వెబ్ దునియా
వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై చీటింగ్
వెబ్ దునియా
మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. సుబ్బారాయుడు నకిలీ డాక్యుమెంట్లతో 22 చేపల చెరువుల పెంపకానికి.. నరసాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ 5.75 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణం తీసుకునేందుకు ఆయన సమర్పించిన డాక్యుమెంట్లన్ని నకిలీవి ...
మాజీ మంత్రి, వైకాపా నేతపై సీబీఐ చీటింగ్ కేసుPalli Batani
వైకాపా నేతపై సీబీఐ కేసు నమోదుTV5
వైకాపా నేతపై సీబీఐ కేసుతెలుగువన్
Andhrabhoomi
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. సుబ్బారాయుడు నకిలీ డాక్యుమెంట్లతో 22 చేపల చెరువుల పెంపకానికి.. నరసాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ 5.75 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణం తీసుకునేందుకు ఆయన సమర్పించిన డాక్యుమెంట్లన్ని నకిలీవి ...
మాజీ మంత్రి, వైకాపా నేతపై సీబీఐ చీటింగ్ కేసు
వైకాపా నేతపై సీబీఐ కేసు నమోదు
వైకాపా నేతపై సీబీఐ కేసు
Oneindia Telugu
ఎపికి తక్కువ నిధులా, హోదాపై ఆలోచిస్తాం: రాజ్నాథ్
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ నిధులు అనే ప్రశ్నకు అవకాశమే లేదని కేంద్ర కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రాజ్నాథ్ నివాసంలో శుక్రవారం హోలీ పండుగ అత్యంత సందడిగా జరిగింది. బీజేపీ నాయకులు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజ్నాథ్ నివాసంలో హోలీ సంబరాలు ...
హోదా అంశాన్ని పరిశీలిస్తున్నాం: రాజ్నాథ్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ నిధులు అనే ప్రశ్నకు అవకాశమే లేదని కేంద్ర కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రాజ్నాథ్ నివాసంలో శుక్రవారం హోలీ పండుగ అత్యంత సందడిగా జరిగింది. బీజేపీ నాయకులు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజ్నాథ్ నివాసంలో హోలీ సంబరాలు ...
హోదా అంశాన్ని పరిశీలిస్తున్నాం: రాజ్నాథ్
వెబ్ దునియా
జనసేన పార్టీ ఓ ధనసేన : వైఎస్ఆర్సీపీ
వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఓ ధనసేనని ఆ పార్టీ త్వరలోనే కనుమరుగు అవుతుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్టణం శాఖ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ తెలిపారు. రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడానికే తన పార్టీ పుట్టుకొచ్చిందనే చెప్పుకునే పవన్ కళ్యాణ్ పార్టీ ఇంత వరకూ ఎన్ని ప్రశ్నలు వేసిందో చెప్పాలని ఆయన కోరారు. శుక్రవారం ఏర్పాటు ...
నిన్న అలా, నేడు ఇలా: పవన్ ఎవరివైపు, నీళ్లు తాగించారా? (పిక్చర్స్)Oneindia Telugu
రాజధానికి భూములిచ్చేందుకు విశాఖ రైతులు సిద్ధంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'జనసేన పార్టీని ధనసేనగా మార్చుకోండి'సాక్షి
తెలుగువన్
అన్ని 121 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఓ ధనసేనని ఆ పార్టీ త్వరలోనే కనుమరుగు అవుతుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్టణం శాఖ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ తెలిపారు. రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడానికే తన పార్టీ పుట్టుకొచ్చిందనే చెప్పుకునే పవన్ కళ్యాణ్ పార్టీ ఇంత వరకూ ఎన్ని ప్రశ్నలు వేసిందో చెప్పాలని ఆయన కోరారు. శుక్రవారం ఏర్పాటు ...
నిన్న అలా, నేడు ఇలా: పవన్ ఎవరివైపు, నీళ్లు తాగించారా? (పిక్చర్స్)
రాజధానికి భూములిచ్చేందుకు విశాఖ రైతులు సిద్ధం
'జనసేన పార్టీని ధనసేనగా మార్చుకోండి'
వెబ్ దునియా
యాదాద్రిగా యాదగిరి గుట్ట
వెబ్ దునియా
యాదగిరి గుట్ట యాదాద్రిగా మారనున్నది. ఆ గుట్టకు ఇక ఎక్కడ లేని శొభగులు రానున్నాయి. అన్ని హంగులతో యాదగిరి గుట్ట రూపురేఖలు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. చుట్టూ ఉన్న చెరువులు, యాదగిరి గుట్టకు మెట్లు తదితర అంశాలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఏడు కొండలవాడుగా తిరుపతి వెంకన్నను కీర్తించినట్టుగా యాదగిరి ...
