వెబ్ దునియా
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం : లక్ష్మణ్
వెబ్ దునియా
ప్రభుత్వ పనితీరులోని తప్పులను లోపాలను ఎండగట్టి తీరుతామని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ అన్నారు. తమకు ఎటువంటి పట్టింపులు ఉండవనీ కేవలం ప్రజల శ్రేయస్సే తమకు ప్రధానమని వారు అన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపులపై కూడా చర్చ జరుపుతామని ఆయన వివరించారు. శాసనసభలో తమ పాత్ర ఎలా ఉండాలో అలాగే ఉంటుందని ...
ప్రభుత్వ వైఫల్యాలపై పోరుసాక్షి
స్పీకర్, మండలి చైర్మన్లకు హైకోర్టు నోటీసులుAndhrabhoomi
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయరా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రభుత్వ పనితీరులోని తప్పులను లోపాలను ఎండగట్టి తీరుతామని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ అన్నారు. తమకు ఎటువంటి పట్టింపులు ఉండవనీ కేవలం ప్రజల శ్రేయస్సే తమకు ప్రధానమని వారు అన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపులపై కూడా చర్చ జరుపుతామని ఆయన వివరించారు. శాసనసభలో తమ పాత్ర ఎలా ఉండాలో అలాగే ఉంటుందని ...
ప్రభుత్వ వైఫల్యాలపై పోరు
స్పీకర్, మండలి చైర్మన్లకు హైకోర్టు నోటీసులు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయరా?
వెబ్ దునియా
2017 కల్లా క్రాసింగుల తొలగింపు.. భద్రతపై దృష్టి సారించిన రైల్వే
వెబ్ దునియా
రైల్వే శాఖ భద్రతపై దృష్టి సారించింది. పార్లమెంటులో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు. దేశంలోని భద్రత లేని క్రాసింగుల వద్ద ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఒక లక్ష్యం, నిర్ధిష్ట సమయాన్ని నిర్ణయించుకుని 2017 నాటికల్లా పూర్తి చేసే విధంగా చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు సమీక్ష కూడా ...
2017 నాటికి 'క్రాసింగ్'ల తొలగింపుసాక్షి
కాపలాలేని లెవెల్ క్రాసింగ్ల తొలగింపునకు ప్రాధాన్యత:Vaartha
కాపలాలేని రైల్వే క్రాసింగ్ల తొలగింపునకే ప్రాధాన్యంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రైల్వే శాఖ భద్రతపై దృష్టి సారించింది. పార్లమెంటులో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు. దేశంలోని భద్రత లేని క్రాసింగుల వద్ద ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఒక లక్ష్యం, నిర్ధిష్ట సమయాన్ని నిర్ణయించుకుని 2017 నాటికల్లా పూర్తి చేసే విధంగా చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు సమీక్ష కూడా ...
2017 నాటికి 'క్రాసింగ్'ల తొలగింపు
కాపలాలేని లెవెల్ క్రాసింగ్ల తొలగింపునకు ప్రాధాన్యత:
కాపలాలేని రైల్వే క్రాసింగ్ల తొలగింపునకే ప్రాధాన్యం
Oneindia Telugu
త్వరలోనే హైకోర్టు విభజన: టి ఎంపీలకు పార్లమెంటులో వెంకయ్య హామీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వీలైనంత త్వరగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం లోక్సభలో హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి జితేందర్రెడ్డి ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై వెంకయ్యనాయుడు ఈ హామీనిచ్చారు.
కోర్టు విభజనపై తేల్చండి... జాప్యమెందుకు?వెబ్ దునియా
ఎవరి హైకోర్టు వారికేAndhrabhoomi
హైకోర్టు విభజనపై తేల్చండిసాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వీలైనంత త్వరగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం లోక్సభలో హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి జితేందర్రెడ్డి ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై వెంకయ్యనాయుడు ఈ హామీనిచ్చారు.
కోర్టు విభజనపై తేల్చండి... జాప్యమెందుకు?
ఎవరి హైకోర్టు వారికే
హైకోర్టు విభజనపై తేల్చండి
వెబ్ దునియా
అన్నాహజారే థర్డ్ ఫైట్... 1100 కి.మీ పాదయాత్రం.. ఎందుకు? ఎప్పుడు?
వెబ్ దునియా
సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే మూడో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. భూసేకరణ చట్ట సవరణలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తూ పోరాటానికి కత్తులు నూరుతున్నారు. వార్దా నుంచి ఢిల్లీకి ఏకంగా 1100 కి.మీ పాద యాత్ర చేసే సాహసానికి పూనుకుంటున్నారు. ఎలాగైనా సరే ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం జరిగేలా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు.
