2014年10月7日 星期二

2014-10-08 తెలుగు (India) ఇండియా

  10tv   
బెయిలు కోసం జయలలిత పాట్లు  తెలుగువన్
కర్నాటక హైకోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్టు తెలుస్తోంది. జయలలిత తరపున ఆమె లాయర్లు బుధవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్ ను దాఖలు చేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడిన జయకు కర్ణాటక ...

జయకు బెయిల్ నిరాకరణ   సాక్షి
జామీను రాని జయ   Andhrabhoomi
కర్నాటక బస్ లపై దాడులు   News Articles by KSR
వెబ్ దునియా   
Oneindia Telugu   
10tv   
అన్ని 87 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మహారాష్ట్రని విభజించలేరు... మోడీ...  తెలుగువన్
తాను ప్రధాని పీఠం మీద ఉన్నంతవరకు మహారాష్ట్రను ఎవ్వరూ విడదీయలేరని మోడీ అన్నారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వున్నారు. మంగళవారం నాడు మహారాష్ట్రలోని సింధ్‌ఖేడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్ల నుంచి ఉల్లిపాయలు, పత్తి పంటల ఉత్పత్తులపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని, వారు ...

మహారాష్ట్రను విభజించే ధైర్యమా?   సాక్షి
మహారాష్ట్రను విడదీయడం ఎవ్వరి తరం కాదు.. నరేంద్ర మోడీ   వెబ్ దునియా
మహారాష్ట్రను బీజేపీ విభజిస్తోందంటూ కాంగ్రెస్‌ దుష్ప్రచారం : మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నాలుక్కరుచుకున్న న్యూయార్క్ టైమ్స్  తెలుగువన్
భారతదేశం అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించడం చాలా దేశాలకు కడుపు మండేట్టు చేసింది. మనం చేయలేని పని ఇండియా చేసేసిందే అనే మంట బాగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా వాళ్ళకి ఈ మంట బాగా ఎక్కువ వున్నట్టుంది. అందుకే అమెరికా పత్రికలో వాళ్ళ కడుపుమంట కార్టూన్ రూపంలో కనిపించింది. భారతదేశ మంగళ్ యాన్ మీద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ...

మామ్‌పై వెకిలి కార్టూన్ ఫలితం... సారీ చెప్పిన న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్!   వెబ్ దునియా
మామ్ పై వెకిలి కార్టూన్   Kandireega
మామ్‌పై వెకిలి కార్టూన్: న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ   Oneindia Telugu
10tv   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రోడ్డు ప్రమాదం.. తెలుగువారి దుర్మరణం  తెలుగువన్
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిసర గ్రామాలకు చెందిన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. 20 మంది గాయపడ్డారు. గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. షిరిడీ నుంచి విజయవాడకు తిరిగొస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో ...

మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం   సాక్షి
షిర్డీ యాత్రలో పెను విషాదం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు కొల్లు రవీంద్ర పరామర్శ!   వెబ్ దునియా
Andhrabhoomi   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 24 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
విజయవాడలో ట్రిపుల్‌ మర్డర్‌ కేసు హంతక ముఠా ఢిల్లీలో అరెస్ట్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ సీపీ నేతృత్వంలో ఢిల్లీ పోలీసుల ఆపరేషన్‌.. నేడో రేపో విజయవాడకు తరలింపు. న్యూఢిల్లీ/విజయవాడ, అక్టోబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా పెద అవుటపల్లిలో ముగ్గుర్ని జాతీయ రహదారిపై దారుణంగా కాల్చి చంపిన కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల సహాయంతో ఓ హంతక ముఠాలోని ఏడుగురు సభ్యులను సోమవారం అరెస్ట్‌ చేశారు.
'బెజవాడ' హత్యలకు 'కోటి' సుపారి   సాక్షి
పెదఅవుటపల్లి హత్యకేసులో పురోగతి   Andhrabhoomi
ఆ హత్యలకు రూ.కోటి సుపారీ : ఢిల్లీలో 7గురు నిందితుల అరెస్టు!   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కోటీశ్వరుల జాబితాలో మంత్రి అరుణ్ జైట్లీ.. వెంకయ్య లక్షాధిపతి!  వెబ్ దునియా
నరేంద్ర మోడీ కేబినెట్‌లోని మొత్తం మంత్రులు తమ ఆస్తుల వివరాలను బహిర్గతం చేయగా, ఆ జాబితాను పీఎంవో తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇందులో అత్యంత ధనవంతుడైన మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముందు వరుసలో నిలువగా, చిట్ట చివరన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు.. రక్షణ శాఖ బాధ్యతలనూ ...

