సాక్షి
ప్రాణాంతక వైరస్ మాయం
Namasthe Telangana
వాషింగ్టన్, మార్చి 2: ప్రాణాంతక వైరస్ ఒకటి మాయమైంది. ఈ వైరస్ నేలపై పడినా.. నీటిలో కలిసినా సమీపంలోని ప్రజలపై తీవ్ర దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని.. వేగంగా విస్తరిస్తుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన ఇటీవల అమెరికాలో చోటుచేసుకుంది. న్యూ ఆర్లీన్స్ నగరానికి ...
ల్యాబ్ నుంచి తప్పించుకున్న ప్రాణాంతక వైరస్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
వాషింగ్టన్, మార్చి 2: ప్రాణాంతక వైరస్ ఒకటి మాయమైంది. ఈ వైరస్ నేలపై పడినా.. నీటిలో కలిసినా సమీపంలోని ప్రజలపై తీవ్ర దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని.. వేగంగా విస్తరిస్తుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన ఇటీవల అమెరికాలో చోటుచేసుకుంది. న్యూ ఆర్లీన్స్ నగరానికి ...
ల్యాబ్ నుంచి తప్పించుకున్న ప్రాణాంతక వైరస్
వెబ్ దునియా
రెచ్చిపోయిన మతోన్మాదం... ప్రముఖ బ్లాగర్ దారుణ హత్య..!
వెబ్ దునియా
బంగ్లాదేశ్లో మతోన్మాదం మరోసారి రెచ్చిపోయింది. ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్ని మతోన్మాదం తలకెక్కిన కొంతమంది ఇస్లాం టైస్టులు ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్ని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. అడ్డం వచ్చిన రాయ్ భార్య రఫిదా అహ్మద్ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. రఫీదా ఢాకా ...
అందరు చూస్తుండగానే...రక్తం మడుగులోసాక్షి
ఢాకా పుస్తక ప్రదర్శనకు వెళ్లిన అమెరికన్ రచయిత రాయ్ హత్యOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంగ్లాదేశ్లో మతోన్మాదం మరోసారి రెచ్చిపోయింది. ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్ని మతోన్మాదం తలకెక్కిన కొంతమంది ఇస్లాం టైస్టులు ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్ని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. అడ్డం వచ్చిన రాయ్ భార్య రఫిదా అహ్మద్ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. రఫీదా ఢాకా ...
అందరు చూస్తుండగానే...రక్తం మడుగులో
ఢాకా పుస్తక ప్రదర్శనకు వెళ్లిన అమెరికన్ రచయిత రాయ్ హత్య
'నా ప్రేమనంతా కూడగట్టి నీకు పంపిస్తున్నా'
సాక్షి
లండన్ : 'వన్ డైరెక్షన్ బ్యాండ్'.. ఈ పేరు మీరు ముందే విన్నారా.. ప్రపంచంలోని గొప్ప మ్యూజిక్ బ్యాండ్లలో ఇదీ ఒకటి. ఇందులోని సభ్యులంతా యువకులే. వీరు పాడితే అవతలివారు ఎగిరిగంతేయాల్సిందే. ఈ బృందంలోని హ్యారీ స్టైల్స్ అనే బ్యాండ్ బాబు.. ఓ పాఠశాల అమ్మాయికి ఐ లవ్ యూ అంటూ ప్రేమ సందేశం పంపాడు. అయితే, ఇది స్వార్థంతోనో, మనసుపడో కాదు.
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్ : 'వన్ డైరెక్షన్ బ్యాండ్'.. ఈ పేరు మీరు ముందే విన్నారా.. ప్రపంచంలోని గొప్ప మ్యూజిక్ బ్యాండ్లలో ఇదీ ఒకటి. ఇందులోని సభ్యులంతా యువకులే. వీరు పాడితే అవతలివారు ఎగిరిగంతేయాల్సిందే. ఈ బృందంలోని హ్యారీ స్టైల్స్ అనే బ్యాండ్ బాబు.. ఓ పాఠశాల అమ్మాయికి ఐ లవ్ యూ అంటూ ప్రేమ సందేశం పంపాడు. అయితే, ఇది స్వార్థంతోనో, మనసుపడో కాదు.
అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, ఎఫ్బీఐకి ఫిర్యాదు
Oneindia Telugu
లాస్ ఏంజిల్స్: అమెరికాలో మరోసారి హిందూ దేవాలయం పైన దాడి జరిగింది. గత కొద్ద రోజుల్లో దేవాలయం పైన దాడి జరగడం ఇది రెండోసారి. దక్షిణ సియాటిల్లోని కెంట్ శివారు ప్రాంతంలో ఉన్న కెంట్ హిందూ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, ఎఫ్బీఐకి ఫిర్యాదు. ఇటుకలతో గుడి కిటికీలను ధ్వంసం చేశారు. ఆలయ గోడపై ఫియర్ ...
అమెరికాలో హిందూ ఆలయంపై దాడిNews Articles by KSR
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి నెల రోజుల్లోనే రెండోసారి హిందూ ఆలయంపై దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
లాస్ ఏంజిల్స్: అమెరికాలో మరోసారి హిందూ దేవాలయం పైన దాడి జరిగింది. గత కొద్ద రోజుల్లో దేవాలయం పైన దాడి జరగడం ఇది రెండోసారి. దక్షిణ సియాటిల్లోని కెంట్ శివారు ప్రాంతంలో ఉన్న కెంట్ హిందూ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, ఎఫ్బీఐకి ఫిర్యాదు. ఇటుకలతో గుడి కిటికీలను ధ్వంసం చేశారు. ఆలయ గోడపై ఫియర్ ...
