2014年12月31日 星期三

2015-01-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
బీజేపీతో దోస్తానా... కాశ్మీర్ లో పిడిపి సిద్ధం..   
వెబ్ దునియా
కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు పిడిపి సుముఖత వ్యక్తం చేసింది. మొహబూబా ముప్తీ వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా మెహబూబా ముప్తీ వ్యాఖ్యలను ఆహ్వానించింది. ఇక కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటే తరువాయి అన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా ...

2015-01-01 తెలుగు (India) వినోదం


సాక్షి
   
ఇది అంచనాలు అందుకొనే సినిమా : దర్శకుడు శంకర్   
సాక్షి
భారతీయ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలోని విజువల్ అద్భుతం 'ఐ' తెలుగు పాటల విడుదల కార్యక్రమం సినీ పరిశ్రమలోని ఇతర దర్శక దిగ్గజాలకు కూడా వేదిక అయింది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను తదితర తెలుగు దర్శక ప్రముఖులు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణ అయింది. పాటల సీడీని రాజమౌళి ఆవిష్కరించగా, తొలి ...

2015-01-01 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ద్రవిడ్‌తో కోహ్లీ పోటీ!   
Andhrabhoomi
సిడ్నీ, డిసెంబర్ 31: మాజీ కెప్టెన్, 'ది వాల్' రాహుల్ ద్రవిడ్‌తో ప్రస్తుత భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పోటీపడుతున్నాడు. ఒక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డుకు కోహ్లీ 120 పరుగుల దూరంలో ఉన్నాడు. సిడ్నీలో జరిగే చివరి, నాలుగో టెస్టులో అతను ద్రవిడ్ రికార్డును అధిగమించడం ఖాయంగా ...

2015-01-01 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
చైనా ఫ్యాక్టరీలో పేలుడు: 17 మంది మృతి, 33 మందికి గాయాలు   
వెబ్ దునియా
చైనా రాజధాని బీజింగ్‌లో ఆటో విడిభాగాలు తయారు చేసే ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందగా, మరో 33 మంది తీవ్రగాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం చైనా దక్షిణ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోషాన్ ...

2015-01-01 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
బీజేపీతో దోస్తానా... కాశ్మీర్ లో పిడిపి సిద్ధం..   
వెబ్ దునియా
కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు పిడిపి సుముఖత వ్యక్తం చేసింది. మొహబూబా ముప్తీ వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా మెహబూబా ముప్తీ వ్యాఖ్యలను ఆహ్వానించింది. ఇక కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటే తరువాయి అన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా ...

2015-01-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి జంప్‌: JAN 29న ముహూర్తం!?   
వెబ్ దునియా
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ గూటికి చేరుకోనున్నారు. కిరణ్ రెడ్డి బీజేపీలో చేరే కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత రెండు రోజులుగా బీజేపీలో చేరే విషయమై కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా, బేషరతుగానే బీజేపీలో ...

2014年12月30日 星期二

2014-12-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట.. అరుణ్ జైట్లీ కామెంట్స్!   
వెబ్ దునియా
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి బీజేపీ చీఫ్ అమిత్ షాకు ఊరట లభించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే గత యూపీఏ ప్రభుత్వం ఈ కేసులో అమిత్ షాను ఇరికించారని కోర్టు తీర్పుతో స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 'మీరు చెప్పినట్లుగా అమిత్ షాను అరెస్ట్ ...

2014-12-31 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
కోల్‌కతాలో తెలుగు నటిపై అత్యాచారయత్నం..! ఆ నటి ఎవరో తెలుసా?   
వెబ్ దునియా
ప్రముఖ టాలీవుడ్ నటిపై కోల్ కతాలో అత్యాచారయత్నం జరిగినట్టు మీడియా సమాచారం. ఈ మేరకు ఆ నటి కోల్‍‌కతాలో తన ఇంటికి సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో కోల్ కతాలో తన ఇంటికి సమీపంలో ఈ దాడి జరిగిందన్నారు. తాను ఇంటికి వెళ్లబోతుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తనను పట్టుకుని లాగి అత్యాచారం చేయబోయాడని, అప్పుడు ...

