సాక్షి
బిసిసిఐ అధ్యక్షుడిగా దాల్మియా ఏకగ్రీవం
Andhrabhoomi
చెన్నై, మార్చి 2: సుమారు దశాబ్దం క్రితం అత్యంత అవమానకరమైన రీతిలో వైదొలగిన పీఠానే్న జగ్మోహన్ దాల్మియా మళ్లీ దర్గాగా సొంతం చేసుకున్నాడు. పలుమార్లు వాయిదా పడి, సుప్రీం కోర్టులో కేసు నేపథ్యంలో అత్యంత ఉత్కంఠ రేపిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) సోమవారం ఇక్కడ జరిగింది. అధ్యక్షుడిగా 74 ఏళ్ల ...
నామినేషన్ దాఖలు చేసిన దాల్మియా.. ఒకే ఒక్కడువెబ్ దునియా
నామినేషన్ దాఖలు చేసిన దాల్మియాVaartha
బీసీసీఐ బాస్: దాల్మియా రిటర్న్స్News4Andhra
సాక్షి
thatsCricket Telugu
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
Andhrabhoomi
చెన్నై, మార్చి 2: సుమారు దశాబ్దం క్రితం అత్యంత అవమానకరమైన రీతిలో వైదొలగిన పీఠానే్న జగ్మోహన్ దాల్మియా మళ్లీ దర్గాగా సొంతం చేసుకున్నాడు. పలుమార్లు వాయిదా పడి, సుప్రీం కోర్టులో కేసు నేపథ్యంలో అత్యంత ఉత్కంఠ రేపిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) సోమవారం ఇక్కడ జరిగింది. అధ్యక్షుడిగా 74 ఏళ్ల ...
నామినేషన్ దాఖలు చేసిన దాల్మియా.. ఒకే ఒక్కడు
నామినేషన్ దాఖలు చేసిన దాల్మియా
బీసీసీఐ బాస్: దాల్మియా రిటర్న్స్
10tv
రిటైరవుతానంటూ సోషల్ మీడియాలో మేరికోమ్ ప్రకటన
10tv
ఎత్తైన పర్వతాల మధ్య కుగ్రామంలో పెరిగింది. కనీస సదుపాయాలు లేవు. మౌలిక వసతుల్లేవు, గొప్పలు చెప్పుకునే నాగరికతా లేదు. అయితేనేం అనుకున్నది సాధించింది. బాక్సర్ కావాలనుకున్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుంది. అయితే చరిత్రలో ఓ మామూలు బాక్సర్లా ఆమె మిగిలిపోదల్చుకోలేదు. అందుకే చరిత్ర సృష్టించింది. ప్రపంచదేశాల ముందు తలెత్తుకునే రీతిలో ...
బాక్సింగ్ కు గుడ్ బై చెప్పనున్న మేరీకామ్Namasthe Telangana
ఒలింపిక్స్ తర్వాత గుడ్బైసాక్షి
రియో ఒలింపిక్స్: బాక్సింగ్కి మేరీ కోమ్ గుడ్బై, 'స్వర్ణం సాధించాలనుంది'Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
10tv
ఎత్తైన పర్వతాల మధ్య కుగ్రామంలో పెరిగింది. కనీస సదుపాయాలు లేవు. మౌలిక వసతుల్లేవు, గొప్పలు చెప్పుకునే నాగరికతా లేదు. అయితేనేం అనుకున్నది సాధించింది. బాక్సర్ కావాలనుకున్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుంది. అయితే చరిత్రలో ఓ మామూలు బాక్సర్లా ఆమె మిగిలిపోదల్చుకోలేదు. అందుకే చరిత్ర సృష్టించింది. ప్రపంచదేశాల ముందు తలెత్తుకునే రీతిలో ...
