విండీస్తో వన్డేలకు రోహిత్ దూరం! Namasthe Telangana
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో చేతివేలి గాయానికి గురైన భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వెస్టిండీస్తో సిరీస్కు దూరమయ్యే సూచనలున్నాయి. గాయంతో ఇప్పటికే సీఎల్ టీ20కి దూరమైన ఈ ముంబై స్టార్ ఈనెల 8నుంచి ప్రారంభంకానున్న వెస్టిండీస్తో వన్డే సిరీస్లో ఆడే అవకాశాలు లేవని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్ టూర్లో గాయపడడంతో 4వారాలు ...
విండీస్తో వన్డే సిరీస్ : గాయంతో రోహిత్ శర్మ దూరం!వెబ్ దునియా
వన్డే సిరీస్ కూ రోహిత్ శర్మ దూరంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో చేతివేలి గాయానికి గురైన భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వెస్టిండీస్తో సిరీస్కు దూరమయ్యే సూచనలున్నాయి. గాయంతో ఇప్పటికే సీఎల్ టీ20కి దూరమైన ఈ ముంబై స్టార్ ఈనెల 8నుంచి ప్రారంభంకానున్న వెస్టిండీస్తో వన్డే సిరీస్లో ఆడే అవకాశాలు లేవని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్ టూర్లో గాయపడడంతో 4వారాలు ...
విండీస్తో వన్డే సిరీస్ : గాయంతో రోహిత్ శర్మ దూరం!
వన్డే సిరీస్ కూ రోహిత్ శర్మ దూరం
ఏషియన్ గేమ్స్ లో 'కబడ్డీ' ఆడేశారు సాక్షి
ఇంచియాన్ : దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల కబడ్డీ జట్టు చెడుగుడు ఆడేసింది. మహిళల కబడ్డీ జట్టు మరో స్వర్ణ పతాకాన్ని తెచ్చింది. ఫైనల్స్ లో ఇరాన్ పై 31-21 తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకూ భారత్ పది స్వర్ణాలను తన ఖాతాలో వేసుకుంది. 1990 నుంచి జరిగిన ఆసియా క్రీడలన్నింటిలోనూ భారత్ బంగారం పతకం గెలుస్తూ వచ్చిన ...
ఇంకా మరిన్ని »
ఇంచియాన్ : దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల కబడ్డీ జట్టు చెడుగుడు ఆడేసింది. మహిళల కబడ్డీ జట్టు మరో స్వర్ణ పతాకాన్ని తెచ్చింది. ఫైనల్స్ లో ఇరాన్ పై 31-21 తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకూ భారత్ పది స్వర్ణాలను తన ఖాతాలో వేసుకుంది. 1990 నుంచి జరిగిన ఆసియా క్రీడలన్నింటిలోనూ భారత్ బంగారం పతకం గెలుస్తూ వచ్చిన ...
జయహో..భారత్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆసియా క్రీడల పదమూడో రోజు భారత్కు రెండు స్వర్ణాలు లభించాయి. హాకీలో 16 ఏళ్ల తర్వాత మళ్లీ పసిడి భాగ్యం దక్కింది. మహిళల 4400 రిలే లో భారత్ వరుసగా నాలుగోసారి స్వర్ణం పతకం సాధించింది. పురుషుల షాట్ పుట్లో ఇంద్రజిత్ సింగ్ కంచు మోత మోగించాడు. బాక్సింగ్లో భారత్కు రెండు కాంస్య పతకాలు దక్కాయి. కబడ్డీలో పురుషుల, మహిళల జట్లు ఫైనల్ చేరి.
హాకీ, అథ్లెటిక్స్లో చారిత్రక స్వర్ణాలుAndhrabhoomi
మహిళా అథ్లెట్లకు, హాకీ జట్టుకు మోడీ అభినందనసాక్షి
భారత హాకీ టీమ్కు ప్రధాని శుభాకాంక్షలుNamasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 17 వార్తల కథనాలు »
ఆసియా క్రీడల పదమూడో రోజు భారత్కు రెండు స్వర్ణాలు లభించాయి. హాకీలో 16 ఏళ్ల తర్వాత మళ్లీ పసిడి భాగ్యం దక్కింది. మహిళల 4400 రిలే లో భారత్ వరుసగా నాలుగోసారి స్వర్ణం పతకం సాధించింది. పురుషుల షాట్ పుట్లో ఇంద్రజిత్ సింగ్ కంచు మోత మోగించాడు. బాక్సింగ్లో భారత్కు రెండు కాంస్య పతకాలు దక్కాయి. కబడ్డీలో పురుషుల, మహిళల జట్లు ఫైనల్ చేరి.
