2015年3月7日 星期六

2015-03-08 తెలుగు (India) క్రీడలు


Vaartha
   
అవయవదానం చేసి అమరుడైన మణికంఠ   
Vaartha
విజయవాడ / మంగళగిరి : కృష్ణాజిల్లా విజయవాడ రూరల్‌ మండలంలోని రామవరప్పాడులో మణికంఠ అనే యువకుడు నివ సిస్తున్నాడు. ఈయనకు తల్లిదండ్రులు, చెల్లెలు న్నారు. తండ్రి చనిపోవడంతో కుటుంబం భార మంతా ఈయనపైనే పడింది. బతుకు బండిని నడపేందుకుగాను ట్యాక్సీ డ్రైవర్‌గా వృత్తిని ఎంచుకుని జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులక్రితం విజయ వాడ ఏలూరు ...

అవయవదానం.. ఆరుగురికి ప్రాణదానం..!   వెబ్ దునియా
అవయవ దానం.. మానవత్వ పరిమళం   తెలుగువన్
మణికంఠ అవయవాలను వేరేవారికి అమర్చిన వైద్యులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
Oneindia Telugu   
TV5   
అన్ని 23 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
క్వార్టర్స్‌కు టీమిండియా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ప్చ్‌.. ఈసారి లీగ్‌దశ దాటడమేకష్టం.ప్రపంచకప్‌కు ఎంపిక చేసే జట్టు ఇదేనా..?' సోషల్‌ మీడియాలో ఓ యువకుడి ఆవేదన. 'ఇదేం బౌలింగ్‌ కాంబినేషన్‌,వీళ్లకన్నా గల్లీ బౌలర్లు నయం. వికెట్‌ టువికెట్‌బౌలింగ్‌కూడా వేయలేరా..?' ఆసే్ట్రలియాపర్యటనలో భారత బౌలర్ల ప్రదర్శనచూశాక మరోక్రికెట్‌ అభిమాని నిర్వేదం.ఆసే్ట్రలియాలో టెస్ట్‌, వన్డే సిరీస్‌ ముగిశాక ఒక్కభారతజట్టు ...

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం   Vaartha
క్వార్టర్స్ లో టీమిండియా   సాక్షి
6 వికెట్ల నష్టానికి 140 పరుగులు   Namasthe Telangana
Telangana99   
TV5   
అన్ని 69 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అత్యుత్తమ వన్డే క్రికెటర్ సచినా, ధోనియా?   
సాక్షి
న్యూఢిల్లీ: వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరనే దానిపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్, కెప్టెన్ ఎం.ఎస్.ధోనిల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఇద్దరితో పాటు గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా), వసీమ్ అక్రమ్ (పాకిస్తాన్), వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)లు కూడా దీని కోసం పోటీపడుతున్నారు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకు చెందిన 'క్రికెట్ మంత్లీ' అనే మ్యాగజైన్ ఈ ...

గ్రేటెస్ట్‌ వన్డే క్రికెటర్‌ అవార్డు రేసులో సచిన్   Vaartha
గ్రేటెస్ట్ క్రికెటర్ రేసులో సచిన్, ధోనీ   Namasthe Telangana
'గ్రేటెస్ట్ వన్డే క్రికెటర్' అవార్డు: సచిన్, ధోనితో పాటు రేసులో మహామహులు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోజర్ శతకం వృథా   
Andhrabhoomi
నెల్సన్ (న్యూజిలాండ్), మార్చి 5: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో స్కాట్‌లాండ్ ఆటగాడు కేల్ కోజర్ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో రాణించినప్పటికీ, బంగ్లాదేశ్ చేతిలో జట్టు ఓటమిని అడ్డుకోలేకపోయాడు. 156 పరుగులతో అతను కదం తొక్కడంతో స్కాట్‌లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు ...

