వెబ్ దునియా
బాబు తెలంగాణ ద్రోహి.. అడుగడుగునా అడ్డుకుంటున్నారు
వెబ్ దునియా
చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అనీ, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయన తీరు చాలా మోసపూరితంగా ఉందనీ తెలంగాణ మంత్రి జదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణవాసులపై ఒకవైపు ప్రేమ ఒలకబోస్తూనే మరోవైపు అన్నింటా అడ్డుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లో వితెలంగాణ భవన్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ...
'బాబు తెలంగాణ ద్రోహి'సాక్షి
క్షమించరు: చంద్రబాబుపై జగదీష్, ఆ నేతలను ఎంతకు కొన్నారన్న కర్నెOneindia Telugu
చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారుNews Articles by KSR
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అనీ, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయన తీరు చాలా మోసపూరితంగా ఉందనీ తెలంగాణ మంత్రి జదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణవాసులపై ఒకవైపు ప్రేమ ఒలకబోస్తూనే మరోవైపు అన్నింటా అడ్డుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లో వితెలంగాణ భవన్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ...
'బాబు తెలంగాణ ద్రోహి'
క్షమించరు: చంద్రబాబుపై జగదీష్, ఆ నేతలను ఎంతకు కొన్నారన్న కర్నె
చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు
వెబ్ దునియా
డిపోలు తెరుచుకోండి... ఉమ్మడి ఖాతాలో జమ చేయండి
వెబ్ దునియా
హైదరాబాద్ ప్రాంతంలో మూతపడ్డ ఆరు మద్యం డిపోలపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిపోలును తెరుకోవచ్చునని, కానీ వచ్చే సొమ్ము ఉమ్మడి ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఈ మద్యం డిపోలు తెరుకోనున్నాయి. వివరాలివి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పరిదిలోని కొన్ని మద్యం డిపోలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ...
నేడు తెరచుకోనున్న మద్యం డిపోలుసాక్షి
తెలంగాణలో మద్యం రెడీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మద్యం డిస్టలరీలకు హైకోర్టులో ఊరటTV5
Namasthe Telangana
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ ప్రాంతంలో మూతపడ్డ ఆరు మద్యం డిపోలపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిపోలును తెరుకోవచ్చునని, కానీ వచ్చే సొమ్ము ఉమ్మడి ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఈ మద్యం డిపోలు తెరుకోనున్నాయి. వివరాలివి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పరిదిలోని కొన్ని మద్యం డిపోలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ...
నేడు తెరచుకోనున్న మద్యం డిపోలు
తెలంగాణలో మద్యం రెడీ
మద్యం డిస్టలరీలకు హైకోర్టులో ఊరట
వెబ్ దునియా
12న తెలంగాణ ఎడ్సెట్.. కన్వీనర్ వెల్లడి
వెబ్ దునియా
ఈ నెల 12 తెలంగాణ ఎడ్ సెట్-2015ను ప్రకటించనున్నట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న తెలంగాణ ఎడ్సెట్-2015(టీఎస్ఎడ్సెట్)ను నిర్వహిస్తోంది. ఈ నెల 12న ప్రకటన విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ బుధవారం వెల్లడించారు. ఈ నెల 16 నుంచి మే 7 వరకు ఆన్లైన్లో ...
12న తెలంగాణ ఎడ్సెట్ ప్రకటనసాక్షి
ఇక బీఎడ్ రెండేండ్లుNamasthe Telangana
- ఈ ఏడాది నుంచి రెండేళ్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఈ నెల 12 తెలంగాణ ఎడ్ సెట్-2015ను ప్రకటించనున్నట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న తెలంగాణ ఎడ్సెట్-2015(టీఎస్ఎడ్సెట్)ను నిర్వహిస్తోంది. ఈ నెల 12న ప్రకటన విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ బుధవారం వెల్లడించారు. ఈ నెల 16 నుంచి మే 7 వరకు ఆన్లైన్లో ...
12న తెలంగాణ ఎడ్సెట్ ప్రకటన
ఇక బీఎడ్ రెండేండ్లు
- ఈ ఏడాది నుంచి రెండేళ్లు
Oneindia Telugu
ఏపీ ప్రభుత్వంపై శారదా పీఠాధిపతి ఆగ్రహం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాకినాడ, మార్చి 04: గోదావరి పుష్కరాలు, శ్రీరామనవమి విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల ఏర్పాట్ల విషయంలో అధికారులతో మాత్రమే చర్చలు జరపడం సరికాదన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన స్వరూపానంద మీడియాతో మాట్లాడారు. దైవకార్యాల ...
పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంAndhrabhoomi
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవట!వెబ్ దునియా
'ఏపీ, తెలంగాణకి దేవుడి ఆశీస్సులు ఉండవు'Oneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాకినాడ, మార్చి 04: గోదావరి పుష్కరాలు, శ్రీరామనవమి విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల ఏర్పాట్ల విషయంలో అధికారులతో మాత్రమే చర్చలు జరపడం సరికాదన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన స్వరూపానంద మీడియాతో మాట్లాడారు. దైవకార్యాల ...
పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవట!
'ఏపీ, తెలంగాణకి దేవుడి ఆశీస్సులు ఉండవు'
వెబ్ దునియా
రైలుకు ఎదురెళ్లి... హైదరాబాద్లో టెక్కీ ఆత్మహత్య..!
వెబ్ దునియా
హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వందలాది మంది చూస్తుండగానే వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని చందానగర్, లింగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను పనిచేస్తున్న కంపెనీకి సమాచారం అందించారు. సహోద్యోగులు తెలిపిన వివరాల ...