త్వరలోనే వార్ధా టు ఢిల్లీ పాదయాత్ర: అన్నాNamasthe Telangana
భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా 1100 కి.మీ పాదయాత్ర చేస్తాAndhrabhoomi
వార్ధా నుంచి ఢిల్లీకి 1100 కి.మీ. పాదయాత్రసాక్షి
Vaartha
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే మూడో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. భూసేకరణ చట్ట సవరణలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తూ పోరాటానికి కత్తులు నూరుతున్నారు. వార్దా నుంచి ఢిల్లీకి ఏకంగా 1100 కి.మీ పాద యాత్ర చేసే సాహసానికి పూనుకుంటున్నారు. ఎలాగైనా సరే ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం జరిగేలా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు.
త్వరలోనే వార్ధా టు ఢిల్లీ పాదయాత్ర: అన్నా
భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా 1100 కి.మీ పాదయాత్ర చేస్తా
వార్ధా నుంచి ఢిల్లీకి 1100 కి.మీ. పాదయాత్ర
వెబ్ దునియా
నిర్భయ నిందితులను ఎలా ఇంటర్వ్యూ చేస్తారు..? ఎందుకనుమతించారు..? ప్రభుత్వం ...
వెబ్ దునియా
నిర్భయపై అత్యాచారానికి పాల్పడి జైలులో ఉన్న నిందితులను ఎలా ఇంటర్వ్యూ చేస్తారు? అసలు ఈ ఇంటర్వ్యూకు ఎలా అనుమతి లభించింది.? వారు చేసిన వ్యాఖ్యలు దేశంలో ఏం సందేశాన్ని ఇస్తాయి..? వెంటనే ప్రసారాలను నిలిపేయండి.. ఈ ఉదంతంపై పూర్తి సమాచారాన్ని ఇవ్వండి.. అంటూ కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. జైళ్ల శాఖను సంజాయిషీ కోరింది.
'నిర్భయ' దోషి ఇంటర్వ్యూపై ప్రభుత్వం ఆగ్రహంసాక్షి
నిర్భయ దోషి వ్యాఖ్యాలపై దేశవ్యాప్త అగ్రహజ్వాలలుTeluguwishesh
నిర్భయ్ హంతకుడి ఇంటర్వ్యూకు అనుమతి ఎలా ఇచ్చారు?Vaartha
FIlmiBeat Telugu
అన్ని 28 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిర్భయపై అత్యాచారానికి పాల్పడి జైలులో ఉన్న నిందితులను ఎలా ఇంటర్వ్యూ చేస్తారు? అసలు ఈ ఇంటర్వ్యూకు ఎలా అనుమతి లభించింది.? వారు చేసిన వ్యాఖ్యలు దేశంలో ఏం సందేశాన్ని ఇస్తాయి..? వెంటనే ప్రసారాలను నిలిపేయండి.. ఈ ఉదంతంపై పూర్తి సమాచారాన్ని ఇవ్వండి.. అంటూ కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. జైళ్ల శాఖను సంజాయిషీ కోరింది.
'నిర్భయ' దోషి ఇంటర్వ్యూపై ప్రభుత్వం ఆగ్రహం
నిర్భయ దోషి వ్యాఖ్యాలపై దేశవ్యాప్త అగ్రహజ్వాలలు
నిర్భయ్ హంతకుడి ఇంటర్వ్యూకు అనుమతి ఎలా ఇచ్చారు?
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగన్! నీవా విమర్శించేది ? : మంత్రి దేవినేని ఉమా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ/హైదరాబాద్/గుంటూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గంగిరెడ్డి, గాలి జనార్దనరెడ్డి వంటి ఆర్థిక నేరగాళ్ళ సహచరుడైన జగన్మోహన్రెడ్డికి చం ద్రబాబును విమర్శించే స్థాయి లేదని, ఆయనకు అసెంబ్లీలో తాము సరైన స మాధానం చెబుతామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. విజయవాడలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నూతన రాజధాని ...
అధికారమిస్తే భూములిచ్చేస్తాAndhrabhoomi
అన్ని 21 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ/హైదరాబాద్/గుంటూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గంగిరెడ్డి, గాలి జనార్దనరెడ్డి వంటి ఆర్థిక నేరగాళ్ళ సహచరుడైన జగన్మోహన్రెడ్డికి చం ద్రబాబును విమర్శించే స్థాయి లేదని, ఆయనకు అసెంబ్లీలో తాము సరైన స మాధానం చెబుతామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. విజయవాడలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నూతన రాజధాని ...
అధికారమిస్తే భూములిచ్చేస్తా
వెబ్ దునియా
కార్మికుల డిమాండ్లు తీర్చకుంటే ఓటమి ఖాయం.. ప్రహ్లాద్ మోడీ హెచ్చరిక...!
వెబ్ దునియా
దేశ ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముంబైలో స్థానిక ఆజాద్ మైదాన్లో జరిగిన చౌకధరల దుకాణదారుల ఉద్యమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల భారత చౌకధరల దుకాణదారుల జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రహ్లాద్ మోడీ ఉన్నారు. ప్రజల అవసరాలు, కార్మికులు, డీలర్ల ...
