాంబుదాడులు 58 మంది మృతి   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言