2014-12-31 తెలుగు (India) క్రీడలు


Andhraprabha Daily
   
'టెస్టు'కు ధోనీ గుడ్‌బై   
Andhraprabha Daily
తక్కువ కాలంలోనే అందరి మన్ననలు పొందాడు. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోగల ధీశాలి. కెప్టెన్‌ అంటే ఇలా వుండాలని జట్టును నడిపించి చూపించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాడు. అతని నేతృత్వంలోనే అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో టీమిండియా నంబర్‌ వన్‌గా నిలిచింది. విమర్శలను సైతం నవ్వుతూ స్వీకరించాడు.
టెస్టుల్లో ధోనీ ప్రస్థానం ఇదీ   Andhrabhoomi
అందుకేనా.. ఈ నిర్ణయం..?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోనీ లక్ష్యం 2015 వరల్డ్ కావాలి : సచిన్ సలహా   వెబ్ దునియా
Oneindia Telugu   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 52 వార్తల కథనాలు »   


సాక్షి
   
'డ్రా'తో గట్టెక్కారు   
సాక్షి
70 ఓవర్లు.... 384 పరుగుల లక్ష్యం... ఒక దశలో భారత్ స్కోరు 19 పరుగులకే 3 వికెట్లు... మరో పరాభవం తప్పదనుకుంటున్న వేళ... కోహ్లి, రహానే మళ్లీ ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులు మాటలతో కాక పుట్టించినా... భయంకరమైన బంతులతో విరుచుకుపడినా... పట్టుదలతో పోరాడి క్రీజ్‌లో నిలిచారు. మ్యాచ్‌ను 'డ్రా' దిశగా మళ్లించారు. కొద్దితేడాలో కోహ్లి, రహానే, పుజారా అవుటైనా.
ఇండియా-ఆసిస్‌ మూడో టెస్ట్‌ డ్రా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డ్రాగా ముగిసిన మెల్‌బోర్న్ టెస్ట్ : సిరీస్ ఆస్ట్రేలియా వశం!   వెబ్ దునియా
డ్రాగా ముగిసిన మూడో టెస్ట్: సిరీస్ ఆసీస్ వశం   Andhrabhoomi
Namasthe Telangana   
thatsCricket Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


రూ.29.3 కోట్ల కాఫీ పరిహారం   
సాక్షి
పాడేరు : హుద్‌హుద్ తుఫాన్‌తో ఏజెన్సీలో ధ్వంసమైన కాఫీ, మిరియాల తోటలకు సంబంధించి బాధిత రైతులకు రూ.29.3 కోట్ల నష్టపరిహారం విడుదల చేశామని ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ తెలిపారు. తుఫాను నష్టపరిహారం చెల్లింపులపై మంగళవారం తన కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీడీలు, 11 మండలాల ఉద్యానవన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ తుఫాన్‌తో 31,050 ...

2014-12-31 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు.. ఏర్పాట్లపై సమీక్ష   
వెబ్ దునియా
భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అతిథిగా రానుండడంతో ఉన్నతాధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పర్యటనను పురస్కరించుకుని దేశ భద్రతపై కేంద్రం మంగళవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్వహించారు. దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలను కూడా పరిగణలోకి ...

2014-12-31 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట.. అరుణ్ జైట్లీ కామెంట్స్!   
వెబ్ దునియా
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి బీజేపీ చీఫ్ అమిత్ షాకు ఊరట లభించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే గత యూపీఏ ప్రభుత్వం ఈ కేసులో అమిత్ షాను ఇరికించారని కోర్టు తీర్పుతో స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 'మీరు చెప్పినట్లుగా అమిత్ షాను అరెస్ట్ ...

2014-12-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కొడాలి నానీ... నీకేం సంబంధం?   
వెబ్ దునియా
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అనూహ్య పరిస్థితి నెలకొంది. తాను ఒకటి అనుకుంటే కోర్టు మరోటి తలచింది. లేనిపోనీ అంశాలలో తలదూర్చద్దని మందలించింది. డీజీపీ జాస్తి వెంకట రాముడు నియామకాన్ని సవాల్ చేసిన కేసులో నానికి చివాట్లు తప్పలేదు. కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ మందలించింది. అసలు ట్రిబ్యునల్ కి ...