ప్రపంచ కప్: ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం..!   వెబ్ దునియా
స్కాట్లాండ్ పై బంగ్లాదేశ్ విజయం   సాక్షి
స్కాట్లాండ్ 318: ఐనా బంగ్లా చేతిలో ఓటమి   thatsCricket Telugu
Namasthe Telangana   
Palli Batani   
అన్ని 49 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
థ్రిల్లింగ్ ఫైట్ లో ఐర్లాండ్ వండర్   
Namasthe Telangana
ఇరుజట్ల నుంచి ఒక్కో సెంచరీ.. ఆపై ఒక్కో 90 ప్లస్ స్కోరు. అయినా గెలుపోటములు ఇరుజట్ల మధ్య ఆఖరు ఓవర్ దాకా దోబూచులాడిన వైనం!ఇదంతా కసికూనలు జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్ గురించే! ఐర్లాండ్ 332 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే, ఛేదనలో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే పరాజయం దిశగా సాగింది. అప్పుడు ఐర్లాండ్‌దే విజయమనిపించింది.
పోరాడి ఓడిన జింబాబ్వే   సాక్షి
ఐర్లాండ్ 331: ఉత్కంఠ పోరులో జింబాబ్వే ఓటమి   thatsCricket Telugu
జింబాబ్వే విజయలక్ష్యం 332 పరుగులు   TV5
Andhrabhoomi   
Palli Batani   
అన్ని 31 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఖైదీలకు క్రికెట్ ఫీవర్.. జైళ్లలో వరల్డ్ కప్ వీక్షణ..! 150 టీవీలు ఏర్పాటు..!   
వెబ్ దునియా
భారత క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. అందునా ప్రస్తుతం ప్రపంచకప్, ముఖ్యంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతుండడంతో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు కూడా ఈ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. ఈ రెండు జైళ్లలోని ఖైదీలకు ...

వరల్డ్ కప్ ఫీవర్: జైళ్లలో ఖైదీలకు కూడా అనుమతి   Oneindia Telugu
మన మ్యాచ్.. ఖైదీలూ చూస్తున్నారు!   సాక్షి
జైళ్లకు కేబుల్ కనెక్షన్.. ఖైదీలకు క్రీకెట్ ఫీవర్   Teluguwishesh

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై నోరు పారేసుకున్న కోహ్లీ.. బీసీసీఐ వార్నింగ్!   
వెబ్ దునియా
స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై నోరు పారేసుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. జట్టు పరువు, ప్రతిష్ఠలు పెంచే రీతిలో ప్రవర్తించాలే తప్ప ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదని బీసీసీఐ పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా మసలుకోవాలని సూచించింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ...

జట్టు గౌరవం కాపాడు...   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
కరేబియన్లను కంగారెత్తిస్తున్న భారత బౌలర్లు   
Namasthe Telangana
పెర్త్: వాకా స్టేడియంలో భారత బౌలర్లు రఫ్పాడిస్తున్నారు. టీమిండియా బౌలర్ల ధాటికి వెస్టిండీస్ టీమ్ 35 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కరేబియన్లను మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లు కంగారెత్తిస్తున్నారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ టాస్ ఆర్డర్ కుప్పకూలింది. స్మిత్ 6, శ్యాముల్స్ 2, క్రిస్‌గేల్ 21, రామ్‌దిన్ డకౌట్‌గా వెనుదిరిగారు. ప్రస్తుతం ...

భారత బౌలర్ల ధాటికి విండీస్ విలవిల: 182 పరుగులకే ఆలౌట్!   వెబ్ దునియా
బౌలర్లు ఆదరగొట్టేశారు.. ఇండియా టార్గెట్ 183   News4Andhra
టీమిండియా బౌలర్ల ధాటికి కంగుతిన్న కరేబియన్లు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 13 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ గెలుపు   
Andhrabhoomi
ఆక్లాండ్, మార్చి 7: ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ మళ్లీ విజయాల బాట పట్టి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక పోరులో పాక్ డక్‌వర్త్/లూరుూస్ పద్ధతిలో 29 పరుగుల తేడాతో గెలుపొంది, పూల్-బి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
దక్షిణాఫ్రికాపై పాక్ ఉత్కంఠ విజయం...క్వార్టర్స్ రేసులోకి   Palli Batani
దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ గెలుపు : క్వార్టర్ అవకాశాలు మెరుగు!   వెబ్ దునియా
దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన పాకిస్తాన్   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


Vaartha
   
వెస్టిండీస్‌పై భారత్‌ విజయం   
Vaartha
పెర్త్‌: ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్‌ విజయం సాధించింది. భారత్‌కు చెందిన టాపార్డర్‌ సరిగా ఆడలేకపోయినా మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు తొలిసారి సవాల్‌ ఎదురైంది. ఏకపక్ష ఘన విజయాలతో దూసు కళ్తున్న భారత్‌ తొలిసారి చెమటోడ్చింది. కాగా ధోనీ సేన జైత్రయాత్ర కొనసాగించి వరుసగా నాలుగవ ...

గంగూలీ రికార్డును బద్దలు కొట్టిన ఎంఎస్ ధోనీ   Oneindia Telugu
విదేశాల్లో ధోనీ అత్యధిక విజయాలు..   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言