రైలుకు ఎదురెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యOneindia Telugu
సాప్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వందలాది మంది చూస్తుండగానే వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని చందానగర్, లింగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను పనిచేస్తున్న కంపెనీకి సమాచారం అందించారు. సహోద్యోగులు తెలిపిన వివరాల ...
రైలుకు ఎదురెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
సాప్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
10tv
సీపీఎం బహిరంగ సభ..గ్రాండ్ సక్సెస్..
10tv
హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు విజయవంతం అయ్యాయి. మార్చి 1 నుంచి నాలుగు రోజుల పాటు సాగిన సభలు.. చివరిరోజు భారీ బహిరంగసభతో హైదరాబాద్ అరుణవర్ణం దాల్చింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు.. కళాకారుల ఆటపాటలు.. డప్పు దరువులతో మారుమోగింది. నిజాం కాలేజ్ గ్రౌండ్ ప్రముఖుల రాకతోను.. జానపద కళలతోను పులకించిపోయింది.
మాతోనే నవ తెలంగాణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగిసిన సీపీఎం మహాసభలుTV5
సిపిఎం కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రంNews Articles by KSR
సాక్షి
అన్ని 19 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు విజయవంతం అయ్యాయి. మార్చి 1 నుంచి నాలుగు రోజుల పాటు సాగిన సభలు.. చివరిరోజు భారీ బహిరంగసభతో హైదరాబాద్ అరుణవర్ణం దాల్చింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు.. కళాకారుల ఆటపాటలు.. డప్పు దరువులతో మారుమోగింది. నిజాం కాలేజ్ గ్రౌండ్ ప్రముఖుల రాకతోను.. జానపద కళలతోను పులకించిపోయింది.
మాతోనే నవ తెలంగాణ
ముగిసిన సీపీఎం మహాసభలు
సిపిఎం కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం
Andhrabhoomi
బిజెపిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజు
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 4: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విధాన మండలి సభ్యుడు సత్యనారాయణ రాజు బుధవారం ఉదయం బిజెపిలో చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శాలువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, రాష్ట్ర బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు, విశాఖపట్నం ఎంపి కంభంపాటి హరిబాబు ఈ ...
కాంగ్రెస్కు గుడ్బై... బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 4: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విధాన మండలి సభ్యుడు సత్యనారాయణ రాజు బుధవారం ఉదయం బిజెపిలో చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శాలువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, రాష్ట్ర బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు, విశాఖపట్నం ఎంపి కంభంపాటి హరిబాబు ఈ ...
కాంగ్రెస్కు గుడ్బై... బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ
Andhrabhoomi
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఈనెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ప్రధానంగా బడ్జెట్ సమర్పణ, హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళనకు సంబంధించిన అంశాలపై వీరు చర్చించారు. సీఎం వెంట న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి గవర్నర్ను ...
నేడు క్యాబినెట్ భేటీNamasthe Telangana
కేంద్రం దృష్టికి హైకోర్టుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఈనెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ప్రధానంగా బడ్జెట్ సమర్పణ, హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళనకు సంబంధించిన అంశాలపై వీరు చర్చించారు. సీఎం వెంట న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి గవర్నర్ను ...
నేడు క్యాబినెట్ భేటీ
కేంద్రం దృష్టికి హైకోర్టు
Oneindia Telugu
చంద్రబాబు నివాసంలో ఘనంగా హోలీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హోలీని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం తన నివాసంలో బంజారా తెగ వారితో కలిసి రంగులు పూసుకుని, డప్పుకొట్టి సందడి చేశారు. టీడీపీ రాష్ట్ర గిరిజన విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవం జరిగింది. చంద్రబాబుకు గిరిజనులు తలపాగా ...
నిన్న జై తెలంగాణ: నేడు బంజారాలతో బాబు డ్యాన్స్Oneindia Telugu
చంద్రబాబు నివాసంలో హోలీ సంబరాలుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హోలీని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం తన నివాసంలో బంజారా తెగ వారితో కలిసి రంగులు పూసుకుని, డప్పుకొట్టి సందడి చేశారు. టీడీపీ రాష్ట్ర గిరిజన విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవం జరిగింది. చంద్రబాబుకు గిరిజనులు తలపాగా ...
నిన్న జై తెలంగాణ: నేడు బంజారాలతో బాబు డ్యాన్స్
చంద్రబాబు నివాసంలో హోలీ సంబరాలు
స్మార్ట్ సిటీలకోసం టాస్క్ఫోర్స్లు ఏర్పాటు
సాక్షి
న్యూఢిల్లీ: విశాఖపట్నం, అజ్మీర్, అలహాబాద్లను స్మార్ట్సిటీలుగా అభివృద్ధిచేయడం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మూడు టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేశారు. ఇవి ఈ మూడు నగరాల అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తాయి. పట్టణాభివృద్ధి, విదేశాంగశాఖలతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు బీటిలో సభ్యులుగా ఉంటారు.
స్మార్ట్ విశాఖ కోసం టాస్క్ఫోర్స్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖ స్మార్ట్ సిటీ రూపకల్పనపై కమిటీAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: విశాఖపట్నం, అజ్మీర్, అలహాబాద్లను స్మార్ట్సిటీలుగా అభివృద్ధిచేయడం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మూడు టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేశారు. ఇవి ఈ మూడు నగరాల అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తాయి. పట్టణాభివృద్ధి, విదేశాంగశాఖలతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు బీటిలో సభ్యులుగా ఉంటారు.
స్మార్ట్ విశాఖ కోసం టాస్క్ఫోర్స్
విశాఖ స్మార్ట్ సిటీ రూపకల్పనపై కమిటీ
沒有留言:
張貼留言