2014年12月29日 星期一

2014-12-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
దేవుడు దయ తలిస్తే.. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా.. : నారా లోకేష్   
వెబ్ దునియా
తెలుగుదేశం భవిష్యత్తు నేత నారా లోకేష్ తన పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చాడు. దేవుడు దయతలిస్తే 2019 నాటి ఎన్నికలలో పోటీ చేస్తాననంటూ ఓ మాట చెప్పేశారు. అది ఎక్కడ నుంచి.. తెలంగాణలోనా.. ఆంధ్రలోనా అనే మాట మాత్రం చెప్పలేదు. వివరాలిలా ఉన్నాయి. ఆయన సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం వచ్చారు. ఇక్కడ విలేకరులతో ముచ్చటించారు. తిరుపతి ...

2014-12-30 తెలుగు (India) వినోదం


సాక్షి
   
అమీర్‌ పీకేకు ఐఎస్‌ఐ నిధులు   
Andhraprabha Daily
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నటించిన పీకే సినిమా పై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర నిర్మాణానికి దుబాయ్‌ అండర్‌ వర ల్డ్‌తో పాటు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నుంచి నిధులు అందాయని ఆరోపణలు చేశారు. దీనిపై రెవెన్యూ విభాగం చేత దర్యాప్తు చేయిస్తే నిజా నిజాలు వెలుగు చూస్తాయని స్వామి పేర్కొన్నారు.
'పీకే సినిమాకు ఐఎస్‌ఐ పెట్టుబడి'   Namasthe Telangana
'పీకే' సినిమాకు దుబాయ్, ఐఎస్ఐ పెట్టుబడి, విచారణకు డిమాండ్: స్వామి   Oneindia Telugu
పీకే సినిమా పెట్టుబడిపై స్వామి ఆరోపణ   News Articles by KSR
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతం, అమితాబ్ సినిమా 50సార్లు చూశా: కేసీఆర్   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ 100 రెట్లు విస్తరించాలని, ఈ విషయమై త్వరలో సినిమా ప్రముఖులతో మాట్లాడతామని, చిత్ర పరిశ్రమకు ఎలాంటి రాయితీలు ఇవ్వాలి వంటి విషయాలను వారితో చర్చిస్తామని, మంచి పద్ధతుల్లో సినిమా విరాజిల్లడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల ...

2014-12-30 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
మదిలో 'అడిలైడ్' కదలాడుతుండగా...   
సాక్షి
సాక్షి క్రీడావిభాగం: సిరీస్ తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 290/5... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 73 పరుగులు కలిపి చివరి రోజు భారత్ ముందు 364 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. అయితే కోహ్లి, విజయ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయానికి చేరువగా వచ్చింది. ఇలాంటి ప్రతిఘటనను ఆస్ట్రేలియా ఊహించలేదు. అందుకే ...

2014-12-30 తెలుగు (India) ప్రపంచం


Namasthe Telangana
   
ఎయిర్ ఏషియా కోసం మూడో రోజు గాలింపు   
Namasthe Telangana
ఇండోనేషియా : ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ లభించలేదు. విమానం ఆచూకీ కోసం ఇండోనేషియా చర్యలు చేపట్టింది. మూడో రోజు గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. 30 నౌకలు, 15 విమానాలతో ఎయిర్ ఏషియా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. జావా సముద్రంలో గాలింపు కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ...

2014-12-30 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ములాయం సింగ్ యాదవ్ మిస్సింగ్: ఫోటోతో పోస్టర్లు   
వెబ్ దునియా
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, అజంఘర్ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ కనిపించడం లేదంటూ బీజేపీ పోస్టర్లను ముద్రించింది. సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు సహా ఎవరైనా తన నియోజకవర్గానికి తీసుకురావాలని... అలా తీసుకువచ్చిన వారికి నగదు పురస్కారంతో సన్మానం చేస్తామంటూ ములాయం ఫోటోతో పోస్టర్లు వెలిశాయి. సఘ్రీ తెహసిల్, చుట్టుప్రక్కల ప్రాంతాలలో ...