బాక్సింగ్ కు గుడ్ బై చెప్పనున్న మేరీకామ్
ఒలింపిక్స్ తర్వాత గుడ్బై
రియో ఒలింపిక్స్: బాక్సింగ్కి మేరీ కోమ్ గుడ్బై, 'స్వర్ణం సాధించాలనుంది'
సాక్షి
నాదల్కో టైటిల్
Andhrabhoomi
బ్యూనస్ ఎయిర్స్, మార్చి 2: చాలాకాలం తర్వాత రాఫెల్ నాదల్కు ఓ టైటిల్ లభించింది. గత ఏడాది జూన్ మాసంలో అతను రొలాండ్ గారోస్లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను సాధించాడు. ఆతర్వాత గాయం కారణంగా పలు టోర్నీలకు హాజరుకాలేకపోయాడు. ఆడిన టోర్నీల్లో పరాజయాలను చవిచూశాడు. ఫామ్ను పూర్తి కోల్పోయి, కెరీర్ను ప్రమాదంలోకి నెట్టేశాడు. అయితే, ఇక్కడ జరిగిన ...
నాదల్ కొరత తీరిందిNamasthe Telangana
ఎనిమిది నెలల తర్వాత...సాక్షి
అర్టెంటీనా ఓపెన్ను తొలిసారిగా గెలిచిన రఫెల్ నాదల్!వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
బ్యూనస్ ఎయిర్స్, మార్చి 2: చాలాకాలం తర్వాత రాఫెల్ నాదల్కు ఓ టైటిల్ లభించింది. గత ఏడాది జూన్ మాసంలో అతను రొలాండ్ గారోస్లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను సాధించాడు. ఆతర్వాత గాయం కారణంగా పలు టోర్నీలకు హాజరుకాలేకపోయాడు. ఆడిన టోర్నీల్లో పరాజయాలను చవిచూశాడు. ఫామ్ను పూర్తి కోల్పోయి, కెరీర్ను ప్రమాదంలోకి నెట్టేశాడు. అయితే, ఇక్కడ జరిగిన ...
నాదల్ కొరత తీరింది
ఎనిమిది నెలల తర్వాత...
అర్టెంటీనా ఓపెన్ను తొలిసారిగా గెలిచిన రఫెల్ నాదల్!
Oneindia Telugu
దాల్మియాకు బిసిసిఐ పీఠం: గంగూలీకి ఇక మంచిరోజులే
Oneindia Telugu
కోల్కతా: దాల్మియా బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దశ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో దాల్మియా హయాంలో గంగూలీకి ఎనలేని ప్రోత్సాహం లభించింది. ఒక రకంగా దాల్మియా గంగూలీకి గాడ్ ఫాదర్ వంటివారు. ఓ సమయంలో టీమిండియాను ఏకచక్రాధిపత్యంతో ఏలిన గంగూలీకీ దాల్మియా నుంచి అత్యధిక ...
దాదా దశ తిరగనుందా?Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్కతా: దాల్మియా బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దశ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో దాల్మియా హయాంలో గంగూలీకి ఎనలేని ప్రోత్సాహం లభించింది. ఒక రకంగా దాల్మియా గంగూలీకి గాడ్ ఫాదర్ వంటివారు. ఓ సమయంలో టీమిండియాను ఏకచక్రాధిపత్యంతో ఏలిన గంగూలీకీ దాల్మియా నుంచి అత్యధిక ...
దాదా దశ తిరగనుందా?
పరుగుల వరదేనా?
సాక్షి
కాన్ బెర్రా: ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. డివిలియర్స్ సేన ముందుగా బ్యాటింగ్ కు దిగుతుండడంతో పరుగుల వరద పారించే అవకాశముంది. ముఖ్యంగా డీవిలియర్స్ పైనే అందరి దృష్టి నెలకొంది. అతడిని విజృంభణను ఐర్లాండ్ బౌలర్లు ఎలా అడ్డకట్ట వేస్తారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
కాన్ బెర్రా: ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. డివిలియర్స్ సేన ముందుగా బ్యాటింగ్ కు దిగుతుండడంతో పరుగుల వరద పారించే అవకాశముంది. ముఖ్యంగా డీవిలియర్స్ పైనే అందరి దృష్టి నెలకొంది. అతడిని విజృంభణను ఐర్లాండ్ బౌలర్లు ఎలా అడ్డకట్ట వేస్తారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ...