యాదాద్రిగా యాదగిరిగుట్ట... కేసీఆర్ సమక్షంలో చినజీయర్ నామకరణంPalli Batani
నవగిరుల క్షేత్రంగా 'గుట్ట'Andhrabhoomi
సిఎం కెసిఆర్ సమక్షంలో నామకరణం చేసిన చినజీయర్ స్వామిVaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 26 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యాదగిరి గుట్ట యాదాద్రిగా మారనున్నది. ఆ గుట్టకు ఇక ఎక్కడ లేని శొభగులు రానున్నాయి. అన్ని హంగులతో యాదగిరి గుట్ట రూపురేఖలు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. చుట్టూ ఉన్న చెరువులు, యాదగిరి గుట్టకు మెట్లు తదితర అంశాలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఏడు కొండలవాడుగా తిరుపతి వెంకన్నను కీర్తించినట్టుగా యాదగిరి ...
యాదాద్రిగా యాదగిరిగుట్ట... కేసీఆర్ సమక్షంలో చినజీయర్ నామకరణం
నవగిరుల క్షేత్రంగా 'గుట్ట'
సిఎం కెసిఆర్ సమక్షంలో నామకరణం చేసిన చినజీయర్ స్వామి
వెబ్ దునియా
పవన్ను వాడుకుని ఇప్పుడు అనుభవం లేదంటారా...: వీహెచ్ ఫైర్
వెబ్ దునియా
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లాగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కూడా బాధితుల తరపున ఉద్యమించాలని ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనమంతరావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో సీమాంధ్ర నేతలు జోక్యం చేసుకోవడమేంటినని వీహెచ్ మండిపడ్డారు. ఎన్నికల కోసం పవన్ను వాడుకున్న తెలుగుదేశం.. ఇప్పుడు రాజకీయ అనుభవం లేదనడం విడ్డూరంగా ...
పవన్కు అనుభవం లేదంటారా?: తెలుగుదేశంపై వీహెచ్ ఫైర్Oneindia Telugu
టీ కాంగ్రెస్ లో సీమాంధ్ర నేతల జోక్యం ఏంటి?సాక్షి
పవన్ వ్యాఖ్యలను సమర్ధించిన వీహెచ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లాగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కూడా బాధితుల తరపున ఉద్యమించాలని ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనమంతరావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో సీమాంధ్ర నేతలు జోక్యం చేసుకోవడమేంటినని వీహెచ్ మండిపడ్డారు. ఎన్నికల కోసం పవన్ను వాడుకున్న తెలుగుదేశం.. ఇప్పుడు రాజకీయ అనుభవం లేదనడం విడ్డూరంగా ...
పవన్కు అనుభవం లేదంటారా?: తెలుగుదేశంపై వీహెచ్ ఫైర్
టీ కాంగ్రెస్ లో సీమాంధ్ర నేతల జోక్యం ఏంటి?
పవన్ వ్యాఖ్యలను సమర్ధించిన వీహెచ్
వెబ్ దునియా
బాబు తెలంగాణ ద్రోహి.. అడుగడుగునా అడ్డుకుంటున్నారు
వెబ్ దునియా
చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అనీ, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయన తీరు చాలా మోసపూరితంగా ఉందనీ తెలంగాణ మంత్రి జదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణవాసులపై ఒకవైపు ప్రేమ ఒలకబోస్తూనే మరోవైపు అన్నింటా అడ్డుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లో వితెలంగాణ భవన్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ...
'బాబు తెలంగాణ ద్రోహి'సాక్షి
చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారుNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అనీ, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయన తీరు చాలా మోసపూరితంగా ఉందనీ తెలంగాణ మంత్రి జదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణవాసులపై ఒకవైపు ప్రేమ ఒలకబోస్తూనే మరోవైపు అన్నింటా అడ్డుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లో వితెలంగాణ భవన్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ...
'బాబు తెలంగాణ ద్రోహి'
చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు
వెబ్ దునియా
హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు బంగ్లాదేశ్ అమ్మాయిలు
వెబ్ దునియా
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఖరీదైన వ్యభిచారం సాగిస్తున్న ఏడుగురు మహిళలతో సహా ఐదుగురు పురుషులను అరెస్టు అయ్యారు. అమ్మాయిలను బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వారితో కాస్ట్లీ వ్యభిచారం నడుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు గురువారం అంబర్పేటలోని ...