2014-12-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
దేవుడు దయ తలిస్తే.. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా.. : నారా లోకేష్   
వెబ్ దునియా
తెలుగుదేశం భవిష్యత్తు నేత నారా లోకేష్ తన పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చాడు. దేవుడు దయతలిస్తే 2019 నాటి ఎన్నికలలో పోటీ చేస్తాననంటూ ఓ మాట చెప్పేశారు. అది ఎక్కడ నుంచి.. తెలంగాణలోనా.. ఆంధ్రలోనా అనే మాట మాత్రం చెప్పలేదు. వివరాలిలా ఉన్నాయి. ఆయన సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం వచ్చారు. ఇక్కడ విలేకరులతో ముచ్చటించారు. తిరుపతి ...

2014年12月28日 星期日

2014-12-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
మలేషియా విమానాలకు గ్రహణం పట్టిందా..!! అవే ఎందుకు అదృశ్యమవుతున్నాయి..?   
వెబ్ దునియా
మలేషియా విమానమంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ విమానాల్లో భద్రత లేకుండా పోతోంది. అట్లాంటి ఇట్లాంటి అభద్రత కాదు. అసలు మనుషులు.. చివరకు శవాలు కూడా కనిపించకుండా పోయే స్థితి నెలకొంది. మలేషియా గ్రహాలకు గ్రహణం పట్టిందా..? ఆ విమానాలు మాత్రమే ఎందుకు అదృశ్యమవుతున్నాయి. ఇదో పెద్ద ప్రశ్నగా మిగులుతోంది. 2014 మలేషియా ...

2014-12-29 తెలుగు (India) వినోదం


సాక్షి
   
'లెజెండ్' విజయోత్సవంలో విషాదం   
Andhrabhoomi
కడప, డిసెంబరు 28: అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమా విజయోత్సవం సందర్భంగా ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. ఈ సినిమా ప్రదర్శన 275 రోజులు దాటుతున్న సందర్భంగా ఆదివారం కడప జిల్లా పర్యటనకు వస్తున్న బాలకృష్ణను చూసేందుకు ప్రొద్దుటూరు డ్రైవర్ కొట్టాలకు చెందిన ముగ్గురు ద్విచక్ర ...

2014-12-29 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
వివాదంతో ఐఐటీ డెరైక్టర్ రాజీనామా   
సాక్షి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఢిల్లీ డెరైక్టర్ రఘునాథ్ కేఎస్ శెవ్‌గావొంకర్ రాజీనామా చేశారు. మరో రెండేళ్లకు పైగా సర్వీస్ ఉండగానే ఆయన రాజీనామా చేయడం, కేంద్ర మానవవనరుల శాఖ(హెచ్‌ఆర్‌డీ) ఒత్తిడి కారణంగానే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వస్తుండటంతో ఆ రాజీనామా వ్యవహారం వివాదాస్పదమైంది. వ్యక్తిగత ...

2014-12-29 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
కొనసాగుతున్న విమాన ప్రమాదాలు..   
10tv
న్యూఢిల్లీ : ఈ ఏడాది అంతా విమాన ప్రయాణీకులను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఇండోనేషియా నుండి సింగపూర్ వెళుతున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 అదృశ్యమైంది. సురబయా నుండి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ అదృశ్యమైన విమానంలో మొత్తం 162 మంది ...

2014-12-29 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
బెంగళూరులో పేలుడు: మహిళ మృతి, ఐదుగురికి గాయాలు   
Oneindia Telugu
బెంగళూరు: భారత ఐటీ నగరం బెంగళూరును బాంబు పేలుడు వణికించింది. ఎంజీ రోడ్డుకు అనుబంధంగా ఉన్న చర్చ్‌ స్ట్రీట్ లో ఆదివారం రాత్రి 8.30 గంటలకు బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో భవాని (38) అనే మహిళ మ‌రణించింది. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరమంతా హై ఎలర్ట్‌ ప్రకటించారు. చర్చ్‌ ...

