2015年8月12日 星期三

2015-08-13 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
రోహిత్‌ ఫ్లాట్‌ ఖరీదు రూ. 30 కోట్లు..!   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: క్రికెటర్‌ రోహిత్‌ శర్మ.. ముంబైలో విలాసవతంమైన 4-బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ను భారీ ధరకు కొనుగోలు చేశాడు. సంపన్నులు అధికంగా నివసిందే వర్లీ ప్రాంతంలో 53 అంతస్తుల అహుజా టవర్‌లోని ఫ్లాట్‌ను రూ. 30 కోట్లకు సొంతం చేసుకున్నాడు. సముద్రానికి అభిముఖంగా 29వ అంతస్తులో రోహిత్‌ ఫ్లాట్‌ ఉన్నట్లు అతని బిజినెస్‌ మేనేజర్‌ బంటీ సజ్‌దే తెలిపాడు.
రూ. 30 కోట్లతో ఫ్లాట్ కొన్న రోహిత్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అ'స్పిన్‌' వల.. లంక విలవిల   
ఆంధ్రజ్యోతి
టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ స్పిన్‌పై ఉంచిన నమ్మకం వమ్ముకాలేదు. లంకను స్పిన్‌తోనే చుట్టేయాలన్న అతని వ్యూహం బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. పిచ్‌ తొలిరోజు నుంచే స్పిన్నుదన్నుగా నిలిస్తే.. బంతితో మ్యాజిక్‌ చేసిన అశ్విన్‌ (6/46) ఆతిథ్య లంకను తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే కుప్పకూల్చాడు. అశ్విన్‌ను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడ్డ ...

అశ్విన్ 'ఆరే'శాడు   సాక్షి
తొలి రోజే మనవైపు తిరిగె   Namasthe Telangana
అ'స్పిన్ తిప్ఫే‌శాడు   ప్రజాశక్తి
thatsCricket Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెళ్లిసందడి: సానియా సోదరి ఆనం నిఖా   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా నివాసంలో ఆనందం వెల్లివిరుస్తోంది. టెన్నిస్ క్రీడలో ఒక్కొక్క మెట్టే పైకి ఎగబాకుతూ అవార్డుల పంట పండించుంటున్న సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా పెళ్లి ఖరారైంది. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి సానియా పేరును అవార్డుల కమిటీకి సిఫార్సు చేసిన విషయం ...

పెళ్లి బాజాలు.. సానియా చెల్లెలు ఆనం మీర్జా పెళ్లి   వెబ్ దునియా
సానియా సోదరి ఆనం నిఖా   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ముంబా చేతిలో బుల్స్ చిత్తు   
సాక్షి
బెంగళూరు: సొంతగడ్డపై ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లను బెంగళూరు బుల్స్ పరాజయంతో ప్రారంభించింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 7 పాయింట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబా 36-29తో బుల్స్‌ను మట్టికరిపించింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి 18-13తో ముందంజలో నిలిచిన ముంబా చివరి వరకు దానిని ...

ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా జోరు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
గాలె టెస్ట్ లో పట్టు బిగిస్తున్న భారత్   
ఆంధ్రజ్యోతి
గాలె టెస్ట్, ఆగస్టు12: గాలె టెస్ట్ లో భారత్ పట్టు బిగిస్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 128 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌ 7 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. రోహిత్‌ శర్మ 9 పరుగులకే అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ధవన్, కోహ్లీ లు శ్రీలంక బౌలర్ల భరతం పట్టారు. ధవన్ 53 పరుగులతో, కోహ్లీ 45 పరుగులతో ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
'ధోనీ వంటి సెలెబ్రిటీల లక్ష్యం డబ్బు సంపాదనే'   
సాక్షి
బెంగళూరు: ప్రజల మత విశ్వాసాలను కించపరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో టీమిండియా టి-20, వన్డే జట్ల కెప్టెన్ ధోనీ తెలుసుకోవాలని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. ఓ వాణిజ్య ప్రకటనలో ధోనీ హిందూ దేవుణ్ని అగౌరవపరిచాడంటూ ఆయనపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు విచారించింది. ఉన్నత న్యాయస్థానం ధోనీ తీరును ఆక్షేపించింది. 'ధోనీ వంటి సెలెబ్రిటీలు ...

ధోనీ ఆ ప్రకటన కోసం డబ్బు తీసుకోలేదా..? ఐతే అఫిడవిట్ దాఖలు చేయాలి!   వెబ్ దునియా
చేసుకున్నవారికి చేసుకున్నంత: ధోనీకి హైకోర్టు అక్షింతలు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్ స్కోరు 128/2   
ఆంధ్రజ్యోతి
గాలె, ఆగస్టు 12: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో మొదటి రోజు కొహ్లీ సారధ్యంలోని టీమిండియా పైచేయి సాధించింది. ముందుగా శ్రీలంకను 183 పరుగులకు కట్టడి చేసిన భారత జట్టు బ్యాటింగ్‌లోనూ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ దావన్(53), కోహ్లీ(45) ...

తొలిరోజు టీమిండియాదే పైచేయి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం   
సాక్షి
శ్రీశైలం: సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీశైలేశునికి బుధవారం సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు పాతాళగంగ నుంచి బిందెలతో పవిత్ర కృష్ణానదీ జలాలను వేదమంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాల మధ్య తీసుకొచ్చారు. ఏకాదశ రుద్ర కలశస్థాపన అనంతరం వెయ్యికి పైగా ...

శ్రీశైలం మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇక చినబాబు కూడా ఓదార్చుతాడట.. ఎక్కడ?.. ఎవరిని..?   
వెబ్ దునియా
వరుసగా జగన్ ఓదార్పు యాత్ర, రాహూల్ భరోసా యాత్రల ప్రభావం తెలుగుదేశం పార్టీల మీద పడినట్లు తెలుస్తోంది. ఏదొకటి చేయకపోయినా.. ఎవరో ఒకరిని ఓదార్చకపోతే తమ పార్టీ ఇమేజ్ కు డ్యామేజీ వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ లోలోపలే గ్రహించినట్లుంది. అందుకే పార్టీ సంక్షేమ నిధికి బాధ్యుడైన నారా లోకేష్ కూడా తెలుగుదేశం కార్యకర్తలను ...

ఓదార్పుతో ఓట్లా?   NTVPOST

అన్ని 2 వార్తల కథనాలు »   


ఒక్కో గ్రామం దత్తత తీసుకొండి   
సాక్షి
హైదరాబాద్: ప్రతి ఎమ్మెల్యే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామీణజ్యోతి కార్యక్రమం గురించి జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈనెల 17వ తేదీన గ్రామీణ జ్యోతి కార్యక్రామన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. మార్కెట్ కమిటీలను ...

త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ : కేసీఆర్   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言