2015年3月8日 星期日

2015-03-09 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
కొట్టుకోవడం మానేద్దాం: యోగేంద్ర యాదవ్   
సాక్షి
న్యూఢిల్లీ: పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు స్వస్థి పలకాలని ఆమ్ఆద్మీపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి బహిష్కరణకు గురైన నేత యోగేంద్ర యాదవ్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. పార్టీపై విశ్వసనీయతను కోల్పోలేదని, పార్టీ ప్రధానంగా దృష్టిని సారించే అవినీతి కట్టడివంటి అంశాల విషయంలో మరింత పదునుగా ఆలోచిస్తానని చెప్పారు. ఇటీవల కాలంలో ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
మహిళల రక్షణకై భద్రత కట్టుదిట్టం: మోడీ..!   
వెబ్ దునియా
దేశంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను భారత ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరగకుండా తమ ప్రభుత్వం మహిళల రక్షణకై కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేస్తుందని ...

మహిళపై నేరాలకు సిగ్గుతో తలదించుకోవాలి: మోదీ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సిడ్నీలో బెంగుళూరు టెక్కీ దారుణ హత్య... కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు   
Oneindia Telugu
బెంగుళూరు: ఆస్ట్రేలియాలో ఓ భారత మహిళ ఐటీ కన్సల్టెంట్ దారుణ హత్యకు గురయ్యారు. సిడ్నీ శివారులోని వెస్ట్ మీడ్ పారామట్టా పార్కులో శనివారం రాత్రి తొమ్మిన్నర గంటల ప్రాంతంలో బెంగళూరుకు చెందిన ప్రభా అరుణ్‌కుమార్‌(40)ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ...

ఆస్ట్రేలియాలో భారతీయ మహిళ దారుణ హత్య...   10tv
ఆస్ట్రేలియాలో భారత వనిత హత్య   News Articles by KSR
ఆస్ట్రేలియాలో భారత మహిళ హత్య   సాక్షి
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రముఖ జర్నలిస్టు వినోద్ మెహతా ఇక లేరు   
వెబ్ దునియా
యధార్థ స్థితిని వివరించడంలో ముక్కసూటిగా వ్యవహరించే ప్రముఖ పాత్రికేయులు, టీవీ వ్యాఖ్యాత వినోద్ మెహతా(73) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఇక్కడి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన అంత్య క్రియలు ఢిల్లీలో జరిగాయి. ఆంగ్ల వార్తాపత్రిక 'ఔట్‌లుక్' వ్యవస్థాపకుడు, మేనేజింగ్ చైర్మన్ అయిన ...

ప్రముఖ పాత్రికేయుడు వినోద్ మెహతా కన్నుమూత   సాక్షి
'ఔట్‌లుక్' వ్యవస్థాపక ఎడిటర్ వినోద్ మెహతా మృతి   Andhrabhoomi
ప్రముఖ పాత్రికేయుడు వినోద్‌ మెహతా కన్నుమూత!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాశ్మీర్ లో వేర్పాటువాది ఆలం విడుదల.. బీజేపీ ఆగ్రహం   
వెబ్ దునియా
వేర్పాటువాది ఆలంకు కాశ్మీర్ ప్రభుత్వం స్వేచ్ఛ కల్పించింది. జైలు నుంచి విడుదల చేసింది. ఇది సహజంగానే తమ సంకీర్ణ భాగస్వామి అయిన భారతీయ జనతాపార్టీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో రెండు పార్టీల నడుమ రాజకీయ విభేదాలు మెల్ల మెల్లగా ముదురుతున్నాయి. ఇక్కడి బారాముల్లా జైలులో వున్న కరుడుగట్టిన భారత వ్యతిరేకి మసారత్ ఆలమ్‌ను ముఫ్తీ ...