2014-12-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఏఐఎస్‌ అధికారుల విభజనకు మరో వారం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసు(ఏఐఎస్‌)కు చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అధికారుల విభజన ప్రక్రియ ముగియడానికి మరో వారం సమయం పట్టే అవకాశం ఉంది. రెండు రాష్ర్టాలకు అధికారులను విభజిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం... తాత్కాలిక జాబితాను శుక్రవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శని, ఆదివారాలు సెలవు దినాలు ...

2014年12月27日 星期六

2014-12-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కూచిపూడిలో రూ.100 కోట్లతో నాట్యారామం : చంద్రబాబు హామీ   
వెబ్ దునియా
కూచిపూడి గ్రామంలో 'కూచిపూడి నాట్యారామం' అభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీ నూతన రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచిపూడిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నారు. నాట్యారామం నిర్మాణానికి అవసరమైతే అదనంగా స్థలసేకరణ చేస్తామన్నారు. 2016 నాటికి నాట్యారామం పూర్తి చేసి అంతర్జాతీయ ...

2014-12-28 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ అక్కినేని చలవే   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, డిసెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): ''హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ 100 రెట్లు విస్తరించాలి. ఈ విషయమై త్వరలో సినిమా ప్రముఖులతో మాట్లాడతాం. చిత్ర పరిశ్రమకు ఎలాంటి రాయితీలు ఇవ్వాలి వంటి విషయాల ను వారితో చర్చిస్తాం. మంచి పద్ధతుల్లో సినిమా విరాజిల్లడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కె ...

2014-12-28 తెలుగు (India) క్రీడలు


Palli Batani
   
లంచ్ సమయానికి భారత్ స్కోరు 224/3   
సాక్షి
మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారమిక్కడ జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో మూడో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 66 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. భారత్ స్టార్ క్రికెటర్ వీరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. పూజారా తరువాత బరిలోకి దిగిన కోహ్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కంగారు బౌలర్ల ఎత్తులను ...

2014-12-28 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఒబామా ఓ కోతి   
సాక్షి
సియోల్: అమెరికా, ఉత్తర కొరియాల మధ్య 'ద ఇంటర్వ్యూ' కామెడీ చిత్రంపై దుమారం తీవ్రమవుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోతిగా ఉత్తర కొరియా అభివర్ణించడం కలకలం రేపుతోంది. అంతేకాదు, తమ మీడియా సంస్థల ఇంటర్నెట్ వ్యవస్థపై అమెరికా సైబర్ నిపుణులతో దాడి చేయించిందని కూడా కొరియా ఆరోపించింది. ''ఒబామా ఎప్పుడూ తన మాటల ...

2014-12-28 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
దావూద్‌ను అప్పగించండి   
సాక్షి
న్యూఢిల్లీ: మాఫియా డాన్, మోస్ట్‌వాంటెడ్ టైస్ట్ దావూద్ ఇబ్రహీంను అప్పగించాలని పాకిస్తాన్‌ను భారత్ మరోసారి కోరింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్.. దాయాది దేశంలోనే నివాసం ఉంటున్నట్లు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన.
కరాచీలోనే దావూద్   Andhrabhoomi
దావూద్ అరెస్ట్‌పై రాజ్ నాథ్ సింగ్ కామెంట్ : వెయిట్ చేసి చూద్దాం.!   వెబ్ దునియా
పోన్‌ ద్వారా ట్రాప్‌ చేసిన పాశ్చాత్య నిఘావర్గాలు (27-Dec-2014)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఒమర్ అబ్దుల్లాపై గెలుపు: ఏకే 47 రైఫిల్‌తో కాల్పులు..   
వెబ్ దునియా
జమ్ము కాశ్మీర్ ప్రస్తుత అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద పీడీపీ అభ్యర్థి మీర్ గెలిచిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుంచి ఎన్‌సీ కార్యవనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ అశ్రఫ్ మిర్.. ఫలితాలు వెలువడగానే తన నివాసంలో ఏకే 47 రైఫిల్‌తో గాలిలో పలు రౌండ్ల ...