Vaartha
జింబాబ్వేపై పాకిస్థాన్ విజయం
Vaartha
బ్రిస్బేన్ : పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. కాగా వన్డే ప్రపంచ కప్ పూల్-ఎ లో భాగంగా పాకిస్థాన్,జింబాబ్వేల మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగినా చివరకు విజయం పాకిస్థాన్కే దక్కింది.తమ టీమ్ విజయం సాధించాలని పాకిస్థాన్ ప్రేక్షకులు ఎంతగానో ఆశించారు.ఈ విజయం పాక్ ప్రేక్షకులలో కొంత ఉత్సాహాన్ని నింపింది.పాకిస్థాన్ ఆదివారం 20 పరుగులు ...
పాక్ బతికిపోయింది!సాక్షి
వరల్డ్ కప్లో తొలి గెలుపు... 20 పరుగుల తేడాతో పాక్ విజయం..!వెబ్ దునియా
పాకిస్తాన్ కీలక విజయం..10tv
Palli Batani
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 36 వార్తల కథనాలు »
Vaartha
బ్రిస్బేన్ : పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. కాగా వన్డే ప్రపంచ కప్ పూల్-ఎ లో భాగంగా పాకిస్థాన్,జింబాబ్వేల మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగినా చివరకు విజయం పాకిస్థాన్కే దక్కింది.తమ టీమ్ విజయం సాధించాలని పాకిస్థాన్ ప్రేక్షకులు ఎంతగానో ఆశించారు.ఈ విజయం పాక్ ప్రేక్షకులలో కొంత ఉత్సాహాన్ని నింపింది.పాకిస్థాన్ ఆదివారం 20 పరుగులు ...
పాక్ బతికిపోయింది!
వరల్డ్ కప్లో తొలి గెలుపు... 20 పరుగుల తేడాతో పాక్ విజయం..!
పాకిస్తాన్ కీలక విజయం..
Vaartha
ఇంగ్లండ్పై శ్రీలంక విజయం
Vaartha
వెల్లింగ్టన్ : ఇంగ్లండ్తో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించింది.కాగా 310 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాట్స్మెన్ తిరిమన్నే 139 పరుగులతో,సంగక్కర 117 పరుగులతో నాటౌట్గా సెంచరీలు చేశారు.ఒక వికెట్ కోల్పోయి మరో 16 బంతులు మిగిలి ఉండగానే 312 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.కాగా శ్రీలంక 310 పరుగుల ...
తిరిమానే, సంగా శతకాలుAndhrabhoomi
ఇంగ్లండ్కు ఇక్కట్లే!Namasthe Telangana
ఇంగ్లాండ్ చిత్తు.. తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం..!వెబ్ దునియా
Oneindia Telugu
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 31 వార్తల కథనాలు »
Vaartha
వెల్లింగ్టన్ : ఇంగ్లండ్తో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించింది.కాగా 310 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాట్స్మెన్ తిరిమన్నే 139 పరుగులతో,సంగక్కర 117 పరుగులతో నాటౌట్గా సెంచరీలు చేశారు.ఒక వికెట్ కోల్పోయి మరో 16 బంతులు మిగిలి ఉండగానే 312 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.కాగా శ్రీలంక 310 పరుగుల ...
తిరిమానే, సంగా శతకాలు
ఇంగ్లండ్కు ఇక్కట్లే!
ఇంగ్లాండ్ చిత్తు.. తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం..!
