2015年9月3日 星期四

2015-09-04 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
తిరుపతిలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి   
ఆంధ్రజ్యోతి
తిరుపతి, సెప్టెంబరు 4 : తిరుపతిలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడు కానిస్టేబుల్‌ నుదిటిపై బుల్లెట్‌ గాయం, మెడ కోసిన ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు చెప్పారు. కానిస్టేబుల్‌ది హత్యగా వైద్యులు భావిస్తున్నారు. కానిస్టేబుల్‌ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ అని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై ...

గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పట్టాలు తప్పిన చెన్నై-మంగళూరు ఎక్స్ ప్రెస్   
సాక్షి
చెన్నై : తమిళనాడులో చెన్నై- మంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సమాచారం. కడలూరు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అధికారులు ...

పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్‌ప్రెస్   Oneindia Telugu
తమిళనాడులో రైలు ప్రమాదం... 42 మందికి గాయాలు   వెబ్ దునియా
తమిళనాడులో పట్టాలు తప్పిన రైలు.. 39మందికి గాయాలు   Teluguwishesh

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్మార్ట్ అంటే అదే... అన్ని సౌకర్యాలు ఉంటాయి.. వెంకయ్య   
వెబ్ దునియా
ఆర్థిక, పర్యావరణ ప్రభావం అంశాలను దృష్టిలో పెట్టుకొని పోటీ పద్ధతుల్లో రెండో దశ స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. స్మార్టు సిటీలలో అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. స్మార్ట్‌ సిటీ అంటే.. ఆ నగరాల్లో నివసించే ప్రజలు నిర్ణయించడమే అని స్పష్టం చేశారు.
'స్మార్ట్' గేమ్ షురూ!   సాక్షి
స్మార్ట్ సిటీల వర్క్ షాప్ ను ప్రారంభించిన వెంక‌య్య‌నాయుడు   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆర్టీసీ బస్సులో మంటలు: పరుగులు తీసిన జనం (ఫోటోలు)   
Oneindia Telugu
హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్‌లోని అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ...

పాట్నీసెంటర్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు...తప్పిన ప్రమాదం   ఆంధ్రజ్యోతి
బస్సులో మంటలు   Andhrabhoomi
సికింద్రాబాద్ లో ఆర్టిసి బస్ దగ్దం   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
లౌకిక కూటమికి షాక్!   
సాక్షి
లక్నో/న్యూఢిల్లీ/పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను సమష్టిగా ఎదుర్కొనేందుకు ఒక్కటైన లౌకిక కూటమికి ఆదిలోనే గట్టి దెబ్బ పడింది. కూటమి నుంచి వైదొలగుతున్నట్లు గురువారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రకటించింది. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అధినేత ములాయం సింగ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ...

ములాయం ముసలం!   ఆంధ్రజ్యోతి
జనతా పరివార్‌కు ములాయం ముసురు   Andhrabhoomi
జనతా పరివార్ కు గుడ్ బై చెప్పిన ములాయం   Oneindia Telugu
ప్రజాశక్తి   
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వచ్చే సంవత్సరం.. గణేశ్‌ నిమజ్జనానికి సాగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయండి   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ : గణేశ్‌ నిమజ్జనానికి వచ్చే సంవత్సరం నుంచి హుస్సేన్‌ సాగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. వినాయక విగ్రహాల నిమజ్జనానికి బెంగళూరులో అనుసరిస్తున్న విధానం మాదిరి సాగర్‌ విషయంలోనూ తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ...

ఈసారి హుస్సేన్ సాగర్లోనే వినాయక నిమజ్జనం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్   Oneindia Telugu
ఈ ఏడాదీ సాగర్ లోనే నిమజ్జనాలు..   సాక్షి
హుస్సేన్ సాగర్‌లోనే గణేష్ నిమజ్జనం   Andhrabhoomi
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పట్టిసీమకు వ్యతిరేకం: నీళ్లివ్వకుంటే తలలు ఎక్కడ పెట్టుకుంటారన్న రఘవీరా   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి అన్నారు. కాకినాడలో జరిగిన డీసీసీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు, తెలుగుదేశం, బీజేపీ ...

'చంద్రబాబుది ఇంకుడు గుంత జాతకం'   సాక్షి
పట్టిసీమ ప్రత్యామ్నాయంగా భావిస్తే.. పోలవరం ఎందుకు?: రఘువీరా రెడ్డి   వెబ్ దునియా
పట్టిసీమకు కాంగ్రెస్‌ వ్యతిరేకం - రఘువీరారెడ్డి   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
బీజేపీ పాదయాత్ర ఉద్రిక్తం   
సాక్షి
హన్మకొండ: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం కంతనపల్లి నుంచి దేవాదుల వరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్రను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు ...

కంతనపల్లి టు దేవాదుల   Andhrabhoomi
వరంగల్ జిల్లాలో కిషన్ రెడ్డి అరెస్ట్, ఓట్ల కోసమే: టిఆర్ఎస్ వినోద్   Oneindia Telugu
నా అరెస్ట్ వెనుక రాజకీయ కోణం: కిషన్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సైకో పార్టీ.. రౌడీ సీఎం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర దూషణలతో గురువారం అట్టుడికింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యు లు నిత్యావరసర ధరల పెరుగుదలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు ప్రకటించడంతో వైసీపీ సభ్యులు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు ...

రౌడీ సీఎం, రౌడీ మంత్రులు.. వాళ్లిష్టం!   సాక్షి
మీ ముఖ్యమంత్రి రౌడీ : జగన్మోహన్‌ రెడ్డి   ప్రజాశక్తి
జగన్ రౌడీ సిఎం, రౌడీ ఎమ్మెల్యేల వ్యాఖ్య: చట్టాలు చాలడం లేదని కాల్వ   Oneindia Telugu
Andhrabhoomi   
News Articles by KSR   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ఎంపికయ్యారు. ఈ నెల 10న రాష్ట్రపతి భవన్‌లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెను సత్కరించనున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, దీంతో తన బాధ్యత పెరిగిందని గురువారం మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రధాని మోదీకి ...

టి. బ్రాండ్ అంబాసిడర్‌గా లక్ష్మి మంచు.. రాష్ట్రపతి చేతుల మీదుగా సన్మానం!   వెబ్ దునియా
స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా...   ప్రజాశక్తి
ప్రధాని ద్వారా మంచు లక్ష్మికి అరుదైన గౌరవం   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
Telangana99   
Telugupopular   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言