2014年10月14日 星期二

2014-10-15 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
కిలోలకు కిలోలు బంగారు బిస్కట్లు...  తెలుగువన్
కర్నూలు నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 16 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగి పదహారు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంగతి ఇలా వుంటే హైదరాబాద్‌లో ఓ బంగారు వ్యాపారి తన షాపులో వున్న ...

కర్నూలులో 16 కిలోల బంగారం బిస్కట్లు స్వాధీనం   Andhrabhoomi
కర్నూలులో బిస్కెట్ల రూపంలో బంగారు.. సీజ్!   వెబ్ దునియా
అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల బంగారం పట్టివేత   సాక్షి
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అత్యుత్తమ క్రీడాకారిణిగా మేరీ కోమ్ : రూ.10 లక్షల బహుమతి!  వెబ్ దునియా
ఇటివల దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపి బంగారు బతకాన్ని కైవసం చేసుకున్న భారత మహిళా బాస్కర్ మేరీ కోమ్‌కు అత్యుత్తమ క్రీడాకారిణి అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద ఆమె రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నారు. సోమవారమిక్కడ జరిగిన సన్మాన కార్యక్రమంలో భారత బృందం స్పాన్సర్‌ శామ్‌సంగ్‌ ...

'స్వర్ణం' గెలిచి నిరూపించా..   Andhrabhoomi
తల్లి అయ్యాక కష్టం: కోమ్, సానియాకు రూ. 26 లక్షలు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శ్రీనివాసన్‌కు సుప్రీంలో ఊరట: ఐసీసీ పదవి ఖాయమేనా?  వెబ్ దునియా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సభ్య సమావేశంలో పాల్గొనకుండా ఎన్. శ్రీనివాసన్‌ను అడ్డుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్‌ 30న జరగాల్సిన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఎన్. శ్రీనివాసన్ కోసమే నవంబర్ 20కి వాయిదా వేశారని, ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ బీహార్‌ క్రికెట్‌ ...

జోక్యం చేసుకోలేమన్న సుప్రీం, శ్రీనివాసన్‌కు ఊరట   thatsCricket Telugu
'జోక్యం చేసుకోలేము'   సాక్షి
శ్రీనివాసన్‌కు సుప్రీంలో ఊరట   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


అక్షర్ పటేల్‌కు చోటు  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఏడో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో చక్కగా రాణించి సత్తా చాటుకున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. ఐదు వన్‌డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే చివరి రెండు మ్యాచ్‌లలో తలపడే 14 మంది సభ్యుల భారత ...

రాయుడిపై వేటు   సాక్షి
అక్షర్‌కు పిలుపు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


నేనూ మీవాడినే..  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దేశ సేవలో రాజకీయ నాయకుల కంటే క్రీడాకారులే మిన్నగా ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాలను అందించిన క్రీడాకారులను ఆయన మంగళవారం తన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన విందు సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ, ఆసియా క్రీడల్లో భారత కీర్తి ...

సమస్యలను నేరుగా చెప్పండి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
30 రూపాయలతో పాస్‌పోర్ట్ మెస్సేజ్  సాక్షి
హైదరాబాద్: పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసేటప్పుడు రూ. 30 చెల్లిస్తే దరఖాస్తు దారు మొబైల్‌కు వివరాలు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో అంది స్తామని పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు తెలి పారు. గురువారం ఆమె హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి మదన్‌కుమార్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. దీనివల్ల దరఖాస్తుదారులకు ...

రేపటి నుంచి వరంగల్,కరీంనగర్‌లో పాస్‌పోర్ట్ మేళా   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
చెరువుతోనే అభివృద్ధి ఈ ఏడాది 9060 చెరువుల్లో పనులు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారీ నీటి పారుదల ప్రాజెక్టులపైనా దృష్టి.. సమీక్ష సమావేశంలో సీఎం హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): చెరువుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. మంగళవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థికశాఖ కార్యదర్శి ...

చెరువుల పనిపడదాం   Andhrabhoomi
డిసెంబర్ నుంచి చెరువుల పునరుద్దరణ: సీఎం కేసీఆర్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. మహర్దశ!  సాక్షి
రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య ప్రాంతానికి మహర్దశ పట్టడం ఖాయమని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య నిమ్జ్(నేషనల్ మ్యానుఫాక్చరింగ్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్) ఏర్పాటుకు బడ్జెట్‌లో కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయం ...


ఇంకా మరిన్ని »   

  10tv   
బోరుబావి మింగేసింది!  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 14: బోరుబావిలో పడిన చిన్నారి ఉదంతంలో విషాదమే మిగిలింది. ఆదివారం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ చిన్నారి గిరిజ (5) మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. వెయ్యి కళ్లతో ఉత్కంఠగా ఎదురు చూసిన గిరిజ కుటుంబసభ్యులు చివరికి చేదువార్తే వినాల్సి వచ్చింది. 60 గంటల పాటు ఎన్‌డిఆర్‌ఎఫ్, సింగరేణి రెస్క్యూటీమ్‌లు, జిల్లా, మండల ...

గిరిజ మృతదేహం వెలికితీత   సాక్షి
గిరిజ కథ విషాదాంతం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బోరుబావి యజమానిపై కేసు నమోదుచేస్తాం: జేసీ   Namasthe Telangana
Oneindia Telugu   
Palli Batani   
తెలుగువన్   
అన్ని 49 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వ్యక్తిగత సమస్యను వీధిపాలు చేశారు : టెక్కీ భవ్యశ్రీ కస్సుబుస్సు  వెబ్ దునియా
పని ఒత్తిడి నుంచి కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకే తాను అదృశ్యమైనట్టు హైదరాబాద్‌ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ వెల్లడించారు. అయితే, తన వ్యక్తిగత సమస్యను మీడియా వీధిపాలు చేసిందని ఆమె ఆరోపించారు. గత వారం హైదరాబాద్‌లో అదృశ్యమైన భవ్యశ్రీ కథ సుఖాంతమైన విషయం తెల్సిందే. పోలీసులు ఆమెను క్షేమంగా కుటుంబ సభ్యులకు ...

మీడియాపై టెక్కీ భవ్యశ్రీ రుసరుస! వదిలేయాలని భర్త   Oneindia Telugu
భవ్యశ్రీ ఎక్కడికి వెళ్లింది?   సాక్షి
క్షేమంగా అత్తారింటికి చేరిన భవ్యశ్రీ   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言