2014-12-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కూచిపూడిలో రూ.100 కోట్లతో నాట్యారామం : చంద్రబాబు హామీ   
వెబ్ దునియా
కూచిపూడి గ్రామంలో 'కూచిపూడి నాట్యారామం' అభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీ నూతన రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచిపూడిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నారు. నాట్యారామం నిర్మాణానికి అవసరమైతే అదనంగా స్థలసేకరణ చేస్తామన్నారు. 2016 నాటికి నాట్యారామం పూర్తి చేసి అంతర్జాతీయ ...

2014年12月26日 星期五

2014-12-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
సెక్స్ టార్చర్...! సన్ టీవీ సీఓఓ ప్రవీణ్ అరెస్ట్..!   
వెబ్ దునియా
మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ప్రముఖ తమిళ టీవీ ఛానల్ సన్ టీవీలో సీఓఓ‌గా పనిచేస్తున్న సి.ప్రవీణ్ అనే వ్యక్తి తమ సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళను ఎంతోకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. అయినా అతగాడి వేధింపులు ఆగకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులకు శరణ్యమైంది. దీంతో మహిళా ...

2014-12-27 తెలుగు (India) వినోదం


సాక్షి
   
రజనీకాంత్‌ కుటుంబ ఆస్తుల వేలం!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, డిసెంబర్‌ 26(ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సతీమణి లత పూచీకత్తుపై ఇచ్చిన కోట్లాది రూపాయల బకాయిలను వసూలు చేసుకునేందుకు ''ఎగ్జిమ్‌'' ప్రైవేటు బ్యాంక్‌ నోటీసులు పంపింది. 'కోచ్చడయాన్‌' చిత్రం కోసం మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగస్వామిగా ఉన్న లతా రజనీకాంత్‌... రూ.20 కోట్ల రుణానికి పూచీకత్తుగా ఉన్నారు. ప్రస్తుతం ...

2014-12-27 తెలుగు (India) క్రీడలు


ఎవరెస్టుపై ఫిలిప్ హ్యూస్ బ్యాట్   
Namasthe Telangana
మెల్‌బోర్న్: ఫిలిప్ హ్యూస్‌కు ప్రపంచం మొత్తం నివాళ్లుల ర్పించిం ది ఒక ఎత్తు, ఆ దివంగత క్రికెటర్‌కు ఇప్పుడు నేపాల్ క్రికెట్ సంఘం (క్యాన్) ఇవ్వాల నకుంటు న్న గౌర వం మరొక ఎత్తు. అవును.. హ్యూస్ వాడిన బ్యాట్‌ను ప్రపం చంలోకెల్లా ఎత్తైన ప్రదేశం మౌంట్ ఎవరెస్ట్‌పై ఉంచి అతనికి ఘన నివాళులర్పించేందుకు సిద్ధమైంది క్యాన్. ఈ మేరకు హ్యూస్ వాడిన ఓ ...

2014-12-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
పెషావర్ ప్లాన్ వేసిన సద్దాం హతం   
తెలుగువన్
పాకిస్థాన్‌లోని పెషావర్ సైనిక పాఠశాల మీద జరిగిన తీవ్రవాదుల దాడి సూత్రధారి, తాలిబన్ కమాండర్ సద్దాంను పాకిస్థాన్ భద్రతా దళాలు హతం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్ కనుమలో సద్దాంని హతమార్చినట్లు పాక్ సైనిక దళాలు ప్రకటించాయి. 'జామ్రుడ్ గుండి ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో సద్దాం మృతి చెందాడు. అతనిసహాయకుడు ...

2014-12-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సెక్స్ టార్చర్...! సన్ టీవీ సీఓఓ ప్రవీణ్ అరెస్ట్..!   
వెబ్ దునియా
మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ప్రముఖ తమిళ టీవీ ఛానల్ సన్ టీవీలో సీఓఓ‌గా పనిచేస్తున్న సి.ప్రవీణ్ అనే వ్యక్తి తమ సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళను ఎంతోకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. అయినా అతగాడి వేధింపులు ఆగకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులకు శరణ్యమైంది. దీంతో మహిళా ...