వ్యభిచార ముఠా గుట్టురట్టు...బంగ్లాదేశ్ టు హైదరాబాద్ కాస్ట్లీ గర్ల్స్Palli Batani
వ్యభిచార ముఠా అరెస్ట్సాక్షి
వ్యభిచార గృహాల్లో పట్టుబడ్డ 8మంది బంగ్లాదేశ్ గర్ల్స్Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఖరీదైన వ్యభిచారం సాగిస్తున్న ఏడుగురు మహిళలతో సహా ఐదుగురు పురుషులను అరెస్టు అయ్యారు. అమ్మాయిలను బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వారితో కాస్ట్లీ వ్యభిచారం నడుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు గురువారం అంబర్పేటలోని ...
వ్యభిచార ముఠా గుట్టురట్టు...బంగ్లాదేశ్ టు హైదరాబాద్ కాస్ట్లీ గర్ల్స్
వ్యభిచార ముఠా అరెస్ట్
వ్యభిచార గృహాల్లో పట్టుబడ్డ 8మంది బంగ్లాదేశ్ గర్ల్స్
TV5
ఈనెల 12న టీఎస్ ఎడ్సెట్ నోటిఫికేషన్ జారీ
TV5
జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిర్ణయం మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీఎడ్ కోర్సు రెండేండ్లు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన ఎడ్సెట్ - 2015 కమిటీ సమావేశం ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నది. జూన్ ఆరోతేదీన టీఎస్ ఎడ్సెట్ నిర్వహించాలని కమిటీ ...
12న తెలంగాణ ఎడ్సెట్.. కన్వీనర్ వెల్లడివెబ్ దునియా
12న తెలంగాణ ఎడ్సెట్ ప్రకటనసాక్షి
- ఈ ఏడాది నుంచి రెండేళ్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
TV5
జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిర్ణయం మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీఎడ్ కోర్సు రెండేండ్లు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన ఎడ్సెట్ - 2015 కమిటీ సమావేశం ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నది. జూన్ ఆరోతేదీన టీఎస్ ఎడ్సెట్ నిర్వహించాలని కమిటీ ...
12న తెలంగాణ ఎడ్సెట్.. కన్వీనర్ వెల్లడి
12న తెలంగాణ ఎడ్సెట్ ప్రకటన
- ఈ ఏడాది నుంచి రెండేళ్లు
News4Andhra
కోలాహలంగా హోలీ వేడుకలు
Andhrabhoomi
నెల్లూరు కల్చరల్, మార్చి 6: నగరంలోని యువతీయువకులు శుక్రవారం హోలీ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ ఏడాది గురు, శుక్రవారాల్లో రెండురోజులపాటు హోలీ సంబరాలు జరుపుకోవడం విశేషం. ఈసందర్భంగా వేకువజామున ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ముఖ్యంగా మార్వాడీలు నివశించే ప్రాంతాలైన చిన్నబజారు, మండపాల వీధి, పెద్దబజారు, ...
రంగుల హోలీసాక్షి
వరంగల్లో ఘనంగా హోలీ సంబరాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంత్రులు, సీఎంలు..సెలెబ్రిటీల హోలీ సంబరాలుTV5
Vaartha
అన్ని 32 వార్తల కథనాలు »
Andhrabhoomi
నెల్లూరు కల్చరల్, మార్చి 6: నగరంలోని యువతీయువకులు శుక్రవారం హోలీ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ ఏడాది గురు, శుక్రవారాల్లో రెండురోజులపాటు హోలీ సంబరాలు జరుపుకోవడం విశేషం. ఈసందర్భంగా వేకువజామున ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ముఖ్యంగా మార్వాడీలు నివశించే ప్రాంతాలైన చిన్నబజారు, మండపాల వీధి, పెద్దబజారు, ...
రంగుల హోలీ
వరంగల్లో ఘనంగా హోలీ సంబరాలు
మంత్రులు, సీఎంలు..సెలెబ్రిటీల హోలీ సంబరాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ ప్రభుత్వంపై శారదా పీఠాధిపతి ఆగ్రహం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాకినాడ, మార్చి 04: గోదావరి పుష్కరాలు, శ్రీరామనవమి విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల ఏర్పాట్ల విషయంలో అధికారులతో మాత్రమే చర్చలు జరపడం సరికాదన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన స్వరూపానంద మీడియాతో మాట్లాడారు. దైవకార్యాల ...
పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంAndhrabhoomi
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవట!వెబ్ దునియా
'ఏపీ, తెలంగాణకి దేవుడి ఆశీస్సులు ఉండవు'Oneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాకినాడ, మార్చి 04: గోదావరి పుష్కరాలు, శ్రీరామనవమి విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల ఏర్పాట్ల విషయంలో అధికారులతో మాత్రమే చర్చలు జరపడం సరికాదన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన స్వరూపానంద మీడియాతో మాట్లాడారు. దైవకార్యాల ...
పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవట!
'ఏపీ, తెలంగాణకి దేవుడి ఆశీస్సులు ఉండవు'
沒有留言:
張貼留言