కేంద్ర మంత్రులలో ధనవంతుడు అరుణ్ జైట్లీ   Andhrabhoomi
మంత్రుల ఆస్తులు: టాప్‌లో జైట్లీ, చివరన వెంకయ్య   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
సుద్దాల అశోక్ తేజకు కొమురం భీమ్‌ అవార్డు  వెబ్ దునియా
కొమురం భీమ్‌ స్మారక ఉత్సవ పరిషత్‌, ఆదివాసి సంస్కృతి పరిరక్షణ సమితి, భారత్‌ కల్చరల్‌ అకాడమీ, ఓం సాయితేజా ఆర్ట్స్‌ సంయుక్తంగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రదానం చేసే 'కొమురం భీమ్‌ జాతీయ పురస్కారం' 2014కు గాను గీత రచయిత డా. సుదాల అశోక్‌తేజకు ఇవ్వనుంది. గత ఏడాది ఈ అవార్డును అల్లాణి శ్రీధర్‌కు ఇచ్చారు. తన అభ్యుదయ గేయాల ద్వారా, సామాజిక రచనల ద్వారా ...

అశోక్ తేజకు కొమరం భీమ్ జాతీయ పురస్కారం   Andhrabhoomi
సుద్దాల అశోక్ తేజకు కొమరం భీం నేషనల్ అవార్డు   Oneindia Telugu
బాలీవుడ్‌లో 'కొమరమ్ భీమ్'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శశి థరూర్‌ని కాంగ్రెస్ గెటౌట్ అనేట్టుంది...  తెలుగువన్
నరేంద్ర మోడీని భారీ స్థాయిలో పొగడ్డమే పనిగా వున్న కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ మీద బహిష్కరణ వేటు వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మోడీ ప్రారంభించిన 'స్వచ్ఛ్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని శశిథరూర్ అనేకసార్లు ప్రశంసించారు. దాంతో థరూర్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని ...

శశి థరూర్‌ని కాంగ్రెస్ గెటౌట్ అంటుందా.... అంటే ఏం చేస్తారూ...   వెబ్ దునియా
మోదీపై థరూర్ ప్రశంసల వర్షం   10tv
మోడీపై పొగడ్తలు ఆపండి: శశిథరూర్‌కు కేరళ కాంగ్రెస్   Oneindia Telugu
సాక్షి   
అన్ని 23 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
వాద్రా ఇష్యూ: మోడీ ఆరోపణపై స్పందించిన ఖుర్షీద్  Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కేటాయించిన భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా జవాబిచ్చింది. సోమవారం హర్యానాలో ఎన్నికల ప్రచారం ర్యాలీలో మాట్లాడుతూ డీఎల్‌ఎఫ్, రాబర్ట్ వాద్రా మధ్య జరిగిన వివాస్పద భూకేటాయింపులను హర్యానా ప్రభుత్వం ...

విలువైన భూమిని వాద్రాకు కట్టబెట్టిన హర్యాన ప్రభుత్వం   10tv
వారసత్వ రాజకీయాలకు తెర దించండి   Andhrabhoomi
కుటుంబపాలనకు చరమగీతం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
వాట్సప్ ద్వారా వారం రోజులకి పాప ఆచూకీ (ఫోటోలు)  Oneindia Telugu
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద తన అమ్మానాన్నలతో కలిసి వెళ్లి.. సెప్టెంబర్ 28వ తేదీన తప్పిపోయిన మూడేళ్ల పాప ఝాన్వి, ఆచూకీని తెలుసుకోవడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడింది. చిన్నారి ఝాన్వి ఫోటోను పంపి.. ఈమె ఎక్కడైనా కనిపిస్తే ఫలానా నెంబర్‌కు ఫోన్ చేయండి అంటూ వాట్సప్‌లో లక్ష సార్లు షేర్ చేశారు. అంతేకాదు ఝాన్వి ఆచూకీ ...

లక్ష వాట్సప్ మెసేజిలు.. ఓ పాప ఆచూకీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言