మోడీ వర్సెస్ మోడీతెలుగువన్
ఢిల్లీ గతి పడుతుంది, బీజేపీ గెలుపులో మా పాత్ర: మోడీకి తమ్ముడి హెచ్చరికOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముంబైలో స్థానిక ఆజాద్ మైదాన్లో జరిగిన చౌకధరల దుకాణదారుల ఉద్యమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల భారత చౌకధరల దుకాణదారుల జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రహ్లాద్ మోడీ ఉన్నారు. ప్రజల అవసరాలు, కార్మికులు, డీలర్ల ...
మోడీ వర్సెస్ మోడీ
ఢిల్లీ గతి పడుతుంది, బీజేపీ గెలుపులో మా పాత్ర: మోడీకి తమ్ముడి హెచ్చరిక
వెబ్ దునియా
అమెరికా ఖాకీల అహంకారం.. ఆఫ్రికన్ కాల్చివేత
వెబ్ దునియా
అమెరికా ఖాకీలు పిచ్చిపట్టిన వారిలా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై కనిపించిన విదేశీయుల పట్ల చాలా కర్కశత్వంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న ఓ భారతీయ వృద్ధుడిపై దాడి తెగబడిన వారు తాజాగా ఓ ఆఫ్రికన్ ను కాల్చి చంపేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని లాస్ ఏంజిల్స్ లో మార్చి 1న జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. సొంతగూడు కూడా లేని ఓ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
అమెరికా ఖాకీలు పిచ్చిపట్టిన వారిలా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై కనిపించిన విదేశీయుల పట్ల చాలా కర్కశత్వంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న ఓ భారతీయ వృద్ధుడిపై దాడి తెగబడిన వారు తాజాగా ఓ ఆఫ్రికన్ ను కాల్చి చంపేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని లాస్ ఏంజిల్స్ లో మార్చి 1న జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. సొంతగూడు కూడా లేని ఓ ...
Namasthe Telangana
నేటి నుంచి స్పెక్ట్రం వేలం
Namasthe Telangana
న్యూఢిల్లీ : అతిపెద్ద స్పెక్ట్రం వేలానికి డిపార్టుమెంట్ ఆఫ్ టెలికం(డీవోటీ) శాఖ కసరత్తును మరింత వేగవంతం చేసింది. 2జీ, 3జీ వాయు తరంగాల వేలాన్ని ఈ రోజు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 380.75 ఎంహెచ్జెడ్ స్పెక్ట్రం కింద మూడు బాండ్లను విక్రయించడం ద్వారా రూ.82 వేల కోట్ల నిధులు కేంద్ర ఖజానాకు జమకానున్నదని ప్రాథమిక అంచనా.
నేటినుంచి స్పెక్ట్రమ్ వేలం చాలా సంతోషంగా ఉన్నాంAndhrabhoomi
5జీ కోసం ఎయిర్టెల్, చైనా మొబైల్ ఒప్పందంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ : అతిపెద్ద స్పెక్ట్రం వేలానికి డిపార్టుమెంట్ ఆఫ్ టెలికం(డీవోటీ) శాఖ కసరత్తును మరింత వేగవంతం చేసింది. 2జీ, 3జీ వాయు తరంగాల వేలాన్ని ఈ రోజు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 380.75 ఎంహెచ్జెడ్ స్పెక్ట్రం కింద మూడు బాండ్లను విక్రయించడం ద్వారా రూ.82 వేల కోట్ల నిధులు కేంద్ర ఖజానాకు జమకానున్నదని ప్రాథమిక అంచనా.
నేటినుంచి స్పెక్ట్రమ్ వేలం చాలా సంతోషంగా ఉన్నాం
5జీ కోసం ఎయిర్టెల్, చైనా మొబైల్ ఒప్పందం
వెబ్ దునియా
ఆప్ లో అంతర్గత పోరు... కేజ్రీకి కొత్త తలనొప్పి. నేడు జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశం
వెబ్ దునియా
జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. పార్టీలో అంతర్గత పోరు ఆయనకు నిద్ర లేకుండా చేస్తోంది. చీపురు పెట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను ఊడ్చేసిన కేజ్రీవాల్ తన ఇంటిలోని అపరిశుభ్రతపై పెద్దగా దృష్టి పెట్టినట్లు లేడు. అందుకే పాపం కొత్త సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి.
కార్యవర్గ భేటీకి కేజ్రీవాల్ దూరంసాక్షి
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. పార్టీలో అంతర్గత పోరు ఆయనకు నిద్ర లేకుండా చేస్తోంది. చీపురు పెట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను ఊడ్చేసిన కేజ్రీవాల్ తన ఇంటిలోని అపరిశుభ్రతపై పెద్దగా దృష్టి పెట్టినట్లు లేడు. అందుకే పాపం కొత్త సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి.
కార్యవర్గ భేటీకి కేజ్రీవాల్ దూరం
沒有留言:
張貼留言