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి నెల రోజుల్లోనే రెండోసారి హిందూ ఆలయంపై దాడి
సాక్షి
ఇండో అమెరికన్కు రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని భారత సంతతికి చెందిన రాజ్ షా అనే వ్యక్తికి రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి లభించింది. హిల్లరీ క్లింటన్ వ్యతిరేక శిబిరంలో విమర్శకు డిగా షా కీలక పాత్ర పోషించారు. షా ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో పరిశోధన, సమాచార విభాగంలో కీలక భూమికను పోషించనున్నారు. జార్జ్బుష్ హయాం లో అధ్యక్షుని ఉద్యోగబృంద విభాగంలో షా పని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని భారత సంతతికి చెందిన రాజ్ షా అనే వ్యక్తికి రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి లభించింది. హిల్లరీ క్లింటన్ వ్యతిరేక శిబిరంలో విమర్శకు డిగా షా కీలక పాత్ర పోషించారు. షా ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో పరిశోధన, సమాచార విభాగంలో కీలక భూమికను పోషించనున్నారు. జార్జ్బుష్ హయాం లో అధ్యక్షుని ఉద్యోగబృంద విభాగంలో షా పని ...
TV5
కాశ్మీర్లో కొలువు తీరన పీడీపీ-బీజేపీ సర్కార్,ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణ ...
TV5
ScrollLogo గోనెగండ్లలో అకాల వర్షానికి నేలవాలిన మొక్కజొన్న ScrollLogo రైల్వే బడ్జెట్ ఫలాలు మరో రెండేళ్ల తర్వాత అందుతాయి: వెంకయ్య ScrollLogo ఇంగ్లాండ్ పై శ్రీలంక ఓపెనర్ తిరిమన్నె శతకం ScrollLogo నత్తనడకన సాగుతున్న పాకిస్థాన్ ఇన్నింగ్స్ ScrollLogo గుంటూర్ జిల్లాలో సీఆర్డీఏ పరిధిలో కొనసాగుతున్న భూసమీకరణ ScrollLogo కేసీఆర్ నిజామాబాద్ టూర్ రద్దు.
ఇంకా మరిన్ని »
TV5
ScrollLogo గోనెగండ్లలో అకాల వర్షానికి నేలవాలిన మొక్కజొన్న ScrollLogo రైల్వే బడ్జెట్ ఫలాలు మరో రెండేళ్ల తర్వాత అందుతాయి: వెంకయ్య ScrollLogo ఇంగ్లాండ్ పై శ్రీలంక ఓపెనర్ తిరిమన్నె శతకం ScrollLogo నత్తనడకన సాగుతున్న పాకిస్థాన్ ఇన్నింగ్స్ ScrollLogo గుంటూర్ జిల్లాలో సీఆర్డీఏ పరిధిలో కొనసాగుతున్న భూసమీకరణ ScrollLogo కేసీఆర్ నిజామాబాద్ టూర్ రద్దు.
నెతన్యాహు సభలో అడుగుపెట్టొద్దు
సాక్షి
వాషింగ్టన్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తమ సభలో ప్రసంగించేందుకు ఆహ్వానించడాన్ని అమెరికాలోని సగంమందికి పైగా పౌరులు వ్యతిరేకించారు. అమెరికా అధికారిక భవనం వైట్ హౌస్ ను సంప్రదించకుండానే ఎలా ఈ నిర్ణయాన్ని తీసుకుంటారని, దానిని తాము వ్యతిరేకిస్తున్నామని ముక్తకంఠంగా తెలిపారు. నెతన్యాహు పర్యటనపై అక్కడి కొన్ని టీవీ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తమ సభలో ప్రసంగించేందుకు ఆహ్వానించడాన్ని అమెరికాలోని సగంమందికి పైగా పౌరులు వ్యతిరేకించారు. అమెరికా అధికారిక భవనం వైట్ హౌస్ ను సంప్రదించకుండానే ఎలా ఈ నిర్ణయాన్ని తీసుకుంటారని, దానిని తాము వ్యతిరేకిస్తున్నామని ముక్తకంఠంగా తెలిపారు. నెతన్యాహు పర్యటనపై అక్కడి కొన్ని టీవీ ...
వెబ్ దునియా
తొమ్మిది మందిని కాల్చిన ఉన్మాది.. తానూ ఆత్మహత్య..!
వెబ్ దునియా
అమెరికాలో ఓ వ్యక్తి ఉన్మాదంతో రెచ్చిపోయి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోగా, ఆ తర్వాత అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టైరోన్ పట్టణానికి చెందిన ఒక ఉన్మాది ఈ కాల్పులు జరిపాడు. ఉన్మాదిగా మారిన ఓ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
అమెరికాలో ఓ వ్యక్తి ఉన్మాదంతో రెచ్చిపోయి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోగా, ఆ తర్వాత అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టైరోన్ పట్టణానికి చెందిన ఒక ఉన్మాది ఈ కాల్పులు జరిపాడు. ఉన్మాదిగా మారిన ఓ ...
沒有留言:
張貼留言