2015年3月7日 星期六

2015-03-08 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
పరీక్ష రాసిన పాపానికి దళిత యువతి సజీవదహనం!: యూపీలో ఘోరం!   
వెబ్ దునియా
సభ్యసమాజం తలదించుకునే రీతిలో మరో దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తాము వద్దన్నా పరీక్ష రాసిందన్న అక్కసుతో ఓ దళిత యువతి(17)పై కిరోసిన్ పోసి నలుగురు దుర్మార్గులు నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లా పత్తార్ దెవా గ్రామానికి చెందిన దళిత బాలిక(17) ఇంటర్ పరీక్షకు హాజరయ్యింది. అయితే ఆమెతోపాటు ...

దళిత బాలికపై అఘాయిత్యం   Vaartha
వద్దన్నా పరీక్ష రాసిందని.. దళిత యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
''తెలంగాణ రెడ్డి సమితి'' పేరుతో పార్టీ పెడితే ఎలా ఉంటుంది? కోమటి-రేవంత్!   
వెబ్ దునియా
'తెలంగాణ రెడ్డి సమితి' పేరుతో పార్టీ పెడితే బాగుంటుందని సరదాగా మాట్లాడుకున్నట్టు మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కొత్త పార్టీ పెడతానన్న తన వ్యాఖ్యలను కోమటిరెడ్డి ఖండించారు. మీడియా పాయింట్ వద్ద టీడీపీ నేత రేవంత్ రెడ్డితో తాను మాట్లాడుతున్నప్పుడు పలు అంశాల గురించి మాట్లాడుకున్నామని ...

కోమటిరెడ్డి.. తెలంగాణ రెడ్డి సమితి!   Namasthe Telangana
కొత్త పార్టీ పెడదామా?   Vaartha
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ...రేవంత్+కోమటిరెడ్డి   Palli Batani
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోలుకున్న రాజ్‌నాథ్ సింగ్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..!   
వెబ్ దునియా
గుండె నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిశ్చార్జ్ అయ్యారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ఉదయం అకస్మాత్తుగా అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను గుర్గావ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ ఆయనకు నాలుగు గంటల పాటు ఐసీయూలో ఉంచి వైద్యం అందించారు. ఆ తర్వాత ...

ఆస్పత్రి నుంచి రాజ్‌నాథ్‌సింగ్ డిశ్చార్జీ   Namasthe Telangana
రాజ్‌నాధ్‌ సింగ్‌కు హార్ట్ ప్రాబ్లమ్   News4Andhra
రాజ్‌నాథ్‌సింగ్‌కు అస్వస్థత   Vaartha
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అసెంబ్లీలో దాడి ఘటనను ఖండించిన టీడీపీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను శిక్షించాలి ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి 7 : తెలంగాణ అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను శిక్షించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. అంతవరకు సభను సాగనివ్వబోమని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపామని, తమను మార్షల్స్‌ గట్టిగా పట్టుకున్నారని ఆయన చెప్పారు.
'ప్రజాస్వామ్యానికి దుర్దినం: రేవంత్ రెడ్డి   Andhrabhoomi
పోట్లగిత్తలు, ఎడ్ల మాదిరి దాడి చేశారు: రేవంత్ రెడ్డి   వెబ్ దునియా
గూండాల అసెంబ్లీ... ఎర్రబెల్లి   తెలుగువన్
10tv   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
అసత్యాలతో గవర్నర్‌ ప్రసంగం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్‌ చేసిన ప్రసంగంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద తమ నిరసన వ్యక్తం చేశాయి. గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రభుత్వం చిత్తు కాగితాలు ఏరి చెత్త మాదిరిగా తయారు చేసిందని టీడీపీ శాసనసభా పక్ష నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు.

ఇంకా మరిన్ని »   


FIlmiBeat Telugu
   
విమాన ప్రమాదం ...హాలీవుడ్‌ నటుడు ఫోర్డ్‌కు గాయాలు   
FIlmiBeat Telugu
లాస్‌ ఏంజిలెస్‌: హాలీవుడ్‌ నటుడు హ్యారిసన్‌ ఫోర్డ్‌ (72) శుక్రవారం అమెరికాలో ఒక విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన నడుపుతున్న చిన్నపాటి విమానం ఒకటి కాలిఫోర్నియాలో కూలిపోయింది. ఫోర్డ్‌ నడుపుతున్న విమానం రెండో ప్రపంచ యుద్ధం నాటిది. శాంటా మోనికా విమానాశ్రయం నుంచి అది టేకాఫ్‌ అయ్యింది. కొద్దిసేపటికే ఇంజిన్‌ మొరాయించింది.
హారీసన్ ఫోర్డుకు విమాన ప్రమాదం.. క్రాష్ ల్యాండింగ్ చేసిన హీరో   వెబ్ దునియా

అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేరళ అసెంబ్లీ స్పీకర్ కార్తికేయన్ కన్నుమూత..!   
వెబ్ దునియా
కేరళ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జి.కార్తికేయన్ కన్నుమూశారు. ఆయనకు 66 సంవత్సరాల వస్సు. గత కొంత కాలంగా కాలేయ కేన్సర్ తో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ స్థితిలో వైద్యం ఫలించక కార్తికేయన్ తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృత దేహాన్ని శనివారం సాయంత్రం ...

కేరళ స్పీకర్ కన్నుమూత   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపీ ఉభయసభలు ప్రారంభం... సోమవారానికి వాయిదా..!   
వెబ్ దునియా
ఆంధ్ర రాష్ట్రాల శాసనసభ సమావేశాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సభల సమావేశాల ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సభలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నసమస్యల గురించి ప్రస్తావించారు. ఆయన చేపట్టనున్న అంశాలను వివరించారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించాలంటే కేంద్ర ...

ఏపి శాసనసభ సోమవారానికి వాయిదా   Andhrabhoomi
ఏపీ ఉభయసభలు ప్రారంభం... వాయిదా   తెలుగువన్
ఏపీ ఉభయసభలు సోమవారానికి వాయిదా   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


నరేంద్రమోదీ బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి 7 : కేంద్ర బడ్జెట్‌పై చాలా రోజుల తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పందించారు. నరేంద్ర మోదీ బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్న జగన్‌ ఎన్డీఏలో టీడీపీ ఎందుకు కొనసాగుతుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే కేంద్రానికి చంద్రబాబు తన మద్దతు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు బంగ్లాదేశ్ అమ్మాయిలు   
వెబ్ దునియా
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఖరీదైన వ్యభిచారం సాగిస్తున్న ఏడుగురు మహిళలతో సహా ఐదుగురు పురుషులను అరెస్టు అయ్యారు. అమ్మాయిలను బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వారితో కాస్ట్లీ వ్యభిచారం నడుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు గురువారం అంబర్‌పేటలోని ...

వ్యభిచార ముఠా గుట్టురట్టు...బంగ్లాదేశ్ టు హైదరాబాద్ కాస్ట్‌లీ గర్ల్స్   Palli Batani

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言