ముఫ్తీ సర్కార్‌లో ముదిరిన విభేదాలు   Andhrabhoomi
వేర్పాటువాదిని విడుదల చేసిన కాశ్మీర్ ప్రభుత్వం   తెలుగువన్
ముఫ్తీజీ ఇదే న్యాయం?   Vaartha
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రక్షణ శాఖకు కోతుల బెడద.. తరుముతున్న రక్షణ సిబ్బంది   
వెబ్ దునియా
ఢిల్లీలోని రక్షణ కార్యాలయం ఎదుట వానర మూక నానా అల్లరి చేస్తున్నాయి. లోనికి చొరబడుతున్నాయి... వచ్చి పోయే వారి ఉరిమి ఉరిమి చూస్తున్నాయి. పాపం రక్షణ సిబ్బంది పనంతా వీటిని తరమడానికే సరిపోతోందట. ఈ విషయం రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్వయంగా చెప్పారు. ఆయన ఆదివారం దక్షిణ గోవాలోని పనాజీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ...

'మా కార్యాలయానికి కోతుల బెడద'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత జాలర్లను ఇటలీ నావికులతో పోల్చితే ఎలా..? మానవీయ కోణంలో చూడాలి.   
వెబ్ దునియా
శ్రీలంక, భారత దేశాల మధ్యన కాస్త వాతావరణం వేడెక్కింది. ఇందుకు కారణం శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే చేసిన వ్యాఖ్యలే. భారత జాలర్లను ఇటలీ నావికులతో పోల్చడంతో విదేశీ పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ కాస్త ఘాటుగానే స్పందించారు. అలా మాట్లాడి ఉండకూడదని చెప్పారు. జీవనోపాధి కోసం సముద్రంలోకి వెళ్లే భారత జాలర్ల పొరపాట్లను ...

లంక పర్యటనను రద్దు చేసుకోండి   Andhrabhoomi
లంకను దారికి తెస్తారా?!   సాక్షి
భారత్‌కు చెడ్డరోజులు: కాంగ్రెస్   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
Vaartha   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ములాయంకు స్వైన్‌ ఫ్లూ..? తేల్చిచెప్పని వైద్యులు..!   
వెబ్ దునియా
దేశ ప్రజలను వణిస్తున్న మహమ్మారి స్వైన్ ‌ఫ్లూ, రాజకీయ నేతలనూ భయాందోళనకు గురిచేస్తుంది. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అనారోగ్యం గారణంగా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు స్వైన్‌ ఫ్లూ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. శుక్రవారం రాత్రి శ్వాస సంబంధమైన సమస్యతో అస్వస్థతకు గురికావడంతో ఆయన ...

ములాయంకు స్వైన్‌ ఫ్లూ లక్షణాలు... నిర్ధారించలేమని వైద్యులు...?   Oneindia Telugu
ములాయంకు స్వైన్‌ఫ్లూ?   Namasthe Telangana
ములాయం సింగ్ యాదవ్ కు స్వైన్ ఫ్లూ?   Vaartha

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రణబ్ ఉద్దీపన ప్యాకేజీనే యూపీఏ ఓటమికి కారణం.. చిదంబరం..!   
వెబ్ దునియా
యూపీఏ ఓటమికి ప్రణబ్ ముఖర్జీ చేపట్టిన ఉద్దీపన ప్యాకేజీనే కారణమని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ఆర్థికమాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించాలన్న ఉద్దేశంతో 2008 - 09లో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కాంగ్రెస్ కొంపముంచిందన్నారు. ఆ ప్యాకేజీ వలన ద్రవ్యోల్బణం పెరిగిందని, ఆహార, వస్తు ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రజల్లో ...

'యూపీఏ ఓటమికి ప్రణబ్ ముఖర్జీ ఉద్దీపన ప్యాకేజినే కారణం'   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
9వ తరగతి బాలిక కిడ్నాప్: కారులో సామూహిక అత్యాచారం   
Oneindia Telugu
బరంపూర్: 9వ తరగతి చదువుతున్న విద్యార్ధినిని కిడ్నాప్ చేసి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడని ఘటన ఒడిషాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిషా గంజం జిల్లాలోని చాముండా గ్రామంలో ఫిబ్రవరి 18న 9వ తరగతి విద్యార్ధిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో బాలికపై అత్యాచారం ...

విద్యార్థిని కిడ్నాప్: కారులో సామూహిక అత్యాచారం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言