హాకీ, అథ్లెటిక్స్లో చారిత్రక స్వర్ణాలు
మహిళా అథ్లెట్లకు, హాకీ జట్టుకు మోడీ అభినందన
భారత హాకీ టీమ్కు ప్రధాని శుభాకాంక్షలు
'పసిడి' పంచ్ సాక్షి
అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ఆసియా క్రీడల్లో 'పసిడి' కాంతులు విరజిమ్మింది. 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్గా ఆమె గుర్తింపు పొందింది. ఈ క్రీడల 12వ రోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. అథ్లెటిక్స్లో టింటూ లూకా రజతం, అన్నూ రాణి కాంస్యం సాధించగా... మహిళల ...
ఈసారి పసిడి పట్టిన మేరీKandireega
మణిపురి 'బంగారం' మేరీ కోమ్Andhrabhoomi
ఆసియా బాక్సింగ్లో మేరీకోమ్ స్వర్ణం: ప్రియాంక ప్రశంసవెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ఆసియా క్రీడల్లో 'పసిడి' కాంతులు విరజిమ్మింది. 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్గా ఆమె గుర్తింపు పొందింది. ఈ క్రీడల 12వ రోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. అథ్లెటిక్స్లో టింటూ లూకా రజతం, అన్నూ రాణి కాంస్యం సాధించగా... మహిళల ...
ఈసారి పసిడి పట్టిన మేరీ
మణిపురి 'బంగారం' మేరీ కోమ్
ఆసియా బాక్సింగ్లో మేరీకోమ్ స్వర్ణం: ప్రియాంక ప్రశంస
ఈ పతకం నాకొద్దు సాక్షి
ఇంచియాన్: అంతర్జాతీయ క్రీడా వేదికపై ఇప్పటివరకు ఏ భారతీయ క్రీడాకారుడు చేయని సాహసాన్ని భారత మహిళా బాక్సర్ సరితా దేవి చేసింది. ఇంచియాన్ ఆసియా క్రీడల్లో తాను నెగ్గిన కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు ఈ మణిపూర్ బాక్సర్ నిరాకరించింది. దక్షిణ కొరియా బాక్సర్ పార్క్ జీనాతో మంగళవారం జరిగిన 60 కేజీల విభాగం సెమీఫైనల్లో సరితా దేవి ...
అన్యాయం.. అవమానం ఆపై నిషేధమా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాక్సర్ సరితాదేవిపై చర్యలు?: ఐబాNamasthe Telangana
ఏడ్చిన సరితాదేవి: కుమారుడు గుర్తు పట్టలేదు.. పతకం వద్దు!వెబ్ దునియా
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 21 వార్తల కథనాలు »
ఇంచియాన్: అంతర్జాతీయ క్రీడా వేదికపై ఇప్పటివరకు ఏ భారతీయ క్రీడాకారుడు చేయని సాహసాన్ని భారత మహిళా బాక్సర్ సరితా దేవి చేసింది. ఇంచియాన్ ఆసియా క్రీడల్లో తాను నెగ్గిన కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు ఈ మణిపూర్ బాక్సర్ నిరాకరించింది. దక్షిణ కొరియా బాక్సర్ పార్క్ జీనాతో మంగళవారం జరిగిన 60 కేజీల విభాగం సెమీఫైనల్లో సరితా దేవి ...
అన్యాయం.. అవమానం ఆపై నిషేధమా?
బాక్సర్ సరితాదేవిపై చర్యలు?: ఐబా
ఏడ్చిన సరితాదేవి: కుమారుడు గుర్తు పట్టలేదు.. పతకం వద్దు!
సచిన్ సాకర్ జట్టు సాంగ్.. శ్రీలేఖ డైరక్షన్లో జెర్సీ ఆవిష్కరణ..! వెబ్ దునియా
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వివిధ వ్యాపకాలతో బాగా బిజీ అయ్యాడు. ఇండియన్ సూపర్ లీగ్ పేరిట నిర్వహిస్తున్న సాకర్ పోటీల్లో కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సచిన్, తాజాగా, తన జట్టు అధికారిక గీతాన్ని, జెర్సీని ఆవిష్కరించాడు. కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ, తమ జెర్సీ పసుపు ...
శ్రీలేఖ పాటతో సచిన్Andhrabhoomi
శ్రీలేఖ సెంచరీ కొట్టాలిKandireega
ఆ విషయంలో సచిన్ టెండూల్కర్కు అసంతృప్తిOneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వివిధ వ్యాపకాలతో బాగా బిజీ అయ్యాడు. ఇండియన్ సూపర్ లీగ్ పేరిట నిర్వహిస్తున్న సాకర్ పోటీల్లో కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సచిన్, తాజాగా, తన జట్టు అధికారిక గీతాన్ని, జెర్సీని ఆవిష్కరించాడు. కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ, తమ జెర్సీ పసుపు ...
