2014年9月5日 星期五

2014-09-06 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
కారెక్కిన తుమ్మల  Andhrabhoomi
ఖమ్మం, సెప్టెంబర్ 5: ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు టిఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం ఉదయం నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివెళ్ళిన నేతలు హైదరాబాద్ సరిహద్దుకు చేరుకొని అక్కడ నుంచి అంతా తుమ్మలతో కలిసి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కెసిఆర్ సమక్షంలో ...

ఇది సంధి కాలం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తప్పంతా తుమ్మలదే – కేసీఆర్   Kandireega
టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల   Namasthe Telangana

అన్ని 26 వార్తల కథనాలు »   


ఇసిస్‌ వలలో హైదరాబాదీలు!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి-సిటీబ్యూరో): హైదరాబాదీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందడానికి వెళ్తున్నారా? ..నిఘా వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. శుక్రవారం కోల్‌కతాలో నలుగురు హైదరాబాదీ యువకుల అరెస్టే ఇందుకు నిదర్శనం. వీరు నలుగురూ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
కేసీఆర్‌కి హరీష్ రావు నుంచి అసమ్మతి భయం.. అందుకే.. నాగం  వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నేత కేసీఆర్‌కి ఆయన మేనల్లుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అంటే భయమని బీజేపీ నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కి హరీష్ రావు నుంచి అసమ్మతి భయం వుంది కాబట్టే ఎమ్మెల్యేల సంఖ్యని పెంచుకోవడానికి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని నాగం తెలిపారు. మహబూబ్‌నగర్ ...

టిఆర్ఎస్ లో ముసలం- నాగం కోరికా ఇది!   News Articles by KSR
హరీష్‌రావు అంటే కేసీఆర్‌కి భయమట....   తెలుగువన్
అసంతృప్తితో హరీష్, టీఆర్ఎస్‌లో ముసలం: నాగం   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రాజకీయాలు వృత్తి కాదు సేవ  సాక్షి
న్యూఢిల్లీ: రాజకీయాల్ని వృత్తిగా గాక సేవగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానాలిచ్చారు. ప్రధానిగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ఓ విద్యార్థి ప్రశ్నకు.. సేవ చేయాలన్న భావన ప్రజలతో ...

మాతో మాట్లాడితే మీకేం లాభం: మోడీతో విద్యార్థి   Oneindia Telugu
మోడీ కొత్త ప్రయోగం   News Articles by KSR
విద్యార్థులతో మోడీ ముఖాముఖి   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
భూషణ్‌ X రంజిత్‌!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: కోల్‌గేట్‌, 2జీ కుంభకోణాల దర్యాప్తు విషయమై సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా, ప్రముఖ న్యాయవాది, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్‌ భూషణ్‌ల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి సిన్హాను తొలగించాలని భూషణ్‌ డిమాండ్‌ చేస్తుండగా, పరి ధులు దాటి వ్యవహరిస్తున్నారని భూషణ్‌పై సిన్హా పత్ర్యారోపణలు ...

మీడియాను నియంత్రించలేము – సుప్రీం కోర్టు   Kandireega
మీడియాను నియంత్రించలేం: సుప్రీం కోర్టు స్పష్టం   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   

  10tv   
అందరి దృష్టి..లెఫ్టినెంట్ గవర్నర్  10tv
ఢిల్లీ : దేశ రాజధానిలో అందరి దృష్టి అంతా లెఫ్టినెంట్ గవర్నర్ పైనే నెలకొంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా ? ఎన్నికలు జరుగుతాయా ? అనేది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రపతికి లేఖ రాసిన లెఫ్టినెంట్ గవర్నర్.. ఢిల్లీ ప్రజల మద్దతు ఉందని భావించిన మాజీ సీఎం కేజ్రీవాల్ గద్దె దిగారు. అప్పటి ...

బీజేపీ చేతికి ఢిల్లీ పగ్గాలు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బీహారీ కేసీఆర్‌..  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీహార్‌ నుంచి వలస వచ్చారని టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ గుంటూరులో చదువుకున్నారని, ఆంధ్రా వాళ్లతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మొత్తంగా... తెలంగాణలో వలసవాదుల పాలన సాగుతోందని అభివర్ణించారు. శుక్రవారం రేవంత్‌ రెడ్డి ...

కెసిఆర్ బీహారు వలసవాది -రేవంత్   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాజధాని నిరసనలు... సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ....  వెబ్ దునియా
విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై విశాఖతో పాటు.. రాయలసీమ జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా యూనివర్శిటీ విధ్యార్ధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
రాజధాని నిరసనలు... బాబు దిష్టిబొమ్మ....   తెలుగువన్
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


మహిళా హోంగార్డు దారుణ హత్య  సాక్షి
మేడ్చల్: మహిళా హోంగార్డు దారుణ హత్యకు గురైంది. నగర శివార్లలోని బాసిరేగడి అటవీ ప్రాంతంలో ఆమె తలపై రాళ్లతో మోది దారుణంగా హత్యమార్చారు. బాలానగర్ డీసీపీ ఎ.ఆర్ శ్రీనివాస్, పేట్ బషిరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాలు.. నగరంలోని బేగంపేట్ రసూల్‌పూరలో నివసించే సురివి నవనీత (45) హైదరాబాద్ పోలీ స్ కమిషనర్‌రేట్ పరిధిలోని సెంట్రల్ జోన్‌లో ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో 24*7 గంటల విద్యుత్ సరఫరా : పియూష్ గోయల్  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు.. ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ గురువారం వెల్లడించారు. ఈ మూడు రాష్ట్రాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన కేటాయింపులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. అయితే, ఈ నిరంతర విద్యుత్ సరఫరా అమలు చేసే తేదీని ...

కేసీఆర్ బిజీ, విద్యుత్‌ సమస్యపై చర్చించ లేదు: గోయల్   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言