బిసిసిఐ ఉపాధ్యక్షునిగా గంగరాజు
Andhrabhoomi
భీమవరం, మార్చి 2: క్రికెట్ ప్రపంచంలోనే అతి సంపన్న, బలమైన బోర్డుగా పేరొందిన భారత క్రికెట్ నియంత్ర మండలి (బిసిసిఐ) కి ఉపాధ్యక్షునిగా నరసాపురం ఎంపి, లైలా గ్రూపు సంస్థల అధినేత, డెల్టాపేపర్ మిల్స్ చైర్మన్ డాక్టర్ గోకరాజు గంగరాజు ఎన్నికయ్యారు. సోమవారం చెన్నైలో జరిగిన బిసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధ్యక్షునిగా దాల్మియాను, ...
భారత క్రికెట్కు గంగ'రాజు'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
భీమవరం, మార్చి 2: క్రికెట్ ప్రపంచంలోనే అతి సంపన్న, బలమైన బోర్డుగా పేరొందిన భారత క్రికెట్ నియంత్ర మండలి (బిసిసిఐ) కి ఉపాధ్యక్షునిగా నరసాపురం ఎంపి, లైలా గ్రూపు సంస్థల అధినేత, డెల్టాపేపర్ మిల్స్ చైర్మన్ డాక్టర్ గోకరాజు గంగరాజు ఎన్నికయ్యారు. సోమవారం చెన్నైలో జరిగిన బిసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధ్యక్షునిగా దాల్మియాను, ...
భారత క్రికెట్కు గంగ'రాజు'
సాక్షి
'ఆల్ ఇంగ్లండ్'లో అదరగొడతారా?
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బర్మింగ్హామ్: బ్యాడ్మింటన్ పండుగకు రంగం సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మంగళవారం ప్రారంభం కానుంది. సైనా నెహ్వాల్తోపాటు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ తరపున ప్రకాశ్ పదుకొనే (1980), పుల్లెల గోపీచంద్ (2001) ...
'ఇంగ్లాండ్'లో గెలుస్తాAndhrabhoomi
సైనా... ఈసారైనా!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బర్మింగ్హామ్: బ్యాడ్మింటన్ పండుగకు రంగం సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మంగళవారం ప్రారంభం కానుంది. సైనా నెహ్వాల్తోపాటు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ తరపున ప్రకాశ్ పదుకొనే (1980), పుల్లెల గోపీచంద్ (2001) ...
'ఇంగ్లాండ్'లో గెలుస్తా
సైనా... ఈసారైనా!
క్రికెటర్లకు బ్రేక్
తెలుగువన్
ప్రపంచకప్ క్రికెట్ లో నిర్విరామంగా ఆడుతున్న క్రికెటర్లకు బ్రేక్ పడింది. గత 17 రోజులుగా వరుస మ్యాచ్ లు ఆడుతున్న క్రికెటర్లకు సోమవారం విశ్రాంతి దినం ప్రకటించారు. దీంతో క్రికెటర్లకు, అభిమానులకు కాస్తంత విశ్రాంతి తీసుకునే సమయం దొరికింది. ఇప్పటి వరకు మొత్తం 22 మ్యాచ్ లు జరుగగా, వాటిలో ఆస్ర్టేలియా - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన ...
నేడు ఆటకు సెలవుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
తెలుగువన్
ప్రపంచకప్ క్రికెట్ లో నిర్విరామంగా ఆడుతున్న క్రికెటర్లకు బ్రేక్ పడింది. గత 17 రోజులుగా వరుస మ్యాచ్ లు ఆడుతున్న క్రికెటర్లకు సోమవారం విశ్రాంతి దినం ప్రకటించారు. దీంతో క్రికెటర్లకు, అభిమానులకు కాస్తంత విశ్రాంతి తీసుకునే సమయం దొరికింది. ఇప్పటి వరకు మొత్తం 22 మ్యాచ్ లు జరుగగా, వాటిలో ఆస్ర్టేలియా - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన ...
నేడు ఆటకు సెలవు
沒有留言:
張貼留言