2014-12-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Telangana99
   
మన ఐఏఎస్, ఐపీఎస్‌లు వీరే   
Telangana99
న్యూఢిల్లీ, డిసెంబర్ 26 : తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు అఖిల భారత సర్వీసు అధికారుల ప్రొవిజనల్ కేటాయింపు పూర్తయింది. ఆయా కేటగిరీల అధికారుల కేటాయింపు జాబితాను కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ర్టానికి 128 మంది ఐఏఎస్ అధికారులు, 92 మంది ఐపీఎస్ అధికారులు, 51 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులను ...

2014年12月25日 星期四

2014-12-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ఐఐటి గౌహతిలో విశాఖ విద్యార్థి ఉరేసుకుని మృతి   
Oneindia Telugu
గౌహతి: గౌహతి ఐఐటిలో చివరి సంవత్సరం చదువుతున్న కాకి పరమేశ్వరరావు (21) అనే విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందినవాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఐఐటి ప్రతినిధి ఒకరు చెప్పారు. పరమేశ్వర్ మృతికి కారణమేమిటో ...

2014-12-26 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
చిన్నారికి చిరు ఛాన్స్...! 150వ సినిమాలో...!   
వెబ్ దునియా
మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలు నటిస్తున్నారు. చిరంజీవి హైదరాబాద్ యం.యన్.జే. క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన చిన్నారి అభిమాని బాలుని కలిసి, అతనికి తన 150 చిత్రంలో ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా అడేగామ గ్రామానికి చెందిన బాలుకి క్యాన్సర్ వ్యాధి సోకడంతో గత మూడేళ్లుగా ...

2014-12-26 తెలుగు (India) క్రీడలు


రాజధానికి కాకాని పేరు పెట్టాలి   
సాక్షి
పటమట : నూతన రాష్ట్ర రాజధానికి కాకాని పేరు పెట్టాలని జైఆంధ్ర ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎల్.జైబాబు డిమాండ్ చేశారు. జై ఆంధ్ర ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బెంజ్‌సర్కిల్‌లోని కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జై ఆంధ్ర ఉద్యమకారుల ...

2014-12-26 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
పోలీసు కాల్పుల్లో బ్లాక్‌మెన్ మృతి: మళ్లీ రాజుకున్న వర్ణ భేదం   
వెబ్ దునియా
అమెరికాలో వర్ణ భేదం మళ్లీ రాజుకుంది. అక్కడ నల్ల జాతీయులకు, అమెరికా పోలీసులకు మధ్య ఉద్రిక్తతలను పెంచే మరో సంఘటన తాజాగా చోటు చేసుకుంది. సెయింట్ లూయీస్ పట్టణ శివారులో ఓ పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో నల్లజాతి యువకుడు మృతి చెందాడు. దొంగతనం ఫిర్యాదు రావడంతో పోలీసు అధికారి గ్యాస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆయన కారు దగ్గరకు ఇద్దరు ...

2014-12-26 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
ఐఐటి గౌహతిలో విశాఖ విద్యార్థి ఉరేసుకుని మృతి   
Oneindia Telugu
గౌహతి: గౌహతి ఐఐటిలో చివరి సంవత్సరం చదువుతున్న కాకి పరమేశ్వరరావు (21) అనే విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందినవాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఐఐటి ప్రతినిధి ఒకరు చెప్పారు. పరమేశ్వర్ మృతికి కారణమేమిటో ...

2014-12-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఎంపీటీసీ 'కోళ్ల' దారుణ హత్య   
సాక్షి
టెక్కలి: గురువారం.. సమయం మధ్యాహ్నం సుమారు 1:30 గంట లు.. టెక్కలి సోగ్గాడిపేట వీధి ప్రాం తం.. అదే ప్రాంతానికి సమీపంలో పాత జాతీయ రహదారి దగ్గర నిల్చు న్న ఓ వ్యక్తిపై ఆటో, ద్విచక్రవాహనాలపై వచ్చిన కొందరు అగంతకులు కత్తులతో మెరుపు దాడి చేశారు. స్థానికులు తేరుకునేలోగా నడిరోడ్డుపై నెత్తుటి మడుగులో ముఖం గుర్తు పట్టని విధంగా ఆ వ్యక్తి ...

