2015年3月9日 星期一

2015-03-10 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
ఐదో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్   
సాక్షి
హామిల్టన్: భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఐర్లాండ్ 208 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. కెవిన్ ఒబ్రియాన్(1) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. 41 ఓవర్లలో 222/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. ఎన్ ఒబ్రియాన్(73), గ్యారీ విల్సన్(4) క్రీజ్ లో ఉన్నారు. విలియమ్ పోర్టర్ ఫీల్డ్ 67, పాల్ స్టిర్లింగ్ 42, బాల్బెరిని 24, జోయస్ 2 ...

పసికూన ఐర్లాండ్‌తో టీమిండియా మ్యాచ్: 6 వికెట్లు డౌన్   Oneindia Telugu
ఐదవ వికెట్ కోల్పోయిన ఐర్లాండ్   Namasthe Telangana
బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్.. 57/0   వెబ్ దునియా

అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరల్డ్ కప్‌లో.. భారత్ వర్సెస్ ఐర్లాండ్ : ఐర్లాండ్ బ్యాటింగ్...   
వెబ్ దునియా
వరల్డ్ కప్ లీగ్ పోటీల్లో భాగంగా మంగళవారం ఉదయం 6.30 గంటలకు గ్రూపు బి జట్లు అయిన భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య ఈ టోర్నీ 34వ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు మరో ఆలోచనకు తావులేకుండా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఈ వరల్డ్‌ కప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా లీగ్‌ దశలోనే ఐదో విజయంపై కన్నేసింది.
రికార్డుపై టీమిండియా కన్ను   Andhrabhoomi
రికార్డు కోసం..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రివ్యూ: భారత్‌కు పూర్ రికార్డ్, గెలిచేందుకు ఐర్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్   Oneindia Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నరాలు తెగే ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ విజయం: ఇంగ్లాండ్ ఇంటికి..   
వెబ్ దునియా
క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ ప్రపంచ కప్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవని ఇంగ్లాండ్.. మరోసారి ఆదిలోనే ఆ అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా అడిలైడ్‌ మైదానంలో సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. దీంతో బంగ్లాదేశ్ లాంటి చిన్న ...

ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ విజయం: ఇంగ్లాండ్ ఇంటికి.. క్వార్టర్స్‌కు బంగ్లా   Oneindia Telugu
ఆసక్తికరంగా ఇంగ్లండ్, బంగ్లా పోరు   సాక్షి
ఇంగ్లండ్‌ను ఇంటికి పంపిన బంగ్లాదేశ్   Namasthe Telangana
Vaartha   
TV5   
అన్ని 69 వార్తల కథనాలు »   


Vaartha
   
సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో కార్పోరేట్ ఆస్పత్రులు!   
సాక్షి
హైదరాబాద్:ముఖ్యమంత్రి సంక్షేమ నిధి(సీఎం రిలీఫ్ ఫండ్)లో వెలుగుచూసిన అవినీతి అంశంతో కార్పోరేట్ ఆస్పత్రులకు సంబంధాలు ఉన్నాయా? సంక్షేమ నిధికి వచ్చే నిధులను పలు ఆస్పత్రులు దుర్వినియోగం చేశాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో సీఐడీ విభాగం చేపట్టిన దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన వెలుగుచూస్తున్నాయి.
సీఎం రిలీఫ్‌ఫండ్ వ్యవహారం లో సీఐడీ విచారణ వేగం   Vaartha
సీఎం రిలీఫ్‌ఫండ్ గోల్‌మాల్‌పై సీఐడీ దూకుడు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


News4Andhra
   
లలిత్ మోడీ పదవి ఊడింది   
News4Andhra
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ చైర్మన్ గా ఓ వెలుగు వెలిగిన లలిత్ మోడీ, ఆ తర్వాత లీగ్ నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవిలో వున్నారు. ఇప్పుడీ పదవీ పోయింది. రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవినుంచినుంచి ...

మోడీకి ఎదురుదెబ్బ: రాజస్థాన్ క్రికెట్ నుంచి ఔట్   thatsCricket Telugu
లలిత్ మోడీకి ఉద్వాసన   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రోహిత్ శర్మ బౌలింగ్   
సాక్షి
హామిల్టన్: ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసేందుకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. తొలి 10 ఓవర్లలో పేసర్లు వికెట్లు తీయడంలో విఫలమవడంతో స్పిన్నర్లను రంగంలోకి దించాడు. 15వ ఓవర్ లో అశ్విన్ తొలి వికెట్ పడగొట్టాడు. రెగ్యులర్ బౌలర్లతో పాటు సురేశ్ రైనా, రోహిత్ శర్మతోనూ బౌలింగ్ చేయిస్తున్నాడు.

ఇంకా మరిన్ని »   


సాక్షి
   
టాప్ సీడ్‌గా సైనా   
సాక్షి
న్యూఢిల్లీ: విదేశాల్లో పలు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నీ 'ఇండియా ఓపెన్' మాత్రం కలిసిరాలేదు. గత నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి ఈసారి మంచి ఫలితాలను సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈనెల 24 నుంచి న్యూఢిల్లీలో ...

సైనా టైటిల్ ఓడిపోయినా.. ప్రశంసించిన కేసీఆర్   Teluguwishesh
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ : రన్నరప్‌గా సైనా నెహ్వాల్   వెబ్ దునియా
సైనా నెహ్వాల్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్ పేసర్ల బౌలింగ్ సలహాలు పనికొచ్చాయ్: మహ్మద్   
వెబ్ దునియా
వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా ఎంపికైన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ రనప్ మార్పుతో బౌలింగ్‌లో వేగం కూడా పెరిగిందని చెప్పాడు. ఈ విషయంలో పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ సూచనలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వెల్లడించాడు. 'కొన్నాళ్ల క్రితం నా బౌలింగ్ గురించి పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌తో ...

'పాక్ మాజీ పేసర్ సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి'   Oneindia Telugu
షోయబ్ సలహా పనిచేసింది : షమీ   Andhrabhoomi
యాక్షన్ మార్చుకోను: షమీ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


నేతల ఎత్తులు.. బాబు పైఎత్తులు   
సాక్షి
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ నేతల ఎత్తులకు పైఎత్తులు వేశారు. నోటిఫికేషన్ జారీ తరువాత సొంతవర్గం, పోలీస్ ఇంటిలిజెన్స్ విభాగాలు ఆశావహుల వివరాలను సేకరించడం ఆనవాయితీగా వస్తోంది. వారిని ఆశావహులు మేనేజ్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుండటంతో అధినేత వారి ...

'ప్రతిభ'కి ఎమ్మెల్సీ!   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


కష్టాల్లో ఇంగ్లండ్   
సాక్షి
అడిలైడ్: ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 121 పరుగుల వద్ద బెల్ (63), మోర్గాన్ (0).. రూబెల్ హొసేన్ బౌలింగ్ లో అవుటయ్యారు. కాసేపటికే జేమ్స్ టేలర్.. టస్కిన్ అహ్మద్ ఓవర్లో పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ 11 పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 276 పరుగుల ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言