శ్రీలేఖ పాటతో సచిన్
శ్రీలేఖ సెంచరీ కొట్టాలి
ఆ విషయంలో సచిన్ టెండూల్కర్కు అసంతృప్తి
'కనక' కాంతలు... సాక్షి
ఇంచియాన్: రిలే రేసుల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ భారత మహిళల జట్టు వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో ప్రియాంక, టింటూ లుకా, మన్దీప్ కౌర్, పూవమ్మలతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది. దీంతో 2002 బుసాన్ గేమ్స్ నుంచి వరుసగా నాలుగోసారి పసిడి పతకం ...
4గీ400 స్వర్ణం మనదేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'వెండి' వెలుగుల టింటూ లుకాAndhrabhoomi
టింటూకు రజతం, 50కి చేరిన భారత పతకాల సంఖ్యవెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
ఇంచియాన్: రిలే రేసుల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ భారత మహిళల జట్టు వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో ప్రియాంక, టింటూ లుకా, మన్దీప్ కౌర్, పూవమ్మలతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది. దీంతో 2002 బుసాన్ గేమ్స్ నుంచి వరుసగా నాలుగోసారి పసిడి పతకం ...
4గీ400 స్వర్ణం మనదే
'వెండి' వెలుగుల టింటూ లుకా
టింటూకు రజతం, 50కి చేరిన భారత పతకాల సంఖ్య
ధోనీపై ఫైర్: కోహ్లీ కోసం అజరుద్దీన్ బ్యాటింగ్ thatsCricket Telugu
ముంబై: టెస్టు క్రికెట్ విషయంలో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్ మద్దతు తెలిపారు. ఇంగ్లాండులో విఫలమైన నేపథ్యంలో టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీని నియమించడంపై బిసిసిఐ ఆలోచన చేయాలని ఆయన అన్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆయన ...
కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వండిAndhrabhoomi
టెస్టు పగ్గాలు కోహ్లీకివ్వాలి: అజరుద్దీన్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ముంబై: టెస్టు క్రికెట్ విషయంలో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్ మద్దతు తెలిపారు. ఇంగ్లాండులో విఫలమైన నేపథ్యంలో టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీని నియమించడంపై బిసిసిఐ ఆలోచన చేయాలని ఆయన అన్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆయన ...
కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వండి
టెస్టు పగ్గాలు కోహ్లీకివ్వాలి: అజరుద్దీన్
పంజాబ్ కు షాక్: ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ సాక్షి
హైదరాబాద్: కీలక మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ చతికిలబడింది. నాకౌట్ దశకు చేరుకుని క్రమంలో ఒక్క మ్యాచ్ లో కూడా పరాజయం చవిచూడని పంజాబ్.. సెమీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఘోర ఓటమిని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఛాంపియన్ లీగ్ లో భాగంగా ఇక్కడ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ...
డబుల్ ధమాకా: హైదరాబాద్లో 2 సెమీ ఫైనళ్లుthatsCricket Telugu
సెమీస్ నిర్వహణకు హైదరాబాద్ సిద్ధంAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్: కీలక మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ చతికిలబడింది. నాకౌట్ దశకు చేరుకుని క్రమంలో ఒక్క మ్యాచ్ లో కూడా పరాజయం చవిచూడని పంజాబ్.. సెమీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఘోర ఓటమిని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఛాంపియన్ లీగ్ లో భాగంగా ఇక్కడ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ...
డబుల్ ధమాకా: హైదరాబాద్లో 2 సెమీ ఫైనళ్లు
సెమీస్ నిర్వహణకు హైదరాబాద్ సిద్ధం
కుర్చీల కోసం కుస్తీపట్లు సాక్షి
విజయవాడ : కాసులు కురిపించే కుర్చీల కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో కుస్తీపట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్రిజిస్ట్రార్ల బదిలీలు జరగటంతో పలువురు మంగళవారం రాత్రికిరాత్రే విధుల్లో చేరిపోయారు. మరికొందరు బుధవారం చేరారు. ప్రధానంగా మూడు సీట్ల విషయంలో వివాదం కొనసాగుతోంది. సీటు వదిలేది లేదంటూ.
విచ్చలవిడిగా సబ్ రిజిస్ట్రార్ల బదిలీలుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
విజయవాడ : కాసులు కురిపించే కుర్చీల కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో కుస్తీపట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్రిజిస్ట్రార్ల బదిలీలు జరగటంతో పలువురు మంగళవారం రాత్రికిరాత్రే విధుల్లో చేరిపోయారు. మరికొందరు బుధవారం చేరారు. ప్రధానంగా మూడు సీట్ల విషయంలో వివాదం కొనసాగుతోంది. సీటు వదిలేది లేదంటూ.
విచ్చలవిడిగా సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు
沒有留言:
張貼留言