2014年12月24日 星期三

2014-12-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
వాజ్‌పేయికి భారతరత్న పట్ల సంబరాలు   
Andhrabhoomi
భీమవరం, డిసెంబర్ 24: భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్‌కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల బుధవారం ఇక్కక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకొన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉపాధ్యక్షుడు, బిజెపి ఎంపి కార్యాలయ పార్టీ సమన్వయకర్త అల్లూరి ...

2014-12-25 తెలుగు (India) వినోదం


సాక్షి
   
సంధ్యలో 'ముకుంద' టీమ్   
సాక్షి
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో బుధవారం విడుదలైన 'ముకుంద' సినిమాను ఆ చిత్ర బృందం వీక్షించింది. హీరో,హీరోయిన్ వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, దర్శకుడు శ్రీకాంత్ అడ్డా రాకతో అభిమానులు బాణ సంచా కాల్చి సందడి చేశారు. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వరుణ్‌తేజ్ చెప్పారు. - చిక్కడపల్లి. టాగ్లు: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ ...

2014-12-25 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
బూతులు తిట్టుకున్న ధావన్, కోహ్లి... అసలేం జరిగిందంటే   
Palli Batani
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపించినట్టు స్పష్టంగా కనపడుతోంది. అసలే రెండు టెస్టుల్లోను ఘోర పరాజయంతో ఉన్న టీమిండియా ఆటగాళ్లు సఖ్యతగా ఉండాల్సింది పోయి చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. బిస్బ్రేన్ టెస్ట్ రెండో ఇన్సింగ్స్ సందర్భంగా కోహ్లి-ధావన్ మధ్య గొడవ జరిగింది. అంతకు ముందు రోజు నాటౌట్‌గా ఉన్న ...

2014-12-25 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
సీనియర్ జార్జ్ బుష్‌కి అస్వస్థత... ఆస్పత్రిలో...   
తెలుగువన్
అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్ జార్జి బుష్) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. బుష్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆయనను హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్చామని బుష్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని చెప్పారు.
సీనియర్ జార్జి బుష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..   వెబ్ దునియా
ఆస్పత్రిలో చేరిన జార్జి హెచ్ డబ్ల్యు బుష్   Namasthe Telangana
ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్   Oneindia Telugu
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్ విద్యాసంస్థలకు ఉగ్రవాదుల బెడద   
వెబ్ దునియా
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌ కు తాలిబన్ ఉగ్రవాదుల బెంగ పట్టుకుంది. పెషావర్ సంఘటన తరువాత దేశంలోని ఉన్నతాధికారులు ఉలుక్కుపడుతున్నారు. సాక్షాత్తు సైనిక స్కూల్ పైనే దాడికి తెగబడిన తరువాత ఎక్కడెక్కడ ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉందో ఆరా తీశారు. తీరా చూస్తే రాజధానిలో 1,159 విద్యాసంస్థలు ఉగ్రవాద దాడులకు సులభంగా గురయ్యే ప్రమాదముందని ...

2014-12-25 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
వాజ్‌పేయికి భారతరత్న పట్ల సంబరాలు   
Andhrabhoomi
భీమవరం, డిసెంబర్ 24: భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్‌కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల బుధవారం ఇక్కక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకొన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉపాధ్యక్షుడు, బిజెపి ఎంపి కార్యాలయ పార్టీ సమన్వయకర్త అల్లూరి ...

2014-12-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
పన్నుల విధానం క్రమబద్ధీకరిస్తాం: తలసాని   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖను అన్ని విధాలా పటిష్టం చేసి తెలంగాణ రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తానని వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సచివాలయంలోని డి-బ్లాక్‌లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ ...